Political News

భూమా – ఏవీ సుబ్బారెడ్డి తన్నులాట పై లోకేశ్ సీరియస్

వర్గపోరు.. అధిపత్య పోరుతో రగిలిపోతున్నఉమ్మడి కర్నూలు టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకున్న కోట్లాటపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. రోడ్ల మీద జరిగిన కోట్లాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర 102 రోజులో అడుగుపెట్టటం.. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. తమ అధిక్యతను ప్రదర్శించుకోవటం కోసం …

Read More »

బాబు, పవన్ పాలిటిక్స్.. జ‘గన్’ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పొత్తులు.. ముఖ్యమంత్రి పదవి మీద కామెంట్ల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రియాక్టు అయ్యింది లేదు. తాజాగా బాపట్ల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష నేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలకు తన రియాక్షన్ ను తన మాటలతో చెప్పేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా …

Read More »

BRS మేనిఫెస్టో లీకులు.. టెస్టింగా? డైవర్షనా?

తెలంగాణలో ఎలాగైనా మూడోసారి గెలిచి అధికారం సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఆ క్రమంలోనే ప్రజల, ప్రతిపక్షాల నాడి, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అంశాలు కూడా ఆ పార్టీ వ్యూహాలలో భాగమేనని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతులే టార్గెట్‌గా పలు పథకాలను అమలు చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. …

Read More »

అమరావతిలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలు

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నారు. దీంతో రైతులు, అమరావతి జేఏసీ నేతలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య గొడవలు అవుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి తామిచ్చిన భూముల్లో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామంటే తాము అంగీకరించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం తదితర …

Read More »

రూటు మార్చిన మమత..నమ్మచ్చా ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా రూటు మార్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. మమత ప్రకటనతో ముందు నాన్ ఎన్డీయే పార్టీలు ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఫీలవుతోంది. మమత తాజా ప్రకటనకు, వైఖరి మార్చుకోవటానికి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటమే అని అర్థమైపోతోంది. అంటే కర్నాటకలో కాంగ్రెస్ విజయం …

Read More »

ముందు ఉట్టికెక్కుదాం.. తర్వాతే స్వర్గానికి…

ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతుందన్నది పాత సామెత. ఇప్పుడు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఆ సామెతను గుర్తు చేసుకుంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత నేల విడిచి సాము చేస్తే తమకు కూడా బీజేపీకి పట్టిన గతే పడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అర్థం చేసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పోటీ పెట్టకుండా తెలివిగా పరువు కాపాడుకున్న కేసీఆర్, సమీప భవిష్యత్తులో కూడా ఆచి …

Read More »

పిఠాపురం ఈసారి టీడీపీదేనా ?

రాబోయే ఎన్నికల్లో పిఠాపురంలో గెలవబోయేది టీడీపీనే అని బల్లగుద్దకుండానే చెబుతున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ. వర్మ 2014లో ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిచారు. తర్వాత పరిణామాల్లో టీడీపీలోకి మారిపోయారు. గెలిచింది ఇండిపెండెంటుగానే అయినా టీడీపీ ఎంఎల్ఏగానే చెలామణి అయిపోయారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా టీడీపీ వర్మగానే నియోజకవర్గంలో గుర్తింపుపొందారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ పెండెం దొరబాబును ఓడించటం ఖాయమంటున్నారు. ఒకవేళ దొరబాబు స్ధానంలో ఇంకెవరు పోటీచేసినా గెలుపు …

Read More »

అల్లుడు వ‌స్తాడు.. వెళ్తాడు..: లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే స‌టైర్లు

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాద‌యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు సంబ‌రాలు చేసుకున్నారు. ఇక‌, నంద‌మూరి కుటుంబం, నారా ఫ్యామిలీ కూడా నారా లోకేష్‌తో క‌లిసి పాద‌యాత్ర‌లో అడుగులు క‌దిపింది. మొత్తంగా సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ప‌సుపు జెండా రెప‌రెప‌లాడ‌గా.. త‌మ్ముళ్లు సంఘీభావ పాద‌యాత్ర‌ల‌తో క‌దం తొక్కారు. అయితే.. ఈ పాద‌యాత్ర‌పై తాజాగా …

Read More »

వివేకా హత్య కేసులో రెండు కీలక పరిణామాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రెండు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి షాకులుగా మారినట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ ను మరోసారి తమ ఎదుట హాజరు కావాలని.. విచారణ కోసం తాజాగా నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలన్నది …

Read More »

జనసేనలో పెరుగుతున్న డౌటానుమానాలు…

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పేశారు. పవన్ సీఎం కేండేట్ అవుతారని ఎదురు చూసిన చాలా మంది జనసైనికులకు ఇది ఇబ్బందికర పరిణామమే అయినా, పోలింగ్ నాటికి సర్దుకుపోతారని ఆ మూడు పార్టీలు విశ్వస్తున్నాయి. ప్రస్తుతానికి ముగ్గురి మధ్య దూరం ఉన్నట్లే కనిపించినా త్వరలోనే అది చెరిగిపోతుందని నమ్ముతున్నారు.. జనసైనికుల కర్తవ్యమేంటి… పొత్తు ప్రకటించే దాకా, ఆ తర్వాత …

Read More »

డీకే అన్న‌య్య‌.. ష‌ర్మిల

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న సోద‌రి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఝ‌ల‌క్ ఇచ్చారు. తాజాగా జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని త‌న భుజాల‌పై మోసిన అక్క‌డి రాష్ట్ర పీసీసీ అధ్య‌క్ష‌డు డీకే శివ‌కుమార్‌కు ఆమె జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను డియ‌ర్ బ్ర‌ద‌ర్‌ అని సంబోధించ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. సోమ‌వారం(మే 15) డీకే శివ‌కుమార్ పుట్టిన రోజు. …

Read More »

విప‌క్షాలు.. తోడేళ్ల మంద‌: స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ ముఖ్య నాయకుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌తిప‌క్షాల‌ను తోడేళ్ల మంద‌తో పోల్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విప‌క్షాలు.. తోడేళ్ల మంద‌లా విరుచుకుప డుతున్నాయ‌ని నిప్పులు చెరిగారు. జగన్ పథకాలు చూసి వారు కుళ్లు కుంటున్నార‌ని అన్నారు. ఏడాదిలో ఎన్నికలు జరుగనుండగా ప్రతిపక్షాలు తోడేళ్ల మందలాగ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అప్రమత్తంగా …

Read More »