ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కీలక పరిణాలు చోటు చేసుకుంటున్నాయి. డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు చిన్నకుమారుడు, తెలుగు సినీ హీరో మంచు మనోజ్.. ఆయన సతీమణి భూమా మౌనికారెడ్డిలు త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయిందని.. చంద్రబాబు అప్పా యింట్మెంటు కోసం వేచి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మంచు మనోజ్.. కొన్నాళ్ల కిందట టీడీపీకే …
Read More »శాసించిన చోటే అర్థించే స్థాయికి.. ఎంత ఖర్మ!
ఔను.. తెలంగాణలో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు శాసించిన నియోజకవర్గాలు.. జిల్లాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి అర్ధించే స్థాయికి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలు భిన్నమైన రీతిలో జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పాయింట్ మెంట్ కోసం.. కామ్రెడ్లు ఎదురు చూస్తున్నారు. మరో మూడు నాలుగు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ పరిస్థితిని తేల్చాలని వారు కోరుతున్నారు. టికెట్ల విషయానికి వస్తే.. …
Read More »వైసీపీ నవరత్నాలకు.. బీజేపీ నవ ప్రశ్నలు..
ఏపీ వైసీపీ సర్కారు అమలు చేస్తున్న నవరత్నాలకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడికెళ్లినా.. సీఎం జగన్, మంత్రులు, పార్టీ నాయకులు ఈ నవరత్నాల గురించే చెబుతుంటారు. ఇప్పుడు ఇలానే.. 9 ప్రశ్నలతో బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. చార్జిషీట్ పేరుతో బీజేపీ ఏపీలోని వైసీపీ సర్కారుకు 9 ప్రశ్నలు సంధించింది.వీటికి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. సమాధానం చెప్పకపోతే.. వాటిని ఒప్పుకొన్నట్టేనని షరతు పెట్టడం గమనార్హం. బీజేపీ …
Read More »అంబటి రాయుడికి అమరావతి ఎఫెక్ట్..
గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడికి రాజధాని అమరావతి రైతుల నుంచి సెగతగిలింది. తానురాజకీయాల్లోకి వస్తున్నానని.. త్వరలోనే దీనిపై నిర్ణయంతీసుకుంటానని ఆదిలో చెప్పిన ఆయన ఈ క్రమంలో పలు గ్రామాల్లోనూ పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ పాలనపై ఆయన ప్రశంసలు కూడా కురిపించారు. అనంతరం.. ఎందుకో.. తాను ఇప్పట్లో రాజకీయాల్లోకిరావడం లేదని కూడా చెప్పారు. ఇక, ఆయన పరిస్థితి రాజకీయంగా ఎలా ఉన్నా.. తాజాగా ఆయన …
Read More »కమలం నుండి హస్తంలోకేనా ?
తెలంగాణా షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కమలం పార్టీలో నుండి కొందరు సీనియర్లు హస్తం పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అలాంటి నేతలను గుర్తించి ఈటల రాజేందర్ భేటీ అవుతున్నా ఎక్కువ రోజులు ఆ నేతలు బీజేపీలో ఉండేట్లు కనబడటంలేదు. ఒకవైపు బీజేపీ డీలా పడిపోతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ మీద నేతల్లో క్రేజు పెరుగుతోంది. అందుకనే ఒకపుడు బీజేపీలో నుండి బీఆర్ఎస్ లో చేరాలని ఆలోచించిన నేతల్లో …
Read More »బాబు సొంత జిల్లాలో.. మళ్లీ టీడీపీలోకి ఆ మాజీ ఎమ్మెల్యే?
ఆంధ్రప్రదేశ్లో మరో ఏడాది లోపే ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ప్రధాన పార్టీలతో పాటు నాయకులు కూడా తమదైన వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. మరోవైపు వివిధ కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న నాయకులు కూడా తిరిగి పార్టీల్లోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కనిపిస్తోంది. చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్.. తిరిగి పార్టీలో యాక్టివ్ …
Read More »టార్గెట్.. సీమ చంద్రబాబు స్కెచ్ ఇదే..!
టార్గెట్ రాయలసీమ.. నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు బలమైన వ్యూహాన్ని రెడీ చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా.. పార్టీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి ఉత్తరాంధ్ర, కోస్తాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఇక, ఎన్నికలకు ముందు కీలకమైన సీమపైతన వ్యూహాలను రెడీ చేసుకున్నారని అంటున్నారు. ఆగస్టు 1 నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు సీమలో పర్యటించనున్నారు. …
Read More »వైసీపీకి జేసీ బ్రదర్స్ దూరమైంది అందుకేనా..?
రాజకీయాల్లో కొన్ని కొన్ని విషయాలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడో జరిగిన సంగతుల తాలూకు నిజానిజాలు.. విషయవాసనలు.. ఎప్పుడో కానీ.. వెలుగు చూడవు. ఇప్పుడు అలాంటి ఒక కీలక విషయం వెలుగు చూసింది. రాజకీయాల్లో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన ఫైర్ బ్రాండ్ నాయకులు జేసీ బ్రదర్స్. ఉమ్మ డి అనంతపురం జిల్లాకు చెందిన వీరు.. దాదాపు 50 ఏళ్లుగా రాజకీయల్లో ఉన్నారు. ఆది నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్న …
Read More »ఛైర్మన్ కుర్చీకోసం మూడు ముక్కలాట
సుప్రపిద్ధ తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి కోసం పార్టీలో ముగ్గురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఇద్దరుంటే మరొకరు బీసీ సామాజికవర్గం. నిజానికి వైసీపీలో ఎవరు ఏ స్ధానానికీ ప్రయత్నాలు చేసుకునేది అంటు ఉండదు. పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇష్టప్రకారమే జరుగుతుంది. మొహమాటానికి వెళ్ళి, ఒత్తిళ్ళకు గురై జగన్ ఏ పోస్టును ఎవరికీ ఇవ్వరన్న విషయం ఇప్పటికే …
Read More »పార్లమెంటులో ‘ఇండియా’ రెచ్చిపోవటం ఖాయమా ?
పార్లమెంటులో ఇండియా కూటమి రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మణిపూర్లో రెండురోజుల పాటు ఇండియా కూటమి తరపున 21 మంది ఎంపీలు పర్యటించి ఢిల్లీకి చేరుకున్నారు. తమ పర్యటనలో ఎంపీల బృందం ఇటు కుకీలు అటు మొయితీ తెగల నేతలతో సమావేశమయ్యారు. రెండు తెగల వాదనలు విన్నారు. మధ్యే మార్గంగా సమస్యల పరిష్కారానికి ఎంపీలు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. తర్వాత తమ పర్యటనలో తాము చూసింది, గ్రహించింది, సమస్యలు, …
Read More »సీట్లిస్తామన్నా కదలడం లేదుగా… తమ్ముళ్లలో మౌనం ఎందుకో?!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన యువతకు పెద్దపీట వేస్తానని చెబుతున్నారు. ముందు 30 శాతం.. తర్వాత ఈ ఏడాది మేలో జరిగిన మహానాడులో 40 శాతం మేరకు..యువతకు టికెట్లు ఇస్తామని.. అంతేశాతం పార్టీలోనూ పదవులు ఇస్తామని ప్రకటించారు. యువత పెద్ద ఎత్తున స్పందించి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని …
Read More »ఉత్తమ్.. రేవంత్ను వాడుకుంటున్నారా?
మరోసారి తెలంగాణ కాంగ్రెస్లో ముసలం మొదలైంది. తాను కాంగ్రెస్లోనే ఉంటున్నప్పటికీ పార్టీ మారతారనే ప్రచారం చేస్తున్నారని కీలక నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. తనను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలోని ఓ కీలక నాయకుడే ఇదంతా చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఆ కీలక నాయకుడు ఎవరనే పేరు ఉత్తమ్ చెప్పనప్పటికీ.. అది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మళ్లీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates