Trends

ధోని రివ్యూ సిస్టమ్.. మళ్ళీ హైలెట్ అయ్యిందిగా..

ఐపీఎల్‌ 2025 మొదటి మ్యాచ్‌లో మరోసారి ధోని మెజిక్ కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ లో ఎక్కువ ప్రభావం చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది మహేంద్ర సింగ్ ధోనీయే. ఎప్పటిలాగే ఈసారి కూడా ధోని రివ్యూ నిర్ణయం మ్యాచ్ మలుపు తిప్పింది. “ధోని రివ్యూ సిస్టమ్” అనే పదం క్రికెట్ అభిమానులకు మరోసారి గుర్తొచ్చేలా చేసింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో 18వ ఓవర్లో జరిగిన ఓ పరిణామం …

Read More »

చాప కింద నీరులా పాకుతున్న ఎంపురాన్

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ డబ్బింగ్ సినిమా కాబట్టి మన దగ్గర రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీని తట్టుకుని నిలబడగలదా అనే అనుమానం జనాల్లో లేకపోలేదు. కానీ ట్రైలర్ వచ్చాక, ఇక్కడ ప్రెస్ మీట్ జరిగాక లెక్కలు మారిపోతున్నాయి. తెలుగు వెర్షన్ కు అంత డిమాండ్ కనిపించకపోయినా మలయాళంతో సహా అన్ని భాషలు కలుపుకుని ఇప్పటిదాకా ఏడు లక్షలకు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోయినట్టు వస్తున్న రిపోర్ట్స్ షాక్ …

Read More »

రాబిన్ హుడ్ రేటుకి డేవిడ్ వార్నర్ న్యాయం చేస్తాడా

ఒక క్రికెటర్ గా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ కు ఎంత పేరుందో మన తెలుగు సినిమాల పాటలకు డాన్సు రీల్స్ చేయడం ద్వారా అంతే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 1 టైంలో తన వీడియోలు మాములు వైరల్ కాలేదు. అందుకే ఈసారి ఏకంగా టాలీవుడ్ తెరమీదకు తీసుకొస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ లో వార్నర్ నటించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎపిసోడ్ కాదు కానీ ఒక ముఖ్యమైన …

Read More »

అవును.. ఈ కుక్క ఖరీదు రూ.50 కోట్లు

బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కుక్క పేరు కడాబాంబ్ ఒకామి (Cadabomb Okami) కాగా, ఇది వోల్ఫ్ ప్లస్ కాకెషియన్ షెపర్డ్ కలయికతో రూపొందిన అరుదైన జాతికి చెందినదిగా గుర్తించారు. అమెరికాలో జన్మించిన ఈ కుక్క ప్రస్తుతం …

Read More »

పోలీసు విచారణలో విష్ణు ప్రియ : ఏం జరిగిందంటే…

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అంతకంతకూ సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. యాప్స్ మాయలో పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై దృష్టి సారించారు. వారిపై కేసులు నమోదు చేశారు. విచారణకూ పిలిచేశారు. ఈ క్రమంలో గురువారం పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ మొత్తం పూసగుచ్చినట్లుగా వివరాలు బయటపెట్టేసింది. అదేదో సామెత చెప్పినట్లుగా …

Read More »

భారీ ప్రైజ్ మనీతో రోహిత్ సేనకు అదిరిపోయే గిఫ్ట్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అజేయంగా విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. తుదిపోరులో న్యూజిలాండ్‌పై దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత్, అద్భుతమైన ప్రదర్శనతో ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ మొత్తం రూ. 58 కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించడం …

Read More »

భర్తను ముక్కలు చేసిన భార్య.. కూతుర్ని ఉరి తియ్యమంటున్న తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్‌ తన కుమార్తె పుట్టినరోజు కోసం లండన్‌ నుంచి ఇండియాకు రావడంతో భార్యకు అసహనంగా మారాడు. ప్రేమలో మోసం చేసిన ముస్కాన్‌ ఈ హత్యను పథకం ప్రకారం అమలు చేసి, భర్తను 15 …

Read More »

సునీతా విలియమ్స్.. ఇప్పుడు భూమిపై మరింత కఠినంగా..

అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్నప్పటికీ, ఆమె సాధారణ జీవనానికి తిరిగి అలవాటు పడటానికి కొంత సమయం పట్టనుంది. ఆమె జీవితం అంత ఈజీగా సాగదు. మరింత కఠినమైన అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. భూ గరవాకర్షణ లేని వాతావరణంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములకు భూమి మీద తిరిగి నడక, నిలబడి ఉండటం వంటి సాధారణ …

Read More »

8 రోజుల్లో రావాల్సిన సునీత.. బైడెన్ వల్లే ఆలస్యం: ఎలోన్ మస్క్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలుగా ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇటీవల స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా భూమికి సురక్షితంగా తిరిగివచ్చారు. అయితే, వారి రాక ఆలస్యం కావడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వమే కారణమని స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మస్క్ వెల్లడించగా, ఈ అంశం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “సునీతా విలియమ్స్, …

Read More »

చాహల్ ఆమెకిస్తోంది 4.75 కోట్లేనా?

ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి విడాకులు మంజూరు చేసినట్లు వార్తలొచ్చాయి. ఐతే చాహల్ నుంచి విడిపోతూ …

Read More »

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన ఆమె, తిరిగి భూమికి చేరిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫ్లోరిడాలో సముద్రజలాల్లో ల్యాండ్ అయిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్ ద్వారా సునీతా భూమిని చేరుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ సమయం …

Read More »

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న వైభవ్‌ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు వేలంలో ఈ యువ ఆటగాడిని 1.1కోట్లకు దక్కించుకుని అతనికి అరుదైన అవకాశం ఇచ్చింది. ఇక ఇప్పుడు అతడి తొలి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హై వోల్టేజ్ …

Read More »