Political News

వైసీపీని ఓడించాలంటే రూ.కోట్లు పెట్టాల్సిందేనంటున్న బాబు

అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న మొండి పట్టుదలతో వైసీపీ.. అధికారంలోకి రాకపోతే భవిష్యత్ ఉండదనే భయంతో టీడీపీ.. వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఎన్నికల్లో గెలిచేందుకు ఏమైనా చేస్తుందన్న సంగతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు. వైసీపీ వరుసగా రెండో సారి ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడదు. ఈ విషయం తెలిసే …

Read More »

మళ్లీ బండికే హ్యాండిల్?

బీజేపీ అధిష్ఠానానికి తప్పు తెలుసొచ్చింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు పార్టీకి ఎంతటి నష్టం చేసిందో ఇప్పుడు అర్థమైనట్లుంది. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ కేసీఆర్ కు అనుకూలంగా ఉండేందుకు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చబోతోంది. మళ్లీ తెలంగాణ పగ్గాలు బండి సంజయ్ కే అందించేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. తెలంగాణలో బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే …

Read More »

ప‌వ‌న్‌తో డైరెక్టుగా మాట్లాడొచ్చుగా జోగ‌య్య గారు…!

కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని.. కాపుల అభ్యున్న‌తి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్న మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగయ్య‌.. తాజాగా సంధించిన లేఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. ముఖ్య‌మంత్రి సీటు విష‌యం చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే, త‌న‌కు ప‌దవుల‌పై కాంక్ష లేద‌ని.. జ‌న‌సేనాని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కార్న‌ర్ చేస్తూ.. …

Read More »

లాస్ట్ మినిట్ టెన్ష‌న్ వ‌ద్దు.. ముందే తేల్చేయండి

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన క‌లిసి పోటీ చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే.. ఈ రెండు పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు అంశం మాత్రం ఎప్ప‌టి లాగానే.. ముడిప‌డ‌కుండా పోయింది. గ‌త కొన్నాళ్లుగా టికెట్ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తూనే ఉంది. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా ప‌వ‌న్ తెర‌మీద‌కి తెస్తున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు కూడా చూచాయ‌గా చెబుతూనే ఉన్నాయి. క్షేత్ర‌స్థాయిలో ఎప్పుడు ప‌ర్య‌టించినా ప‌వ‌న్‌కు టికెట్ల విష‌యంపైనే పార్టీ …

Read More »

అప్పులు తేకుండా అభివృద్ధి సాధ్యం కాదు – బీఎర్ఎస్ మాట

బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో అప్పు బయటపడుతోంది. వివిధ శాఖల పనితీరుతో పాటు ఆర్ధిక వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా సమీక్షలు చేస్తోంది. ఈ సమీక్షల నేపధ్యంలోనే తెలంగాణా ఆర్ధికపరిస్ధితిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. దాని ప్రకారం తెలంగాణా అప్పులు రు. 7 లక్షల కోట్లుగా బయటపడింది. అయితే తమ హయాంలో జరిగిన అప్పులను బీఆర్ఎస్ ఎంఎల్ఏలు హరీష్ …

Read More »

ఏపీపై ఈసీ అలర్ట్ .. నేటి నుంచి ప‌ర్య‌ట‌న‌!

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మాయ‌త్త‌మైంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అధికారులు, ఇత‌ర అంశాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌నుంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌రిశీల‌కులు.. రాష్ట్రానికి రానున్నారు. జిల్లాల వారిగా ప‌ర్య‌టించ‌నున్నారు. స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే అంశాల‌పైనా దృష్టి పెట్ట‌నున్నారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్థానాల్లో దాదాపు స‌గం నియోజ‌క‌వ‌ర్గాల‌పై కేంద్ర …

Read More »

దెబ్బకు నిర్మాణ సంస్ధ దిగొచ్చిందా ?

కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బకు నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టీ దిగొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ పనులను సంస్ధ మొదలుపెట్టింది. చడీ చప్పుడు లేకుండానే సంస్ధ ఇంజనీరింగ్ బృందం మరమ్మత్తు పనులు మొదలుపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజికి సంబంధించి ఏడో బ్లాకులోని మూడు పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. పిల్లర్లు కుంగిపోవటంలో బ్యారేజి మీద కూడా పగుళ్ళు ఏర్పడ్డాయి. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఇది …

Read More »

రేవంత్ స్పీడ్ – డీఎస్సీ నోటిపికేషన్ రెడీ అవుతోందా ?

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడు పెంచుతోంది. ముందుగా సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రు. 10 లక్షలకు పెంచటమే కాకుండా మహిళలకు ఉచితబస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. మూడో హామీ రు. 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీపై పెద్దస్ధాయిలో కసరత్తు జరగుతోంది. ఇవన్నీ సంక్షేమపథకాల కిందకు వస్తుంది. అందుకనే తొందరలోనే ఉద్యోగాల భర్తీకి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు …

Read More »

కేసీయార్ చేతులెత్తేశారా ?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీయార్ మీద తీవ్రమైన ప్రభావం చూపినట్లే ఉంది. అందుకనే తొందరలోనే జరగబోయే సింగరేణి ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ కు అనుబంధంగా సింగరేణిలో టీబీజీకేఎస్ అనే సంఘం పనిచేస్తోంది. ఇపుడు అధికారంలో ఈ యూనియనే ఉంది. ఈనెల 27వ తేదీన ఎన్నకలు జరగబోతోన్నాయి. నిజానికి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఎందుకంటే వేలాది మంది కార్మికులు, ఉద్యోగులుండే …

Read More »

అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ముగిశాయి. శాసన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9న ప్రారంభమైన సమావేశాలు 6 రోజుల పాటు సాగి డిసెంబరు 21న ముగిశాయి. మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సభ జరిగింది. సభ చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ …

Read More »

విశాఖకు రాజధాని తరలింపునకు హైకోర్టు బ్రేక్

త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ఏపీ సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారమే సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలుతోందని అధికారులు హడావిడి చేస్తున్నారు. జగన్ కూడా త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానని పలుమార్లు హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ స్పీడ్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. విశాఖకు కార్యాలయాల తరలింపు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ హైకోర్టు …

Read More »

టీడీపీ పిలిచి మరీ సీటు ఇస్తానంటోందా?

లగడపాటి రాజగోపాల్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకుడు. 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. ఆంధ్రా ఆక్టోపస్ గా ప్రసిద్ధి చెందిన లగడపాటి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ మరోసారి పొలిటికల్ సర్కిల్లో లగడపాటి పేరు హాట్ టాపిక్ …

Read More »