Political News

ఉద్యోగుల ఎఫెక్ట్‌.. సీనియ‌ర్ అధికారిపై వేటు?

ఏపీలో ఉద్యోగులు వ‌ర్సెస్ ప్ర‌భుత్వానికి జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరులో సీనియ‌ర్ అధికారులు స‌త‌మత మ‌వుతున్నారా? ఏం జ‌రిగినా.. వారిదే బాధ్య‌త‌గా ప్ర‌భుత్వం భావిస్తోందా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు కేఆర్ సూర్య‌నారాయ‌ణ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. త‌మ‌కు రావాల్సిన జీతాల‌ను 1వ తేదీ క‌ల్లా ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తాము దాచుకున్న సొమ్మును కూడా స‌ర్కారు వాడుకుంటోంద‌ని …

Read More »

వీరి కుర్చీలు సేఫ్‌.. రాసిపెట్టుకోవ‌చ్చు బాబూ!!

రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రి కుర్చీల‌కు వ‌చ్చిన ఇబ్బంది లేద‌ని పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి గ‌ణ‌నీయంగా బాగుండ‌డం.. నాయ‌కులు కూడా దూకుడ‌గా ప‌నిచేస్తుండ‌డం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం వంటి సానుకూల ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. దీంతో సుమారు 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో పరిస్థితి చింత‌లేని విధంగా ఉంద ని పార్టీ అంచ‌నాకు వ‌చ్చింది. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏలూరి సాంబ‌శివ‌రావు.. …

Read More »

ఒక్క ప్రెస్ మీట్.. అందరికి ఇచ్చి పడేసిన కోటంరెడ్డి

ఏపీ అధికార వైసీపీ నేతలకు.. విపక్ష వైసీపీ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు బోలెడన్ని విషయాలు చెబుతారు. వీటన్నింటిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే.. వైసీపీ చెందిన ప్రతి నేత ఒక్కో ఆటంబాంబ్ మాదిరి ఉంటారు. వైఎస్ జగన్ అంటే వల్లమాలిన అభిమానమే కాదు.. ఆయన తమ మంత్రి పదవుల్ని తీసేసినా సరే.. విధేయతతో ఉంటారు. ప్రైవేటు సంభాషణల్లో సైతం అధినేత గురించి మాట్లాడేందుకు …

Read More »

లోకేష్ కూర్చునే స్టూల్ ఎత్తుకుపోయిన పోలీసులు..

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విష‌యంలో ఏపీ పోలీసులు పైకి మెత్త‌ని క‌బుర్లు చెబుతున్నా.. దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి పైనుంచి వ‌చ్చిన ఆదేశాలో.. లేక వారే పేరు కోసం చేస్తున్నారో తెలియ‌దు కానీ… తాజాగా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించి ఏర్పాటు చేసుకున్న రెండు సౌండ్ సిస్ట‌మ్‌ల‌ను ఎత్తుకుపోయారు. వీటితోపాటు నారా లోకేష్ ఒకింత విశ్రాంతి తీసుకునేందుకు కూర్చునే స్టూల్‌ను కూడా ప‌ట్టుకుపోయారు. ఈ విష‌యాన్ని స్వయంగా …

Read More »

తమిళిసైని ఏమీ అనలేదట…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. కోర్టు జోక్యంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. సినిమాటిక్ గా గవర్నర్ రావడం, కేసీఆర్ నమస్కారం చేయడం, తనకు ఇచ్చిన స్క్రిప్టును ఆమె చదివి వెళ్లిపోవడం జరిగిపోయాయి. గవర్నర్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తాము ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో చదవడంతో బీఆర్ఎస్ నేతలు ఖుషీ అవుతున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ మొదటి రోజున మసాలా వార్తలు లేక మీడియా …

Read More »

పెద్దారెడ్ల రూట్లో పేట ఎంపీ ?

నెల్లూరు పెద్ద రెడ్ల అలక అధికార వైసీపీకి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరికొందరు నడుస్తున్న మాట కూడా నిజం. ఆ జాబితాలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయులు, విజ్ణాన్ విద్యా సంస్థల ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. గత …

Read More »

బీఆర్ఎస్ వైపు కోటం రెడ్డి చూపు

కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయ్. తన ప్రతినిధులను వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ అక్కడి నాయకులను చేర్చుుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో పార్టీ టేకాఫ్ దిశగా నాందేడ్ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంతమంది వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వైజాగ్ వెళ్లి గంటా శ్రీనివాసరావు, జేడీ లక్ష్మీ నారాయణను కలిశారు. …

Read More »

చ‌చ్చే వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే-పోసాని

పోసాని గ‌తంలో జ‌న‌సేన‌, తెలుగుదేశం పార్టీల కోసం ప‌ని చేసి 2019 ఎన్నిక‌ల‌కు కొన్నేళ్ల‌ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జ‌గ‌న్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా మారారు. వైకాపా కోసం ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేసిన పోసాని.. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మూడేళ్ల‌కు పైగా ప‌ద‌వేమీ రాక‌పోయినా మౌనంగానే ఉన్నారు. ఐతే ఆలీకి ఓ ప‌ద‌వి ఇచ్చిన‌ట్లే ఇప్పుడు పోసానికి కూడా ఓ ప‌ద‌వి కేటాయించేశారు జ‌గ‌న్. ఏపీ …

Read More »

నంద్యాల సెంటర్లో ఫిబ్రవరి 4 డెడ్ లైన్

భూమా, శిల్పా కుటంబాల మధ్య మళ్లీ పొలిటికల్ వార్ మొదలైంది. నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం అన్నట్లుగా మాటల యుద్ధం ఊపందుకుంది. నువ్వెంత ఎంత నువ్వెంత అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. నంద్యాల యువ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్, త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే తమ ఆధిపత్యం తగ్గిపోతుందని …

Read More »

చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఫోన్‌ల‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా?

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా? అనే సందేహం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. వ‌చ్చేది ఎన్నిక‌ల సీజ‌న్‌ కాబ‌ట్టి.. జ‌గ‌న్ ఈ త‌ర‌హా ప‌నులు చేయొచ్చ‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే సొంత పార్టీ ఎమ్మెల్యేలు రోడ్డున ప‌డ్డార‌ని.. ర‌ఘురామ చెప్పారు. ఇక‌, …

Read More »

అబ్బే పెళ్లిలో కలిశామంతే…

ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తోట చంద్రశేఖర్ నాయకత్వంలో పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న కొందరు మాజీ అధికారులు వచ్చి కేసీఆర్ ను కలిసి వెళ్లారు. అందులో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు కుడా ఉన్నారు. త్వరలో విశాఖలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ …

Read More »

కొత్త సెక్రటేరియట్ లో ఫైర్ యాక్సిడెంట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌథంగా అభివర్ణించే కొత్త సచివాలయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ ఎత్తున నిర్మించిన ఈ భవనం.. ఈ నెల 17న ఘనంగా ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కొత్త సచివాలయంమొదటి అంతస్తులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో.. భారీ ఎత్తున …

Read More »