Political News

ఆ సీట్ ఇస్తాం.. జ‌య‌సుధ‌కు బీజేపీ ఆఫ‌ర్!

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కిష‌న్‌రెడ్డి.. రాష్ట్రంలో పార్టీలో జోష్ పెంచే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. ఓ వైపు డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అంటూనే.. మ‌రోవైపు వ‌ర‌ద‌ల‌పైనా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక పార్టీని బ‌లోపేతం చేయడంపైనా కిష‌న్‌రెడ్డి దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేరిక‌ల‌పై ఆయ‌న ఫోక‌స్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్యే, సినీ న‌టి జ‌య‌సుధ‌ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌యత్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఏపీ …

Read More »

BRS జాబితా రెడీ అయ్యిందా ?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రెడి అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇపుడు రెడీ అయ్యింది మొదటి జాబితా మాత్రమేనట. అంటే మొత్తం 119 నియోజకవర్గాలను కేసీయార్ మూడు విడతలుగా ప్రకటించబోతున్నారట. మొదటి విడత జాబితాలో ఎలాంటి వివాదాలు లేకుండా, ఇతరులనుండి పోటీలేని సిట్టింగ్ ఎంఎల్ఏల జాబితా ఉంటుందని సమాచారం. ఇక రెండో జాబితాలో టికెట్ కోసం నేతల మధ్య కొద్దిపాటి పోటీ ఉండే …

Read More »

ప‌వ‌న్ కోరిక‌ను తీర్చ‌నున్న బీజేపీ

ఆంధ్ర‌ప‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడుతో సాగుతున్నారు. జ‌గ‌న్‌ను ఇంటికి పంపించ‌డ‌మే కాకుండా తాను ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని ప‌వ‌న్ చాలా సార్లు ప్ర‌స్తావించారు. ఒక్క‌సారి సీఎం అవ‌కాశం ఇవ్వండి అంటూ ఓట‌ర్ల‌ను అడుగుతున్నారు. మ‌రోవైపు ఎక్క‌డా ఏ స‌భ‌, స‌మావేశం జ‌రిగినా ఆయ‌న అభిమానులు.. సీఎం సీఎం అంటూ కేక‌లు వేస్తున్న సంగ‌తి …

Read More »

కేటీఆర్‌, హ‌రీష్‌రావు మెజారిటీ త‌గ్గ‌నుందా?

కేటీఆర్‌, హ‌రీష్‌రావు.. బీఆర్ఎస్‌లో తిరుగులేని నాయ‌కులు. కేసీఆర్ త‌న‌యుడిగా కేటీఆర్‌, మేన‌ల్లుడిగా హ‌రీష్ రావు రాజ‌కీయాల్లో అడుగుపెట్టినా.. ఆ త‌ర్వాత త‌మ‌కంటూ ఓ సొంత ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో కీల‌క నేత‌లుగా ఎదిగారు. ఇప్పుడు ప్ర‌భుత్వంలోనూ మంత్రులుగా కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్నారు. ఇప్పుడు పార్టీలో కానీ ప్ర‌భుత్వంలో కానీ ఈ ఇద్ద‌రు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నార‌డంలో సందేహం లేదు. ఇక ఇలాంటి స్థాయిలో ఉన్న ఈ ఇద్ద‌రు లీడ‌ర్లు …

Read More »

సీబీఐ చెప్పేవి అబద్ధాలు: అజేయ కల్లం

వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ చార్జీషీటులో వైైఎస్ సునీత చేసిన ఆరోపణలు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ హత్యకు సంబంధించి సీబీఐ అధికారులకు మాజీ సీఎస్ అజేయ కల్లం ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా ఆ చార్జిషీట్లో తాను చెప్పిన విషయాలపై అజేయ కల్లం స్పందించారు. ఈ సందర్భంగా సీబీఐ …

Read More »

పవన్ ‘బ్రో’కు..అంబటి కౌంటర్

కొంతకాలంగా వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మాటల యుద్ధం తాజాగా తారస్థాయికి చేరింది. తాజాగా పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుపై పవన్ పరోక్షంగా పంచ్ లు వేశారు. ఆ చిత్రంలో పృథ్వీ …

Read More »

తొందరలోనే భారత్ జోడో యాత్ర 2.0

రాహుల్ గాంధి తనను తాను పరిపక్వత కలిగిన నాయకుడిగా నిరూపించుకునేందుకు భారత జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. భారత జోడోయాత్ర పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేసిన పాదయాత్ర ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి లాభించిందనే చెప్పాలి. మొదటిది రాహుల్ రాజకీయ శైలిలో బాగా మార్పొచ్చింది. రెండు పాదయాత్ర జరిగిన రూటులో ఉన్న కర్నాటక ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ యాత్ర వల్ల కర్ణాటకలో అధికారంలోకి …

Read More »

ఈ అసెంబ్లీ సెషన్ లో కేసీఆర్ కి ఇబ్బందులు తప్పవా?

ఆగస్టు 3వ తేదీ నుండి తెలంగాణా అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవబోతున్నాయి. బహుశా షెడ్యూల్ ఎన్నికల్లోపు జరగబోయే ఆఖరి సమావేశాలు ఇదే అనుకుంటున్నారు. తొందరలో మొదలవ్వబోయేది వర్షాకాల సమావేశాలు. ఎన్ని రోజులు జరుగుతుందనేది సమావేశాలు మొదలైన తర్వాత బీఏసీ సమావేశంలోనే నిర్ణయమవుతుంది. మామూలుగా అయితే నవంబర్, డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతాయి. కానీ షెడ్యూల్ ఎన్నికల నిర్వహణ కోసం అక్టోబర్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని అనుకుంటున్నారు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన …

Read More »

టైమింగ్ చూసి టూర్ పెట్టిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడు మరో ప్రోగ్రామ్ కు రెడీ అవుతున్నారా ? అవుననే చెబుతున్నారు తమ్ముళ్ళు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ప్లాన్ చేస్తున్నారట. వాతావరణం సహకరిస్తే ఆగస్టు 1,2 తేదీల్లో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలని అనుకుంటున్నారట. తర్వాత కడప జిల్లా ఆ తర్వాత అనంతపురం జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు రెడీ అవుతున్నారు. ఇపుడు కురుస్తున్న భారీ వర్షాలు తగ్గిపోతాయనే తమ్ముళ్ళు అనుకుంటున్నారు. వర్షాలు తగ్గిపోగానే ప్రాజెక్టుల సందర్శనకు ప్లాన్ …

Read More »

ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఐప్యాక్ ఫీవ‌ర్ ప‌ట్టుకుందే..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ వైసీపీ నాయ‌కుల‌కు ఐప్యాక్ ఫీవ‌ర్ ప‌ట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన సీమ జిల్లాల్లో (ఇక్క‌డ టీడీపీ మూడు సీట్లు మాత్ర‌మే గెలిచింది) వైసీపీ ప‌రిస్థితిపై ఐప్యాక్ చాలా లోతుగానే ప‌రిశీల‌న చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొంద‌రి నాయ‌కుల జాత‌కాలు అంత ఆశాజ‌న‌కంగా లేవ‌ని తెలుస్తోంది. దీంతో ప‌లువురు నాయ‌కుల‌కు ఐప్యాక్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

తెలంగాణ పార్టీల‌కు జ‌నం నాడి చిక్క‌ట్లేదే…!

తెలంగాణలో ఈ ఏడాది చివ‌రినాటికి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా మ‌రో 8 మాసాల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీ, 17 స్థానాలున్న పార్ల మెంటు ఎన్నిక‌ల‌ను కూడా అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా నే తీసుకున్నాయి. అయితే.. ఎవ‌రికి వారు అధి కారంపై ధీమా, పార్ల‌మెంటులో స‌త్తాపై ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు కానీ.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్ట‌లేక పోతున్నాయ ని తెలంగాణ మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అధికార …

Read More »

ఏపీలో ఓట్లు-సీట్ల‌పై ర‌ఘురామ లెక్క ఇదీ!

మ‌రో ఎనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అనేక మంది అనేక రూపాల్లో త‌మ త‌మ స‌ర్వేలు వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏపీలో ఓట్లు-సీట్ల‌పై హాట్ కామెంట్లు చేశారు. ఏపీలో వైసీపీ స‌ర్కారుపై మైనారిటీ ముస్లింలు విశ్వాసం కోల్పోయార‌ని.. దీంతో వీరి ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. గ‌తంలో …

Read More »