Trends

లైంగిక సమ్మతికి 18ఏళ్లు తప్పనిసరి: కేంద్రం క్లారిటీ

భారతదేశంలో లైంగిక సంబంధాలకు కనీస వయోపరిమితి 18ఏళ్లే తప్పనిసరి అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో, ఈ వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. పిల్లలను రక్షించేందుకు, మైనారిటీలపై లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు 18ఏళ్ల వయోపరిమితిని ఉద్దేశపూర్వకంగా, పూర్తిగా ఆలోచించి అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలోని పిల్లల భద్రత …

Read More »

ఆ దేశ అధ్య‌క్షుడి పై 430 కోట్ల బౌంటీ

వెనుజులా.. ప్ర‌పంచంలో మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాలో ముందున్న దేశంగా ప్రాచుర్యం ఉంది. ఈ దేశ అధ్య క్షుడు.. నికోల‌స మ‌దురోని అరెస్టు చేయాల‌ని అమెరికా భావిస్తోంది. అయితే.. ఆయ‌న అంతుచిక్క‌ని నాయ‌కుడిగా మారారు. అమెరికాను, ఆదేశ ఆధిప‌త్యాన్ని కూడా తృణ‌ప్రాయంగా భావిస్తున్నారు. పైగా.. అమెరికాను టార్గెట్ చేసు కుని మాద‌క ద్ర‌వ్యాల‌ను(డ్ర‌గ్స్‌)ను ర‌వాణా చేస్తున్నారు. ఇటీవ‌ల 30 ట‌న్నుల కొకైన్‌ను ప‌ట్టుకున్న ఎఫ్ బీఐ అధికారులు దీనికి మూలాలు.. వెనుజులా …

Read More »

మగాడి వీక్‌నెస్ తో డేటింగ్ దందా

ఈ రోజుల్లో ‘డేటింగ్ యాప్స్’ పేరుతో యువకులు కొత్త మోసాలకు బలి అవుతున్నారు. సింగిల్స్‌కు, పెళ్లి కాని ప్రసాదులకు నెట్లో పరిచయాలు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి డేటింగ్ యాప్‌ ద్వారా ఓ అమ్మాయితో పరిచయమయ్యాడు. కొన్నాళ్లే కాకుండా ఆ యువతి తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెప్పి రూ.70,000 దక్కించుకుంది. తర్వాత మళ్లీ డబ్బు అడిగినప్పుడు మోసపోయానని గ్రహించాడు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి …

Read More »

మహిళల పేకాట పార్టీకి పోలీసుల బ్రేక్..!

“ఎయ్‌.. ముక్కెయ్‌..” రంగంలోకి దిగిన‌ పేకాట రాయుళ్ల నుంచి వినిపించేమాట‌. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పురుష పుంగ‌వులు మాత్ర‌మే.. ఈ చ‌తుర్ముఖ పారాయ‌ణంలో మునిగి తేలుతున్నారనే విష‌యం తెలిసిందే. త‌ర‌చుగా ప‌ట్టుబ‌డ‌డం.. పోలీసులు న‌గ‌దు స్వాధీనం చేసుకుని వారిపై కేసులు పెట్ట‌డం కూడా కొత్తేం కాదు. కానీ.. ఇప్పుడు మ‌హిళా రాయుళ్లు కూడా.. తాము మాత్రం త‌క్కువ తిన్నామా? అని అనుకున్నారో ఏమో.. ఏకంగా అపార్టుమెంటులో ఓ ఇంటిని రెంటుకు …

Read More »

ట్రంప్ టారిఫ్ షాక్: భారత్ పై ఎఫెక్ట్ ఎంత ఉండవచ్చు?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు విధించిన తీరు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించడాన్ని కారణంగా చూపిస్తూ భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించారు. దీంతో భారత ఉత్పత్తులపై అమెరికాలో ధరలు పెరగడం, ఎగుమతులు మందగించడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్యలను అన్యాయమని అభివర్ణిస్తూ, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని …

Read More »

పాల క్యాన్‌ మూతతో హెల్మెట్ మాయ.. పెట్రోల్ బంక్‌ సీజ్‌!

