Political News

అడ్రస్ లేని బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బీజేపీ నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. మామూలుగా ఏదో విషయంపై ప్రభుత్వంపై ఎగిరెగిరిపడే కమలనాథులు బడ్జెట్ తర్వాత ఎందుకని ఎక్కడా కనబడటంలేదు ? ఎందుకంటే రాష్ట్రప్రయోజనాల విషయంలో బడ్జెట్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఊసులేకపోవటమే. పోలవరం ప్రాజెక్టుకు నిధుల ప్రస్తావన లేదు. రెవెన్యూ లోటు భర్తీ గురించి ఏమీ మాట్లాడలేదు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల ఊసేలేదు. ఇలా ఏరకంగా …

Read More »

జగన్ ఇంత భయపడుతున్నారా ?

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించేందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిజానికి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా పేలవంగా ఉంది. రైతాంగానికి కానీ లేదా పేదలకు లేదా మధ్య తరగతికి ఊరటినిచ్చేలా చెప్పుకోతగ్గవేమీ లేవు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీయార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బడ్జెట్ తీరుతెన్నుల గురించి కేసీయార్ మీడియాతో మాట్లాడినపుడు నరేంద్ర మోడీ, …

Read More »

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు… కేసీఆర్ గేమ్?

తెలంగాణ రాజ‌కీయాలను గ‌మ‌నిస్తున్న వారిలో గ‌త కొద్దికాలంగా వినిపిస్తున్న ప్ర‌చారం… రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు రానున్నాయ‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌న్న‌ది స‌ద‌రు చ‌ర్చ సారాంశం. అయితే, ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు టీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా మ‌న‌సులో ఉన్న మాట ఏంటో తెలియ‌ని ప‌రిస్థితి. అయితే, ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వ‌యంగా త‌న ఆలోచ‌నను పంచుకున్నారు. తెలంగాణ‌లో ముందస్తు …

Read More »

కేసీఆర్ సై అంటున్నారు.. మ‌రి జ‌గ‌న్‌?

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మ‌ర శంఖం పూరించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయ‌మే చేస్తుంద‌ని ప‌దునైన విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసి త‌మ అసంతృప్తిని పార్ల‌మెంట్ సాక్షిగా వ్య‌క్త‌ప‌ర‌చాల‌ని.. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని టీఆర్ఎస్ గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంది. ఈ మేర‌కు త‌మ పార్టీ ఎంపీల‌కు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో వ్య‌వ‌హ‌రంచాల్సిన వైఖ‌రిపై మార్గ‌నిర్దేశ‌నం చేశారు. అధినేత …

Read More »

బ‌డ్జెట్‌పై వైసీపీ మౌనం: అంగీక‌రించిన‌ట్టేనా?

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2022-23 వార్షిక బ‌డ్జెట్‌లో ప‌స‌లేద‌ని.. ఎవ‌రికీ ఏమీ లాభం లేద‌ని.. మాట‌ల గార‌డీ త‌ప్ప‌.. కేంద్రం చేసింది క‌నిపించ‌లేద‌ని.. ఈ బ‌డ్జెట్ ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దుమ్మెత్తిపోసింది. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఉపాధులు, ఆరోగ్యం దెబ్బ‌తిన్నాయ‌ని.. వీటిని ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇక‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ బ‌డ్జెట్‌ను అధ‌ర్మ బ‌డ్జెట్‌గా, సొల్లు క‌బుర్ల బ‌డ్జెట్‌గా …

Read More »

కేంద్ర బ‌డ్జెట్‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ రియాక్ష‌న్

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. దేశ ప్ర‌గ‌తికి ఈ బ‌డ్జెట్ నాంది ప‌లుకుతుంద‌ని తెలిపారు. ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెటును రూపకల్పన చేయడం ఆశావహ పరిణామమ‌ని పేర్కొన్నారు. అయితే.. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలు చోటుచేసుకోకపోవడం కొంత …

Read More »

కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు.. చంద్ర‌బాబు

కేంద్రం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్ ఆశానకంగా లేదని టీడీపీ అధినేత   చంద్రబాబు పెద‌వి విరాచారు. రైతులకు ఈ బడ్జెట్ ద్వారా ఎటువంటి మేలు జరగదని అన్నారు. పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరం అన్నారు. పేద వర్గాలు, కోవిడ్ తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్ లో చెప్పలేదు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత …

Read More »

గోవాను కూడా చెడగొట్టేశారే!

ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ఏ ప‌రిస్థితులు ఎలాంటి దారి తీసుకుంటాయో ఊహించ‌డం క‌ష్టం. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో పార్టీలు వివిధ ప‌రిణామాల‌కు తెర‌తీస్తాయి. సామాజిక వ‌ర్గం, మ‌తం, కులం.. ఇలా అన్ని ర‌కాలుగా ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తాయి. దేశ రాజకీయాల్లో ఈ వ్య‌వ‌హారం ఎప్ప‌టినుంచో కొన‌సాగుతోంది. కానీ దేశంలోని గోవా రాష్ట్రంలో మాత్రం ఈ ఎన్నిక‌ల్లోనే స‌రికొత్త‌గా కుల రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కుల స‌మీక‌ర‌ణాల …

Read More »

బ‌స్సు క‌ద‌ల్లేదా.. జ‌గ‌న్‌కు క‌ష్ట‌మే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయి. ఓ వైపు ఆర్థిక వ్య‌వ‌స్థ రోజురోజుకూ దిగ‌జారుతున్నా సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాల‌కు ఆయ‌న డ‌బ్బులు పంచుతూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా ప్ర‌క‌టించి పీఆర్సీపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పటికే సీఎస్‌కు స‌మ్మె నోటీసు కూడా అంద‌జేశారు. ఈ నెల ఆరు అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు వెళ్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు జ‌గ‌న్ …

Read More »

చంద్ర‌బాబు కూడా త‌ప్పులు చేశారు.. చింతమ‌నేని

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కావాల‌నే కేసులు పెడుతున్నార‌ని.. అదేస‌మ‌యంలో మీడియా కూడా త‌న‌పై లేనిపోనివి ప్ర‌చారం చేసి…త‌న‌ను క్రిమిన‌ల్ మాదిరిగా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించింద‌ని.. దీంతో త‌ను పెద్ద త‌ప్పుడు నాయ‌కుడిన‌ని.. ప్ర‌జ‌లు భావించేలా చేశార‌ని అన్నారు.అయితే..త‌నేమిటో.. తెలియ‌ని వారు ఇలా చేస్తే.. బాధ ఉండేది …

Read More »

ఉద్యోగుల‌కు హైకోర్టులో ఊర‌ట‌.. జీతం త‌గ్గించొద్ద‌న్న కోర్టు

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పీఆర్‌సీతో త‌మ‌కు న‌ష్టం వ‌స్తుంద‌ని.. త‌మ జీతాలు త‌గ్గుతాయ‌ని… ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందించింది. ఉద్యోగుల వేత‌నాల‌ను త‌గ్గించ‌వ‌ద్ద‌ని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు …

Read More »

బ‌డ్జెట్‌లో ఏపీకి ఇచ్చిందేంటి?

తాజాగా ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు జ‌రిగాయా? కేంద్ర ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించిందా? అంటే.. లేద‌నే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏపీకి సంబంధించి.. కేంద్రం నెర‌వేర్చాల్సిన అనేక అంశాల్లో కీల‌క‌మైన అంశం.. ప్ర‌త్యేక హోదా. 2012లో విభ‌జ‌న నేప‌థ్యంలో ఇచ్చిన ఈ హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. ఈ నేప‌థ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు.. వైసీపీ ప్ర‌భుత్వం ప్లీజ్ .. ప్లీజ్.. అంటూ.. హోదాపై కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తూనే …

Read More »