Political News

రాజాసింగ్కు పోటీగా బీజేపీలోనే మాజీ మంత్రి తనయుడు

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి పోటీ చేస్తారా? ఆయనపై బీజేపీ అధిష్ఠానం విధించిన సస్పెన్షన్ తొలిగిపోతుందా? అనే ప్రశ్నలు ఓ వైపు ఉండగానే.. మరోవైపు రాజాసింగ్కు సొంత పార్టీ నుంచే పోటీ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ టికెట్ కోసం మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు, బీజేపీ నేత విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకోవడమే అందుకు కారణం. దీంతో గోషామహల్ నియోజకవర్గం …

Read More »

హోం గార్డు క‌న్నుమూత‌… ఈ చావుకు బాధ్యులెవ‌రు?

తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కారుకు హోం గార్డు రవీందర్ మృతి కేసు సెగ భారీగా త‌గులుతోంది. జీతాలు స‌రిగా ఇవ్వ‌డం లేద‌ని, ఉన్న‌తాదికారులు త‌మ‌ను వేధిస్తున్నార‌ని ఆరోపిస్తూ.. నాలుగు రోజుల కింద‌ట ఘోషామ‌హ‌ల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న 38 ఏళ్ల ర‌వీంద‌ర్ తాజాగా శుక్ర‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల్లో తీవ్ర అల‌జ‌డి చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ర‌వీంద‌ర్‌కు మ‌ద్ద‌తుగా హోం …

Read More »

కోమటిరెడ్డికి బుజ్జగింపులు.. మరి టికెట్?

కాంగ్రెస్ తెలంగాణ నాయకుల్లో దాదాపు కీలక నేతలంతా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కోమటిరెడ్డితో చర్చించారు. ఇదంతా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాల గురించి జరిగిన సమావేశాలు అనుకుంటే పొరపడ్డట్లే. కాంగ్రెస్ అధిష్ఠానం మీద అలిగిన కోమటిరెడ్డిని బుజ్జగించే చర్యలివి. పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, కీలక పదవులు ఇవ్వడం లేదని కోమటిరెడ్డి మరోసారి అలక …

Read More »

ఏపీలో అక్రమ మద్యం.. మహిళా వాలంటీర్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాకుండా వాలంటీర్ల ముసుగులో కొంతమంది అన్యాయం, అక్రమాలకు తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు వాలంటీర్లు ఏపీకి అక్రమంగా …

Read More »

మైనంపల్లి పంతం నెగ్గింది.. కానీ

తన తనయుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పంతం నెగ్గించుకున్నట్లే. కొడుకు రోహిత్ను మెదక్ నుంచి పోటీ చేయించేందుకు మైనంపల్లికి మార్గం సుగమమమైంది. కానీ అది బీఆర్ఎస్ నుంచి మాత్రం కాదు. కాంగ్రెస్ నుంచి. అవును.. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. అందుకు ముహూర్తం కూడా కుదిరింది. ఈ నెల 17న నిర్వహించే బహిరంగ సభలో హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ కండువా …

Read More »

ప్రముఖుల దరఖాస్తులు ఎక్కడ ?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నేతలు ఎంత స్ధాయి వారైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సిందే అని బీజేపీ అధిష్టానం ముందే స్పష్టం చేసింది. దీని ప్రకారమే తెలంగాణా బీజేపీ 2వ తేదీనుండి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. అంటే ఇప్పటికి నాలుగురోజుల నుండి తీసుకుంటున్న దరఖాస్తులు సుమారు 750 దాటాయి. దరఖాస్తు చేసుకోవటానికి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఎంతమందైనా దరఖాస్తులు చేయవచ్చు. ఈ పద్దతిలోనే వందలాది దరఖాస్తులు …

Read More »

జనసేన, వైసీపీ కోటల్లో… లోకేష్ ఎంట్రీ !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు రాయలసీమ నుంచి ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వ‌ర‌కు జోరుగా సాగింది. అనేక సామాజిక వ‌ర్గాలు, వివిధ వృత్తుల‌కు చెందిన వారు ముఖ్యంగా మ‌హిళ‌లు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వ‌ర్గాల వారు నారా లోకేష్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు విన్న‌వించారు. బాధ‌లు చెప్పుకొన్నారు. ఇక‌, ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ కూడా …

Read More »

పాపం పూల‌మ్మ‌నే చోటే క‌ట్టెల‌మ్ముతోన్న ‘తుమ్మ‌ల‌ ‘…!

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలు అమ్మిన చోటే ఇప్పుడు కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చేసింది. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న తుమ్మల ఏ పార్టీలో ఉన్న తన ఆధిపత్యం చెలాయించుకుంటూ వచ్చారు. అప్పుడు తెలుగుదేశం… ఆ తర్వాత బీఆర్ఎస్ లోనూ ఆయన మంత్రి పదవులు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో పాలేరులో మంత్రిగా ఉండి కూడా తుమ్మ‌ల చిత్తుగా ఓడిపోయారు. తుమ్మలపై …

Read More »

ప్ర‌స్టేష‌న్‌లో ధ‌ర్మాన‌… హీటెక్కిన‌ శ్రీకాకుళం పాలిటిక్స్…!

ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం కూడా. అయితే.. ఇప్పుడు ఆయ‌న తీవ్ర ఫ్రెస్ట్రేష‌న్‌లో కూరుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాలి. పైగా ఆయ‌న జిల్లా పార్టీకి అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఆయ‌న‌పై ఎక్క‌డాలేని ఒత్తిడి పెరిగిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో ధ‌ర్మాన అనుకున్నట్టుగా ప‌రిస్తితి అయితే లేదు. నిజానికి శ్రీకాకుళం జిల్లాకు ఇటు వైసీపీ …

Read More »

దొంగ ఓట్ల గుట్టు రట్టు చేసిన ఎమ్మెల్యే ఆనం

ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడం, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను జాబితాలో చేర్చడం వంటి అవకతవకలకు కొందరు అధికారులు పాల్పడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు…అందుకు బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. ఈ …

Read More »

మార్గదర్శి పై సీఐడీ సంచలన ఆరోపణలు

రామోజీరావుపై కక్ష సాధించేందుకే మార్గదర్శి చిట్ ఫండ్స్ ను సీఎం జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రామోజీరావుతోపాటు ఆయన కోడలు శైలజా కిరణ్ లను హైదరాబాదులో సిఐడి అధికారులు విచారణ జరిపారు. ఆ తర్వాత శైలజా కిరణ్ తనపై లుకౌట్ నోటీసు జారీ చేయడం, 798 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడం వంటి ఘటనలపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే …

Read More »

ఆ హీరోని చెప్పుతో కొడితే 10 లక్షలు

సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఉదయినిది స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి 10 కోట్ల నజరానా ఇస్తానని అయోధ్యకు చెందిన పూజారి ఒకరు ప్రకటించగా ఉదయనిధి తలపై కోటి రూపాయల నజరానాను తెలంగాణకు చెందిన బీజేపీ నేత ఒకరు ప్రకటించారు. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కూడా ఆగ్రహం …

Read More »