Political News

‘నెల్లూరు చల్లార లేదు.. గన్నవరం గరంగరం’

వైసీపీలో నేతల మధ్య కొట్లాటలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు అల్లకల్లోలంగా ఉండగా ఇప్పుడు గన్నవరం గరంగరంగా మారింది. గతంలోనూ గన్నవరం పంచాయతీ జగన్ వద్దకు చేరిన తరువాత నివురుగప్పినట్లుగా ఉన్నప్పటికీ తాజాగా మరోసారి గన్నవరం వైసీపీలో గ్రూపుల గొడవ రచ్చకెక్కింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేక గ్రూపుగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగట్ట వెంకటరావులు ఇద్దరూ కొడాలి నాని, వల్లభనేని వంశీ గురించి మాట్లాడిన మాటలు బయటకు …

Read More »

ఈ టెన్నిస్ ప్లేయర్ కు పొలిటికల్ కోర్టు దొరకట్లే…

ఆయన చిన్నప్పుడు నేషనల్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్. జాతీయ స్థాయిలో అనేక టోర్నమెంట్లు ఆడారు. 1986 జాతీయ క్రీడల్లో కాంస్య పతకం దక్కించుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన టెన్నిస్ కోర్టులను దున్నేశారు. ఈ సారి మాత్రం పొలిటికల్ కోర్టు కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ నలుదిక్కులా చూస్తున్నారు.. నాదేండ్ల మనోహర్ ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు. విభజనతో తర్వాత ఏపీలో కాంగ్రెస్ దెబ్బతినడంతో …

Read More »

బాలినేనికి ఈ సారి క‌ష్ట‌లేనా…!

Balineni

వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా.. ముఖ్యంగా షార్ప్ షూట‌ర్‌గా ఇటీవ‌ల కాలంలో గుర్తింపు పొందిన నాయ‌కుడు బాలినేని శ్రీనివా స‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల‌లో ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆయ‌న విజ‌యంద‌క్కించుకున్నారు. సీఎం జ‌గ‌న్‌కు కూడా ద‌గ్గ‌ర బంధువుగా పేర్కొంటారు. దీంతో తొలి కేబినెట్‌లోనే బాలినేని మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక‌, రెండోసారి ఛాన్స్ ద‌క్క‌క పోయే స‌రికి.. తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయ‌న …

Read More »

ఢిల్లీలో రివ‌ర్స్ గేర్‌.. ఒక్క‌రోజులోనే జ‌గ‌న్‌ రిట‌ర్న్‌..!

ఏపీపై కేంద్రం వైఖ‌రి మారుతోంది. రాజ‌కీయంగా ఏదో తేడా వ‌స్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ స‌ర్కారు కు అండ‌గా ఉన్న కేంద్రం అనూహ్యంగా రూటు మార్చిన‌ట్టు క‌నిపిస్తోందని అంటున్నారు పరిశీల‌కులు. మ‌రి ఈ మార్పున‌కు రీజనేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. 2019లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం అండ‌గానే ఉంది. అదేవిధంగా జ‌గ‌న్ కూడా కేంద్రానికి ద‌న్నుగా ఉన్నారు. ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం క‌లిసి వ‌చ్చింది. …

Read More »

వైసీపీ బ్యాచ్ కు దణ్ణం పెడుతున్న టీడీపీ

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టికెట్లు దొరకని అసంతృప్తులు పార్టీలు మారడం మామూలుగా జరిగేది. అటు వాళ్లు ఇటు,ఇటు వాళ్లు అటు మారడం కూడా సాదారణ విషయమే. వచ్చిన వారిలో కొందరి వల్ల పార్టీకి ప్రయోజనం కలిగితే, కాలక్రమేణా కొందరు మోయలేని అదనపు లగేజీగా మారతారు.వీళ్లని చేర్చుకుని తప్పు చేశామన్న ఫీలింగ్ పార్టీ అధినాయకత్వానికి కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి అదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి… 35 మంది జంప్ …

Read More »

సెంట్ర‌ల్ బ‌డ్జెట్‌: ఇంత‌కీ జ‌గ‌న్ సాధించిందేంటి?

