Political News

మైనారిటీలు వైసీపీకి దూర‌మ‌వుతున్నారా?

ఏపీలో మైనారిటీ వ‌ర్గం ఓట్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సీఎం అయిన త‌ర్వాత తీసుకున్న చ‌ర్య‌లు, తీసుకువ‌చ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్ వంటివి ఆ వ‌ర్గాన్ని కాంగ్రెస్‌కు చేరువ చేశాయి. అయితే, వైసీపీ స్థాపించిన త‌ర్వాత ఈ వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం జ‌గ‌న్ అండ్ కో స‌క్సెస్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో మైనారిటీ అభ్య‌ర్థుల‌కు ఇచ్చిన‌ స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. …

Read More »

పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్‌లోనూ కేసీఆర్ కంటివెలుగు యాడ్స్ ఇచ్చారట

కేసీఆర్ కంటివెలుగు పథకంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నర్సయ్య గౌడ్ ఇప్పుడు కేసీఆర్‌పై వేసిన సెటైర్లు బ్రహ్మాండంగా పేలుతున్నాయి. కంటివెలుగు పథకం అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేస్తున్న హడావుడిగా ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్నికలకు ముందు ప్రజలకు కంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ …

Read More »

పోల‌వ‌రంలో త‌మ్ముళ్ల ఫైట్‌.. సూప‌ర్‌!

ఏపీలో నిఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం పోల‌వ‌రం. ఇక్క‌డ కాంగ్రెస్ సంస్థాగ‌త ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే 2004, 2009 వ‌రుస ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు దూకుడు, ఆయ‌న చేసిన వ‌స్తున్నా మీకోసం యాత్ర కార‌ణంగా ఇక్క‌డ పార్టీ పుంజుకుంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో మొడియం శ్రీనివాస‌రావు విజ‌యం ద‌క్కించుకు న్నారు. పార్టీ అధికారంలోకి రావ‌డంతో.. మొడియం …

Read More »

ఆ 22 మంది ఏమ‌య్యారు? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌!

మొత్తం 23 మంది నాయ‌కులు. అయితే, వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు రాజ‌కీయ చ‌ర్చ సాగుతోంది. వారే .. 2017-18 మ‌ధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంత‌కు చేరారు. స‌రే.. వీరిపై రాజ‌కీయ విమ‌ర్శ లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌నే అనుకున్నా.. వీరంద‌రికీ చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చారు. …

Read More »

ఈ ఎంపీ కు జగన్ సపోర్ట్ తగ్గిందా?

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ను ఇంతకాలం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రుడిగా భావించేవారు చాలామంది. ఆయన రాజకీయ ప్రత్యర్థులు, ఆయన అనుచరులు, వైసీపీలోని ఇతర నేతలు, చివరకు అధికారులు కూడా ఆయన జగన్‌కు అత్యంత ఇష్టుడని.. జగన్ నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉందని భావించేవారు. అందుకు తగ్గట్లుగానే నియోజకవర్గంలో.. సొంత జిల్లాలో ఆయన హవా నడిచింది. కానీ, గత కొన్నేళ్లుగా నందిగం సురేశ్‌ను ఇంటాబయటా అంతా లైట్‌గా తీసుకుంటున్నట్లు టాక్. …

Read More »

రేపల్లెలో రెడీ అవుతున్న మోపిదేవి కుమారుడు

నాయకులంతా తమ వారసులను రంగంలోకి దించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా అదే రూట్లో కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దించడానికి ఆయన పావులు కదుపుతున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, …

Read More »

ఈ ఫోటోలు చూశాక ఏమైనా అర్థమైందా గుడివాడ అమర్నాథ్?

ఏదైనా చెబితే అతికినట్లుగా ఉండాలి. అబద్ధాన్ని సైతం అడ్డగోలు వాదనతో వినిపించటంలో మాత్రం ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ముందుంటారన్న మాట ఏపీ ప్రజలు ఎక్కువగా అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. తన తప్పుల్ని కవర్ చేసుకోవటానికి ఆయన వినిపించే వాదన విన్నోళ్లంతా నోరు నొక్కుకునే పరిస్థితి. అయినప్పటికీ వెనక్కి తగ్గని మంత్రిగారు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఫోటోలను …

Read More »

అన్న‌ద‌మ్ముల ‘రాజ‌కీయం’.. ఇర‌కాటంలో వైసీపీ!

చాలా మంది అన్న‌ద‌మ్ములు, త‌ల్లీ కుమార్తెలు కూడా రాజ‌కీయం చేస్తున్నారు. అయితే.. అంద‌రూ ఒకే పార్టీలో ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌, స‌త్య‌లు టీడీపీలోనే ఉన్నారు. శ్రీకాకులంలో ప్ర‌తిభా భార‌తి, గ్రీష్మ‌లు కూడా టీడీపీలోనే ఉన్నారు. అయితే.. వైసీపీ విష‌యానికి వ‌స్తే మాత్రం కొంత భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. వైసీపీలో ఉన్న వారిలో ఒక‌రు టీడీపీలో ఉంటే.. మ‌రొక‌రు వైసీపీలో ఉన్నారు. దీంతో రాజ‌కీయాలు …

Read More »

గాంధీ భవన్ షాక్‌కు గురైంది..

గాంధీ భవన్ షాక్‌కు గురైంది.. మెట్లెక్కనన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నడుచుకుంటూ లోనికి వచ్చేయడంతో ఆశ్చర్యపోయింది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు చెవులు కొరుక్కుంటూ గుసగులాడుకుంటూ మంతనాలు జరుపుకోవడంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులంతా ఏం జరుగుతోందో అర్థంకాక ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇదంతా చూసి పాత కాపు వి.హనుమంతరావు కొత్తగా అలక మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో శుక్రవారం సాయంత్రం అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర …

Read More »

లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇస్తారా? ఇవ్వరా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. పాదయాత్ర ఏఏ నియోజకవర్గాలలోంచి వెళ్లాలి.. ఎన్ని రోజులు సాగాలి వంటివన్నీ ఇప్పటికే నిర్ణయించుకోవడంతో అనుమతులు రాగానే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవడానికి టీడీపీ రెడీ అవుతోంది. అనుమతుల కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ వర్ల రామయ్య జనవరి 12న ఏపీ డీజీపీ, హోం శాఖ సెక్రటరీ చిత్తూరు ఎస్పీలను అనుమతి కోరుతూ లేఖలు …

Read More »

మాజీ సీఎం కుమారుడికి గెలిచే సీన్ ఉందా?!

ఆయ‌న పేరుకు మాజీ సీఎం కుమారుడు. కానీ, రాజ‌కీయాల్లో అనుభవం త‌క్కువ‌. పైగా ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి వ‌చ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం లోక‌ల్ పాలిటిక్స్‌పై ఆస‌క్తి చూపుతున్నారు. ఆయ‌నే నేదురుమ‌ల్లి రామ్ కుమార్ రెడ్డి. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నేదురు మ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి, మాజీ మంత్రి రాజ్య‌ల‌క్ష్మిల కుమారుడు రామ్‌. నిజానికి కాంగ్రెస్ హ‌యాంలో దంప‌తులు ఇద్ద‌రూ చ‌క్రం తిప్పారు. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని వెంక‌ట‌గిరి …

Read More »

ఏపీ, తెలంగాణ‌లకు మోడీ చురకలు

Modi

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెంచారా? వ‌చ్చే మేలో జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాలుస‌హా.. ద‌క్షిణాదిలో పాగా వేసేలా త‌న కార్యాచ‌ర‌ణ‌ను రెడీ చేసుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్పుడు మోడీకి అత్యంత కీల‌క‌మైన సంవ‌త్స‌రం న‌డుస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కం. దీంతో మోడీ.. తాజాగా క‌ర్ణాట‌క‌లో పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »