తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. దానికి తగిన విధంగా.. ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తుల విషయానికి తెర దీసింది. వాస్తవానికి పవన్ కల్యాణ్.. బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుని.. పవన్ ఇమేజ్తో కొంత మేరకు సెటిలర్ల ఓట్లు తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ …
Read More »ఆ దమ్ముందా? సీఐడీకీ లోకేష్ సవాల్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో రాజమండ్రి జైల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైళ్ల శాఖ డిఐజితో సజ్జల ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు. జైల్లో డ్రోన్లు ఎగురుతున్న మాట వాస్తవమేనని, జైల్లో చంద్రబాబు ఫోటోలు బయటకు …
Read More »మాధవ్తో మరింత డ్యామేజీ
ఏ పార్టీలో అయినా.. దూకుడుగా ఉండే నాయకులు ఉంటారు. అదేవిధంగా హద్దులు దాటే నాయకులు కూడా ఉంటారు. అయితే.. మరీ దారుణంగా వ్యవహరించడం.. సమాజంలో కల్లోల పరిస్థితులు సృష్టించేలా రాజకీయాలు చేయడం అంటే.. అది ఏపార్టీకైనా ఇబ్బందికరమే. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ఆ పార్టీ నేతలే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీలో చాలా మంది ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా బూతులు …
Read More »బీసీలను బ్యాలెన్స్ చేసిన కాంగ్రెస్
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు పెద్ద పీట వేసినట్లే కనబడుతోంది. ఇప్పటికి ప్రకటించిన 100 సీట్లలో 20 నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు దక్కాయి. పెండింగులో ఉన్న మరో 19 నియోజకవర్గాల్లో కూడా ఐదుగురు బీసీ నేతలకు టికెట్లు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అంటే హోలు మొత్తంమీద 25 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినట్లవుతుంది. నిజానికి 34 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలన్నది బీసీ నేతల డిమాండ్. అయితే …
Read More »కేసీఆర్ చెప్పినా వినడం లేదటగా
వివిధ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణినేతలు పార్టీని వదిలేస్తుండటంపై కేసీయార్ బాగా మండిపోతున్నారట. ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, పార్టీని వదిలేసి వెళ్ళిపోయే నేతలు ఎవరు అనే అనుమానాలతో నియోజకవర్గాల్లో అభ్యర్ధులతో పాటు సీనియర్ నేతలను అలర్ట్ చేసినా పట్టించుకోవటంలేదని కేసీయార్ బాగా మండిపోతున్నారట. పార్టీ ముందుగానే హెచ్చరిస్తున్నా అసంతృప్తిగా ఉన్న నేతలను కలిసి ఎందుకు మాట్లాడటంలేదని ఎంఎల్ఏ అభ్యర్ధులకు కేసీయార్ ఫుల్లుగా క్లాసులు పీకుతున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను సజావుగా చేసుకునేందుకు …
Read More »చంద్రబాబుది తెలివైన నిర్ణయమేనా ?
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఒంటరిపోటీకే తెలుగుదేశంపార్టీ మొగ్గుచూపింది. ఈ విషయాన్ని తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరే స్వయంగా చెప్పారు. రాజమండ్రి జైలులో చంద్రబాబునాయుడుతో భేటీ తర్వాత ఒంటరిపోటీ విషయం డిసైడ్ అయ్యిందన్నారు. కాసాని తాజా ప్రకటనతో తెలంగాణాలో పోటీకి టీడీపీ దూరంగా ఉండబోతోందనే ప్రచారానికి తెరపడింది. కాకపోతే ఎన్ని స్ధానాల్లో పోటీచేయాలి ? ఏ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను నిలపాలనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. లోకేష్ తో భేటీ అయిన …
Read More »టీడీపీలో నూతన శక్తి..
టీడీపీలో నూతనోత్తేజం కనిపిస్తోందా? ఆ పార్టీ దూకుడు పెరిగిందా? అంటే.. తాజాగా వెలుగు చూసిన సంఘ టనలు ఔననే సమాధానాన్నే ఇస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు, జైలు పరిణామాల అనంతరం… కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలు స్తబ్దుగా సాగాయి. అయితే, చంద్రబాబు కోసం అంటూ నిరసనలు నిర్వహించారు. దీంతో దాదాపు 40 రోజుల కుపైగానే టీడీపీ ప్రధాన కార్యక్రమాలు గాడితప్పాయి. కానీ, ఇటీవల కాలంలో మళ్లీ ప్రధాన లైన్లోకి పార్టీ వచ్చేసింది. ముఖ్యంగా …
Read More »ఏపీ.. అమరావతి.. పేరు చెప్పకుండా రాజకీయం చేయలేరా హరీశ్?
పక్క రాష్ట్రం పంచాయితీ మా దగ్గర ఎందుకు? మీకేమైనా ఉంటే.. మీ రాష్ట్రం వెళ్లి చేసుకోండంటూ సుద్దులు చెప్పే మంత్రి కేటీఆర్ మాటలు.. హరీశ్ కు వర్తించవా? నోరు విప్పితే ఏపీ ప్రస్తావన తీసుకురావటం.. ఏదో ఒక మాట అనటం గులాబీ నేతలకు అలవాటుగా మారింది. తమ అవసరానికి తగ్గట్లు అదే పనిగా ఏపీని.. ఏపీ ప్రజల మనోభావాల్ని దెబ్బ దీసేలా వ్యాఖ్యానించే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మీ …
Read More »జనసేనతో పొత్తు.. టీ బీజేపీ వ్యూహమిదేనా ?
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవటంలో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవటం ద్వారా ఏపీలో టీడీపీ-జనసేన పొత్తును చిత్తుచేయాలన్నది అసలు ప్లాననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి తెలంగాణాలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. అధికారంలోకి వచ్చేయటం ఖాయమని కమలనాదులు ఒకటే ఊదరగొడుతున్నా అదంతా డ్రామాలే అని అందరికీ తెలుసు. పట్టుమని 40 నియోజకవర్గాల్లో కూడా గట్టి …
Read More »బీఆర్ఎస్ పై ఇందుకేనా వ్యతిరేకత
రాబోయే ఎన్నికల్లో ఏదేదో ఊహించుకుని కేసీయార్ అభ్యర్థులను దాదాపు రెండు నెలలకు ముందే ప్రకటించారు. నిజానికి కేసీఆర్ ప్రకటన కారణంగా బీఆర్ఎస్ అభ్యర్ధులకు మంచి మైలేజీ దక్కాల్సిందే. అయితే అందుకు విరుద్ధంగా జనాల్లో వ్యతిరేకత కనబడుతోంది. అందుకు కారణం ఏమిటి ? అంటే ఎక్కువమందికి సిట్టింగ్ ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్లు ప్రకటించటం. కేసీయార్ వ్యవహార శైలి ఎలాగుందంటే 2018-23 మధ్య నియోజకవర్గాలను ఎంఎల్ఏలకు రాసిచ్చేశారు. తమ నియోజకవర్గాలకు ఎంఎల్ఏలే …
Read More »2జీ… 5జీ.. ఏది కావాలి? : సెటైర్లతో కుమ్మేసిన మోడీ
మాటల మాంత్రికుడుగా.. విశ్వగురువుగా ప్రచారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై సటైర్లతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఆయన 2జీగా అభివర్ణించారు. అంతేకాదు.. ఇది కాలాతీతమైన ఫోన్.. అంటూ.. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. అదేసమయంలో బీజేపీ అంటే 5జీగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు 5జీనే కోరుకుంటున్నారని.. 2జీ అనేది ఎప్పుడో 2014లోనే ప్రజలు మరిచిపోయారని మోడీ వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన `ఇండియా మొబైల్ …
Read More »ఒకే ఒక్కడు.. బీజేపీ రెండో జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో కేవలం ఒకే ఒక్కపేరు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది నాయకులు రెండో జాబితాలో తమ పేరు ఉంటుందని.. శుక్రవారం ఉదయం నుంచి కూడా ఢిల్లీ వైపు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా వివాదాస్పద నియోజకవర్గాలుగా ఉన్న ఆందోల్, మల్కాజిగిరి వంటి వాటిలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న అభ్యర్థులు సెకండ్ లిస్ట్పై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates