ఇటీవల వరుస వైట్బాల్ సిరీస్ ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఇప్పుడు జింబాబ్వే సవాలుకు సిద్ధమైంది. ఈ రోజు నుంచి హరారే వేదికగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మార్చిలో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ, ఆ తర్వాత టీమిండియా ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్తో 0-2, …
Read More »మ్యాథ్స్ లో 51 మార్కులు… ఇప్పుడు నింగిలోకి రాకెట్ పంపాడు!
స్కూల్ లో చదివేటప్పుడు లెక్కల్లో కేవలం 51 మార్కులు వచ్చాయి. ఇంకో సబ్జెక్టులో అయితే ఏకంగా ఫెయిల్ అయ్యాడు. ఎనిమిదో తరగతి వరకు చదువులో అస్సలు రాణించని ఆ పిల్లాడు ఇప్పుడు ఏకంగా నింగిలోకి రాకెట్ పంపాడు. అతనే స్కైరూట్ ఏరోస్పేస్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన. విక్రమ్-1 ప్రయోగంతో భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్ ప్రయాణం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీహరికోట నుంచి …
Read More »ఐపీఎల్ కేసులో లలిత్ మోదీకి బిగ్ రిలీఫ్
2009 ఐపీఎల్ సీజన్కు సంబంధించిన విదేశీ మార్పిడి నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి అప్పీలేట్ ట్రైబ్యునల్ నుండి భారీ ఊరట లభించింది. సౌతాఫ్రికాలో ఐపీఎల్ 2 నిర్వహణ సమయంలో లలిత్ మోదీ వ్యక్తిగతంగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని జూలై 16న వెలువడిన తీర్పులో ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మోపిన జరిమానాల ఉత్తర్వులను పూర్తిగా …
Read More »డేవిడ్ వార్నర్… జైలుకెళ్లడం ఖాయమేనా?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈసారి ఏకంగా జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో సిడ్నీలో మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన కేసులో వార్నర్ తన తప్పును అంగీకరించాడు. ఈ విషయాన్ని అతడి లాయర్ బాబీ హిల్ స్వయంగా కోర్టుకు తెలియజేశారు. ఏప్రిల్ 5వ తేదీన సిడ్నీలోని ఈస్టర్న్ సబర్బ్స్ ప్రాంతంలో పోలీసులు రొటీన్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. …
Read More »భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!
భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా భారీ సుంకాలను విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2026 ఆగస్టు 1 నుండి రెండేళ్ల పాటు జీరో శాతం టారిఫ్ ఉంటుందని, 2028 ఆగస్టు నుండి ఏకంగా 100 శాతం, 2029 నుండి 200 శాతం సుంకం అమలు చేస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఫార్మా కంపెనీలు …
Read More »డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది
‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన పడితే.. దాని నుంచి కోలుకోవటానికి కనిష్ఠంగా మూడు నెలలు.. గరిష్టంగా ఆర్నెల్ల పాటు నొప్పుల నరకాన్ని చూడటం తెలిసిందే. ఈ మాయదారి డెంగీకి చెక్ పెట్టే టీకా ఒకటి అందుబాటులోకి రానుంది. జపాన్ కు చెందిన ఒక ప్రముఖ బయో ఫార్మా సంస్థ డెవలప్ చేసిన వ్యాక్సిన్ కు.. …
Read More »మరో రెండు నెలల్లో భారత నావికుడి పెళ్లి.. ఈలోపే…
రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్లోని ఒడెస్సా తీరానికి సమీపంలో వెళ్తున్న ‘ఎమ్వి గోల్డెన్ లియో’ అనే సరుకు రవాణా నౌకపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో అఖిల్తో పాటు మరో ముగ్గురు భారతీయులు, ఐదుగురు సిరియా నావికులు సహా మొత్తం 10 మంది సిబ్బంది మరణించినట్లు సమాచారం. కేరళలోని కాసర్గోడ్ జిల్లా …
Read More »ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టారు… 10 సీటర్ ఇప్పించండి
ఆస్ట్రేలియాలోని ఓ కుటుంబంలో అరుదైన ఆనందం నెలకొంది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన దంపతులకు తాజాగా ఒకేసారి నలుగురు ఆడశిశువులు జన్మించడంతో వారి కుటుంబ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అరుదైన ఈ ప్రసవం వారికి అపారమైన సంతోషాన్ని అందించినప్పటికీ, రోజువారీ జీవనంలో అనేక కొత్త అవసరాలను కూడా తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులంతా కలిసి ప్రయాణించేందుకు ప్రస్తుతం ఉన్న కారు సరిపోకపోవడంతో 10 సీట్ల వ్యాన్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి …
Read More »ఈ బౌలింగ్ తో వరల్డ్ కప్ అంటే కష్టమే…
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా ఉంటే సరిపోదని, బౌలర్లు సత్తా చాటకపోతే మ్యాచ్ లు గెలవడం కష్టమని ఈ సిరీస్ నిరూపించింది. 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకో ఏడాదిన్నర సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో, మన బౌలింగ్ దళం పరిస్థితి చూస్తుంటే అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రయోగాల పేరుతో …
Read More »మగతనం లేదన్న భార్య… భర్త ఆత్మహత్య
పెళ్లి చేసుకున్నాక అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఉదంతాలను ఇటీవల బోలెడు చూశాం. అలాగే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక కాబోయే భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన అమ్మాయి కథా ఇటీవల చర్చనీయాంశం అయింది. ఇప్పుడు తెలుగు గడ్డ మీద ఇంకో దారుణ ఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి.. భర్తకు మగతనం లేదని అవమానించడంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన …
Read More »గోల్డ్ మెడల్ సాధించినా దక్కని కొలువు… బీటెక్ స్టూడెంట్ సూసైడ్
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఒక తీవ్ర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల వయసున్న ఒక బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ యువకుడు తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానంటూ తన తండ్రికి క్షమాపణలు చెబుతూ అతను రాసిన సూసైడ్ నోట్ అక్కడ లభ్యమైంది. విద్యాభ్యాసంలో ఎంతో ప్రతిభ కనబరిచిన యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలచివేసింది. మృతుడిని ఆనంద్ కుమార్గా గుర్తించారు. …
Read More »సర్వీస్ గన్తో కాల్చుకుని డీజీపీ ఆత్మహత్య
దేశంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సర్వీసు రివార్వ్తో కాల్చుకుని ఏసీపీ, ఎస్సై, సీఐ వంటి పోలీసు అధికారులు హత్య చేసుకున్న సంఘటనలు జరిగాయి. కానీ, దేశంలోనే తొలిసారి ఒక రాష్ట్రానికి పోలీసు బాస్గా వ్యవహరిస్తున్న డీజీపీ తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. అది కూడా ఆయన కార్యాలయానికి వచ్చిన తర్వాత.. ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం తిరిగి ఆయన నివాసానికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates