టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు. ఐదేళ్లుగా తాను ఈ రోజు(ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజు) కోసమే ఎదురు చూసినట్టు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పార్లమెంటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మాత్రం అందరితో పాటే జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చంద్రబాబు ఎక్స్ వేదికగా …
Read More »నేను చెబితే కవితను అరెస్టు చేస్తారా?
“నేను చెబితే కవితను అరెస్టు చేస్తారా? అలా అయితే చాలా మందే ఉన్నారు. మరి వారందరినీ ఎందుకు అరెస్టు చేయరు. అంటే.. ఒక వ్యక్తి చెప్పారనో.. లేక నాయకుడు చెప్పారనో ఎలాంటి అరెస్టులు జరగవు. కేవలం చట్టం, న్యాయం, కోర్టులు వంటివి ప్రామాణికంగా తీసుకునే ఎవరినైనా వారు చేసిన నేరాలను బట్టి అరెస్టు చేస్తారు“ – అని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు …
Read More »వైసీపీ ఫైనల్ లిస్ట్ ఇదే
2024లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో విడుదల చేశారు. సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మాన భావోద్వేగానికి గురయ్యారు. 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బడుగు, బలహీన, అల్పసంఖ్యాకులు, స్త్రీలకు అధికారంలో పెద్ద సంఖ్యలో చోటు కల్పించారని గుర్తు …
Read More »జనసేన క్లోజ్.. అదెలా ముద్రగడ
కాపు ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ముద్రగడ ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని, ఆయనను జనసేనలోకి ఆహ్వానిస్తారని కొద్దికాలం క్రితం ప్రచారం జరిగింది. అయితే వైసీపీ కోవర్టు అంటూ 2014 నుంచి ముద్రగడపై ఓ ముద్ర ఉండటంతో ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ సందేహించారని, అందుకే ముద్రగడతో పవన్ భేటీ కాలేదని టాక్. ఆ తర్వాత వైసీపీలో చేరిన …
Read More »టికెట్లు కన్ఫర్మ్ అయినా.. ప్రచారం ఏదీ?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 94 మందితో తొలి జాబితా ఇచ్చేశారు. మరో 34 మందితో మలి జాబితా కూడా విడుదల చేశారు. ఇక, మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరి ఇప్పటికే ప్రకటించిన 94 మందితో కూడిన జాబితాకు దాదాపు 25 రోజులు అయిపోయింది. మరి ఈ 94 మందిలో చంద్రబాబు, నారా లోకేష్, బాలయ్యలను పక్కన పెడితే.. 91 మందిలో ఎంత మంది ప్రచారం ప్రారంభించారు.. …
Read More »వైసీపీలోకి ముద్రగడ, జనసేనకి అదే అడ్వాంటేజ్.!
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేతగా చెప్పబడే ముద్రగడ పద్మనాభం, ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు. భారీ జన సందోహం నడుమ, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ముద్రగడ ప్లాన్ చేసుకున్నా, కాపు సామాజిక వర్గం ఆయన్ని లైట్ తీసుకుంది. దాంతో, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. ముద్రగడకి వైసీపీ ఎలాంటి ‘ఆఫర్’ ఇచ్చింది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, చాలాకాలంగా ఆయన …
Read More »మళ్లీ మేమే.. దేశం కూడా ఇదే చెబుతోంది: మోడీ
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కొంత సమయం మాత్రమే ఉంది. కానీ, ఫలితం మాత్రం ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. మళ్లీ మేమేనని ఈ దేశం మొత్తం చాటి చెబుతోంది. ఈ దేశ ప్రజలు మోడీని మరోసారి ప్రధానిని చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ సయమంలో మరెంతో దూరంలో లేదు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. నాగర్ కర్నూలు …
Read More »మరోసారి గెలిపించండి: మోడీ
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలను తన కుటుంబంగా పేర్కొన్న ఆయన వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వివరించారు. తన నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేసిన తీరును, సాధించిన కీలక …
Read More »కీలక నేతలు చేతులు కలపందే సైకిల్ పుంజుకుంటుందా?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 34 మందితో రెండో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీనిలో కీలక నేతలకు చాలా మందికి టికెట్ ఇవ్వలేదు. అయితే.. వీరంతా ఏమీ ఆషామాషీ నాయకులు కాదు. టికెట్ దక్కించుకోని వారిలో చాలా మంది బలమైన నాయకులు, సామాజిక వర్గం పరంగా కూడా.. పేరున్న నేతలు కావడం విశేషం. మరి మార్పులు అయితే చేశారు. కొత్త ముఖాలకు చోటైతే ఇచ్చారు. కానీ, పాత …
Read More »గెలిచే సీటును వదిలేసుకున్న కేసీఆర్..
పొత్తు ధర్మం మంచిదే. అయితే.. ఈ పొత్తులోనూ అవతలి పక్షం ఏమాత్రం కష్టపడకుండానే గెలిచేలా చేస్తే.. అది పొత్తు ధర్మం కింద రాదని అంటున్నారు బీఆర్ ఎస్ నాయకులు. కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇలానే చేశారు. బీఎస్పీతో చేతులుకలిపిన కేసీఆర్.. రెండు పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. వీటిలో ఒకటి నాగర్ కర్నూల్. రెండోది హైదరాబాద్. సరే.. హైదరాబాద్ అంటే.. ఎంఐఎంకే హవా ఉంటుంది కాబట్టి.. ఇక్కడ …
Read More »ముగ్గురు మొనగాళ్ళు `ప్రజాగళం`: పోస్టర్ విడుదల
ఏపీలో త్వరలో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుని పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా తొలి సభకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఉమ్మడి సభను అదిరిపోయేలా నిర్వహించా లని ప్లాన్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి.. …
Read More »కవితకు లీగల్ అడ్వైజర్గా జేడీ లక్ష్మీనారాయణ!
అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ ఎస్ అగ్రనాయకులు ఆరోపిస్తున్నారు. కాదు, సక్రమంగానే అరెస్టు చేశామని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ వాద ప్రతివాదాల మధ్య సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ), జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ ఎంట్రీ ఇచ్చారు. కవితకు ఏకంగా ఆయన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates