ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట నియోజకవర్గంలో ఈ సారి టీడీపీ పాగా వేస్తుందా? టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గెలుపు తథ్యమా? ఆయన ఖచ్చితంగా మళ్లీ శాసనసభలో అడుగు పెడ తారా? అంటే గుంటూరు జిల్లా పొలిటికల్ వాతావరణంతో పాటు జిల్లా రాజకీయ విశ్లేషకులు నూటికి నూరు శాతం అవుననే అంటున్నారు. దీనికి కారణం.. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ లేకపోవడం, వైసీపీలో అంతర్గత …
Read More »మెరుస్తున్న రత్నాలు.. పీవీ సహా ముగ్గురికి భారతరత్న!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లను తెచ్చుకుంటానని ప్రకటించిన దరిమిలా.. వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇటీవలే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భారతరత్న ప్రకటించిన ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం.. తాజాగా మరో ముగ్గురికి కూడా రత్నాలు ప్రకటించింది. అయితే.. దీనివెనుక పూర్తిగా రాజకీయ వ్యూహం ఉండడం గమనార్హం. తెలంగాణకు చెందిన మాజీ …
Read More »‘ఆమంచి’ వ్యూహం పసిగట్టిన జగన్ !
బాపట్ల జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే ఫైర్బ్రాండ్ ఆమంచి కృష్ణ మోహన్ వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చిందని అంటున్నారు. పార్టీ పరంగా పరిస్థితి ఎలా ఉన్నా.. మానసికంగా ఆమంచి వచ్చే ఎన్నికల్లో తన కంచుకోట చీరాల నుంచే పోటీ చేయాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా చూసుకుంటే.. ప్రస్తుతం ఆయన పరుచూరు ఇంచార్జ్గా ఉన్నారు. సామాజిక సమీకరణల పరంగా ఆమంచికి పరుచూరు సూట్ అవుతుందా ? అంటే …
Read More »ఈ నియోజకవర్గం జనసేనకేనా ?
రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తులో జనసేన పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చేసింది. జనసేనకు 25 సీట్ల వరకు కేటాయించ్చచనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాకపోతే సడెన్ డెవలప్మెంట్ గా బీజేపీ సీన్ లోకి వచ్చింది. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా చేరే అవకాశాలున్నాయని సమాచారం. సరే, బీజేపీ విషయాన్ని పక్కన పెట్టేసినా జనసేన కోరుకుంటున్న నియోజకవర్గాల జాబితాను …
Read More »బీఆర్ఎస్ పై ‘పట్నం’ దెబ్బ
బీఆర్ఎస్ లో కీలకనేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. తన కుటుంబంతో కలిసి పట్నం గురువారం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరటానికి మాజీమంత్రి కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని సమాచారం. ముందుగా అన్నీ మాట్లాడుకున్న తర్వాతే పట్నం దంపతులు ముఖ్యమంత్రిని కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో పట్నం కుటుంబానికి మంచిపట్టుంది. అలాంటి పట్నం తొందరలోనే కాంగ్రెస్ లో …
Read More »ఒకే జిల్లాలో నాలుగు సీట్లు.. జనసేన డిమాండ్ బాగుందే!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల పంపకాల విషయంపై ఇరు పార్టీల మధ్య చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా పార్టీ నేతల నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకంగా.. నాలుగు స్థానాలను జనసేన కోరుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎటూ తేల్చలేక.. ఇరు పార్టీలూ వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నాయని అంటున్నారు. జనసేన కోరుతున్న వాటిలో విజయవాడ పశ్చిమ …
Read More »షర్మిలకు సెక్యూరిటీ పెంపు ఎంతమందిని ఇచ్చారంటే!
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఎట్టకేలకు భద్రతను పెంచారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచారు. భద్రతా ప్రమాణాల నిబంధనల(స్కేల్) మేరకు సెక్యూరిటీ కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సిఫారసు (సెక్యూరిటీ రివ్యూ …
Read More »చంద్రబాబు, పవన్ ఇప్పుడు జగన్?
ఏపీలో కీలక నాయకులు, ప్రధాన పార్టీలుగా ఉన్న వారు ఢిల్లీకి క్యూ కట్టారు. ఒకరు తర్వాత ఒకరుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం.. తరలి వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి.. ప్రధానంగామూడు పార్టీలు కూడా.. బీజేపీ వైపు చూడడం.. ఆ పార్టీతో చేతులు కలిపేందుకు ఆసక్తి కనబరచడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితి జీరోనే అయినప్పటికీ.. నాయకులు మాత్రం ఆపార్టీకి ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. …
Read More »వైసీపీని ఓడించేందుకు ‘ప్లాన్ బీ’ ఉంది: నాగబాబు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం తథ్యమని.. రాసి పెట్టుకోవాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.. నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. వైసీపీని ఓడించేందుకు ఇప్పుడున్న వాటి కంటే.. కూడా వేరేగా ప్లాన్-బి ఉందని తెలిపారు. “వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో మాకు తెలుసు. ప్లాన్ బీని తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు” అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమతో పాటు బీజేపీ కూడా కలసి వస్తే.. బాగుంటుందని ఆయన …
Read More »జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయను: రెబల్ ఎమ్మెల్యే
వైసీపీ టికెట్ దక్కక పోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని, అయి తే.. జగన్పై తన కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందని.. ఆయనకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రచారం చేయనని ఆయన చెప్పుకొచ్చారు. “మా ఇంటికి మీరు రండి. ఎటు చూసిన .. జగన్, వాళ్ల నాయన ఫొటోలే కనిపిస్తాయి. …
Read More »కోడికత్తి శ్రీనుకు బెయిల్.. షరతులు విధించిన కోర్టు
సుదీర్ఘ విరామం.. అలుపెరుగని న్యాయ పోరాటం దరిమిలా.. ‘కోడికత్తి’ కేసులో నిందితుడుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జనపల్లి శ్రీనివాస్ ఉరఫ్ కోడికత్తి శ్రీనుకు విశాఖపట్నంలోని ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కొన్ని షరతులు విధించింది. కేసు పూర్వాపరాలపై ఎవరితోనూ మాట్లాడవద్దని.. మీడియాకు ఎలాంటి సమాచారం అందించవద్దని ఆదేశించింది. అదేవిధంగా రాజకీయ సభలు, వేదికలు, ప్రచారాలకు దూరంగా ఉండాలని నిర్దేశించింది. దీంతో 2018 నుంచి జైల్లో …
Read More »సిట్టింగులకు షాక్ తప్పదా ?
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలని విషయంలో కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే వీలున్నంతలో సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్లు ఇవ్వకూడదని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంటు ఎన్నికలకు కేసీయార్ జాగ్రత్తపడుతున్నట్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా వినలేదు. పైగా మూడు నెలలకు ముందే సిట్టింగులు అందరికీ టికెట్లను కేసీయార్ ప్రకటించేశారు. వివిధ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates