అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు వేస్తున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాను విశ్వవ్యాప్తం చేసే దిశగా చురుగ్గా కదులుతున్న మస్క్… ఎక్కడా కూడా వెనక్కు తగ్గని రీతిలో సాగుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా సోమవారం రాత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు ఆది నుంచి వెన్నుదన్నుగా …
Read More »మృగాడికి జీవిత ఖైదు…హంతకురాలికి మరణ దండన
భారత న్యాయ వ్యవస్థలో సోమవారానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. సోమవారం ఒకే రోజు రెండు కీలక కేసుల్లో దేశ కోర్టుల నుంచి సంచలన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోల్ కతా ఆర్డీ ఖర్ ఆసుపత్రి వైద్యురాలిపై జరిగిన హత్యాచార కేసు కాగా… మరొకటి కేరళలో ప్రేమించిన యువకుడిని వంచించి అతడిపై విష ప్రయోగానికి పాల్పడి అతడిని దారుణంగా అంతమొందించిన ప్రియురాలి …
Read More »అమెరికాలోకి టిక్ టాక్ రీ ఎంట్రీ పక్కా!!
టిక్ టాక్… చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా రికార్డులకెక్కింది. చాన్నాళ్లుగా అగ్ర రాజ్యం అన్న ట్యాగ్ ను అలా అలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్న అమెరికా గుత్తాధిపత్యం సాగిస్తోందంటూ చైనా ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ వ్యాఖ్యలతో ఆ దేశం అమెరికాకు తాను యాంటీ అని కూడా చెప్పకనే చెప్పింది. …
Read More »మహా కుంభ మేళాలో అగ్ని ప్రమాదం.. ఎవరిది తప్పు?
ఉత్తరప్రదేశ్లోని త్రివేణీ సంగమం(గంగ, యమున, సరస్వతి నదులు సంగమించే చోటు)లో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ మేళా వచ్చే నెల 26వ తేదీ వరకు జరగనుంది. దీనిని యూపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. అయితే.. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. మానవ తప్పిదాల కారణంగా మహా కుంభమేళాలో తాజాగా భారీ …
Read More »ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: టీమిండియా ఫైనల్ టీమ్ ఇదే!
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. నేడు ముంబయిలో జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ, 15 మందితో కూడిన బలమైన జట్టును ఖరారు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరడం ప్రధాన ఆకర్షణగా …
Read More »సంక్రాంతి రద్దీతో ఏపీఎస్ఆర్టీసీకి డబ్బే డబ్బు
ఈ సంక్రాంతి ఏపీకి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే… పండుగకు ముందు ప్రభుత్వం మారింది. కూటమి కొత్త సర్కారు పాలన మొదలు కాగానే… రాష్ట్రంలో ఓ నూతన ఒరవడి కనిపించింది. పాలనలో దూకుడుతో వెళుతున్న కూటమి సర్కారు ఎక్కడిక్కడ తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలో కొత్త ఉత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఉత్సాహం సంక్రాంతి వేడుకల్లో కనిపించింది. బుధవారంతో సంక్రాంతి వేడుకలు పూర్తీ …
Read More »ఆకాశంలో మరో అద్బుతం.. గెట్ రెడీ!
ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం, ఖగోళ ప్రేమికులకు విజువల్ ట్రీట్గా నిలుస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ఈ అద్భుత దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపిస్తాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందనే విషయం తెలిసిందే. జనవరి 25న …
Read More »టీమిండియా న్యూ బ్యాటింగ్ కోచ్.. ఎవరతను?
భారత జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను సితాంశు కోటక్ చేపట్టనున్నారు. ఇటీవల టీమిండియా వరుస పరాజయాలు చవిచూడటంతో కోచింగ్ స్టాఫ్పై బీసీసీఐ దృష్టి సారించింది. ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ స్థానాన్ని పునఃపరిశీలించి, కొత్త మార్గదర్శకుడు అవసరమని నిర్ణయించింది. సితాంశు కోటక్ ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్గా ఉన్నారు. 2023లో ఐర్లాండ్లో జరిగిన టీ20 సిరీస్లో తాత్కాలిక హెడ్ కోచ్గా వ్యవహరించిన కోటక్కి, …
Read More »టీమిండియాలో తప్పిన క్రమశిక్షణ… గంభీర్ న్యూ రూల్స్?
ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు దారుణ ప్రదర్శనపై బీసీసీఐ ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమైన సూచనలు చేశాడు. జట్టులో ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం తమ వైఫల్యాలకు ప్రధాన కారణంగా ఉన్నదని, దీన్ని తక్షణమే సరిచేయాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. గంభీర్ ముఖ్యంగా సుదీర్ఘ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల కారణంగా ఆటగాళ్ల దృష్టి మళ్లుతోందని పేర్కొన్నాడు. …
Read More »హిండెన్ బెర్గ్ చాప్టర్ క్లోజ్… కారణమేంటీ?
హిండెన్ బెర్గ్… ఈ పేరు వింటేనే పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు హడలిపోయాయి. అమెరికాకు చెందిన ఈ ఆన్లైన్ వార్త సంస్థ రాసిన కథనాలు ఆయా బహుళ జాతి సంస్థలకు ముచ్చెమటలు పట్టించాయి. ఇందులో భాగంగా… భారత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ అపర కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానీ ఆధ్వర్యంలోని ఆదానీ గ్రూప్ ను హిండెన్ బెర్గ్ వార్తలు బెంబేలెత్తించాయి. ఆదానీ గ్రూప్ …
Read More »దెబ్బకు దిగి వచ్చిన మెటా.. భారత్ కు క్షమాపణలు
కొద్ది రోజుల క్రితం ఒక పాడ్ కాస్ట్ లో ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడిన ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు..మెటా అధినేత జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. సమన్లు పంపటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 2024లో జరిగిన ఎన్నికల్లో ఏ అధికార పార్టీ కూడా విజయం సాధించలేదని పేర్కొన్నారు. అయితే.. జుకర్ చేసిన వ్యాఖ్యలు చాలా దేశాల్లో వాస్తవమే అయినా.. భారత్ …
Read More »పాకిస్తాన్ కు రోహిత్?.. వెళ్లక తప్పదా?
అప్పుడెప్పుడో…2008లో దాయాది దేశం పాకిస్తాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించింది. అదే ఏడాది పాక్ ఉగ్రవాదులు ముంబై ఫై జరిపిన దాడి నేపథ్యంలో పాక్ టూర్లను బీసీసీఐ దాదాపుగా రద్దు చేసింది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లోనే జరుగుతోంది. అయినా కూడా టీమిండియా ఆ దేశానికి వెళ్లడం లేదు. టీమిండియా ఆడే మ్యాచులను దుబాయ్ లో ప్లాన్ చేసారు. ఫలితంగా పాక్ లో అడుగుపెట్టాల్సిన అవసరం …
Read More »