సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్మ….మంత్రి పేర్ని నానికి సంధించిన ప్రశ్నలు వైరల్ అయ్యాయి. అయితే, వర్మ వ్యాఖ్యలపై నానిగానీ, వైసీపీ నేతలుగానీ ఇప్పటిదాకా స్పందించలేదు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సద్దమణగక ముందే ఏకంగా సీఎం జగన్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల …
Read More »జగన్ కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్
సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తి కాదని, పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?అని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. తన రాజకీయ చరిత్రలో ఈ తరహా పాలన ఎప్పుడూ చూడలేదని, వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రజలంతా ఆలోచించాలని, ప్రస్తుత పాలన వల్ల రాష్ట్రంలో …
Read More »జగన్ డబ్బులు.. సినిమాల పాలు
సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఏపీలో కొంత కాలంగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. రాష్ట్రంలో ఇంకే సమస్యలూ లేనట్లుగా ప్రభుత్వం దీని మీద పెడుతున్న శ్రద్ధా అంతా ఇంతా కాదు. ఓపక్క మంత్రులు.. ఇంకో పక్క అధికారులు ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. టికెట్ల రేట్ల మీద పాత జీవోను బయటికి తీసి ఆదేశాలు జారీ చేయడం.. ధరల విషయమై థియేటర్ల మీద దాడులు చేయడం.. సమావేశాలు నిర్వహించడం.. …
Read More »ముందస్తు ఎన్నికలే లక్ష్యం.. చంద్రబాబు వ్యూహం?
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల సంచల న వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన వేగాన్ని పెంచారు. అదేసమయంలో వ్యూహా లను కూడా మార్చుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పడొచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీని సన్నద్ధం చేసే దిశగా వ్యూహ రచన చేస్తున్నారు. పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలంటే 2022 సంవత్సరం ఎంతో కీలకమని భావిస్తున్న ఆయన…, అందుకు …
Read More »బీజేపీకి కావాల్సిందదే!
ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు మునుపటిలా లేవు. టీఆర్ఎస్ ఆధిపత్యానికి క్రమంగా గండి పడుతూనే ఉంది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్కు ఇప్పుడు తలనొప్పులు తప్పడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు పుంజుకోవడమే అందుకు కారణం. ముఖ్యంగా బీజేపీ కేసీఆర్కు కొరకరాని కొయ్యలా మారింది. ఆ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని భావించిన కేసీఆర్ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వరి కొనుగోళ్ల విషయంలో …
Read More »షర్మిల.. అన్నంత పని చేస్తారా?
రాజకీయ నాయకులు మాటలు చెప్పడం ఎంతో సులువు.. కానీ వాటిని ఆచరణలో పెట్టడమే కష్టమన్న విషయం బహిరంగ రహస్యమే. అధికారం కోసమో లేదా ప్రత్యర్థులను ఇబ్బందిలో పెట్టడం కోసమో నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. భవిష్యత్ పరిణామాల గురించి దృష్టిలో పెట్టుకోకుండా ఓ మాట అనేస్తారు. ఇప్పుడీ విషయం ఎందుకూ అంటే.. తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఏపీలో …
Read More »ట్విస్ట్లు ఇస్తున్న రాజుగారు… పొత్తులు సెట్ చేస్తున్నారా?
ఏపీ రాజకీయాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఇస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. ఇంతకాలం ఢిల్లీలో ఉంటూ రచ్చబండ పేరిట వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎండగడుతున్న రఘురామ….ఇకపై ఏపీలోకి అడుగుపెట్టి రాజకీయం చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు వైసీపీకి రాజీనామా చేయకుండా ఉన్న రఘురామ…ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిసింది. జనవరి 7న సంచలన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. …
Read More »జగన్: సేమ్ టు సేమ్.. ఏమీ మారలేదు
సేమ్ టు సేమ్ ఏమీ మారలేదు. రెండున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అవే విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి అదే సమాధానం చెబుతున్నారు. విజ్ఞప్తులూ మారలేదు..సమాధానంలోనూ మార్పులేదు. జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసిన ప్రతిసారి విజ్ఞప్తులు చేస్తునే ఉన్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. షరామామూలుగానే చాలా విషయాలే మాట్లాడారు. 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాల ప్రకారం పోలవరం …
Read More »వీర్రాజు బిగ్ డ్రీమ్స్
బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మొత్తానికి లాఫింగ్ స్టాక్ అయిపోయారు. వీర్రాజు ఏమి మాట్లాడినా కామెడీగా ఉంటోంది. తాజాగా ఆయన మాట్లాడుతూ 2024లో బీజేపీ అధికారంలోకి రాగానే ముందు రాజధాని అమరావతిని నిర్మించేస్తారట. పనిలో పనిగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను విడుదల చేయించేస్తారట. ఇంకా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ నిధులను విడుదల చేయించి పూర్తి చేసేస్తారట. మొన్నటి బహిరంగ సభలో మాట్లాడుతూ చీప్ లిక్కర్ ను …
Read More »బండి అరెస్టుపై జోరందుకున్న వాదన
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేతను అరెస్టు చేయటం.. భారీ ఎత్తున సెక్షన్లు పెట్టేసి.. రిమాండ్ కు తరలించిన వైనం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తోంది. ఉద్యోగుల బదిలీలపై కేసీఆర్ సర్కారు విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా చేపట్టిన బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదంటూ కరీంనగర్ పోలీసులు భగ్నం చేయటం.. ఆయన్ను అరెస్టు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా బండి …
Read More »రాధా రానన్నారు.. ఇక సీన్ రివర్స్!
రాజకీయాల్లో ఎవరూ చిరకాల మిత్రులుగా.. శాశ్వత శత్రువులుగా ఉండరనేది జగమెరిగిన సత్యం. అవకాశాలను బట్టి ప్రయోజనాల మేర రాజకీయ నాయకులు పార్టీలు మారుతుంటారు. దీంతో అప్పటివరకూ వెనకేసుకొచ్చిన మిత్రుడిపై ఒక్కసారిగా రెచ్చిపోవాల్సి ఉంటుంది. అప్పటివరకూ శత్రువుగా చూసిన నాయకుడిపై ఒక్కసారిగా ప్రేమ ఒలకబోయాల్సి ఉంటుంది. ఇది రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ కూడా ఇలాగే వ్యవహరిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను …
Read More »కేటీఆర్.. కేసీఆర్.. హరీష్ను అడ్డంగా నరుక్కుంటూ!
తెలంగాణ కాంగ్రెస్లో వివాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన రచ్చబండ కార్యక్రమం రచ్చ రోజురోజుకూ ముదురుతోంది. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం కోసం ఆయన దత్తత తీసుకున్న ఎర్రవెల్లి గ్రామం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని మొదలెట్టేందుకు రేవంత్ నిర్ణయించారు. కానీ తన సొంత జిల్లాలో పార్టీ చేపడుతున్న కార్యక్రమానికి తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »