ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే వాయు వేగంతో పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కీలక నిర్ణయాల్ని తీసుకోవటంలో ఆలస్యాన్ని అధిగమిస్తూ దూసుకెళుతున్నారు. ఇప్పటివరకు రేవంత్ అన్నతనే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటమే కనిపిస్తుంది. కానీ.. ఆయన్నుఏ మాత్రం ఊహించని అంశాల్లో ఆయన తీరు గురించి తెలిస్తే విస్మయానికి గురి అవుతారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారెవరికి లేని విలక్షణత రేవంత్ …
Read More »రేవంత్ను సీఎంగా ముందే ప్రకటించి ఉంటే క్లీన్ స్వీప్: పీకే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని స్వాగతిస్తున్నామని.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 64 స్థానాల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల సమయంలోనే ప్రకటించి ఉంటే.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసి ఉండేదని చెప్పారు. ఎన్నికలు అయ్యే వరకు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తేల్చకపోవడం, పైగా.. ఒకరికి మించి.. చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి తామంటే తామేనని ప్రకటించుకున్న దరిమిలా.. ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని …
Read More »నగ్న వీడియోలు బయట పెడతా: పంజాబ్ సీఎం మాజీ భార్య
పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు సొంత కుటుంబం నుంచి ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సెగ పెరిగింది. ఆయన రెండు వివాహాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. ప్రచారంలో తనకు సహకరించి.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేసిన కార్యకర్తనే ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత నుంచి మొదటి వివాహానికి చెందిన భార్య, కుమార్తె,కుమారుడిని పట్టించుకోవడం మానేశారు. ఇదిలావుంటే.. …
Read More »ఆ సీటు చంద్రబాబు ఇవ్వకుంటే ప్లాన్ బీ ఉంది: బుద్ధా
మరికొద్ది నెలల్లో ఏపీలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రతిపక్షాలు సరిగ్గా క్యాష్ చేసుకోగలిగితే కాంగ్రెస్ మాదిరి విజయం సాధించడం కష్టం కాదు అన్న భావన ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో మరింత బలంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ, జనసేనల తరఫున …
Read More »ఆ విషయంపై మోడీకి చంద్రబాబు లేఖ
మిగ్జామ్ తుపాను ధాటికి నష్టపోయిన రైతులను సీఎం జగన్ పరామర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పొలం గట్టు దగ్గర టెంటు వేసుకొని..అక్కడ బారికేడ్లు పెట్టి…దానికి అవతల రైతులను నిలబెట్టి జగన్ మాట్లాడడంపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికి అందకుండా పోయిందని పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతన్నకు ఆపన్న హస్తం అందించాల్సిన జగన్..కనీసం ఆ తడిచిన వరి మొక్కలను పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం నిజంగా …
Read More »కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కెసిఆర్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. కేసీఆర్ కు విజయవంతంగా వైద్యులు తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే వాకర్ సాయంతో కేసీఆర్ ను వైద్యులు నడిపించారు. కేసీఆర్ పూర్తిగా కోరుకునేందుకు మరో ఆరు నుంచి ఎనిమిది …
Read More »నిరుద్యోగ విజయోత్సవమా?
ఈనెల 30వ తేదీన ఉస్మానియా యూనివర్సిటిలో విజయోత్సవ సభ జరగబోతోంది. యూనివర్సిటిలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో నిరుద్యోగుల జేఏసీ విజయోత్సవ సభ జరపబోతున్నట్లు జేఏసీ ఛైర్మన్ భీమ్ రావు నాయక్ ప్రకటించారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ ఎందుకు జరుగుతోందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా. బీఆర్ఎస్ ఓడిపోయినందుకు నిరుద్యోగ విజయోత్సవ సభ జరగటంలో తప్పేమీలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమిలో నిరుద్యోగుల జేఏసీ పాత్ర …
Read More »గులాబీ నేతల్లో రివ్యూల గుబులు?
రోజురోజుకు గులాబీ నేతల్లో గుబులు జరిగిపోతున్నట్లు ఉంది. కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి సమీక్షల తీరు చూస్తుంటే తొందరలోనే తాము కచ్చితంగా టార్గెట్ అవుతామని కొందరు గులాబీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందట. గడచిన మూడు రోజులుగా రేవంత్ సమీక్షలు నిర్వహించిన శాఖల్లో విద్యుత్ శాఖ చాలా కీలకమైనది. అలాగే తొందరలోనే ధరణి పోర్టల్ పనితీరుపైన కూడా సమీక్ష జరపబోతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు …
Read More »తమ్ముళ్ళలో టెన్షన్ పెరిగిపోతోందా?
చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలతో తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఇంతకీ చంద్రబాబు ఏమంటున్నారంటే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని. తాను చేయించుకుంటున్న సర్వేల్లో పాజిటివ్ రిజల్టు వచ్చిన వారికి మాత్రమే టికెట్లిస్తానని కచ్చితంగా చెబుతున్నారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి టికెట్ల విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొహమాటాలకు పోయి ఎవరికి పడితే వాళ్ళని అభ్యర్ధులుగా ఎంపికచేసేది లేదని స్పష్టంగా చెప్పేశారు. మామూలుగా అయితే చంద్రబాబు నోటివెంట ఇలాంటి …
Read More »నెక్స్ట్ టార్గెట్ ధరణేనా?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. ముందు విద్యుత్ శాఖ వ్యవహారాలపై సమీక్ష మొదలుపెట్టగానే అందులోను అవకతవకలు బయటపడ్డాయి. సమీక్షలో ఉన్నతాధికారులు బయటపెట్టిన వివరాల ప్రకారం విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో ఉందని తేలింది. అలాగే జెన్ కో, ట్రాన్స్ కో లో జరిగిన అనేక అక్రమాలు కూడా మెల్లిగా బయటపడుతున్నాయి. విద్యుత్ శాఖ సమీక్ష తాలూకు వేడి …
Read More »రేవంత్ ప్రమాణ స్వీకార సభలో తళుక్కుమన్న ఆమె ఎవరు?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే వేళలో.. అతిరథ మహారధులు ఉన్న వేదిక మీద.. రాహుల్ గాంధీ.. ప్రియాంక వాద్రా వెనుక కూర్చున్న ఒక మహిళ మీదకు కెమేరా కళ్లు చాలాసార్లు ఫోకస్ అయ్యాయి. తెలుగుప్రాంతంలో ఎప్పుడూ కనిపించని ఆమె ఎవరు? చూసినంతనే ఆకర్షణీయంగా ఉన్న ఆ వీవీఐపీ ఎవరు? అన్న మాట రాజకీయ వర్గాల్లో ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికినప్పుడు ఆసక్తికర సమాధానం బయటకు …
Read More »రేవంత్ దెబ్బ.. మెట్రో రైళ్లు బోసి పోయాయి
తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రావడంతోనే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా.. అందరికీ ఉచిత ప్రయాణం చేరువైంది. ఇది ఒకరకంగా.. అసలే కష్టాల్లో ఉన్న ఆర్టీసికి పెను భారమే అయినా.. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్కు మాత్రం మైలేజీని పెంచేసింది. ఇక, కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఫ్రీ రవాణా సదుపాయం అందుబాటు లోకి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates