Political News

ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌డ‌బాటు సెల‌క్ష‌న్‌!

ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ-జ‌న‌సేన జాబితాను చూసిన త‌ర్వాత‌.. ఎవ‌రైనా ఇదే అనుకుంటారు. ఎందుకంటే.. టీడీపీ ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సామాజిక స‌మీక‌ర‌ణ‌లు మార్చేసింది. అదేస‌మ‌యంలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఆయా నేత‌లు.. సామాజిక వ‌ర్గాలను బ‌లంగా ఎదుర్కొనేలా టీడీపీ-జ‌న‌సేన‌లు పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు సింగ‌మ‌న‌ల ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌నే వాద‌న‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ …

Read More »

వైసీపీ జంపింగుల్లో ఒక్క‌రికే చోటు!

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. టీడీపీలో చేరిన వారిలో కేవ‌లం ఒక్క‌రికి మాత్ర‌మే తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ జాబితాలో చోటు ద‌క్క‌డం గ‌మ‌నార్హం. వైసీపీ నుంచి గ‌త ఏడాది న‌లుగురు ఎమ్మెల్యేలు రెబ‌ల్స్‌గా మారి.. టీడీపీ చెంత‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగుకు పాల్ప‌డ్డార‌ని పేర్కొంటూ.. వైసీపీ వారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. వీరిలో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, ఇదే జిల్లాకు చెందిన వెంక‌ట‌గిరి …

Read More »

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పంక్చ‌ర్లు త‌ప్ప‌వా?

తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ-జ‌న‌సేన అభ్య‌ర్థుల జాబితాల విష‌యంలో ర‌చ్చ జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కొన్ని కొన్ని స్థానాల‌ను ఆశావ‌హుల‌కే కేటాయించినా.. మ‌రికొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ముఖ్య నేత‌ల‌కు మొండి చేయి చూపించారు. దీంతో ఆయా స్థానాల్లో అస‌మ్మ‌తి తెర‌మీదికి రావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు, తెనాలి, రాజ‌మండ్రి రూర‌ల్‌, క‌ళ్యాణ‌దుర్గం వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది. తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి ఆల‌పాటి …

Read More »

పవన్ కే షాకిచ్చారా ?

జనసేన నేతలు అధినేత పవన్ కల్యాణ్ కే షాకిచ్చారా ? అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. విషయం ఏమిటంటే మూడురోజుల క్రితం విశాఖపట్నంలో భీమిలి, యలమంచిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పవన్ ప్రకటించినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్నే నిజమని నమ్మిన మీడియా కూడా విస్తృతంగా ప్రచారం కల్పించింది. మీడియాలో వచ్చిన వార్తలు చూసి పవన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. కారణం ఏమిటంటే పవన్ అసలు ఎవరినీ …

Read More »

ఫస్ట్ లిస్ట్ పై చంద్రబాబు ఫస్ట్ కామెంట్

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితాపై ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈ జాబితాను రూపొందించామని చంద్రబాబు అన్నారు. జగన్ వల్ల ఏపీ బ్రాండ్ …

Read More »

టీడీపీ-జ‌న‌సేన తొలి జాబితా.. వైసీపీ రియాక్ష‌న్ విన్నారా?

తాజాగా టీడీపీ-జ‌న‌సేన తొలిజాబితా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థి ప‌క్షం వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏ విధంగా స్పందిస్తుంది? ఏ కామెంట్లు చేస్తుంది? అనేది స‌ర్వ‌త్రా ఉత్కంఠ.. ఆస‌క్తి కూడా. మ‌రి వైసీపీ ఏమందో చ‌దివేయండి! తాజాగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తాజాగా ప్ర‌క‌టించిన జాబితాపై రియాక్ట్ అయ్యారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది. జనసేన అభ్యర్థుల …

Read More »

24 అని 5 సీట్ల‌నే ప్ర‌క‌టించి.. జ‌న‌సేన త‌ప్పు చేసిందా?

త‌ప్పు.. ఎక్క‌డ చేసినా ప‌ర్వాలేదు. స‌రిదిద్దుకోవ‌చ్చు. కానీ, బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీ ఉండ‌గా.. త‌ప్పు లు చేస్తే.. అవి కాస్తా ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. కొంపే మునుగుతుంది. మ‌రి ఈ విష‌యం ఆలోచించారో లేదో తెలియ‌దు కానీ.. జ‌న‌సేన ఇప్పుడు పెద్ద త‌ప్పేచేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ-జ‌న‌సేన కూట‌మ‌ని.. తాజాగా అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 24 చోట్ల జ‌న‌సేన పోటీ …

Read More »

10 గెలిపించుంటే 60 సీట్లు అడగొచ్చు: పవన్

రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేయబోతోన్న అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధం అని జగన్ అంటున్నారని, తాయు యుద్ధానికి సంసిద్ధం అయ్యామని పవన్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకే తాము పోరాడుతున్నామని పవన్ చెప్పారు. 60 నుంచి 70 సీట్లలో పోటీ చేయాలని తనతో చాలామంది పెద్దలు …

Read More »

మాజీ మంత్రి గంటా ఎక్క‌డ‌?

తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ తొలి అసెంబ్లీ అభ్య‌ర్థుల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేరు క‌నిపించ‌లేదు. విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న.. పేరు..తాజా జాబితాలో లేక‌పోవ‌డంతో ఆయ‌న‌కు ఎక్క‌డ టికెట్ ఇస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఆయ‌న విశాఖ ప‌రిధిలోని భీమిలి లేదా పెందుర్తి నుంచి టికెట్ కావాల‌ని కోరుతున్నారు. అయితే.. రెండు రోజుల నుంచి ఆయ‌న పేరు విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి …

Read More »

త్రిముఖ వ్యూహంతో చంద్ర‌బాబు తొలిజాబితా!

తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు జాబితాలు ప్ర‌క‌టించారు. జ‌న‌సేన‌కు 24 స్తానాలు అసెంబ్లీ, టీడీపీ 94 స్థానాల్లోనూ పోటీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక‌, పార్ల‌మెంటు స్థానాల‌కు వ‌చ్చే స‌రికి జ‌న‌సేన‌కు 3 స్థానాలు కేటాయించారు. ఇక‌, టీడీపీకి ఎన్ని అనేది గోప్యంగా ఉంచారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన దానిని బ‌ట్టి అసెంబ్లీకి ఉన్న మొత్తం 175 స్థానాల్లో 118 …

Read More »

టీడీపీకి 94, జనసేనకు 24

టీడీపీ-జనసేన కూటమి తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ రోజు 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లతోపాటు 3 పార్లమెంట్ సీట్లు కేటాయించారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీతో పొత్తు విషయం …

Read More »

వైసీపీకి ఎంపీ ర‌ఘురామ రాజీనామా

ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు, ఫైర్ బ్రాండ్ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఆ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. త‌న రాజీనామాను త్వ‌ర‌గా.. సాధ్య‌మైనంత వేగంగా ఆమోదించాల‌ని ఆయ‌న కోరారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కు ఆయ‌న నేరుగా అధికారిక ప‌త్రంపై లేఖ‌ను పంపించారు. “మీరు న‌న్ను అన‌ర్హుడినిచేయాల‌ని అనుకున్నా.. న‌ర‌సాపురం ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును ప్ర‌జాస్వామ్యం గౌర‌వించి.. న‌న్ను కాపాడింది” అని …

Read More »