ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అనే ఒక అధ్యక్షుడు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ అనే ముగ్గురు ఎంపీలు ఉన్నా కూడా వారెవ్వరూ ఎప్పుడూ ఏపీలోని అధికార పక్షాన్ని బలంగా విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసినా అది తూతూమంత్రమే. ఏపీలో అరాచకాన్ని కానీ, అభివృద్ది శూన్యతను కానీ ప్రశ్నించిన సందర్భాలు, ప్రజలకు తెలియచెప్పిన సందర్భాలు చాలా తక్కువ. వైసీపీ, జగన్ కేంద్రంలోని బీజేపీ …
Read More »సెల్ఫీలు కోట్లాడుతున్నాయ్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏదో ఒక వివాదం తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ సర్కారుకు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. ఇటీవల రెండు రోజుల కిందట మూ డు జిల్లాల పర్యటనను చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, నేతల జోనల్ సమావేశాలను ఆయన చేపట్టారు. తద్వారా.. పార్టీని బలోపేతం చేయడంతోపాటు..నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదేసమయంలో తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ హయాంలో చేపట్టిన కీలకపథకాలు… …
Read More »తెలుగుదేశం తమ్ముళ్లకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా..!
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలకు కౌంటర్గా ఆయన కూడా.. వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇలా.. గత ఏడాది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించింది. అంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా.. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు వినడం.. ఈ కార్యక్రమం లక్ష్యం. అదేసమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను …
Read More »వైసీపీ ఆరు నెలల తర్వాతే అసలు పరీక్ష స్టార్ట్…!
అవును.. ఇప్పుడు కాదు.. మరో ఆరు మాసాలు తిరిగిన తర్వాత.. చూడాలి ఏపీ అధికార పార్టీ వైసీపీ పరిస్థితి అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. ఏ అధికార పార్టీ అయినా..ఎన్నికలకు మూడు మాసాల ముందో.. నాలుగు మాసాల ముందో .. మేల్కొం టుంది. అప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల అప్పటికే జరిగిపోయిన తప్పులు సరిచేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పడానికి కుదరదు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న …
Read More »సీపీఎస్ రద్దు చేసేలా నిర్ణయం: లోకేష్ హామీ!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కంట్రిబ్యూటరీ పింఛన్(సీపీఎస్) రద్దుపై టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ సంచలన హామీ ఇచ్చారు. సీఎం జగన్.. 2019ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో సీపీఎస్ రద్దుపై హామీ ఇచ్చారని.. అయితే.. అధికారంలోకి వచ్చాక.. తెలియక ఇచ్చాను.. అప్పట్లో గుర్తించలేక పోయాను.. అని నంగనాచి కబుర్లు చెప్పారని లోకేష్ విమర్శించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారని అన్నారు. అయితే.. …
Read More »ఎంపీ వద్దు ఎమ్మెల్యే ముద్దు…. ఎందుకలా ?
2019లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 22 మంది లోక్ సభ సభ్యులయ్యారు. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దానితో లోక్ సభ సభ్యుల సంఖ్య 21 వద్ద నిలిచింది. కాలచక్రం గిరగిరా తిరగడంతో మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతలోనే టికెట్ల పంచాయతీ …
Read More »షార్ట్స్ వేసుకునే మహిళలు.. శూర్పణఖలు: బీజేపీ నేత
మహిళల దుస్తులు.. వారి వ్యవహారశైలిపై బీజేపీ నేత ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒళ్లంతా కనిపించేలా బట్టలు కనిపించేవా రు.. శూర్పణఖలతో సమానమని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అలాంటి వారిని అక్కడే.. నడిరోడ్డుపై కొట్టినా తప్పులేదనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. దీనిపై మహిళా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మంచి దుస్తులు ధరించని మహిళలు శూర్పణఖల్లాంటి వారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ …
Read More »బీఆర్ఎస్ ఆదాయం.. 218 కోట్లు.. మరి వైసీపీ మాటేంటి?
పార్టీపరంగా చూస్తే.. అవి స్తానిక పార్టీలు. ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ, ఆదాయం పరంగా చూస్తే.. మాత్రం జాతీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి. అవే.. వైసీపీ, బీఆర్ఎస్, బిజేడీ(ఒడిశా అధికార పార్టీ) ఒక్కొక్క పార్టీ ఆదాయం.. 200 కోట్ల పైగానే ఉందని సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) 2021-22 ఏడాదికి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.218 కోట్లను ఆదాయంగా పొందింది. అదే …
Read More »కొమ్మాలపాటి దూకుడు…
ఓడిపోయినందుకు ఆయన మౌనంగా కూర్చోలేదు. ఇంకెంతకాలంలే అని రాజకీయ సన్యాసం చేయలేదు. ప్రజా సేవకు అంకితం కావాలంటే పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని ఆయన డిసైడయ్యారు. జనం కోసం అధికార వైసీపీని ఎదుర్కోవడంలో ఆయన దూకుడును పెంచారు.. ఆయనే ఉమ్మడి గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గుంటూరు జిల్లా టీడీపీలో కొమ్మాలపాటి కీలక నేత. పార్టీలో క్రియాశీలంగా ఉంటూ ప్రతీ కార్యక్రమంలో ఆయన …
Read More »అమ్ముతున్నారు.. జయలలిత ఆస్తులు కొంటారా!!
జీవితకాలం ఎంతో ఉన్నతంగా బతికి.. తమిళనాడును శాసించిన దివంగత ముఖ్యమంత్రి.. అన్నాడీఎంకే నేతల అమ్మ.. జయలలిత.. చివరి దశలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని..జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. పురుచ్చితలైవిగా.. పేర్గాంచి.. బతికి ఉన్నప్పుడే.. ఆలయాలు కట్టించుకునేంత ఎత్తుకు ఎదిగిన జయ జీవితంలో అన్నీ సస్పెన్సులే! వివాహం.. పిల్ల(లు).. ప్రేమాయణం.. అవినీతి… ఆఖరుకు మరణం కూడా.. అంతా మిస్టరీగానే ముగిశాయి. ఇక, ఆమె జీవితంలో కీలక మలుపుగా మారి… జైలుకు …
Read More »ఉంటే ఉండు.. లేకుంటే పో.. బొత్స ఫైర్
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు కోపం వచ్చింది. సమస్యల మీద సమస్యలు చెబుతున్న సొంత పార్టీకి చెందిన చోటా నేత మీద విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే తీరు మీద కంప్లైంట్ చేస్తున్న ఆయన్ను వారించగా.. తాను చెప్పాల్సిన విషయాల్ని చెబుతున్న వైనం ఆయనకు పట్టలేనంత కోపాన్ని కలిగేలా చేసింది. దీంతో.. ఆయన సీరియస్ అయ్యారు. “పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పో. ఏం మాట్లాడుతున్నావు? బాధలా.. ఏంటి నీ …
Read More »‘రాహుల్కు జైలు శిక్షా.. ఆ జడ్జి నాలుక కోస్తాం’
కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నేరం రుజువై.. రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన పార్లమెంటు సభ్యత్వంపై కూడా వేటు పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకుడు.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates