Political News

జేసీల‌ను చంద్ర‌బాబుకు దూరం చేసింది అదేనా..!

కొన్ని కొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. నిజ‌మే అవుతాయి. త‌మ వ్యూహాల‌తో ఏదో సాధించాలని అనుకున్నా.. అది సాధించ‌లేక పోతారు కూడా. ఇప్పుడు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్‌కు..టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. పైకి లేద‌ని అన్నా.. ఇది వాస్త‌వం. 2014లో టీడీపీలో చేరిన జేసీల‌కు చంద్ర‌బాబు ఏం కావాల‌న్నా.. చేశారు. వారు కోరిన‌వ‌న్నీ ఇచ్చారు. 2014లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు …

Read More »

జేపీ.. వైసీపీకి మ‌ద్ద‌తా?

లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌.. ఇత‌ర పార్టీల‌తో స‌మాన దూరం పాటిస్తూ తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ‌, స‌మ‌కాలీన అంశాల‌పై విశ్లేష‌ణలు చేస్తుంటారు. ఏ పార్టీతోనూ ఆయ‌న స‌న్నిహితంగా ఉండ‌రు. అలా అని వైరం కూడా పెట్టుకోరు. కానీ తాజాగా జేపీ.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్‌తో జేపీ చాలా సేపు ముచ్చ‌టించ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ …

Read More »

ఎన్ని అనే దాని మీద క్లారిటీ ఇస్తాం: నాదెండ్ల మనోహర్‌!

రానున్న ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అనే దాని గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నాదెండ్ల మనోహర్. జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికి పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా …

Read More »

దేనికి సమాధానం చెప్పలేని ప్రభుత్వం వైసీపీ: చంద్రబాబు!

దేశంలో పట్టిసీమ లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని.. ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు.. అటువంటి కీలకమైన ప్రాజెక్టు‌ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. సోమవారం పట్టిసీమపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల పట్టిసీమకు ఎంతో నష్టం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అయిదు ప్రధాన నదులు, 69 ఉపనదులు ఉన్నాయని.. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ లేని నీళ్లు …

Read More »

బాబుతో కలిస్తే పవన్ గుడ్డలూడదీస్తాం-కొడాలి నాని

kodali

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లను వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని నానా బూతులు తిట్టడం కొత్తేమీ కాదు. ఐతే ఇప్పుడు కొడాలి నాని.. పవన్ కళ్యాణ్ మీదికి వచ్చారు. ఓవైపు చంద్రబాబును తిడుతూనే.. ఆయనకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను కూడా అంత తేలిగ్గా వదిలేది లేదని నాని హెచ్చరించాడు. చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందని.. ఆయన తన అవసరానికి …

Read More »

కేసీఆర్ మ‌న‌వ‌డి రాజ‌కీయ పాఠాలు!

కేసీఆర్ మ‌న‌వ‌డు హిమాన్ష్ రావు అంటే తెలియ‌ని వాళ్లు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కేటీఆర్ త‌న‌యుడు హిమాన్ష్.. చాలా సంద‌ర్భాల్లో తాత‌తో క‌లిసి క‌నిపించారు. అంతే కాకుండా వ్య‌క్తిగ‌తంగానూ వివిధ విష‌యాల్లో ప‌త్రిక‌ల్లోకెక్కారు. ఇటీవ‌ల ఓ పాఠ‌శాల‌ను ద‌త్త‌త తీసుకుని.. అక్క‌డ సౌక‌ర్యాలు క‌ల్పించిన హిమాన్ష్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ పాఠ‌శాల దుస్థితి చూస్తే బాధేసింద‌ని, అందుకే ద‌త్త‌త తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. …

Read More »

ఈ మూడింటికి సమాధానం చెప్పండి: అంబటి!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశారు. చంద్రబాబు! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని నిలదీశారు. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. దీనిని కేంద్ర స్థాయిలో నిర్మాణం చేపట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? …

Read More »

నిలదీయడానికి కాదు..వెన్ను తట్టడానికి వచ్చా: సీఎం జగన్!

అల్లూరి జిల్లా కూనవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయన్నారు. మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అధికారులకు కావాల్సిన …

Read More »

రాజాసింగ్‌.. రాజ‌కీయాల‌కు దూర‌మా?

బీజేపీ ఎమ్మెల్యే, బ‌ల‌మైన నేత రాజాసింగ్.. రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌డం క‌ష్ట‌మేనా? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. తాజాగా అసెంబ్లీలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్య‌లే అందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. తానైతే మ‌ళ్లీ స‌భ‌లో ఉండ‌ను అని స్వ‌యంగా రాజా సింగ్ చెప్ప‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ”ఇప్పుడు స‌భ‌లో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు వ‌చ్చేసారి శాస‌న …

Read More »

పోలీసులూ.. ఖ‌బ‌డ్దార్‌.. మీపై ప్రైవేటు కేసులు వేస్తాం: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పోలీసుల‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసులూ ఖ‌బ‌డ్దార్‌! అంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడితే.. కోర్టులో మీపై ప్రైవేటు కేసులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇటీవల పుంగనూరు-తంబళ్లపల్లేల్లో జ‌రిగిన దాడుల నేప‌థ్యంలో ఇప్ప‌టికే 60 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. 100 మందికిపైగా కార్య‌క‌ర్త‌ల జాడ క‌నిపించ‌డం లేద‌ని పార్టీ …

Read More »

గల్లా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా ?

ఇపుడీ విషయమే తెలుగుదేశం పార్టీలో బాగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే చాలాకాలంగా గల్లా పార్టీకి దూరంగా ఉంటున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా చంద్రబాబునాయుడుకే చెప్పేశారు. అందుకనే పాలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అప్పటినుండి నియోజకవర్గంలో, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించటంలేదు. అలాంటిది ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో యాక్టివ్ అవుతున్నారట. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ చంద్రగిరి నుండే పోటీచేయాలనే ప్లాన్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది. ఇక్కడ …

Read More »

రాహుల్‌కు రిలీఫ్‌.. లోక్‌స‌భ్య స‌భ్య‌త్వం పున‌రుద్ధ‌ర‌ణ‌

కాంగ్రెస్ అగ్ర‌నాయకుడు రాహుల్‌గాంధీకి భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని పున‌రుద్దరిస్తూ పార్లమెంటులోని లోక్‌స‌భ స‌చివాల‌యం తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ఈమేరకు రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కీల‌క‌మైన పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాహుల్‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తేయ‌డం.. కాంగ్రెస్ పార్టీకి కూడా బిగ్ రిలీఫ్ అనే చెప్పారు. 2018 క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ప‌క్షాన రాహుల్ …

Read More »