ఇండోర్ నగరంలో తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అక్కడి బైక్‌ వాహనదారులకు ‘నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌’ నిబంధన తప్పనిసరిగా అమలవుతోంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వచ్చిన ఒక పాల వ్యాపారి, పాల క్యాన్ మూతను తలపై పెట్టుకొని హెల్మెట్‌ను మాయ చేశాడు. పెట్రోల్ బంక్‌ సిబ్బంది కూడా …

Read More »

ఇంగ్లాండ్ – ఇండియా సిరీస్‌.. రికార్డుల ఊచకోత!

ఇంగ్లాండ్‌తో జరిగిన తాజా టెస్టు సిరీస్‌ క్రికెట్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చరిత్రలోకి ఎక్కింది. ఈ సిరీస్‌లో రెండు జట్లూ కలిపి 7,187 పరుగులు చేయడం, 19 సెంచరీలు నమోదు కావడం, 470 బౌండరీలు పడటం వంటి అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఇది 1993 యాషెస్ సిరీస్ తర్వాత 7,000కి పైగా పరుగులు నమోదు చేసిన రెండో ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌గా నిలిచింది. ఐదు టెస్టుల్లో ఇంత పరుగుల …

Read More »

కృష్ణుడే మొదటి మధ్యవర్తి.. ఆలయ వివాదంలో సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లు తీసుకొని కారిడార్ నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివాదానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. “లార్డ్ కృష్ణుడే మొదటి మధ్యవర్తి. కాబట్టి మీరు కూడా మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కరించుకోవాలి,” అంటూ సూచించింది. 1862లో నిర్మించిన ఈ బాంకే బిహారీ ఆలయం ఉత్తర …

Read More »

అమెరికాలో వ్యాపార వీసాలకు భారతీయుల క్యూ!

అగ్రరాజ్యం అమెరికాలో స్థిర నివాసానికి, వ్యాపార పెట్టుబడుల ద్వారా పొందే ఈబీ-5 వీసాల కోసం భారతీయుల ఆసక్తి భారీగా పెరిగింది. సాధారణంగా హెచ్‌1బీ, గ్రీన్‌కార్డులు పొందడం రోజురోజుకూ కష్టమవుతుండటంతో ఈ బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వీసాలు ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ 2024 నుంచి జనవరి 2025 వరకు కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 1,200 మందికి పైగా భారతీయులు ఈబీ-5 …

Read More »

రేవంత్ ఆ మాట ఏపీనే అన్నారా?

రైజింగ్ తెలంగాణ-2047 ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న‌ట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని వ‌న‌రులు ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం లైఫ్ సైసెన్సెస్‌కు హైద‌రాబాద్ వేదిక‌గా మారింద‌న్నారు. టీకాలు.. ఔష‌ధాల త‌యారీకి భాగ్య‌న‌గ‌రం ప్ర‌పంచ దేశాల‌కు కూడా హ‌బ్ గా మారుతోంద ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తోంద‌ని పేర్కొన్నారు. తాజాగా అమెరికా కు చెందిన లిల్లీ ఫార్మా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. …

Read More »

కిక్కిచ్చిన టెస్ట్ మ్యాచ్.. ఇంగ్లాండ్‌కు టీమిండియా పవర్ఫుల్ స్ట్రోక్

చేతిదాకా వచ్చిన సీరిస్ ను కేవలం 6 పరుగుల తేడాతో చేజార్చుకుంది ఇంగ్లాండ్‌. ఒక విధంగా టీమిండియా దక్కనివ్వలేదనే చెప్పాలి. 2-1 తో లీడ్ లో ఉన్న సీరిస్ ను కనీసం డ్రా చేసినా లాభమే కానీ భారత బౌలర్లు చివరి క్షణం వరకు పోరాడి ఏకంగా సీరీస్ ను డ్రాగా మార్చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో భారత్ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో అద్భుతంగా …

Read More »

ఈ చదువు నాతోని కాదు.. చనిపోతున్నా!

“మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి. కానీ నాతో మాత్రం ఈ చదువు కాదు. ఎంతగా ట్రై చేసినా నాకు చదువు అర్థం కావడం లేదు. చివరకు చావే నాకు దిక్కయింది,” అని రాసిన ఆ విద్యార్థిని ఆత్మహత్య లేఖ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ విషాద ఘటన హనుమకొండ నయీంనగర్‌లో చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని (16) తాను ఎదుర్కొన్న మానసిక వేదన, చదువులోని …

Read More »