Political News

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. సుప్రీం కోర్టు తాజా ఆదేశం ఇదే!

Supreme Court

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించ‌డంపై.. తీవ్ర వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఆర్-5 జోన్‌‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి ఇళ్ల స్థ‌లాలు కేటాయించ‌డాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఇటీవ‌ల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే.. అమ‌రావ‌తి వ్యాజ్యాల‌పై ఇచ్చే తుది తీర్పున‌కు లోబ‌డి ఉండాల‌ని సూచించింది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం ఇక్క‌డ ఇళ్లు కేటాయించే …

Read More »

దర్శకుడి పొలిటికల్ కామెంట్‌పై ఆసక్తికర చర్చ

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్లతో అప్పుడప్పుడూ ఆసక్తికర సంభాషణలు, సంవాదాల్లోకి దిగుతుంటాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ అభిమానులతో హరీష్ ఆత్మీయ సంభాషణలు, వారితో కొన్ని సందర్భాల్లో జరిగిన వాదనల గురించి తన ఫాలోవర్లకు బాగానే తెలుసు. అప్పుడప్పుడూ సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా ఆసక్తికర కామెంట్లు పెడుతూ నెటిజన్లతో చర్చలు, వాదనలు చేస్తుంటాడు హరీష్. తాజాగా ఆయన పెట్టిన ఒక …

Read More »

విజ‌న్ 2047 ల‌క్ష్యం: చంద్ర‌బాబు

టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి హైద‌రాబాద్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భాగ్య‌న‌గ‌రం అభివృద్ధి త‌న‌దేన‌న్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో విజన్ 2020 కనిపిస్తోందన్నారు. విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు ఎగతాళి చేశారని గుర్తుచేశారు. దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాలన్నారు. 25 ఏళ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిలోనూ హైద‌రాబాద్ పాత్ర ఉంటుంద‌ని తెలిపారు. ఇచ్చే సంవ‌త్స‌రాల్లో …

Read More »

కేసీయార్ ఆశలన్నీ అదేనా ?

రాబోయే ఎన్నికల్లో ఓట్ల చీలికపైనే కేసీయార్ ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. హోరాహోరీగా బీజేపీ-కాంగ్రెస్ మధ్య సాగిన కర్నాటక ఎన్నికల్లో హస్తంపార్టీ ఘన విజయం సాధించింది. అయితే అదే తెలంగాణాలో కూడా రిపీట్ అవుతుందని గట్టిగా చెప్పేందుకు లేదు. కాకపోతే గణనీయంగా పుంజుకుంటుందనే వాదన అయితే పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే కేసీయార్ తన సన్నిహితుల దగ్గర తాజాగా ఒక విషయాన్ని …

Read More »

తెలంగాణా కాంగ్రెస్ లో మంచి జోష్..వాట్ నెక్స్ట్ ?

కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా కాంగ్రెస్ లో మంచి జోష్ ను పెంచుతున్నట్లుంది. నేతలంతా మహా సంతోషంగా ఉన్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమంటే కర్నాటక ఎన్నికల్లో తెలంగాణా నేతలు కూడా ప్రచారం చేశారు. కర్నాటకలో తెలంగాణా జనాలుండే ప్రాంతాల్లో చాలామంది తెలంగాణా కాంగ్రెస్ నేతలు ప్రచారంచేశారు. కారణాలు ఏవైనా నువ్వానేనా అన్నట్లుగా బీజేపీతో జరిగిన పోరులో కాంగ్రెస్ మంచి విజయం సాధించింది. ఇక రెండో కారణం ఏమిటంటే కర్నాటక …

Read More »

పవన్‌కు తత్వం బోధపడిందా?

జనసేనాని పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల అనంతరం బీజేజీతో జట్టు కట్టడానికి సిద్ధపడితే జనసేన పార్టీలో మెజారిటీ హర్షం వ్యక్తం చేశారు. తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టిన వైసీపీ దూకుడును తట్టుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండ అవసరం అని భావించారు. తెలుగుదేశం పార్టీ అప్పటికి పతనావస్థలో ఉండటంతో బీజేపీతో ప్రయాణం మంచిదే అనుకున్నారు. బీజీపే అండతో ఏపీలో బలపడితే ప్రధాన ప్రతిపక్షం కాగలమని జనసైనికులు ఆశించారు. కానీ …

Read More »

వైఎస్‌కు నివాళుల‌ర్పించిన నారా లోకేష్‌.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. ఆదివారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని నల్లకాలువ పంచాయతీ పరిధిలో నారాలోకేష్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి, ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం వద్ద కొద్దిసేపు ఆగి నివాళులర్పించారు. అనంతరం నారా లోకేష్‌ …

Read More »

కర్ణాటకలో రాహుల్ జోడో యాత్ర‌ నియోజ‌క‌వ‌ర్గాలన్నీ కాంగ్రెస్ కే !!

తాజా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర క‌లిసి వ‌చ్చింది. క‌ర్ణాట‌క‌లో రాహుల్ జోడో యాత్ర సాగిన నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కర్ణాటకలో 7 జిల్లాల్లోని 20 నియోజకవర్గాల మీదుగా గత ఏడాది సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 23 వరకు రాహుల్ భార‌త్ జోడో యాత్ర సాగింది. వాటిలో 15 …

Read More »

ఏపీ బీజేపీకి పొత్తులే శ‌ర‌ణ్యం?

ఏపీలో పుంజుకోవాల‌న్నా.. క‌నీసం.. ఉనికిని నిలబెట్టుకోవాల‌న్నా.. బీజేపీకి ముందున్న ఏకైక మార్గం.. పొత్తు లేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇమేజ్ త‌మ‌ను కాపాడుతుంద‌ని.. ఏపీలో నూ త‌మ‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకుని.. ఇలానే పొత్తుల విష‌యంలో భీష్మించుకుని కూర్చుంటే.. మొత్తానికే మోసం ఖాయ‌మ‌ని అంటున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగారు. ఢిల్లీ టు బెంగ‌ళూరు, ఢిల్లీ టు మైసూరు …

Read More »

చంద్ర‌బాబు నివాసాన్ని అటాచ్ చేసిన ఏపీ సీఐడీ.. ఏం జ‌రిగింది?

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు నివాస‌రం ఉంటున్న ఉండ‌వ‌ల్లిలోని కరకట్టపై ఉన్న గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెం డ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం సీఐడీ అధికారులు ఈ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ.. తాజాగా ఆదివారం ఉద‌యం నోటీసులు అంటించారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ అల‌జ‌డి చెల‌రేగింది. సీఐడీ అధికారుల వాద‌న ఇదీ.. చంద్ర‌బాబు నివాసాన్ని అటాచ్‌(స్వాధీనం/జ‌ప్తు) చేసిన …

Read More »

ఈ సారి వేటు విజయసాయి రెడ్డి అనుచరుల మీద పడిందే!

ప్రాంతీయ పార్టీల్లో గ్రూపులు ఉన్నప్పటికీ అధినేతకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వర్గాలు నడిపిస్తారు. ఇలాంటి విషయాల్లో అధినేతలు సైతం చూసిచూడనట్లుగా ఉంటారు. వ్యవహారం ముదిరితే లెక్క తేల్చేద్దామన్నట్లుగా ఉంటారు. అయితే.. ఏపీ అధికార వైసీపీలో ఇప్పుడు గ్రూపు పంచాయితీల వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. ముఖ్యంగా విశాఖలో నెలకొన్న అధిపత్య పోరు.. అధికార పార్టీ వ్యవహరాల్ని రోడ్డు మీద పడేలా చేస్తున్నాయి. రోజురోజుకు వైసీపీ ముఖ్యనేతలు.. సీఎం జగన్ కు …

Read More »

ఎర్రిపప్ప సీఎం జగన్ గారు ధాన్యం ఎప్పటిలోగా కొంటారు: నారా లోకేష్‌

టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కోటీశ్వరుడైన ముఖ్య‌మంత్రి జగన్ కి – కూటికి లేని పేదలకు మధ్య యుద్ధం జరగనుందని అన్నారు. ఊసరవెల్లి జగన్ నిక్కర్ వేసుకునే టైం లోనే టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు ఎన్టీఆర్ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేశార‌ని అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్ జగన్ …

Read More »