తెలంగాణలో డైరెక్ట్ గేమ్ ఆడితే కుదరదని బీజేపీకి అర్థపోయింది. ఇప్పుడు పరోక్షంగా కొట్టాలని డిసైడైంది. పొంగులేటి లాంటి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సామంత రాజులను వాడుకోవాలనుకుంటోంది. పొంగులేటిని బీజేపీలో చేర్చుకుని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు వ్యూహం పన్నిన్నట్లు చాలా మంది భావించారు. అందుకే ఈటల సహా బీజేపీ నేతలంతా పొంగులేటితో భేటీ అయ్యారని అనుకున్నారు. అసలు గేమ్ ప్లాన్ బయట పడేందుకు మాత్రం 24 గంటలు పట్టింది. …
Read More »బండి సంజయ్ను గెలిపించడానికి అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తొలి ఎంపీ అభ్యర్థిని కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆశ్వీరాద సభలో పాల్గొన్న కేటీఆర్ సభా వేదిక నుంచే కీలక ప్రకటన చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థులలో తొలి టికెట్ ప్రకటించినట్లయింది. కాగా కేటీఆర్ …
Read More »ప్రకాశంలో వైసీపీ తుఫాను ఆగినట్టేనా?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెలరేగిన వైసీపీ తుఫాను సర్దుకున్నట్టేనా? కీలక నేత, సీఎం జగన్కు దూరపు బంధువు కూడా బాలినేనిశ్రీనివాసరెడ్డి లైన్లోకి వచ్చినట్టేనా? అంటే.. ప్రస్తుత పరిణామాలను గమని స్తున్నవారు… నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైవీ కంటే కూడా బాలినేని అవసరం ఎక్కువగా ఉందని అందరికీ తెలిసిందే. వైవీకి పగ్గాలు అప్పగించిన ప్రాంతాల్లో పార్టీ ఇబ్బందుల్లో పడు తోందని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఇటీవల తలెత్తిన వివాదంలోపాతిక …
Read More »చంద్రబాబు తెలుసుకోవాల్సిన సత్యం ఇదే!
పైకి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ను తిట్టిపోస్తున్నారు. మీడియాలో ఫస్ట్ పేజీల్లో హైలెట్ అవుతున్నారు. అయితే.. ఇది సరిపోతుందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా? అనేది ఇప్పుడు ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలుసుకోవాల్సిన సత్యం అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చంద్రబాబు చెబుతున్నట్టుగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికీ నిజం. పైకి అంతా బాగుందని ఎంత చెప్పుకొన్నా.. మేడిపండు చందంగానే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని …
Read More »మందు బాబులకు కేసీఆర్ గుడ్ న్యూస్
తెలంగాణ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు నాలుగు మాసాల ముందుగానే.. సంచలన నిర్ణయం తీసుకుని అమల్లో పెట్టారు. రాష్ట్రంలో మద్యం ప్రియులను ఆకట్టుకునే నిర్ణయం తీసుకున్నారు. అదే..రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గిస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల మద్యం ధరలు తగ్గిపోయినట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల నామ సంవత్సరం కావడంతో మద్యం ప్రియులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగానే …
Read More »తారకరత్న భార్య అలేఖ్యారెడ్డిను సూచించిన బాలయ్య
రాబోయే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో గెలవటం అన్నది తెలుగుదేశంపార్టీకి చాలా ప్రిస్టేజ్ అయిపోయింది. గడచిన నాలుగు ఎన్నికల్లో కొడాలినానీ కంఫర్టబుల్ గా గెలుస్తున్నారు. చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ ను కొడాలి ఎంతటా టార్గెట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అందుకనే రాబోయేఎన్నికల్లో కొడాలికి ఎలాగైనా చెక్ పెట్టాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంతమంది నేతల పేర్లను పరిశీలించినా కొడాలిని ఢీ కొనేంత సీనుందని చంద్రబాబు అనుకోవటంలేదు. సరిగ్గా ఈ నేపధ్యంలోనే …
Read More »అదా శర్మ సినెమా పై మోడీ సంచలన వ్యాఖ్యలు
కేరళలోని యువతులను అపహరించి.. వారిని ఇస్లాం మతంలోకి మార్చి.. ఉగ్రస్థావరాలకు విక్రయిస్తున్నారనే కథాంశంతో రూపొందించిన ది కేరళ స్టోరీపై కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. దీనిని మేదావులు సైతం వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా.. కేరళ ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కూడా కోరుతున్నాయి. అయితే.. ఇంత ఆందోళనలు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందుకు పోతోంది. అంతేకాదు.. …
Read More »మహానాడులో ఎంట్రీ ఇస్తారా ?
