Political News

“వైసీపీలోనే ఉంటా.. నా స‌త్తా చూపిస్తా!”

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ టికెట్ ద‌క్క‌ని వారు కొంద‌రు.. పార్టీలు మారేందుకు రెడీ అవుతు న్నారు. ఇప్ప‌టికే పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌థి, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజీ, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థ‌ర్ వంటివారు మంత‌నాలు చేస్తున్నారు. ఇక‌, టికెట్ ఆశిస్తున్న‌వారిలో కీల‌క నేత, బీసీ నాయ‌కుడు జంగా కృష్ణ‌మూర్తి కూడా పార్టీ మార్పున‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో క‌ర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్‌ కుమార్ కూడా టికెట్ ద‌క్క‌క …

Read More »

ఏపీ కాంగ్రెస్‌కు అభ్య‌ర్థి దొర‌కాడోచ్‌..

ఏపీ కాంగ్రెస్ పార్టీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే వారి కోసం.. ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు రోజుల నుంచి సీనియ‌ర్ల‌కు, పాత నాయ‌కుల‌కు కూడా పార్టీ నేత‌లుఫోన్లు చేసి ద‌ర‌ఖాస్తులు ఇస్తాం.. తీసుకోండి.. రండి పోటీ చేయండి.. అని పిలుపు నిస్తున్నారు. సాద‌రంగా ఆహ్వానిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాలుగు రోజుల‌కు గాను వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు తొలి రెండు రోజుల్లో రెండు.. త‌ర్వాత రెండు …

Read More »

టార్గెట్ 17: సీఎం రేవంత్ దూకుడు

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌లే ధ్యేయంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బ‌ల‌మైన అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చేముందు ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల్లో తాజాగా మ‌రో రెండు గ్యారెంటీల‌ను ఆయ‌న ప‌చ్చ జెండా ఊపారు. తాజాగా జ‌రిగిన కేబినెట్‌లో భేటీలో సీఎం రేవంత్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. క్షేత్ర‌స్థాయిలో అత్యంత ప్ర‌భావం చూపించ‌గ‌ల‌ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. …

Read More »

ఒక్క సీటూ ఓడి పోవ‌ద్దు : ప‌వ‌న్ దిశానిర్దేశం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సంబంధించి జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. “పొత్తులో భాగంగా తీసుకునే ప్ర‌తి సీటు వెనుక ఎవ‌రో ఒక‌రి త్యాగం ఉంటుంద‌ని.. కాబ‌ట్టి, ఏ ఒక్క‌సీటునూ ఓడిపోవ‌డానికి వీల్లేదు” అని ఆయ‌న అన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ మిత్ర‌ప‌క్షం బలమైన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అయితే, ఈ విజయం తేలికగా రాద‌న్నారు. బలమైన పోరాటం …

Read More »

సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడా? :ప‌వ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి ఆ పార్టీని వీడి జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్‌.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. సొంత చెల్లిని తిట్టించేవాడు.. అర్జునుడు ఎలా అవుతాడు? అని నిల‌దీశారు. ఆయ‌న‌లో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు. “తోడబుట్టిన చెల్లి షర్మిలని నోటికి వచ్చినట్లు తిడుతున్న …

Read More »

ఏపీలో రేపటి నుంచి రచ్చరచ్చే

ఏపీలో కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లకు సంబంధించిన ప్రచారం ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. దీంతో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. స‌భ‌లు, స‌మావేశాలు.. ఎటు చూసినా.. స‌ల‌స‌ల కాగుతున్న రాజ‌కీయాలే క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. ఒక‌రు సిద్ధం స‌భ‌ల‌తో వేడి పుట్టిస్తే.. మ‌రొక‌రు రా.. క‌ద‌లిరా! అంటూ.. మ‌రింత సెగ‌లు పుట్టిస్తున్నారు. ఇక‌, ఇంకోవైపు.. జ‌న‌సేన వారాహి యాత్ర కూడా ప్రారంభం కానుంది. మ‌రోవైపు, కాంగ్రెస్ …

Read More »

పార్ల‌మెంటులో జ‌న‌సేన వాయిస్ ప‌క్కా..

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఇత‌ర నాయ‌కులు కూడా త‌మ పార్టీ వాయిస్ పార్ల‌మెంటులో ఉంటే బాగుంటుంది. మా నాయ‌కుడు ఒక్క‌డైనా పార్ల‌మెంటులో గ‌ళం వినిపిస్తే చూసి త‌రించాల‌ని ఉంది అని ఆశ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని గ‌తంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. “మాకు ఒక్క ఎంపీ అభ్య‌ర్థి ఉన్నా.. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంటులో ప్ర‌స్తావించి ఉండే వాళ్లం. కానీ, లేరే. మీరు మాకు …

Read More »

కేసీఆర్, జగన్ ల పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య గ్యాప్ ఉందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని రేవంత్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక, ఆయన తనయుడు జగన్… తెలంగాణ …

Read More »

వెంక‌య్య, అద్వానీ.. మోడీ వ్యూహంలో నెక్ట్స్ ఎవ‌రు?

వ‌చ్చే ఎన్నికల్లో మూడో సారి ముచ్చ‌ట‌గా విజ‌యం ద‌క్కించుకుని దేశంలోనే రికార్డు సృష్టించాల‌ని భావి స్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదిశ‌గా అడుగులు ముమ్మ‌రంగా ముందుకు వేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌ను, మ‌రోవైపు మ‌త ప్రాతిప‌దికన కూడా ఆయ‌న ఆక‌ర్షిస్తున్నారు. ఇన్ని చేసినా.. పార్టీ ప‌రంగా కూడా.. త‌న ప్ర‌భావాన్ని కోల్పోకుండా ఉండేలా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో బాగంగా.. బీజేపీ పాత‌త‌రం నాయ‌కుల‌కు మోడీ అవార్డుల వీర‌తాళ్లు …

Read More »

ఆ వైసీపీ ఎమ్మెల్యే బాధ చూశారా…!

వైసీపీకి చెందిన నాయ‌కుడు, సీనియ‌ర్ అధికారి, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌.. తాజాగా వైసీపీపై ఫైర‌య్యారు. త‌న‌కు టికెట్ లేద‌ని చెప్పార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది ఎంత వ‌రకు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు..ఈ సంద‌ర్భంగా గ‌తాన్ని త‌వ్వేశారు. తాను.. ప్ర‌జారాజ్యం నుంచి వైసీపీలోకి వ‌చ్చాన‌ని.. వైసీపీ క‌ష్టంలో ఉన్న‌ప్పుడు.. తాను పార్టీలో కొన‌సాగాన‌ని.. ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా ముందుకు సాగాన‌ని వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో టికెట్ ఇచ్చారు.. గెలిచాను. …

Read More »

బాబు ఆలోచ‌న పై ప‌రిటాల కుటుంబం ఆవేద‌న‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపింర‌చుకుని తీరాల‌నే క‌సితో ముందుకు సాగు తున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్ర‌స్తుతం అందివ‌చ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా ముందుకు సాగాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే.. రెండు మెట్లు దిగి ముందుకు సాగాల‌ని చూస్తు న్నారు. ఇది రాజ‌కీయంగా బాగానే ఉన్న‌ప్పటికీ.. స్థానికంగా నాయ‌కులు పెట్టుకున్న ఆశ‌ల‌పై మాత్రం నీళ్లు చ‌ల్లుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురం జిల్లాలోని …

Read More »

మళ్ళీ టీజీగా మారబోతోందా ?

పదేళ్ళుగా ఉన్న తెలంగాణా స్టేట్(టీఎస్) పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణా గవర్నమెంట్(టీజీ) గా మార్చబోతోందా ? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తెలంగాణాగా బాగా పాపులరైన పేరును రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీయార్ తెలంగాణా స్టేట్ గా మార్చేశారు. తెలంగాణాను తెలంగాణా స్టేట్ గా మార్చటాన్ని అప్పట్లోనే పార్టీతో పాటు మామూలు జనాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కేసీయార్ పట్టించుకోలేదు. అందుకనే …

Read More »