బ‌డ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ప్ర‌వేశ‌పెట్టారు. సుదీర్ఘ ప్ర‌సంగం.. కొన్ని చ‌లోక్తులు.. మ‌రి కొన్ని స్వోత్క‌ర్ష‌లు మిన‌హా.. ఈ బ‌డ్జెట్‌లో రాష్ట్రాల ప్ర‌స్తావ‌న పెద్ద‌గా లేదు. అయితే.. ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ఏపీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే.. బ‌డ్జెట్ వంట‌కానికి ముందు దాదాపు మూడు మాసాల నుంచి కూడా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఢిల్లీలోనే మ‌కాం వేశారు. ఆర్థిక శాఖ టు.. …

Read More »

బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

చంద్రబాబు, బాలకృష్ణల పేరు వింటేనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మీడియా ముఖంగా బాలకృష్ణకు కృతజ్ఞతలు చెప్పారు. వినడానికి విచిత్రంగా అనిపించినా, ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురయిన నందమూరి తారకరత్న నాలుగు రోజులుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను చూసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. …

Read More »

షర్మిలకు పొంగులేటి ఫైనాన్స్

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతులు, ఆగ్రహాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకుని, సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ జిల్లాపై బీఆర్ఎస్ కు పెద్దగా పట్టు లేదు. గెలిచిన నేతలను తమ వైపుకు తిప్పుకునే టాలెంట్ తో బీఆర్ఎస్ ఇంతకాలం పాలిటిక్స్ చేసింది. ఇప్పుడు జిల్లా పార్టీలో అసంతృప్తి పెరిగిపోయి వారు పక్క చూపులు చూస్తున్నారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అగ్రగణ్యులనే చెప్పాలి. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై ఆయన …

Read More »

టార్గెట్ కోటంరెడ్డి.. వైసీపీ యుద్ధం స్టార్ట్‌!

తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ స‌హా పార్టీ పెద్ద‌ల‌పై విరుచుకుప‌డ్డ సీనియ‌ర్ నాయ‌కుడు, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిపై వైసీపీ అధిష్టానం కూడా అదే రేంజ్‌లో దూకుడు పెంచేసింది. ఆయ‌న మీడియా స‌మావేశం ముగిసీ ముగియ‌గానే వైసీపీ అధిష్టానం ఆదేశాల‌తో నాయ‌కులు రంగంలోకి దిగిపోయారు. కోటంరెడ్డికి కౌంట‌ర్లు ఇవ్వ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో కోటంరెడ్డి ఆరోపణలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణా …

Read More »

చిరు వ్యాపారుల‌ను వ‌దల్లేదు!

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో కొన్ని నిర్ణ‌యాలు ఆస‌క్తిగాను, ఆశ్చ‌ర్య‌క‌రంగా కూడా ఉన్నాయి. తాజాగా ఇప్ప‌టి వ‌ర‌కు లేని విధంగా చిరువ్యాపారుల‌కు పాన్ కార్డును త‌ప్ప‌నిస‌రి చేసింది. త‌ద్వారా.. వారి లావాదేవీల‌పై కూడా ఐటీ క‌న్ను ప‌డ‌నుంది. అదే స‌మ‌యంలో వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు లభించ‌నుంది. వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్ త‌ప్ప‌నిస‌రి. విద్యుత్ రంగానికి విదిలింపు.. 35 వేల …

Read More »

వేతన జీవుల‌పై నిర్మ‌ల‌మ్మ క‌రుణ..

ఆదాయ ప‌న్ను ప‌రిమితి పెంచుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.. తీసుకున్న నిర్ణ‌యం వేత‌న జీవుల‌కు ఒకింత ఊర‌ట క‌ల్పించింద‌నే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి. అదే స‌మ‌యంలో వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. …

Read More »

లోకేష్ యువ‌గ‌ళానికి భారీ క్రేజ్‌… ఇది ఓట్లుగా మారితే…!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర కుప్పం నుంచి జ‌న‌వ‌రి 27న భారీ ప్ర‌జా మ‌ద్ద‌తుతో అడుగులు ముందుకు వేసింది. రోజు రోజుకు ఈయాత్ర‌కు మద్ద‌తు పెరుగుతోంది. మూడు రోజులు కుప్పంలోనే పాద‌యాత్ర చేసిన నారా లోకేష్ అనేక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారిసాధ‌క బాధ‌లు కూడా విన్నారు. కొన్ని న‌మోదు చేసుకున్నారు. కొంద‌రికి అభ‌యం కూడా ఇచ్చారు. కుప్పంలో కూర‌గాయ‌ల …

Read More »