Political News

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌!

దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో వ‌రుస ట్విస్టులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ కుంభ‌కోణంలో సౌత్ గ్రూప్ పాత్ర ఉంద‌ని.. 100 కోట్లు ఈ గ్రూప్ .. ఆప్‌కు చేర‌వేసింద‌ని ఈడీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఎమ్మెల్సీ క‌విత‌కు అరుణ్ రామచంద్ర పిళ్ల‌యే బినామీ అని కూడా చెప్పింది. దీని ఆధారంగానే క‌విత‌ను విచారించేందుకు కూడా రెడీ అయింది. అయితే.. అనూహ్యంగా పిళ్ల‌య్‌.. త‌న వాంగ్మూలాన్ని వెన‌క్కి తీసుకుని.. …

Read More »

భాస్క‌ర‌రెడ్డి వచ్చారు.. సీబీఐ రాలేదు

ఏపీ స‌హా దేశంలో సైతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆదివారం క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ విచారించాల్సి ఉంది. ఈ కేసులో తీవ్ర దూకు డు ప్ర‌ద‌ర్శిస్తున్న సీబీఐ.. అవినాష్‌తో పాటు ఆయ‌న తండ్రిని కూడా అరెస్టు చేస్తామ‌ని.. ఇటీవ‌ల తెలంగాణ కోర్టుకు తెలిపింది. ఈ నేప‌థ్యంలో తాజాగా భాస్క‌ర‌రెడ్డి విచార‌ణ అంశం.. ప‌తాక స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏం …

Read More »

కిరణ్ సరే.. మోహన్ సంగతేంటి ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.అంతలోనే మరో ఆసక్తికర సంఘటన జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో భేటీ అయ్యారు. గంటకు పైగా ఏకాంతంగా సమావేశమం కావడం వెనుక కూడా పెద్ద కథే ఉందని అంటున్నారు. మోహన్ బాబు, వీర్రాజు భేటీపై బీజేపీ …

Read More »

ద‌ళిత‌బంధు: కేసీఆర్ వార్నింగ్ ఇచ్చే స్థితికి ఎమ్మెల్యేలు!

గ‌త కొన్ని నెల‌లుగా.. తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నా యి. కీల‌క‌మైన ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని వారు దారిమ‌ళ్లిస్తున్నార‌ని.. ఈ ప‌థ‌కంలో ల‌బ్ది పొందాలంటే.. చేతులు త‌డ‌ప‌క త‌ప్ప‌నిప‌రిస్థితి వ‌స్తోంద‌ని.. ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై ఇటీవ‌ల కాలంలో అనేక మీడియా సంస్థ‌లు వార్త‌లు రాస్తూనే ఉన్నాయి. కొంద‌రు అధికారుల‌తో కుమ్మ‌క్క‌యితే.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు..నేరుగానే ఈ ప‌థ‌కంలో నిధులు బొక్కు తున్నార‌ని …

Read More »

అన్ని పార్టీల‌నూ క‌లిపి దంచేసిన ప‌వ‌న్‌

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప‌న్నెత్తు మాట అన‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో బీసీ సామాజిక వ‌ర్గంపై ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పైనా.. బీఆర్ఎస్ పార్టీపైనా.. అదే స‌మ‌యంలో వైసీపీ, టీడీపీల‌పైనా.. ప‌వ‌న్‌ విరుచుకుప‌డ్డారు. అంటే.. మొత్తంగా అటు తెలంగాణ‌, ఇటు ఏపీల‌కు సంబంధించి అన్ని పార్టీల‌నూ క‌లిపి ఆయ‌న దంచేశారు. తెలంగాణలో …

Read More »

వైసీపీకి మ‌రో దెబ్బ‌.. కీల‌క నేత రాజీనామా.. త్వ‌ర‌లో టీడీపీలోకి!

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ‌లు తగులుతున్నా యి. ఒక్కొక్క‌రుగా.. నాయ‌కులు.. పార్టీకి దూర‌మ‌వుతున్నారు. ఇటీవ‌ల నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వ్య‌వ‌హారం.. క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కూడా అదే త‌ర‌హాలో క‌ల‌క‌లం రేపారు. ఇక‌, ఇప్పుడు వైసీపీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా చేశారు. దీంతో కీల‌క‌మైన తూర్పు గోదావ‌రిలో వైసీపీకి పెద్ద త‌గిలిన‌ట్టే …

Read More »

వివేకా హ‌త్య‌..’మ‌ర్డ‌ర్ ఫ‌ర్ గెయిన్‌’.. ఎవ‌రికి అవినాష్ స‌ర్‌?!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య విషయంలో ఆది నుంచి కూడా ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కేసును చివ‌ర‌కు.. ఆయన కుమార్తె, అల్లుడి నెత్తినే వేసేందుకు తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని కూడా వారు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ సందేహాలు కూడా నిజం అవుతుండ‌డం నివ్వెర పోయేలా చేస్తోంది. తాజాగా ఈ కేసులో ఆరోప‌ణ‌లు …

Read More »

అన్ని కేసుల్లో ఆయనే నిందితుడు

నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యువగళానికి అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తావించడంతో పాటు టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత వాటిని ఎలా సరిదిద్దుతామో లోకేష్ వివరిస్తున్నారు. తమ హామిలు జనానికి గుర్తుండిపోయేలా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోనే పాదయాత్ర 520 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 40 రోజులకు పైగా ప్రయాణంలో 13 నియోజకవర్గాలు తిరిగింది. ప్రతీ చోట ప్రజాస్పందన పెల్లుబికింది. లోకేష్ …

Read More »

#బై బై మోదీ…

కల్వకుంట్ల కవితపై కేసుతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వైరం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించుకుంటున్నారు. ఎవరెంత అవినీతి చేశారనే చర్చ కూడా జోరందుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారిస్తున్న తరుణంలోనే హైదరాబాద్లో కొన్ని పోస్టర్లు, ఫ్లెక్సీలు హల్ చల్ చేస్తున్నాయి.ED, CBI బిజెపి బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ పలువురు నేతల ఫోటోలు …

Read More »

బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో కొత్త రూటు వెదుక్కుంటున్నారు. ఆయన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన సమక్షంలో కిరణ్ కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన తర్వాత కిరణ్ రాజకీయాల్లో అంతగా క్రియాశీలంగా లేరు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. గిడుగు రుద్రరాజుకు పీసీసీ …

Read More »

మూడు లేన‌ట్టే.. ఇక రాన‌ట్టే.. వైసీపీలో గుస‌గుస‌…!

మూడు రాజ‌ధానుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి ఆ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఉగాది సంద‌ర్భంగా పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని.. వైసీపీ అధిష్టానం సంక‌ల్పం చెప్పుకొంది. ఆ రోజు నుంచి జ‌గ‌న్‌కు మంచి రోజులు మొద‌ల‌వుతాయ‌ని.. విశాఖ శార‌దాపీఠం నుంచి కూడా సంకేతాలు వ‌చ్చిన ద‌రిమిలా.. రాజ‌ధాని మార్పుపై సీఎం జ‌గ‌న్ స‌హా ప్ర‌భుత్వం ఉత్సాహం చూపించింది. అయితే.. దీనిపై కేసులు న‌మోదై ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో …

Read More »

కవిత విచారణ: దిల్లీలో బీఆర్ఎస్ నేతల హడావుడి

kavitha

దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఈడీ విచారిస్తుండడంతో ఈడీ కార్యాలయం దగ్గర హడావుడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా కవిత విచారణ ఉదయం 10 గంటల తరువాత మొదలుకానుంది. ఈ కేసులో ఇప్పటికే కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై, మాజీ సీఏలను అరెస్టు చేశారు. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా …

Read More »