టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శనపై అభిమానులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బౌలింగ్ విభాగం మంచి ప్రదర్శన చూపించినప్పటికీ, బ్యాటింగ్ విభాగం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. తాజాగా గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్ ప్లేయర్లు పతనమవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ వంటి ప్రధాన బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం అభిమానులకు అసహనం కలిగించింది. ముఖ్యంగా, ఆటగాళ్లు తప్పిదాలు …
Read More »మస్క్ నుండి కొత్త బాంబ్ !
ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో కొత్త ఈమెయిల్ సేవను ప్రారంభించేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్స్ మెయిల్’’ సృష్టిస్తే ఎలా ఉంటుంది?’’ అని ఓ యూజర్ చేసిన సూచనకు మస్క్ స్పందిస్తూ, ‘‘ఇది జీమెయిల్, ఇతర ఈమెయిల్ సేవలకు కఠినమైన పోటీని కల్పిస్తుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్లో యాపిల్ మెయిల్ 53.67% …
Read More »ధోనీ జీతం కన్నా గుకేశ్ కట్టే ట్యాక్సే ఎక్కువ?
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కించుకున్నాడు. దాంతోపాటు, 3 మ్యాచ్లు గెలిచినందుకు రూ. 5.04 కోట్ల నగదు బహుమతి లభించింది. దీంతో, భారత ప్రభుత్వానికి రూ. 4.67 కోట్ల ట్యాక్స్ చెల్లించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ ఐపీఎల్-2025 లో దక్కించుకున్నదానికన్నా గుకేశ్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారని సోషల్ మీడియాలో …
Read More »న్యూ బౌలర్ పై రోహిత్ సెటైర్ !
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్లో తలపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడం కష్టమే అనిపిస్తోంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లను అడ్డుకోవడంలో భారత బాలర్లు చెమటోడ్చారు. భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తప్పితే మిగతా వారు అంతగా ప్రభావం చూపలేదు. బుమ్రా ఆరు వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ను కొంతవరకు కట్టడి చేశాడు. మహ్మద్ సిరాజ్ …
Read More »పేదరికం అంటారు.. పనిచేయకపోతే ఎలా: నారాయణమూర్తి చురకలు
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ.. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి.. చురకలు అంటించారు. ఆయన గత కొన్నాళ్లుగా పనిగంటల విషయంలో ఓ సూత్రం చెబుతున్నారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన సూత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచ దేశాలు సహా భారత దేశ లెక్కల ప్రకారం.. వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలి. రోజుకు 8 గంటల చొప్పున వారానికి ఆరు రోజులు లెక్క వేస్తారు. దీని ప్రకారం.. 48 గంటలు పనిచేస్తే.. …
Read More »త..’భళా’.. మూగబోయింది.. ఉస్తాద్ ఇకలేరు!
అది 1960 ప్రాంతం.. ఓరోజు సాయంత్రం.. “అందరూ తబలా వాయిస్తారు. నువ్వేంటి ప్రత్యేకం”- ఇదీ.. 15 ఏళ్ల వయసులో తన తండ్రి నుంచి వచ్చిన సూటి ప్రశ్న. దీనికి కారణం.. చదువును అశ్రద్ధ చేస్తున్నారని.. తబలాకే సమయం కేటాయిస్తున్నారన్నది ఓ తండ్రిగా ఆయన ఆవేదన. ఇదే.. ఆ యువకుడిలో కసి రేపింది. తబలా వాయిద్యాన్ని త..’భళా’ అని పించేస్థాయిలో ప్రపంచ ప్రసిద్ధం చేశారు. నిజానికి అప్పటికి జంతు చర్మలాలతో చేసిన …
Read More »చంద్రబాబు, పవన్ లను పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు!
దక్షిణ కొరియా అధ్యక్షుడిని దింపేశారు.. దేశంలో సంబరాలు!
దేశంలో ప్రతిపక్షాలపై కత్తికట్టినట్టు వ్యవహరించి.. మార్షల్ లా(సైనిక పాలన)ను తీసుకువచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. అభిశంసనకు గురయ్యారు. ఆయనను ఆ పదవి నుంచి దింపేస్తూ.. పార్లమెంటు చేసిన తీర్మానానికి ఏకంగా 204 మంది సభ్యులు మద్దతు తెలిపారు. మొత్తం పార్లమెంటులో 300 మంది సభ్యులు ఉండగా.. 204 మంది మద్దతు తెలపడంతో ఆయన పదవీచ్యుతలయ్యారు. అయితే.. ఆయన ఇప్పటికిప్పుడు ఆ పదవి పోయే ప్రమాదం లేక …
Read More »మనోవర్తి ఎలా డిసైడ్ చేయాలో తేల్చిన సుప్రీం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విడాకుల వేళ.. భార్యకు భర్త చెల్లించాల్సిన శాశ్విత మనోవర్తిని డిసైడ్ చేసేందుకు కీలక తీర్పును వెలువరించటమే కాదు.. మనోవర్తిని డిసైడ్ చేసేందుకు 8 మార్గదర్శకాల్ని జారీ చేసింది. వీటిని అనుసరించి మనోవర్తి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయాలని పేర్కొంది. భర్త చెల్లించాల్సిన మనోవర్తిని అతడిని శిక్షించే విధంగా ఉండకూదని పేర్కొంది. అదే సమయంలో అతడి జీవిత భాగస్వామిగా వ్యవహరించిన మహిళ …
Read More »చెస్ చరిత్రలో మనోడి వరల్డ్ రికార్డ్!
భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించాడు. చెస్ ప్రపంచంలో అత్యున్నత స్థాయి విజయంగా గుర్తించబడే ప్రపంచ ఛాంపియన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఫైనల్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి, 14వ గేమ్లో కీలక విజయాన్ని సాధించడం గుకేశ్ కు ఇది అత్యంత ప్రత్యేకమైన ఘట్టంగా మారింది. ఎందుకంటే క్రీడా చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్గా అతను ఒక సరికొత్త రికార్డు క్రియేట్ …
Read More »ఎవడైనా కానీ కూతురి జోలికొస్తే తగ్గేదే లే!!
రివెంజ్ డ్రామా కేవలం సినిమాలకే పరిమితమనుకుంటాం కానీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. దానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. కువైట్ నుంచి వచ్చిన ఆంజనేయ ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ ఇండియాలో చదువుకుంటున్న తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసి తిరిగి విదేశానికి వెళ్లిపోవడమే కాక నేరాన్ని ఒప్పుకుంటూ వీడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది. చనిపోయిన నిందితుడి పేరు ఆంజనేయులు. వయసు 59 సంవత్సరాలు. …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీలో మరో ట్విస్ట్.. వన్డే నుంచి టీ20కి?
వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యంలో జరగాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును పాకిస్తాన్కు పంపించబోమని స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ పరిస్థితుల్లో టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు కొనసాగిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ తన వైఖరిని పూర్తి స్థాయిలో వెల్లడించకపోవడంతో సమస్యలు సద్దుమణగడంలేదు. ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను పీసీబీకి సమర్పించినప్పటికీ, దీనిపై …
Read More »