Political News

జ‌నసేన గ్రాఫ్ పెరిగింది.. స‌ర్వేలు చెబుతున్న లెక్క ఇదే..!

ఏపీలో టీడీపీ త‌ర్వాత మ‌రో ప్ర‌తిప‌క్షంగా ఉన్న పార్టీ జ‌న‌సేన‌. గ‌త ఎన్నిక‌ల్లో 146 స్థానాల్లో పోటీ చేసిన జ‌న‌సేన మిగిలిన స్థానాల‌ను మిత్ర‌ప‌క్షాలైన క‌మ్యూనిస్టులు, బీఎస్పీకి కేటాయించింది. ఈ క్ర‌మంలో రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఆయ‌న వైసీపీ చెంత‌కు చేరిపోయారు. ఇదిలావుంటే.. ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఓటు బ్యాంకు ను మాత్రం 7.8 శాతం వ‌ర‌కు జ‌న‌సేన సాధించింది. ఇది ఒకింత పార్టీకి అనుకూల‌మ‌నే చెప్పాలి. బ‌ల‌మైన వైసీపీని …

Read More »

ఆ 12 మందికి నో ఎంట్రియేనా ?

ఎన్నికల వేడి పెరిగిపోతున్న సమయంలో తెలంగాణాలో నేతల గోడ దూకుడ్లు బాగా పెరిగిపోతున్నాయి. ఒక పార్టీలో నేత మరో పార్టీలో చేరిపోతున్నారు. ఏ పార్టీనేత ఏరోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరికీ తెలీటంలేదు. బీఆర్ఎస్, బీజేపీల నుండి బలమైన నేతలను కాంగ్రెస్ లోకి ఆకర్షించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోధరరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో …

Read More »

నేను జ‌గ‌న్‌ను కాదు… లోకేష్ క్లారిటీ మామూలుగా లేదుగా..!

టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వ‌హిస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. పాద‌యాత్ర‌లో భాగంగా ఆయ‌న వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో భేటీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఒకరిద్ద‌రు వ్య‌క్తులు నారా లోకేష్‌కు ప్ర‌శ్నలు సంధించారు. మీరు కూడా జ‌గ‌న్ లాగే వ్య‌వ‌హ‌రిస్తే.. మా ప‌రిస్థితి ఏంటి? అని వారు ప్ర‌శ్నించారు. దీనికి కార‌ణం.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర …

Read More »

కేసీయార్ సస్పెన్స్ మైన్ టెన్ చేస్తున్నారా ?

కేసీయార్ సస్పెన్స్ మైన్ టెన్ చేస్తున్నారు. ఈనెల 8వ తేదీన అంటే శనివారం నరేంద్రమోడీ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కేసీయార్ పాల్గొంటారా గైర్హాజరవుతారా అన్నదే తెలీటంలేదు. ఇదే విషయమై పార్టీతో పాటు ప్రభుత్వవర్గాలను ఎంతడిగినా ఎవరు నోరు విప్పటంలేదు. కొంతకాలంగా మోడీ రాష్ట్రానికి వచ్చిన ఏ కార్యక్రమంలో కూడా కేసీయార్ పాల్గొనలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే కేసీయార్ గైర్హాజరయ్యారని అందరికీ తెలిసిపోతోంది. మోడీ విధానాలపైన కేసీయార్ ఒకపుడు ఫుల్లుగా విరుచుకుపడేవారు. …

Read More »

ఏబీవీకి ఊరట..జగన్ కు షాక్

ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబ కార్య‌క్ర‌మాల కోసం తాను అమెరికాకు వెళ్లాలని ఏపీ సీఎస్, డీజీపీ రాజేంధ్ర‌నాథ్‌రెడ్డికి తెలిపారు. అయితే, ఏబీవీకి అనుమతిని ఏపీ సీఎస్ నిరాకరించారు. దీంతో, ఈ విష‌యంపై హైకోర్టు ఇప్ప‌టికే 2 సార్లు విచారణ జరిపింది. విదేశీ ప్ర‌యాణం …

Read More »

జ‌గ‌న్ ప్ర‌భుత్వం బీజేపీ మంత్రులు.. అదిరిపోయే ఆఫ‌ర్‌!

ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. పొత్తులు పెట్టుకునేందుకు టీడీపీ-జ‌నసేన సిద్ధంగానే ఉన్నాయి. అయితే.. ఎన్నికల మేనేజ్ మెంట్ విష‌యంలో అంతో ఇంతో సాయం చేస్తుంద‌నే ఉద్దేశంతో ఓటు బ్యాంకు లేక‌పోయినా.. బీజేపీతో పొత్తుకు ఈ రెండు పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అయితే.. ఈ విష‌యంలో బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ తేల్చ‌లేదు. పైగా.. ఇప్పుడు ఢిల్లీలో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్న‌ట్టు ప‌క్కాగా తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌భుత్వం కొలువు దీరాలంటే.. …

Read More »

షర్మిల పోటీ పై జగన్ తో పొంగులేటి భేటీ

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సూత్రప్రాయంగా అంగీకరించారని, అయితే అందుకోసం ఆమె కొన్ని షరతులు విధించారని ప్రచారం జరుగుతోంది. తనను కేవలం తెలంగాణ రాజకీయాలకు పరిమితం చేయాలని, ఏపీ రాజకీయాలపై తాను ఫోకస్ చేయలేనని కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, …

Read More »

ముందస్తు పై సజ్జల ఫుల్ క్లారిటీ

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే విషయంపై చర్చించారని పుకార్లు వస్తున్నాయి. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యవహారం పై ఏపీ …

Read More »

2024 ఎన్నికల్లో వైసీపీదే విజయం:సుమన్

వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019లో పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినంత మద్దతు జగన్ కు రాలేదని కొందరు వైసీపీ నేతలు పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా టికెట్లు రేట్ల పెంపు వ్యవహారంపై పెద్ద రచ్చ జరిగింది. ఆ తర్వాత చిరంజీవితో పాటు …

Read More »

కేసీఆర్ జీ.. ఆయియే.. మోడీ నుంచి ఆహ్వానం

ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉండ‌డ‌మే కాకుండా. ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరుగుకుంటున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ర్సెస్ తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యంలో ఆస‌క్తిక ఘ‌ట‌న చోటు చేసుకుంది. “కేసీఆర్ జీ ఆప్ ఆయియే” అంటూ.. మోడీ కార్యాల‌యం నుంచి కేసీఆర్‌కు వ‌ర్త‌మానం అందించింది. ఈ నెల 8న ప్ర‌ధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్ర‌ధాని ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో …

Read More »

జగన్ వల్లే మార్గదర్శి స్కాం బయటపెట్టా:ఉండవల్లి

మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంతో పాటు ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు తర్వాత పవన్ పై తాను పెద్దగా ఫోకస్ చేయలేదని, పవన్ తో మాట్లాడలేదని అన్నారు. పవన్ …

Read More »

తేల్చిన‌వాటికంటే.. తేల‌నివే ఎక్కువ‌.. టీడీపీ టాక్‌!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. టీడీపీ ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యం. నిండు స‌భ‌లో చంద్ర‌బాబు చేసిన ప్ర‌తిజ్ఞ‌కు తోడు.. పార్టీని నిల‌బెట్టుకునేందుకు సైతం.. వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. పార్టీని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం.. అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం రెండు ఈ పార్టీపై ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు కూడా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రోజుకు మూడు నియోజ‌క‌వ‌ర్గాల చొప్పున మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో …

Read More »