Political News

ష‌ర్మిల అదే రేంజ్‌.. త‌గ్గ‌ట్లేదుగా..

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. త‌న దూకుడు ఏమా త్రం కూడా త‌గ్గించ‌డం లేదు. వైసీపీపైనా.. సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపైనా ఆమె విరుచుకుప‌డుతూనే ఉన్నారు. తాజాగా రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లోని పార్టీ ఆఫీస్ ఆంధ్ర ర‌త్న భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లో ఆవిష్క‌రించిన డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ 125 అడుగుల విగ్ర‌హంపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. విగ్ర‌హాలు పెడితే క‌డుపు …

Read More »

ఆ రెండు స్థానాలూ మావే.. : ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి తాము పోటీ చేయ‌నున్న రెండు స్థానాల‌ను ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ-జ‌న‌సేన పొత్తులో బాగంగా రాష్ట్రంలో పోటీ చేస్తామ‌ని మాత్ర‌మే చెప్పుకొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా.. రెండు కీల‌క నియోజ‌క వ‌ర్గాల పేర్ల‌ను వెల్ల‌డించ‌డం.. జ‌న‌సేన‌లో ఉత్సాహాన్ని నింపింది. వాస్త‌వానికి కొన్ని రోజులుగా జ‌న‌సేన పోటీ చేసే స్థానాల విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

ఫ్రీ కరెంట్ భారమెంతో తెలుసా ?

మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అమలులో ప్రభుత్వం స్పీడు పెంచుతోంది. అధికారంలోకి వచ్చిన నూరురోజుల్లోనే ఆరు హామీలను అమలులోకి తెస్తామని పార్టీ తరపున రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారంచేశారు. వీళ్ళ ప్రచారమే లేకపోతే కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఏదైనా కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్లుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ …

Read More »

ష‌ర్మిల‌కు ఇప్పుడు అస‌లు టెస్ట్ మొద‌లైంది…!

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన దివంగ‌త‌ వైఎస్ త‌న‌య వైఎస్ ష‌ర్మిల‌.. త‌న పోరాటం ఎవరి మీదో చెప్ప‌క‌నే చెప్పేశారు. ఒక ద‌శ‌లో నేరుగా త‌న‌ ల‌క్ష్యం కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డం, రాష్ట్రంలో అదికారంలోకి తీసుకురావ‌డ‌మేన‌న్నారు. మ‌రోవైపు.. త‌న అన్న జ‌గ‌న్ స‌ర్కారుపై యుద్ధం ప్ర‌క‌టిస్తాన‌న్నారు. మొత్తంగా ఏపీపై త‌న వ్యూహాన్ని ష‌ర్మిల వెల్ల‌డించారు. ఇప్పుడు దీనికి అనుసంధానంగా ఆమె జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతున్నారు. …

Read More »

బైరెడ్డికి లైన్ క్లియరైందా ?

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖరరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే ఉంది. తొందరలోనే అంటే ఈనెలాఖరులోపు లేదా వచ్చేనెలలో తెలుగుదేశంపార్టీలో చేరటం ఖాయమని పార్టీవర్గాల సమాచారం. తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో నంద్యాల నుండి లోక్ సభకు బైరెడ్డి పోటీచేసే అవకాశముందని అంటున్నారు. ఆయన కూతురు శబరిని కూడా అసెంబ్లీకి పోటీచేయించాలని బైరెడ్డి పట్టుబడుతున్నారట. అయితే ఈ విషయమై ఇంకా క్లారిటిరాలేదు. కూతురు పోటీచేసే విషయాన్ని పక్కనపెట్టేసినా …

Read More »

ఇండియాను నితీషే ముంచేస్తారా ?

ఇండియా కూటమిని దాని కన్వీనర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారే ముంచేసేట్లున్నారు. ఇప్పటికే మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలతో కూటమిలో గందరగోళం జరుగుతోంది. ఈ నేపధ్యంలో నితీష్ కూడా పెద్ద బండరాయి వేయటానికి రెడీ అవుతున్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే తొందరలోనే నితీష్ కూటిమికి గుడ్ బై చెప్పి మళ్ళీ ఎన్డీయేలో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా ఎన్డీయేలోని ముఖ్యులతో నితీష్ …

Read More »

క‌డ‌ప వైసీపీలో బిగ్ వికెట్లు డౌన్‌… !

మ‌రో రెండు మాసాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత అధికార పార్టీ వైసీపీ.. ప్ర‌తి విష‌యాన్నీ చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని రెండోసారి అధికారంలోకి రావాల‌ని ప‌రిత‌పిస్తున్న వైసీపీ.. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఐప్యాక్ స‌ర్వే స‌హా.. వ‌లంటీర్లు, ఇత‌ర మాధ్య‌మాల్లో అభ్య‌ర్థుల ప‌నితీరు, ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ స‌ర్వే నివేదికల …

Read More »

క్రిస్టియ‌న్ సెంట్రిక్ పాలిటిక్స్‌.. ప‌వ‌న్ ఎంట్రీ!

రాష్ట్రంలో గ‌త నాలుగు రోజులుగా క్రిస్టియ‌న్ల కేంద్రంగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలిరోజే.. క్రైస్త‌వుల‌ను కార్న‌ర్ చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ క్రైస్త‌వుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూస్తోంద‌ని.. మ‌ణిపూర్ రాష్ట్రంలో క్రైస్త‌వుల‌పై ద‌మ‌న కాండ జ‌రిగి, హ‌త్య‌లు.. అత్యాచారాలు జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్ క‌నీసం పెద‌వి విప్ప‌లేద‌ని.. ఇదేనా వారిపై ప్రేమ అంటూ ఆమె నిల‌దీశారు. ఈ వ్యాఖ్య‌లు …

Read More »

టార్గెట్ ష‌ర్మిల‌.. ఒక్కొక్క‌రు ఒక్కో లైన్‌లో !

ఏపీ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తున్న ష‌ర్మిల‌కు అదే రేంజ్‌లో రివ‌ర్స్ టార్గెట్ ఎదుర‌వుతోంది. నిజానికి ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన ష‌ర్మిల తొలిరోజే వైసీపీని టార్గెట్ చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సీఎం జ‌గ‌న్‌ను కూడా ఏకేయ‌డం ప్రారంభించారు. ప్ర‌ధానంగా హోదా స‌హా బీజేపీతో అంట‌కాగుతున్నార‌న్న విమ‌ర్శ‌ల‌తో జోరు పెంచారు. ఇవి ఓ వ‌ర్గం మీడియాలో ప‌తాక స్థాయి వార్త‌లుగా వ‌చ్చాయి. దీంతో వైసీపీ కూడా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో …

Read More »

కేసీఆర్ మెడకు కోకా పేట పంచాయతీ

సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు బీఆర్ఎస్ భవనానికి కేటాయించిన వ్యవహారంలో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని బీఆర్ఎస్ కు కేటాయించడంపై హైకోర్టులో గతంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. సర్వే …

Read More »

షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉంది: ఉండవల్లి

ఏపీలో సీనియర్ పొలిటిషియన్, కాంగ్రెస్ హార్డ్ కోర్ అభిమాని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రిలో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసానికి వెళ్లిన షర్మిల..ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అయితే, ఉండవల్లిని కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే షర్మిలతో భేటీపై మీడియాతో ఉండవల్లి మాట్లాడారు. షర్మిలతో రాజకీయాల గురించి …

Read More »

అవును నేను గుంపు మేస్త్రీ యే : రేవంత్ రెడ్డి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. 3650 రోజులు తెలంగాణ ఏలిన మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు, మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని రేవంత్ నిలదీశారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి …

Read More »