ఈనెలాఖరులో రాజమండ్రిలో జరగబోతున్న టీడీపీ మహానాడులో కీలకమైన డెవలప్మెంట్లు జరగబోతున్నట్లు సమాచారం. అదేమిటంటే వైసీపీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఇందులో ఇప్పటికే ఒక నేత సస్పెన్షన్లో ఉన్నారు. సస్పెన్షన్ కారణంగా వైసీపీ నేతలతో పెద్ద గొడవలు కూడా అవుతున్నాయి. కాబట్టి వైసీపీలో ఉండి ఎలాంటి లాభం లేదని డిసైడ్ అయిపోయారట. అందుకనే తొందరలోనే టీడీపీలో చేరిపోవాలన్నది ప్లాన్. ఇక రెండో నేతేమో ప్రస్తుతం …
Read More »రాజకీయాల్లోకి చికోటి ?
రాజకీయాల్లోకి వాళ్ళే రావాలి, వీళ్ళే రావాలనే రూలేమీలేదు. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంటరవ్వచ్చు. అందుకనే రాజకీయాల్లోకి వివిధ రంగాల్లోని వాళ్ళతో పాటు నేరగాళ్ళు కూడా ఎంటరైపోయారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని చట్టసభలను, పార్లమెంటును చూసినా ఈ విషయం స్పష్టమైపోతుంది. ఇపుడిదంతా ఎందుకంటే తాను రాజకీయాల్లోకి ప్రవేశించకుండా తొక్కేస్తున్నారంటు చికోటి ప్రవీణ్ మండిపోయారు. చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఈమధ్యకాలంలో బాగా పాపులరయ్యారు. ఏ విధంగా పాపులరయ్యారనేది అసలు ప్రశ్నేకాదన్నట్లుగా …
Read More »ఉత్తరాంధ్రలో కడప రెడ్ల పోటీ.. వైసీపీ కొత్త వ్యూహం
విశాఖపట్నంలో నివాసం ఏర్పాటు చేసుకుంటానని.. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్గా విలసిల్లే చేస్తానని సీఎం జగన్ చెప్తున్నా ఇంతవరకు ఆయన వచ్చింది లేదు.. రాజధాని చేసింది లేదు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాకపోయినా రాయలసీమకు చెందిన రెడ్లు కొందరిని మాత్రం ఉత్తరాంధ్రలో పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ఈ సూచనలు తెలిసి ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అసంతృప్తి చెందుతున్నారని.. ఇప్పటికే విశాఖ, విజయనగరం, …
Read More »అమరావతిలో పేదలకు ఇళ్లు.. హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇవే!
ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతా ల వారికి స్థలాలను కేటాయిస్తూ.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్ – 5 జోన్గా పేర్కొనే ప్రాంతంలో సుమారు 1148 ఎకరాల స్థలాన్ని పేదలకు జగనన్న ఇళ్లు పథకం కింద పంపిణీ చేయా లని నిర్ణయించింది. అయితే.. రాజధాని కోసం భూములు ఇచ్చామని పేర్కొన్న రైతులు.. దీనిని ఒప్పుకోవ …
Read More »బాలినేనికి ఒంగోలు ఎంపీ టికెట్.. కొడుక్కి దర్శి టిక్కెట్
ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ కీలక పదవుల్లో ఉన్న బావ, బావమర్దులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య ఆధిపత్య పోరు ఆ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లేలా చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమేనన్నట్లు ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికే అసంతృప్త నేతగా పార్టీలో ముద్ర వేసుకున్నారు. పార్టీ అధినేత వద్ద రెండు సార్లు పంచాయతీ జరిగినా ఆయన మాత్రం కూల్ అయినట్లు కనిపించడం లేదు. ఈక్రమంలోనే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates