భారత క్రికెట్ అభిమానులను కుదిపేసే విషయం ఒకటి వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లు ఎక్కడా లేవు. కేవలం టాప్ 10 నుంచి తప్పించడమే కాదు, టాప్ 100లో కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఇటీవలే రోహిత్ రెండో స్థానంలో, కోహ్లి నాల్గవ స్థానంలో ఉండగా, ఒక్కరాత్రిలోనే ఈ మార్పు రావడంతో సోషల్ మీడియాలో “రిటైర్మెంట్ ఎప్పుడు ఇచ్చారు?” …
Read More »చాహల్ – ధనశ్రీ విడాకుల కథలో కొత్త వివాదం
క్రికెటర్ యూజవేంద్ర చాహల్ – నటి, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ విడాకుల తర్వాతా చర్చలు ఆగట్లేదు. తాజాగా ధనశ్రీ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తమ వివాహ విరమణకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా చాహల్ “Be Your Own Sugar Daddy” అనే టి షర్ట్ వేసుకుని చివరి విడాకుల వాదనకు హాజరైన విషయంపై ఆమె మండిపడ్డారు. “అలాంటి మాటలు మెసేజ్లో పంపితే సరిపోయేది, ఎందుకు కోర్టుకు ఆ టి …
Read More »కూకట్పల్లిలో బాలిక హత్య.. మిస్టరీలో ఎన్నో అనుమానాలు
హైదరాబాద్ నగరాన్ని వణికించిన ఘటన కూకట్పల్లిలో చోటుచేసుకుంది. పదేళ్ల బాలిక సహస్రను దారుణంగా హత్య చేసిన సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం, ఈ ఘాతుకం బయటివారు కాకుండా అదే భవనంలో నివసిస్తున్న వారిలో ఎవరో చేయి ఉండవచ్చని అనుమానాలు బలపడ్డాయి. సంగీత్నగర్లోని G+2 భవనంలో నివసించే సహస్ర కుటుంబానికి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసుల అంచనా. భవనం …
Read More »దేశద్రోహి బీసీసీఐ.. ట్రెండింగ్
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే. చిన్నపాటి యుద్ధం కూడా జరిగింది రెండు దేశాల మధ్య. పాక్తో వాణిజ్య బంధాన్ని చాలా వరకు తెంచుకునే ప్రయత్నంలో పడింది ఇండియా. ఆ దేశానికి వెళ్లే సింధు జలాలకు కూడా అడ్డు కట్ట వేసింది. అది దాయాది దేశానికి ఇండియా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. పాకిస్థాన్ పేరు చెబితే చాలు …
Read More »బెట్టింగ్ యాప్స్.. తేడా వస్తే కఠిన శిక్షలే..
ఆన్లైన్ గేమింగ్ మోసాలను కట్టడి చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం పొందిన కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లు ద్వారా డిజిటల్ బెట్టింగ్ యాప్స్పై కఠిన నియంత్రణలు, శిక్షలు విధించేందుకు మార్గం సుగమమైంది. ఇది దేశంలో తొలిసారిగా ఆన్లైన్ గేమింగ్ను పద్ధతిగా చట్టబద్ధంగా నియంత్రించడానికి ప్రయత్నం కావడం విశేషం. ముఖ్యంగా నియంత్రణలో లేని బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే మోసాలు, వ్యసన సమస్యలను అరికట్టడమే ఈ బిల్లుకు …
Read More »6 వేల విద్యార్థుల వీసాలను రద్దు చేసిన అమెరికా.. కారణమిదే!
అమెరికా విద్యార్థి వీసాలపై పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభమయ్యాయి. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. అమెరికా కొత్త విధానాలు విద్యార్థులపై ఆర్థిక, విద్యా, వ్యక్తిగత స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. దేశ భద్రత పేరుతో తీసుకున్న చర్యలు నిజంగా అంతర్జాతీయ విద్యార్థుల హక్కులకు ముప్పు తెస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దైన వీసాలలో 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం, మత్తులో వాహనాలు నడపడం, …
Read More »ఆసియా కప్ 2025 టీమిండియా జట్టు ఇదే.. ఆ ఇద్దరు మిస్!
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపిక పూర్తయింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగార్కర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లు ఈ జాబితాను ప్రకటించారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా సెలెక్టర్లతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగుతుండగా, శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్, యశస్వి …
Read More »2025 మిస్ యూనివర్స్ ఇండియా.. ఎవరీ మణిక?
జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో మణిక విశ్వకర్మ విజయం సాధించారు. గత ఏడాది విజేత రియా సింఘా చేతులమీదుగా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక భారత్ తరఫున నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఘనత సాధించడంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్టాపిక్ అయింది. ఈ పోటీల్లో ఇతర రాష్ట్రాల …
Read More »ట్రాఫిక్లో ఇరుక్కుంటే టోల్ ఎందుకు చెల్లించాలి? : సుప్రీం
ట్రాఫిక్ జామ్లో గంటల తరబడి ఇరుక్కుని ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలోనూ టోల్ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఎన్హెచ్ఏఐని ప్రశ్నించింది. 65 కి.మీ దూరం ప్రయాణానికి 12 గంటలు పట్టినా రూ.150 టోల్ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రయాణికుల మనసులో ఉన్న సందేహాలకు ప్రతిధ్వనిలా మారాయి. ఇటీవల కేరళ హైకోర్టు కూడా …
Read More »హైదరాబాద్ లో కరెంటు మరణాలు.. మొన్న ఐదుగురు.. నిన్న ముగ్గురు
హైదరాబాద్లో విద్యుత్ తీగల కారణంగా వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం అందరిని కలచివేస్తోంది. పాతబస్తీ బండ్లగూడలో గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా అంబర్పేట్లో రామ్చరణ్ అనే యువకుడు విద్యుత్ తీగలను తొలగించే క్రమంలో షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం రెండు రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో విద్యుదాఘాత ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ఇంతకుముందు …
Read More »ఉక్రెయిన్ – రష్యా భేటి: అమెరికాకు వచ్చే లాభమేంటి?
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతోంది. దీనిని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రంగంలోకి దిగారు. ఇటీవల వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరప్ దేశాల నేతలతో చర్చించిన అనంతరం, త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ భేటీ జరగనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ యుద్ధాన్ని ముగించే దిశగా ఒక కీలక ముందడుగని ఆయన అభివర్ణించారు. అమెరికా సమన్వయం వల్లే ఇది …
Read More »తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు!
తెలంగాణలో విమానయాన రంగం కొత్త ఊపు అందుకోబోతోంది. వరంగల్, ఆదిలాబాద్లలో నిలిచిపోయిన విమానాశ్రయ ప్రణాళికలు ఇప్పుడు మళ్లీ కదలికలు మొదలుపెట్టాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ రెండు నగరాల్లో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలను వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కోసం అవసరమైన భూసేకరణ దాదాపు పూర్తయింది. 253 ఎకరాల భూమికి రూ.205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates