Political News

నువ్వు ప్రజలకు ఏం చేస్తావు?

ఉత్తరాంధ్రను డెవలప్‌ చేస్తూంటే విపక్ష నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్‌ చూసి ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. ఆయన అంటున్న మాటలు వింటుంటే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంటేనే ఆయనకు నచ్చేటట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. బుధవారం జనసేనాని విశాఖ ఎర్రబట్టిదిబ్బలను సందర్శించిన తరువాత మాట్లాడిన మాటల పై వైసీపీ మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ …

Read More »

చంద్రశేఖర్ ఎక్కడినుండి పోటీచేస్తారు ?

కాంగ్రెస్ లో చేరబోతున్న మాజీమంత్రి చంద్రశేఖర్ ఎక్కడి నుండి పోటీచేయబోతున్నారు ? ఇపుడిదే చర్చ కాంగ్రెస్ లో పెరిగిపోతోంది. ఎందుకంటే చంద్రశేఖర్ ది వికారాబాద్ నియోజకవర్గం. అయితే అక్కడ పోటీచేయటానికి అవకాశంలేదు. ఎందుకంటే అక్కడ మాజీమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత, బలమైన అభ్యర్ధి గడ్డం ప్రసాదరావు ఉన్నారు. కాబట్టి ప్రసాద్ ను కదల్చటం సాధ్యంకాదు. కాబట్టి వికారాబాద్ లో టికెట్ సాధ్యంకాదని పార్టీ అధిష్టానం ముందుగానే చంద్రశేఖర్ కు చెప్పేసింది. …

Read More »

మామ కుటుంబం జ‌న‌సేన‌లో.. మ‌రీ రాధా ఎటు?

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్ రంగా త‌న‌యుడు రాధా పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విష‌యం రాజ‌కీయ ప‌రంగానూ చ‌ర్చ‌కు దారి తీయడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఎంత‌లా అంటే ఈ పెళ్లితో వంగ‌వీటి రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి అస‌లు సంగ‌తి ఏమిటీ అంటే? న‌ర‌సాపురానికి చెందిన రాజ‌కీయ కుటుంబానికి చెందిన అమ్మాయిని రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. జ‌క్కం బాబ్జి, …

Read More »

వాళ్ల‌కు టికెట్లు.. వీళ్ల‌కు ప‌ద‌వులు!

తెలంగాణ‌లో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన సీఎం కేసీఆర్‌.. ఆ దిశ‌గా ముమ్మ‌ర క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఓ వైపు అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి పెట్టిన ఆయ‌న‌.. మ‌రోవైపు ప్ర‌జ‌ల ముందుకు వెళ్లేందుకు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కూ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అభ్య‌ర్థుల ఎంపిక ఇప్ప‌టికే దాదాపుగా కొలిక్కి వ‌చ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే 80 మంది అభ్య‌ర్థుల‌తో ఆయ‌న తొలి జాబితా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. అయితే టికెట్‌పై ఆశ‌తో ఉన్న కొంత‌మంది నాయ‌కుల‌కు …

Read More »

కోర్టు కేసు.. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. న‌లిగిపోతున్న మంత్రి!

బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప‌రిస్థితి రోజురోజుకూ ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అఫిడ‌విట్‌ను ట్యాంప‌రింగ్ చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు ఆయ‌నపై కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు హైకోర్టులో ఈ కేసుపై ఇప్ప‌టికే విచార‌ణ సాగుతోంది. తాజాగా హ‌కీంపేట్‌లోని తెలంగాణ క్రీడా పాఠ‌శాల ఓఎస్డీగా ప‌ని చేస్తూ అక్క‌డి విద్యార్థినుల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌తో హ‌రికృష్ణ స‌స్పెండ్ అయ్యారు. ఇదీ చాల‌ద‌న్న‌ట్లుగా ఇటీవ‌ల మంత్రి …

Read More »

అభిమానులు..వ్యతిరేకులు..ఇలాగే తిట్టండి: రేణు దేశాయ్‌

టాలీవుడ్‌ హీరోయిన్‌ రేణూదేశాయ్‌ కొద్ది రోజుల క్రితం పవన్‌ డబ్బు మనిషి కాదు అని..ప్రజలకు మంచి చేయడానికే వచ్చాడు తప్ప..డబ్బులు కోసం కాదు అని చెబుతూ ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ చూసిన తరువాత పవన్‌ అభిమానులు ఎంతో సంతోషంగా ఉంటే కొంత మంది మాత్రం ఆమె పై ట్రోలింగ్‌ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నిన్ను ఇందుకు కాదు పవన్‌ …

Read More »

ఆశ లేదంటూనే గాలం వేస్తోన్న కోమ‌టిరెడ్డి!

సీఎం ప‌ద‌విపై ఆశ లేదంటూనే ఆ కుర్చీకి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి గాలం వేస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. తాజాగా ఈ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. సీఎం కుర్చీపై, మంత్రి ప‌ద‌విపై ఆశ లేద‌ని తాజాగా వెంక‌ట్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ వ్యాఖ్య‌ల వెనుక పెద్ద ప్లానే ఉంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ …

Read More »

తొలిజాబితాలో 50 మందేనా ?

దసరాపండుగ సమయానికి తొలిజాబితాగా 50 మంది అభ్యర్ధుల పేర్లను మాత్రమే ప్రకటించాలని చంద్రబాబునాయుడు అనుకున్నారట. మొదట్లో మొదటి జాబితాలో 70-80 నియోజకవర్గాలను ప్రకటించాలని అనుకున్నారు. అయితే తాజా పరిస్ధితుల కారణంగా ఆ నెంబర్ ను తగ్గించేశారట. ఇపుడు అనుకుంటున్న 50 మందిలో కూడా 19 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలే ఉంటారు. వీళ్ళుకాకుండా మరో 31 మంది అభ్యర్ధులను ప్రకటించేందుకు జాబితా రెడీ అవుతోందట. ఎలాంటి వివాదాలు లేని, సీనియర్లకు పోటీలు …

Read More »

విలీనానికి షర్మిల షరతు పెట్టారా ?

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనం రెండు అడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. పార్టీవర్గాల తాజా సమాచారం ఏమిటంటే విలీనం చేయటానికి అంగీకరించిన షర్మిల కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక షరతు విధించారట. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అడిగారట. గడచిన రెండు సంవత్సరాలుగా తననే నమ్ముకుని, తనతో పాటు ప్రయాణిస్తున్న నేతల్లో కొందరికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని షర్మిల స్పష్టంగా …

Read More »

సబితలో టెన్షన్ పెరిగిపోతోందా ?

మంత్రి సబితా ఇంద్రారెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే చిరకాల ప్రత్యర్ధి, ప్రస్తుతం పార్టీలోనే ఉన్న తీగల కృష్ణారెడ్డి నుండి టికెట్ విషయంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుండటమే. నిజానికి సబిత-తీగల చాలాకాలంగా ప్రత్యర్ధులు. సబిత కాంగ్రెస్ లో ఉండేవారు, తీగల తెలుగుదేశంపార్టీలో ఉండేవారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో తీగల టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. పోయిన ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తీగల …

Read More »

జగన్ కు పవన్ 48 గంటల అల్టిమేటం

సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్..తాజాగా నేడు భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ఎర్ర మట్టి దిబ్బలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ మండిపడ్డారు. ఎర్రమట్టి దిబ్బలు విశాఖ వారసత్వ సంపద. అని, వాటిని కాపాడుకోవడం మన …

Read More »

వైసీపీ ‘పుష్ప’ల వల్లే అలిపిరిలో చిరుతలు: బోండా ఉమ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్నారులపై చిరుత దాడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ క్రమంలోనే భద్రతా చర్యల పేరుతో టీటీడీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ఊతకర్ర ఇస్తామంటూ టీటీడీ నూతన …

Read More »