అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న విభేదాలు అక్కడి రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీశాయి. కొంతకాలం క్రితం వరకు ట్రంప్కు మద్దతుగా నిలిచి, రాజకీయ ప్రచారానికి భారీగా ఖర్చు చేసిన మస్క్.. ఇప్పుడు ఆయన్ని తప్పుబడుతూ స్వతంత్ర రాజకీయ ప్రయాణం వైపు అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి తప్పుకున్న మస్క్, ట్రంప్తో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్టు …
Read More »ఈసారి గుకేశ్ కు ఊహించని షాక్
భారత చెస్ ఆశల కిరీటంగా ఎదిగిన యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్… ఈమధ్య బాగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. అతను గెలిచిన వీడియోలు కూడా మీమ్స్ తరహాలో వైరల్ అవుతున్నాయి. అయితే చాలా రోజుల తరువాత గుకేశ్ ఆటకు చెక్ పడింది. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ను గెలిచే అంచుల వరకు వెళ్లినా, చివర్లో చేసిన చిన్న తప్పిదం అతని కలలను చెదరగొట్టింది. టోర్నీ చివరి రౌండ్ వరకూ అద్భుతంగా …
Read More »హెచ్కేయూ5: ఇది కరోనా కంటే డేంజర్!
గబ్బిలాల్లో కొత్తగా గుర్తించిన హెచ్కేయూ5 అనే వైరస్ ప్రస్తుతం శాస్త్రవేత్తల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్-కోవ్) కుటుంబానికి చెందిన ఈ వైరస్, కేవలం ఒక చిన్న జన్యు మార్పుతో మానవ కణాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో కోవిడ్ వంటి మహమ్మారులను విడుదల చేసిన గబ్బిలాలే ఇప్పుడు మరోసారి మానవాళిపై ముప్పుగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నేతృత్వంలో …
Read More »స్టార్లింక్ ఎంట్రీ అఫీషియల్.. జియో తట్టుకుంటుందా?
ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్ సంస్థకు భారత ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్స్ మంజూరు చేయడం టెలికాం రంగంలో పెద్ద పరిణామంగా మారింది. ఇప్పటికే రిలయన్స్ జియోకి చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ భాగస్వామ్య సంస్థ వన్వెబ్ భారత మార్కెట్లో ప్రవేశించాయి. ఇప్పుడు స్టార్లింక్ వేదికపైకి రావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూడు ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ మొదటగా సేవా …
Read More »రూ.5 పార్లే-జీ అక్కడ రూ.2000
ఎప్పుడో ఊహించని ప్రాంతంలో… ఊహించని ధరతో… భారత బిస్కెట్ బ్రాండ్ ఒకటి అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. భారతదేశంలో చిల్లర ధరకు లభించే పార్లే-జీ బిస్కెట్ల ప్యాకెట్, గాజాలో ప్రస్తుతం రూ.2,000కి పైగా అమ్ముడవుతోందంటే విశ్వసించడం కష్టం. యుద్ధ తీవ్రత, ఆహార కొరత కారణంగా అక్కడి బ్లాక్ మార్కెట్ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల ఒక పాలస్తీనా వ్యక్తి తన పిల్లల కోసం పార్లే-జీ టిన్ కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ …
Read More »ట్రంప్ తో కిరికిరి.. ఒక్కరోజే 12 లక్షల కోట్లు ఆవిరి!
అమెరికాలో రాజకీయ రంగంలో మాటల యుద్ధం షేర్ మార్కెట్ను తాకుతుందని ఎవరూ ఊహించలేరు. కానీ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య తెరపైకి వచ్చిన వివాదం టెస్లా షేర్లను మట్టికరిపించింది. ఒక్కరోజే టెస్లా షేర్లు 14 శాతం వరకు క్షీణించడంతో, కంపెనీ మార్కెట్ విలువ నుంచి రూ.12 లక్షల కోట్లకు పైగా ఆవిరయ్యింది. ఇది టెస్లా చరిత్రలోనే రోజు వ్యవధిలో వచ్చిన అతిపెద్ద నష్టం. 2024 చివరినుంచి తిరిగి ట్రాక్లోకి …
Read More »బన్నీ వాస్ చూడాల్సిన మరో కోణం
నిర్మాత బన్నీ వాస్ ఇవాళ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. మనం రెంటల్, పర్సెంటెజ్ అని గొడవలు పడే కన్నా 28 రోజుల్లో ఓటిటి రిలీజులు జరిగిపోవడం లాంటి సమస్యల మీద దృష్టి పెట్టాలని కోరారు. అంతే కాదు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్న పెద్ద హీరోలు సీరియస్ గా ఆలోచించాలని, ఇదే ధోరణి కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో తొంభై శాతం …
Read More »ఆటో డ్రైవర్ సింపుల్ ఐడియా.. నెలకు రూ.8 లక్షలు!
ఒకప్పుడు కేవలం ప్రయాణాల కోసం ఉపయోగించే ఆటో ఇప్పుడు సంపాదనకి మార్గం అయింది. ముంబైకు చెందిన ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఏ పని చేయకుండానే నెలకు 5 నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇది విని ఆశ్చర్యపడాల్సిన పని కాదు, ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్ ఏదో కష్టపడి ఆలోచించకుండా చాలా సింపుల్ గానే ఆలోచించాడు. వీసా అపాయింట్మెంట్లకు వచ్చే వారి అవసరాన్ని గుర్తించి, అతను ఊహించని …
Read More »సామాన్యుడి ప్రాణం.. చాయ్ కంటే చీపా?
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద RCB విజయోత్సవాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సామాన్యుడి ప్రాణం.. చాయ్ కంటే ఛీపా అంటూ హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ గుండెను కలచివేసే …
Read More »బెంగుళూరు విషాదం.. డిప్యూటీ సీఎం కన్నీళ్లు!
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వెలుపల ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ విషాదంగా మారిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన వేళ, గేటు నెం.7 వద్ద తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్ణాటక …
Read More »బెంగళూరులో విషాదం.. ముందురోజు ఏం జరిగింది?
చెప్పినంత సులువు కాదు.. విజయోత్సవాలు నిర్వహించాలంటే. ముందుగా పక్కా ప్రణాళిక ఉండాలి. కానీ బెంగళూరులో ఆర్సీబీ విజయాన్ని జరుపుకునే వేళ జరిగిన తొక్కిసలాట ఘటన చూస్తే ఆ ప్రణాళిక పూర్తిగా క్లారిటీ లేనట్లు స్పష్టమవుతోంది. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి ఆర్సీబీ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంబరాల వాతావరణాన్ని తీసుకురాగా, అదే వేళ ఆనందం విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో …
Read More »ఊరిస్తూ… ఊసురుమనిపిస్తూ..
ఏపీలో గత ఖరీఫ్, ఇటీవలే ముగిసిన రబీ సీజన్లు ఎంచక్కా… ఎలాంటి ఆటంకాలు, వాతావరణ ప్రతికూలతలు లేకుండా సాఫీగా సాగిపోయాయి. ఫలితంగా అన్నదాతలు కూడా మునుపటి కంటే కూడా నాలుగు బస్తాల ధాన్యాన్ని అధికంగా పండించి సంతోషంలో మునిగిపోయారు. అటు ఖరీఫ్ సీజన్ ముగింపు, ఇటు రబీ ముగింపు సందర్భంగా అకాల వర్షాలు లేని కారణంగా ఏపీలో ధాన్యం తడిసిందన్న మాటే వినిపించలేదు. అయితే ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందుగానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates