Political News

తిరుప‌తిలోనూ ఓటింగ్ త‌గ్గుతోందా?

అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల సీనే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలింగ్ భారీ రేంజ్‌లో ఉంటుంద‌ని భావించిన‌ప్ప‌టికీ.. ఆశించిన విధంగా ఓట‌ర్లు పోలింగ్ బూత్‌ల‌కు రాక‌పోవ‌డం తెలిసిందే. దీంతో స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో 80శాతం పోలింగ్ న‌మోదైతే… ప‌రిష‌త్‌లో ఇది భారీగా త‌గ్గిపోయింది. ఇక‌, ఇప్పుడు తిరుప‌తిలోనూ ఇదే సీన్ క‌నిపిస్తోంది. …

Read More »

జ‌గ‌న్ బాట‌లో టీడీపీ.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ త‌థ్యం..!

టీడీపీలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయ‌నే విష‌యాన్ని ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న ప్రాయంగా చెప్పేశారు. త్వ‌ర‌లోనే అంటే.. తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రుగుతున్న ఉప ఎన్నిక ముగియ‌గానే.. క‌ష్ట ప‌డుతున్న‌.. పార్టీ కోసం శ్ర‌మిస్తున్న వారిని వెతికి ప‌ట్టుకుని మ‌రీ.. ప్రాధాన్యం ఇస్తాన‌ని.. వారికి అండ‌గా ఉంటాన‌ని ఆయ‌న తాజాగా ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీలో భారీ మార్పులు ఖాయ‌మ‌నే వాద‌న త‌మ్ముళ్ల‌లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. …

Read More »

ఓట‌మి తెలిసే.. బీజేపీ నేత‌లు ఇలా చేస్తున్నారా?

ఏపీ బీజేపీ వ్య‌వ‌హారం.. బ‌ట్ట‌త‌ల వ‌చ్చాక దొరికిన దువ్వెన మాదిరిగా ఉంద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న ఆకాంక్ష ఉంది కానీ.. దానికి సంబంధించిన యుద్ధం ఎలా చేయాలో తెలియ‌క బీజేపీ నేత‌లు చ‌తికిల ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి.. మ‌రో రోజు గ‌డువు ఉంద‌న‌గా ఓ అద్భుత‌మైన ఐడియా బీజేపీ నేత‌లకు వ‌చ్చేసింది. దీంతో దీనిని ప‌ట్టుకుని.. భారీ ఎత్తున …

Read More »

వపన్ కు ఎన్నికల కమీషన్ షాక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. కామన్ సింబల్ గా జనసేన వాడుకుంటున్న గాజు గ్లాసు గుర్తు పార్టీకి దూరమైపోయింది. తెలంగాణాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి కామన్ సింబల్ గా గాజు గ్లాసును కేటాయించాలని జనసేన ఎన్నికల కమీషన్ను అడిగింది. అయితే అందుకు కమీషన్ నిరాకరించింది. 2025, నవంబర్ వరకు జరిగే ఏ ఎన్నికలో కూడా జనసేన గాజు గ్లాసును …

Read More »

అపోలోనే పవన్ ఇంటికి వెళ్ళిందా ?

రాజు కోరుకుంటే కొండమీద కోతైనా రావాల్సిందే అనేది సామెత. ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో అదే జరిగినట్లుంది. ఈనెల 3వ తేదీనుండి పవన్ కు అనారోగ్యంగా ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రోడ్డుషో, బహిరంగసభ తర్వాత పవన్ బయట ఎక్కడా కనబడలేదు. తర్వాత విషయం తెలిసిందేమంటే క్వారంటైన్లోకి వెళ్ళిపోయారని. పవన్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారనగానే అందరికీ అనుమానం వచ్చేసింది. అయితే విషయాన్ని ఎవరు …

Read More »

ముప్పేట చిక్కుల్లో జ‌గ‌న్‌.. వివేకా కేసులో సాక్ష్యం దొరికేసిందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత బాబాయి.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించిన కేసు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటూ తేల‌లేదు. 2019, మార్చి 15న జ‌రిగిన ఈ హ‌త్య‌కు సంబంధించి వైసీపీ నేత‌లు అనేక ట‌ర్న్‌లు తీసుకున్నారు. ఈ కేసును సీబీఐ కూడా టేక‌ప్ చేసింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు నిందితులు ఎవ‌రు? అనేది ఇత‌మిత్థంగా బ‌య‌ట‌కు రాలేదు. ఒక‌వైపు వైఎస్ కుటుంబం నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు …

Read More »

బాబు హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైం.. సంచ‌ల‌న నిర్ణ‌యం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న రాజ‌కీయ జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న తాజాగా చేశారు. రాజ‌కీయాల్లో నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ప‌రిపాటే అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్‌.. 40 ఏళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఏం మాట్లాడినా.. ఆచి తూచి మాట్లాడుతుంటారు. అదేవిధంగా పెద్ద‌గా స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్ల జోలికి కూడా పోరు. అయితే.. ఏపీలో సీఎం జ‌గ‌న్ పాల‌న చూసి.. ఆయ‌న ర‌క్తం ఉడికిపోతోంది(ఈ విష‌యాన్ని ఆయ‌నే …

Read More »

ఆ ఎంపీ.. జ‌గ‌న్ మీద మ‌ళ్లీ ఎక్కేశాడుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్న అదే పార్టీ రెబ‌ల్ ఎంపీ.. క‌నుమూరి ర‌ఘురామ కృష్ణ‌రాజు.. ఒక‌వైపు త‌న వ్యాఖ్య‌ల‌తోను, మ‌రోవైపు చ‌ర్య‌ల‌తోనూ పార్టీ నేత‌లు ఉలిక్కిప‌డేలా చేస్తున్నారు. ఎక్క‌డ… ఎందుకు.. ఎలా.. మొద‌లైందో తెలియ‌దు కానీ.. చిలికి చిలికి గాలివాన‌గా మారిన.. ఈ వివాదంలో ర‌ఘురామ‌రాజు త‌న‌దైన స్ట‌యిల్‌లో దూకుడుగా వెళ్తూ.. వైసీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఏకంగా సీబీఐ …

Read More »

అందరి కళ్ళు ఆమెపైనే

తెలంగాణాలో ఇపుడందరి కళ్ళు వైఎస్ షర్మిల మీదే పడ్డాయి. తొందరలో జరగబోయే రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటి ఎన్నికల విషయంలో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఐదు మున్సిపాలిటిలు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, సిద్ధిపేట, అచ్చంపేటతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఈనెల 30వ తేదీన ఎన్నిక జరగబోతోంది. స్టేట్ ఎలక్షన్ కమీషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేయగానే ఒక్కసారిగా ఎన్నికల …

Read More »

ఈ ఈక్వేష‌న్‌.. జ‌గ‌న్‌కు బెడిసి కొడుతోందా ?

రాజ‌కీయాల్లో ఈక్వేష‌న్లు.. కలిసి వ‌స్తాయ‌ని నాయ‌కులు భావిస్తుంటారు. అవి పొలిటికల్ కావొచ్చు లేదా.. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లు కావొచ్చు.. ఏవైనా.. అంతిమ ల‌క్ష్యంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న కొన్ని ఈక్వేష‌న్లు.. బెడిసి కొడుతున్నాయ‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. రాష్ట్రంలో ఇటీవ‌ల కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఈ క్ర‌మంలో 50 శాతం కార్పొరేష‌న్ల‌ను రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీకి ఇచ్చారు. మిగిలిన వాటిలో కొన్ని మ‌హిళ‌ల‌కు, కొన్ని …

Read More »

షర్మిల దీక్ష సక్సెస్సా ? ఫెయిలా ?

ఇప్పుడిదే విషయం చాలామందికి అర్ధం కావటంలేదు. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో షర్మిల 72 గంటల పాటు ఇందిరాపార్కు దగ్గర దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ తదితర సమస్యల నేపధ్యంలో పోలీసులు కేవలం గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకే అనుమతించారు. సరే షర్మిల కూడా అనుమతి ప్రకారమే ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్షచేశారు. వ్యక్తిగతంగా చూస్తే షర్మిల దీక్ష ఓకేనే. కానీ …

Read More »

అందరి ఆశలు హైకోర్టుపైనే

ఇపుడిదే అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రైవీటకరణపై ఇప్పటికే కేంద్రమంత్రులు చాలాసార్లు పార్లమెంటులోనే చాలా ప్రకటనలు చేశారు. ప్రైవేటకరణను నిరసిస్తు విశాఖపట్నంలోని ప్రజాసంఘాలు, పార్టీలు ఎంతగా ఆందోళన చేస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఈ నేపధ్యంలోనే జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటీషన్ వేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేడీ దాఖలు చేసిన పిటీషన్ …

Read More »