Political News

పవన్ ఎంత మంది మీద పోటీ చేయాలి?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డిమాండ్ పెరిగిపోతోందా ? అంటే అవుననే చెప్పాలి. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పవన్ తనపై పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. మరి పవన్ చాలెంజును స్వీకరిస్తారో లేదో తెలీదు. ఇప్పటికే తమపైన పోటీచేయాలని పవన్ కు భీమవరం సిట్టింగ్ ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్, కాకినాడ ఎంఎల్ఏ ద్వారపూడి …

Read More »

తన అసలు బలంపై టార్గెట్ చేసిన కాంగ్రెస్

ఒకపుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీలకు వేదిక. ఈ రెండు సామాజిక వర్గాలు ఆరు నూరైనా నూరు ఆరైనా కాంగ్రెస్ పార్టీని వదిలి ఇతరులవైపు వేళ్ళేవి కావు. అలాంటిది ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, బలం పుంజుకోవటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు చిల్లులు పడింది. ఇపుడు కాంగ్రెస్ కు పలానా ఓటు బ్యాంకు సాలిడ్ గా ఉందని చెప్పుకునేందుకు లేకుండా పోయింది. పార్టీ ఓటు బ్యాంకులను ప్రాంతీయ పార్టీలు కొల్లగొట్టేశాయి. …

Read More »

అయోమయంలో ‘గడ్డం’ భవిష్యత్  

మాజీ ఎంపీ గడ్డం వివేక్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడినట్లుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కంఫర్టబుల్ గానే ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేనట్లుంది. అందుకనే పార్టీ మారిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏ పార్టీలో చేరాలనే విషయమై అభిప్రాయాలు సేకరిస్తున్నారట. ఇదే సందర్భంగా పార్టీ కార్యక్రమాలకు కూడా వీలైనంత దూరంగా ఉంటున్నట్లు టాక్. ఇపుడు వివేక్ సమస్య …

Read More »

గాజువాకలోనే పోటీచేస్తారా?

వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గాజువాకలో పవన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎగిరేది జనసేన జెండానే అని అన్నారు.  ప్రజాధరణ చూస్తుంటే పోయిన ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లుగా భావించటం లేదన్నారు. గాజువాక తన నియోజకవర్గం అని ప్రకటించారు. సరే తర్వాత చాలా విషయాలే మాట్లాడారు. గాజువాక సభలో పవన్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో …

Read More »

కేసీఆర్ లిస్ట్ రెడీ.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్‌!

తెలంగాణ‌లో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన కేసీఆర్‌.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. పార్టీని ఎలాగైనా గెలిపించాల‌ని ప్ర‌ణాళిక‌ల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. అభ్య‌ర్థుల జాబితాపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఈ నెల 17 త‌ర్వాత 80 నుంచి 90 స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. అంద‌రి కంటే ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తున్న కేసీఆర్‌.. …

Read More »

ప‌వ‌న్‌పై ఈ అప‌వాదు ఇప్ప‌టికైనా పోతుందా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, కామెంట్లు కామ‌నే. అయితే.. కొన్ని కొన్ని విష‌యాలు మాత్రం నాయ‌కు లకు ఇబ్బందిగానే ఉంటాయి. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌గ‌న్‌.. నాలుగేళ్ల‌యినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌లేక‌పోతున్నారని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఇలాంటివి నాయ‌కుల‌ను దీర్ఘ‌కాలంలో ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. ఇలాంటి అప‌వాదే.. ఒక‌టి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను కూడా వెంటాడుతోంది. నాలుగేళ్లు గ‌డిచిపోయినా.. ఆయ‌న త‌న‌కు ఓటేసిన వారిని ప‌ట్టించుకోలేద‌ని.. …

Read More »

ఇద్దరి గురి యువత మీదేనా ?

రాబోయే ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల తరపున యువతే ఎక్కువగా పోటీలోకి దిగే అవకాశాలు కనబడుతున్నాయి. టికెట్లలో 40 శాతం యువతకే కేటాయించబోతున్నట్లు చంద్రబాబునాయుడు చాలాకాలం క్రితమే ప్రకటించారు. చంద్రబాబు లెక్కప్రకారం 40 శాతం అంటే 70 నియోజకవర్గాలు. మరి ఇన్ని టికెట్లను యువతకు కేటాయించటం సాధ్యమేనా అన్నది చూడాలి. యువత అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సీనియర్ల వారసులు, పూర్తిగా కొత్త నేతలే యువత అని అనుకుంటున్నారు. సరే …

Read More »

హైద‌రాబాద్‌లో ఏ కులం.. భూముల ధ‌ర‌లు పెంచింది?

యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నాయ‌కుల పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో సాగుతున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆదివారం సాయంత్రం .. ఇక్క‌డి రైతులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధానిపై వైసీపీ నాయ‌కులు, సీఎం జ‌గ‌న్ చేసిన గ‌త వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. “రాజ‌ధాని అమ‌రావ‌తిలో …

Read More »

తనపై పోటీ చేయాలంటూ పవన్ కు ఎంపీ సవాల్

వైసిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు గెలిపించిన ఎంపీ విశాఖలో భద్రత లేదని భయపడి హైదరాబాద్ కు పారిపోతాను అంటున్నాడని పవన్ ఎద్దేవా చేశారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ఆ ఎంపీకి హితవు పలికారు. ఇక చర్చి భూములను ఎంవివి సత్యనారాయణ కబ్జా చేశారని పవన్ సంచలన ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ …

Read More »

జగన్ మోకాళ్లపై కూర్చోబెట్టలేదన్న మంత్రి

వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ పెద్ద పీట వేశారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. నామినేటెడ్ పదవులలో 50 శాతానికి పైగా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు జగన్ కట్టబెట్టారని వైసిపి నేతలు డబ్బా కొడుతూ ఉంటారు. అయితే, జగన్ పాలనలో దళితులను, బీసీలను, మైనారిటీలను బానిసలుగా చూస్తున్నారని, వారితో జగన్ ప్రవర్తించే తీరు అందుకు నిదర్శనం అని పలుమార్లు ప్రతిపక్ష …

Read More »

సోము వీర్రాజు.. సైలెంట్‌

Somu Veerraju

భారతీయ జనతా పార్టీ ఏపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో ఆయనను అధ్యక్షుడి పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులిచ్చింది. ఈ నియామకం వెనుక పలు సమీకరణలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పురంధేశ్వరికి పూర్తిగా సహకరిస్తా.. పార్టీ కార్యకర్తగా తాను పనిచేస్తానని ఆ సమయంలో వీర్రాజు ప్రకటించారు. …

Read More »

టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి నేత‌లు.. పొత్తు క‌థ కంచికేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య పొత్తు ఉండ‌దా? ఈ రెండు పార్టీలు వేర్వేరుగానే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాయా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలే అందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. వారాహి యాత్ర‌తో పుల్ జోష్‌లో ఉన్న జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఉంది. టీడీపీని కూడా …

Read More »