ఒక సినిమా రిలీజ్ అవ్వడం మీద కన్నా మొదలుపెట్టడం గురించి విపరీతమైన ఉత్సుకత కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాటిలో ఇప్పుడు మొదటి వరసలో ఉన్నది మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ. ఫ్యాన్స్ ఎదురు చూపులకు పరీక్ష పెడుతూ జక్కన్న టీమ్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అలాని పనులేవీ ఆగలేదు. వర్క్ షాప్స్, ఆడిషన్స్ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ దాదాపు …
Read More »జాతీయ విపత్తుగా ప్రకటించేలా బాబు చేయగలరా
రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని.. వరద కష్టాన్ని.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు విన్నవించా రు. ప్రస్తుతం రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన విపత్తు బృందాలు.. రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. రేపు కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వారికి వివరించారు. …
Read More »హార్దిక్ మాజీ భార్యకు కొత్త బాయ్ ఫ్రెండ్
భారత స్టార్ క్రికెటర్లలో ఒకడైన హార్దిక్ పాండ్య.. సెర్బియాకు చెందిన మోడల్ నటాషా స్టాంకోవిచ్తో ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం.. కొన్నేళ్లు అన్యోన్యంగా సాగిన ఈ జంటకు ఓ కొడుకు పుట్టడం.. కానీ తర్వాత విభేదాలు వచ్చి ఈ జంట విడిపోవడం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో ఈ జంట విడిపోయింది. ఐతే అది జరిగిన కొన్ని నెలలకే నటాషా కొత్త బంధంలోకి వెళ్లిపోవడం విశేషం. తాజాగా తన కొత్త …
Read More »అడిగితే కొట్టేస్తా….జక్కన్న వార్నింగ్ !
టాలీవుడ్డే కాదు దేశంలో అన్ని వుడ్డులు ఎదురు చూస్తున్న సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబినేషనని ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. అనౌన్స్ చేసి నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ప్రారంభోత్సవం జరగకపోవడంతో అభిమానులు సహజంగానే ఖంగారు పడతారు. ఒకపక్క మహేష్ కొత్త లుక్ తో బయట అదరగొడుతూ ఉండగా ఇక అసలు మూవీలో ఎలా ఉంటాడోనని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. అయితే ఎన్నిరకాలుగా …
Read More »భారత్ ‘ఉత్తమం’.. దిగజారింది!!
ప్రపంచ దేశాల్లో అత్యుత్తమంగా ఉన్న కంట్రీలకు సంబంధించి తాజాగా ఓ రిపోర్టు వచ్చింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు .. తాజాగా 2024కు సంబంధించి ఉత్తమ దేశాల జాబితాను విడుదల చేసింది. దీనిలో భారత్ గత ఏడాదితో పోలిస్తే.. మూడు పాయింట్లు దిగజారింది. 2023లో అత్యుత్తమ దేశాల జాబితాలో భారత్ 30వ స్థానంలో ఉంది. అయితే.. ఈ సారి మాత్రం 33వ స్థానానికి దిగజారింది. దీనికి కారణం ఏంటి? …
Read More »వద్దు బాబోయ్ పెళ్లి.. యువతుల కొత్త ఆలోచనలు
మారుతున్న కాలానికి తగ్గట్లు కొత్త తరహా అభిరుచులు తెర మీదకు వస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలకు భిన్నంగా మన వద్ద వివాహ వ్యవస్థ బలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. గడిచిన రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులు.. పిల్లల పెంపకంలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. యువతులకు అంది వచ్చిన ఉద్యోగ అవకాశాలు వారి ఆలోచనల్ని మార్చేలా చేస్తున్నాయి. స్వేచ్ఛగా తమకు తోచినట్లుగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో మాదిరి పెళ్లి.. …
Read More »అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇరగదీస్తున్న ‘నాటు.. నాటు’
తెలుగు సినీ ప్రపంచాన్నే కాకుండా.. హాలీవుడ్ సినీ రంగాన్నికూడా కుదిపేసిన పాట ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలోని ‘నాటు.. నాటు’ సాంగ్. దీనికి ఆస్కార్ పురస్కారం కూడా దక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు దీనిని ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చని.. మన వాళ్లు గుర్తించలేక పోయారు. లేకపోతే.. ఈఏడాది వచ్చిన ఎన్నికల్లో ఈ పాట మార్మోగిపోయి ఉండేది. కానీ… ఈ ఐడియా.. అమెరికన్లకు తట్టింది. ముఖ్యంగా భారతీయ మూలాలున్న …
Read More »షర్మిలకు ఫ్రీహ్యాండ్.. కాంగ్రెస్ ఐడియా ఏంటి.. ?
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది. ఆమెకు ఫ్రీహ్యాండ్ ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నట్టు కూడా చెబుతున్నారు. వైఎస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో ఆయనకు ఫ్రీహ్యాండ్ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. కాబట్టి.. ఇప్పుడు నాకు కూడా.. ఫ్రీహ్యాండ్ కావాలి. నేను తీసుకునే నిర్ణయాలకు క్షేత్రస్థాయి నాయకులు ఆమోదం తెలపాలి. అప్పుడే పార్టీ పుంజుకుంటుంది అని షర్మిల …
Read More »సింగల్ స్క్రీన్లకు ముంచుకొస్తున్న ప్రమాదం
అత్యాధునిక సౌకర్యాలు మల్టీప్లెక్సుల్లో ఎన్ని ఉన్నా సింగల్ స్క్రీన్లలో సినిమా చూస్తే దక్కే అనుభూతే వేరు. క్రాస్ రోడ్స్ సుదర్శన్ లో చూస్తే దక్కే కిక్కు పంజాగుట్ట పివిఆర్ అనుభూతి ఇవ్వదనేది ఏ సినీ ప్రియుడైనా ఒప్పుకునే వాస్తవం. కానీ అలాంటి సువిశాలమైన హాళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. క్రమంగా ఉనికిని కోల్పోతూ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని కార్పొరేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క 2023 …
Read More »ఆయన జీతం ఏడాదికి 135 కోట్లు… ఇండియాలోనే !
దేశంలో అత్యధిక జీతం తీసుకునే కార్పొరేట్ ప్రముఖుడు ఎవరో తెలుసా? టాటా సన్స్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎన్. చంద్రశేఖరన్. ఆయనకు ఏడాదికి ఇచ్చే జీతం అక్షరాల రూ.135 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన జీతం ఏకంగా 20 శాతం పెరిగింది. దేశంలోనే అత్యంత నమ్మకమైన బ్రాండ్ల వరుసలో ముందుంటుంది టాటా గ్రూపు. టాటా సంస్థకు చెందిన ఉత్పత్తి అన్నంతనే కళ్లు మూసుకొని …
Read More »అపార్థాలకు తారక్ చెక్ పెట్టినట్టేనా
నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు కం డెబ్యూ సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ని షేర్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. తనకు బాలయ్యకు మధ్య అంతగా సత్సంబంధాలు లేవనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది. దానికి తోడు ఇటీవలే జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ రాకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. …
Read More »బాబు టీంకు ఫుల్ మార్కులు.!
వరద బాధితులకు సాయం చేయడంలో మంత్రులు పడుతున్న కష్టం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉం ది. రాజకీయంగా దూకుడు ఉండే అనేక మంది నాయకులు బాధితుల కష్టాలు చూసి కరిగిపోతున్నారు. విజయవాడ శివారు ప్రాంతం మునిగిపోయిన నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు.. సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులను కూడా రావాలని ఆయన పిలుపు నిచ్చారు. దీంతో ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన …
Read More »