శ్రీకాళహస్తికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం చేరుకుంటున్నారు. రెండురోజుల క్రితం తమ పార్టీ లీడర్ ను సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్నారనే కారణంతో నిరసన తెలపటానికి, ఫిర్యాదు చేయటానికి పవన్ శ్రీకాళహస్తి చేరుకుంటున్నారు. ముందు తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదుచేసి తర్వాత శ్రీకాళహస్తికి వెళతారని జనసేన నేతలు చెబుతున్నారు. తమ నేతపై సీఐ చేయిచేసుకోవటాన్ని పవన్ పదేపదే వారాహియాత్రలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. నిజానికి ఘటన చిన్నదే. …
Read More »జగన్ను మీరు ఒక కోణంలోనే చూస్తున్నారు.. చాలా తప్పు!!
ఏపీ సీఎం జగన్కు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య యోగ్యతా పత్రం(సర్టిఫికెట్) ఇచ్చారు. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజమే. జగన్ నిఖార్సయిన మానవతా మూర్తి అని కృష్ణయ్య ఆకాశానికి ఎత్తేశారు. “అసలు జగన్ ను మీరు ఒక కోణంలోనే చూస్తున్నారు. ఇలా చాలా తప్పు. ఆయనలో సంఘ సంస్కర్త ఉన్నాడు. ఆయనలో బీసీల పెన్నిధి ఉన్నాడు. ఈ విషయాన్ని ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం …
Read More »విశాఖలో జనసేన బలపడేనా? పంచకర్ల చేరిక వెనుక!
ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుకు కొందరు నేతలు ఫిదా అవుతున్నారు. వారాహి యాత్ర 2.0 తర్వాత పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఒకరిద్దరే అయినా.. కీలక నేతలు.. సామాజిక వర్గాల పరంగా బలమైన నాయకులు కావడంతో వారి చేరికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నుంచి …
Read More »పురందేశ్వరిపై ఆర్ఎస్ఎస్కు కంప్లెయింట్!
బీజేపీ ఏపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అన్నగారు ఎన్టీఆర్ గారాలపట్టి దగ్గుబాటి పురందేశ్వరి గురించి.. ఇప్పటికే అనేక చర్చలు.. అనేక విశ్లేషణలు వచ్చేశాయి. అయితే.. ఎవరూ గుర్తించని ఒక విషయాన్ని తాజాగా బీజేపీ పెద్దలు ఆర్ ఎస్ ఎస్కు కంప్లెయింట్ చేశాయట. అయితే.. ఈ ఫిర్యాదు ఎవరు చేశారు? అనేది మాత్రం ప్రస్తుతానికి అత్యంత గోప్యంగా ఉంచారు. కానీ, కమల నాథుల చర్చల్లో మాత్రం ఫిర్యాదుపై మాత్రం తీవ్రస్థాయిలో ఆసక్తి …
Read More »అర్బన్ ఓటుపై టీడీపీకి అంత నమ్మకం ఎందుకంటే
రోజుకో లెక్క.. రెండు రోజులకో సర్వే.. ఎన్నికలకు ముందు ఇది సర్వత్రా కామన్. అలానే ఏపీలోనూ ఇలాంటి సర్వేలే వస్తున్నాయి. వీటిలో కొన్ని వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలానే తాజాగా పట్టణాల్లో నిర్వహించి న మౌత్ ఒపీనియన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వచ్చే ఎన్నికల్లో పట్టణాల్లో టీడీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది ఈ సర్వేల ప్రధాన సారాంశం. ఈ క్రమంలో పట్టణ వోటు …
Read More »పవన్ పై వలంటీర్ను నిలబెట్టి గెలిపిస్తాం…
విశ్వాసం ఉండొచ్చు.. కానీ అతి విశ్వాసం.. ఎవరికీ ఉండకూడదు. వ్యక్తులైనా.. పార్టీలైనా.. అతి విశ్వాసానికి పోయి.. చేతులు కాల్చుకున్న పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తమదే గెలుపని బీజేపీ పెద్దలు రాసి పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ కర్ణాటకలో కమలం వికసిస్తుందని లెక్కలు వేసుకున్నారు. దీంతో ఎడా పెడా.. అనేక విమర్శలు.. కామెంట్లు కూడా చేశారు. కానీ, కర్నాటకలో …
Read More »చిన్నమ్మా మజాకా.. జగన్పై ఓ రేంజ్లో!!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ వైసీపీపైనా.. సీఎం జగన్పైనా ఆది నుంచి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మళ్లీ ఓ రేంజ్లో దుమ్ముదులిపేసింది. కార్యాలయకు వైసీపీ రంగుల నుంచి ఇళ్ల నిర్మాణం వరకు.. ఉచిత హామీల నుంచి డబ్బుల పందేరం దాకా.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ఇప్పుడు జరుగుతున్న అప్పుల వరకు కూడా చిన్నమ్మ …
Read More »పార్టీ ఎలా ఉన్నా.. పవన్ గురించి జనం టాక్ ఇదే…!
ఇతర నేతల పరిస్థితి ఎలా ఉన్నా..జనసేన అధినేతగా పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చిన్నా పెద్దా కోరుకుంటున్నారు. దీనిపై కొన్ని యూట్యూబ్ చానెళ్లు చేసిన సర్వేల్లోనూ పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా సందేహంగానే ఉంది. దీనిపై ఇంకా అంతర్గత సర్వేలు చేస్తూనే ఉన్నారు. ఈ సారి తణుకు నుంచి పోటీ చేస్తారని.. తాజాగా కొందరు చెప్పుకొచ్చారు. మరికొందరు.. తిరుపతి అంటున్నారు. సరే.. …
Read More »చంద్రబాబు చెప్పులు మోసిన కేసీఆర్: రేవంత్
ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా నేతల డబ్బుతో పార్టీ పెట్టిన కేసీఆర్….చంద్రబాబు చెప్పులు మోశారని సంచలన కామెంట్లు …
Read More »సీఐ అంజూ యాదవ్ కు పవన్ షాక్
శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు సాయిని సీఐ అంజూ యాదవ్ చెంపదెబ్బ కొట్టిన సంగతి పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు సభతో పాటు పలు సందర్భాల్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ఆయన శ్రీకాళహస్తిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై చేయి పడిందని, జనసేన నేత పై చేయి పడింది అంటే అది తనపై పడినట్లేనని పవన్ …
Read More »పవన్ పై వైవీ హాట్ కామెంట్స్
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. హిందూ ధర్మాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. …
Read More »ముసలోడై.. కర్ర పట్టుకునే వరకు జగనే సీఎం..
వైసీపీ అధినేత, సీఎం జగన్.. మరో 9 నెలలు లేదా.. ముందస్తు ఎన్నికలు వస్తే..అ ప్పటి వరకు సీఎంగా ఉంటారనేది ఖాయం. ఈ విషయంలో ఢోకా లేదు. ఇక, భవిష్యత్తు అంటారా.. అది ప్రజల చేతుల్లో ఉంది. ఎవరైనా ఇదే చెబుతారు. అయితే.. సీఎం జగన్ అంటే వల్లమాలిన ప్రేమ కురిపించే ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఈయన తరచుగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates