Trends

పాక్ తో జ్యోతి.. లగ్జరీ లైఫ్ వెనుక అనుమానాలు?

ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కలకలం రేగింది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్‌లో పాపులర్ అయిన ఆమెపై గూఢచర్యం ఆరోపణలు వచ్చినప్పటి నుంచి, ఆమె జీవనశైలి, విదేశీ పర్యటనలు పోలీసుల దృష్టిలోకి వచ్చాయి. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చినా… ఆమె ఖర్చుల స్థాయి మాత్రం ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రతిసారీ ఫస్ట్ క్లాస్ టికెట్లు, స్టార్ హోటళ్ల బస, విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ ఆమె వెనుక …

Read More »

ధోని ముందు వైభవ్.. కిక్కిచ్చే మ్యాచ్!

ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ ఆశలు కోల్పోయినా చెన్నై, రాజస్థాన్ మధ్య నేడు జరగనున్న మ్యాచ్‌కి ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌ రిజల్ట్‌ కంటే, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ స్ట్రాటజీకి, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మాస్ బ్యాటింగ్‌కు మధ్య ఎదురుపోరే అసలైన హైలైట్. 43 ఏళ్ల ‘తల’ మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడు, ఇక 14 ఏళ్ల హిట్టింగ్ యంగ్ స్టార్ అమాయకంగా కనిపిస్తూనే బ్యాటింగ్ తో బీభత్సం …

Read More »

ఐపీఎల్ జట్ల రాతలు మార్చేస్తున్న సూపర్ కెప్టెన్

ఐపీఎల్ మొద‌ల‌వుతుంటే.. అతి త‌క్కువ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగే జ‌ట్ల‌లో పంజాబ్ కింగ్స్ ఒక‌టి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరుతో మొద‌లై త‌ర్వాత పంజాబ్ కింగ్స్‌గా మారిన ఈ జ‌ట్టు ఇప్ప‌టిదాకా ఒక్క‌సారి కూడా క‌ప్పు కొట్ట‌లేదు. టైటిల్ సాధించ‌డం సంగ‌తి త‌ర్వాత.. క‌నీసం ప్లేఆఫ్స్ చేర‌డం కూడా ఆ జ‌ట్టుకు పెద్ద టాస్కే. గ‌త ప‌దేళ్ల‌లోలో ఒక్క‌టంటే ఒక్క‌సారి కూడా గ్రూప్ ద‌శ‌ను దాట‌లేదు ఆ జ‌ట్టు. ఇంత …

Read More »

IPL ప్లేఆఫ్స్.. ఒక్క స్థానం కోసం మూడు జట్ల సమరం!

ఐపీఎల్ 2025 సీజన్ మునుపెన్నడూ లేని ఉత్కంఠకర దశలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించడంతో టోర్నీలో తొలి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారైంది. ఈ ఫలితంతో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కూడా నాకౌట్ బరిలోకి వెళ్లిపోయాయి. అయితే మిగతా స్థానాల కోసం ముంబయి, ఢిల్లీ, లక్నో మధ్య గట్టి పోటీ నెలకొంది. 18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉంది. ఇంకా …

Read More »

ప్రాణాలకు తెగించారు గానీ… ఫలితం లేకుండా పోయింది

హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మొత్తం 17 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఓ మసీదు ఉండగా.. ఉదయాన్నే ప్రార్థనల కోసం వచ్చిన ఐదుగురు ముస్తిం యువకులు మంటలను చూసి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా …

Read More »

పాతబస్తీలో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి

భాగ్యనగరి హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలో సెలవు దినం ఆదివారం ఘోరం జరిగింది. పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం ఉన్నట్టుండి మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ ఉన్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనంగా ఉన్న గుల్జార్ హౌస్ లో పలు …

Read More »

నగల కోసం తల్లి చితిపై పడి..

రాజస్థాన్‌ రాష్ట్రం కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో ఒక తల్లిని ఖననం చేసే వేళ జరిగిన దారుణం నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది. కన్నతల్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన చోట, చితిపై పడి నగల కోసం గొడవపడిన కొడుకు కనిపించడమే ఘటన తీవ్రతకు నిదర్శనం. కుటుంబ వివాదాలు, ఆస్తి విషయంలో తలెత్తిన తగాదాలు చివరకు మాతృమూర్తిని సక్రమంగా అంత్యక్రియ చేయకుండా నిలిపేయించాయి. ఘటన వివరాల్లోకి వెళ్తే, మే 3న భురీ దేవి అనే వృద్ధురాలు …

Read More »

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌: డబుల్ ప్రైజ్‌మ‌నీ!

టెస్ట్ క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కి సంబంధించి ప్రైజ్‌మనీని గత సీజన్‌తో పోలిస్తే రెట్టింపు చేసింది. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో విజేత జట్టు అట్టహాసంగా రూ.30.79 కోట్ల ప్రైజ్‌మనీని అందుకోనుండగా, ఓడిన జట్టుకు రూ.17.96 కోట్లు …

Read More »

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో పాక్ జెండాలు.. కేంద్ర మంత్రి ఆగ్రహం!

పాక్‌కు చెందిన జెండాలు, లోగోలు ఉన్న వస్తువులు దేశీయ ఈ-కామర్స్ వేదికలపై విక్రయానికి చేరడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ సంస్థలు దేశ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన సమయంలో, ఇలా వివాదాస్పద వస్తువులకు చోటివ్వడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు నిత్యం చురుగ్గా పనిచేస్తున్న సీసీపీఏ ఈ అంశంపై నోటీసులు జారీ చేసి, తక్షణమే అలాంటి ఉత్పత్తులను తొలగించాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో …

Read More »

కోహ్లీ న్యూ గేమ్.. టెస్ట్ వీడిన తర్వాత తొలి బంతి!

ఐపీఎల్ 2025లో పది రోజుల విరామం తర్వాత మళ్లీ వేదిక వేడెక్కబోతుంది. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోమారు కోహ్లీ నినాదాలతో మార్మోగనుంది. కారణం– ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కంటే ముందుగా, ఈసారి అందరి దృష్టి విరాట్ కోహ్లీపై ఎక్కువగా ఉంది. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ, మళ్లీ తన అభిమానుల ముందు బరిలోకి దిగుతున్నాడు. ఇది ఆర్సీబీకి ఓ సుదీర్ఘ విరామం తర్వాత …

Read More »

శుభాంశు స్పేస్ యాత్రకు బ్రేక్.. మళ్ళీ న్యూ డేట్!

భారత వైమానిక దళాధికారి శుభాంశు శుక్లా జరపాల్సిన అంతరిక్ష యాత్రకు తాత్కాలిక విరామం ఏర్పడింది. మే 29న జరగాల్సిన యాక్సియమ్-4 మిషన్ ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యాక్సియమ్ స్పేస్ సంయుక్తంగా జూన్ 8వ తేదీకి వాయిదా వేసాయి. ఎందుకంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ప్రయోగాల షెడ్యూల్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్స్ లో ఎక్కడ కూడా క్లాష్ …

Read More »

ట్రంప్.. ఈసారి ఆపిల్ పోటు!

భారత్‌తో స్నేహాన్ని చాటుకుంటూనే ట్రంప్ వ్యవహరించిన తీరు వెన్నుపోటు అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల భారత్ పాక్ వ్యవహారంలో కన్నింగ్ గా స్పందించిన ట్రంప్ ఇప్పుడు భారత్ లో పెట్టుబడులు పెట్టె అగ్ర సంస్థలను వెనక్కి లాగుతున్నాడు. ఈసారి ఆపిల్ పోటుతో షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. అగ్ర ప్రపంచ బ్రాండ్ ఆపిల్ భారత్‌ను తన తయారీ కేంద్రంగా మలుస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యూహానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ …

Read More »