Political News

రాజ్యసభ బరిలో టీడీపీ ?

తొందరలో జరగబోయే రాజ్యసభ ఎంపీ ఎన్నికలో టీడీపీ పోటీచేయాలని అనుకుంటోంది. రాబోయే ఏప్రిల్ లో ముగ్గురు ఎంపీలు రిటైర్ అవబోతున్నారు. ఏప్రిల్ లో ఖాళీ అవబోతున్న ఎంపీల స్ధానాలను మార్చిలోనే భర్తీ చేయటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ రెడీ అవుతోంది. ఫిబ్రవరి చివరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు రాజ్యసభ ఎంపీలకు జరగబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. జనరల్ …

Read More »

ఈ నెల 18న టీడీపీలోకి పార్ధ సారధి?

వైసీపీలో టికెట్ దక్కని, సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన నేతలు పార్టీని వీడుతున్న వైనం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వైసీపీకి సీనియర్ రాజకీయవేత్త, ఎమ్మెల్యే పార్థసారథి రాంరాం అనబోతున్నారని టాక్ వస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యేందుకు …

Read More »

బెజ‌వాడ నుంచి సై..: సుజ‌నా

వ‌చ్చే అసెంబ్లీ లేదా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తాను బెజ‌వాడ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌ముఖ పారివ్రామిక వేత్త‌, బీజేపీ నాయ‌కుడు సుజ‌నా చౌద‌రి(స‌త్య‌నారాయ‌ణ‌) వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం తాను బీజేపీలోనే ఉన్నాన‌న్నారు. పార్టీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను విజ‌య‌వాడలో ఏ స్తానం నుంచి అయినా.. పోటీకి రెడీగా ఉన్న‌ట్టు బీజేపీ అధిష్టానానికి సైతం చెప్పిన‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ నుంచి పోటీ …

Read More »

జగన్ రెడీ అవుతున్నారా ?

ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇందుకు ఈనెల 25వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్నీ పార్టీ మెంటు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూటుమ్యాప్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన పర్యటనను ఉత్తరాంధ్ర నుండే మొదలుపెట్టబోతున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగసభ చొప్పున 26 సభలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించేట్లుగా రూట్ మ్యాప్ రెడీ అయ్యింది. ఈ పర్యటనల్లోనే …

Read More »

మాజీ ఐఏఎస్‌ మూల‌కే.. తేల్చేసిన వైసీపీ ..!

మాజీ ఐఏఎస్ అధికారి, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు, గూడూరు ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ రాజ‌కీయం ఇక ముగిసిన‌ట్టేన‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. 2014లో తిరుప‌తిపార్ల‌మెంటు స్థానం నుంచి విజ‌యం దక్కించుకున్న ఆయ‌న‌ను నియోజ‌క‌వర్గాల స‌మీక‌ర‌ణ‌లో భాగంగా గూడూరు అసెంబ్లీకి 2019 లో పంపించారు. అక్క‌డ కూడా ఆయ‌న విజ‌యం దక్కించుకున్నారు. అయితే.. ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న‌కు టికెట్ లేద‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు.. అస‌మ్మ‌తి …

Read More »

మంగ‌ళ‌గిరి కోసం లోకేష్ ఇంత క‌ష్ట‌ప‌డుతున్నాడా…!

ఒక్క ఓట‌మి.. నాయ‌కుల‌కు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మ‌రోసారి గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌నే కాదు.. భారీ మెజారిటీని ద‌క్కించుకోవాల‌న్న ల‌క్ష్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఇదే ఇప్పుడు టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ రాజ‌కీయ‌ బాట‌గా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నారా లోకేష్‌.. తొలిసారి మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు. అయితే.. ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌ట్టుద‌ల‌తో ఉన్న …

Read More »

టికెట్ ఎఫెక్ట్‌: ఎక్క‌డిక‌క్క‌డ అడ్ర‌స్ లేని నేత‌లు!

వైసీపీ ప్రజాప్ర‌తినిధులు గ‌త నెల రోజులుగా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 151మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండ‌గా.. సీఎం జ‌గ‌న్ మిన‌హా.. గ‌త నెల రోజులుగా మిగిలిన వారు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మంత్రుల్లోనూ ఒక్క పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. వారు కూడా కొన్ని అంశాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మిగిలిన వారు ఎక్క‌డా ఐపు లేకుండా పోయారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు …

Read More »

వైసీపీ ఇన్ చార్జిల మూడో జాబితా ఇదే

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ వైసీపీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సర్వేల నివేదికలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తొలగిస్తూ వారి స్థానంలో కొత్త వారికి జగన్ చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే చీటింగ్ స్థానాలు కోల్పోయిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారు. …

Read More »

ఒకే సారి మూడు ఎన్నిక‌లు.. ఏపీలో మ‌రింత సెగ‌..!

ఏపీలో మ‌రో రెండు మాసాల్లో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు.. పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఈ రెండే కాదు.. ఇప్పుడు మ‌రో ఎన్నిక కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అదే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు. మొత్తం 3 స్థానాల‌కు ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి ముందే.. ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల విష‌యం మాత్రమే రాజ‌కీయంగా ప్రాధాన్యం ఉంది. కానీ, ఇదేస‌మ‌యంలో చాప‌కింద …

Read More »

టీడీపీలో పాత కాపుల‌కే పెద్ద‌పీఠ‌.. ఆ 25 సీట్లు ఫిక్స్‌…!

టీడీపీ కూడా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల ఖ‌రారు ప్ర‌క్రియను ముమ్మ‌రం చేసింది. అయితే.. ఇది పైకి చెప్ప‌క‌పోయినా.. అంత‌ర్గ‌త స‌మావేశాల్లో 25 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ పాతిక మంది కూడా పాత‌కాపులే కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి వీరంతా గ‌త ఎన్నిక‌ల్లో మెజారిటీ సంఖ్య‌లో ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో వారికే టికెట్లు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం సిద్ధం చేసిన జాబితాలో …

Read More »

మా ఊరొస్తా..రక్షణ కల్పించండి: రఘురామ

తనను వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ చేసిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీం కోర్టు చొరవతో రఘురామకు రాజద్రోహం కేసు నుంచి కాస్త ఊరట లభించింది. ఆ తర్వాత ఆయన ఏపీకి వచ్చేందుకు ప్రయత్నించగా..ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆ వ్యవహారం తర్వాత ఆయన ఏపీకి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా …

Read More »

ఈ మంత్రి పరిస్ధితి ఏమిటో అర్ధంకావటంలేదా ?

రాబోయే ఎన్నికల్లో ఈ మంత్రి పరిస్ధితి ఏమిటో అర్ధంకావటం లేదట. కారణం ఏమిటంటే రెండో ఎన్నికకే నియోజకవర్గం మారాల్సి రావటమే కారణమని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ చర్చంతా మంత్రి విడదల రజని గురించే. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న రజని రాజకీయాలపై ఇంట్రెస్టుతో రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. రావటం రావటమే తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తనకు టీడీపీలో టికెట్ రాదని అర్ధమవ్వగానే వెంటనే వైసీపీలో చేరిపోయారు. రజనీది …

Read More »