రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధుల ఎంపిక ప్రాసెస్ ను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. గాంధిభవన్లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటి (పీఈసీ) ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీకి 309 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ మిస్సయిన నేతలు, పార్లమెంటు టికెట్ హామీని పొందిన సీనియర్ నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా ఇపుడు కాంగ్రెస్ …
Read More »కేసీయార్ ప్రిస్టేజిగా తీసుకున్నారా ?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించబోతున్న బహిరంగసభను కేసీయార్ బాగా ప్రిస్టేజిగా తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈనెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగసభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే బీఆర్ఎస్ సత్తా ఏమిటో చాటాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అసెంబ్లీలో అయినా బహిరంగసభలో అయినా ప్రధాన ప్రచార అస్త్రం జలవనరుల ప్రాజెక్టులే అని అందరికీ తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణం …
Read More »ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి.. తొలి రాష్ట్రంగా రికార్డ్
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం నిలుస్తోంది. ఇటీవల రాష్ట్ర సీఎం పుష్కర సింగ్ ధామీ ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిని మంగళవారం ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే.. దీనికి విపక్షాల నుంచి అడ్డు తగిలింది. దీనికి రెండు కీలకమైన అంశాలు అవరోధంగా మారాయి. ఒకటి.. సహజీవనం విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడంతోపాటు.. ఆస్తుల పంపకం. ఈ …
Read More »టీడీపీలో టెన్షన్ టెన్షన్?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒక విధమైన టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు ఒక విధమైన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకోవడంతో ఈ టెన్షన్ మరింత పెరిగింది. దీనికి కారణం.. టికెట్లు వస్తాయో..రావోననే బెంగే నాయకులను పట్టుకోవడం. నిన్న మొన్నటి వరకు జనసేనతో టీడీపీ పొత్తు క్లారిటీ వచ్చింది. దీంతో 20 నుంచి 30 అసెంబ్లీ, 2 నుంచి 3 పార్లమెంటుస్థానాలను జనసేనకు …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలకు సినిమా చూపించిన జగన్!
వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సినిమా చూపించారు. నిజమే.. ఇది వాస్తవమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఘటనల ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన సినిమా ‘యాత్ర 2` సినిమాను వైసీపీ ఎమ్మెల్యేలకు దగ్గరుండి మరీ ఆయన చూపించారు. ఈ సినిమా.. ఈ గురువారం(ఫిబ్రవరి 8న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ప్రేక్షకుల కంటే కొన్ని గంటల ముందు …
Read More »మోడీ వ్యూహాన్ని బయట పెట్టేసిన ముఖ్యమంత్రి!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బయట పెట్టేశారు. దేశంలో ఏం జరగాలని బీజేపీ కోరుకుంటోందో.. ఏం జరగాలని హిందూత్వ వాదులు కోరుతున్నారో.. ఆయన చెప్పకనే చెప్పారు. బుధవారం యూపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. “ఔను.. బీజేపీ వ్యూహం సరిగా అర్ధం కానట్టు లేదు. మీకు( మాజీ సీఎం అఖిలేష్ యాదవ్) మా వ్యూహాలు అర్ధం కాకపోవడమే మంచిది. అదే మేం కోరుకుంటున్నాం” అని …
Read More »మొన్న సునీత.. నేడు షర్మిల
వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు అందునా ఏపీ సీఎం జగన్కు సోదరీమణులు తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ.. ఒకరు తర్వాత.. ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాలుగు రోజుల కిందట తన ప్రాణాలకు హాని తలపెడతున్నారంటూ.. దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సైబరాబాద్ పోలీసులకు ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన తండ్రి హత్య కేసులో అలుపెరుగని …
Read More »గాంధీ రాక.. టీడీపీకి పండగేనా!
ఆర్. గాంధీ. దళిత నాయకుడిగా రాజకీయాల్లోనూ.. రాయలసీమలోనూ ప్రాచుర్యం పొందిన ఈయన.. టీడీపీ చెంతకు రానున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్. గాంధీ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి విజయం దక్కించుకున్నారు. తర్వాత.. వైసీపీకి చేరువయ్యారు. కొన్నాళ్లు కనుమరుగయ్యారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత.. దళితులకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఆయనను సలదారుల కమిటీకి సభ్యుడిగా తీసుకున్నారు. దీంతో ప్రాధాన్యం పెరిగింది. కానీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, గాంధీకి మధ్య పొసగని కారణంగా.. …
Read More »జనసేనలో విచిత్ర పరిస్ధితి
జనసేన పార్టీలో విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. దాదాపు పదేళ్ళుగా పార్టీ జెండా మోసిన నేతలు, కష్టనష్టాలను ఎదుర్కొన్న నేతల కన్నా కొత్తగా చేరిన వాళ్ళ హడావుడి ఎక్కువైపోయింది. విషయం ఏమిటంటే టీడీపీతో పొత్తుతో జనసేన పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని సీట్లలో జనసేన పోటీచేస్తుంది ? పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవనే విషయం అధికారికంగా ప్రకటనకాలేదు. అయితే మీడియాలో లీకుల రూపంలో కొన్ని నియోజకవర్గాలు జాబితా చక్కర్లు కొడుతోంది. అందులో జనసేన …
Read More »అఖిల ఒంటరైపోయిందా ?
భూమా ఫ్యామిలిలో జరుగుతున్న డెవలప్మెంట్ల కారణంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఒంటరిపోయారు. ఆమెకు పార్టీతో పాటు కుటుంబంలో కూడా మద్దతు దొరకటంలేదు. ఇక ప్రజామద్దతు అంటే ఎన్నికల్లో మాత్రమే తెలుస్తుంది. విషయం ఏమిటంటే మాజీమంత్రిది మొదటినుండి బాగా దూకుడుస్వాభావమే. దానికితోడు భర్త భార్గవరామ్ ది అఖిలకు మించిన దూకుడు స్వభావమట. అందుకనే ఇద్దరు కలిసిన దగ్గర నుండి అఖిల చాలా వివాదాల్లో ఇరుక్కునేశారు. రాజకీయంగా ఎదగాలన్న ఆరాటం, తన పరిస్ధితిపై …
Read More »మరో వికెట్ ఢమాల్.. సైకిలెక్కనున్న కందుకూరు ఎమ్మెల్యే
వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్ట కీలక నాయకుడు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న మహీధర్ రెడ్డి.. అనేక పర్యాయాలు కందుకూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. పాతతరం నాయకుల్లో ఆయన ఒకరు. గతంలో మర్రి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నాయకుల్లో వివాద …
Read More »సీఎం జగన్, చంద్రబాబుకు షర్మిల లేఖలు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. గత నెలలో పార్టీ బాధ్యతలు చేపట్టిన ఆమె.. ఒకవైపు పార్టీని పరుగులు పెట్టించడంతోపాటు, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధుల అంశాలను ప్రస్తావిస్తూ.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates