ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వారి వారసులు ఎనిమిది మంది ఈ ఎన్నికలలో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ …
Read More »‘చంద్రబాబు ఆత్మకథలో నాకు ఒక పేజీ ఖాయం’
టీడీపీ అధినేత చంద్రబాబు కనుక తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకువస్తే.. దానిలో తనకు ఒక పేజీని ఖచ్చితంగా కేటాయిస్తారని.. పార్టీసీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకురావా లని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. చంద్రబాబుకు తాను పెద్దకొడుకు వంటి వాడినని చెప్పారు పార్టీ కోసంచంద్రబాబు రాష్ట్రంలో కష్టపడ్డారని.. తాను విజయవాడలో పార్టీకోసం పనిచేశానని అన్నారు. …
Read More »రఘురామ హోం మినిస్టర్! బాబు ఏమంటారో?
2019 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచి, ఆ తర్వాత రెబెల్గా మారిన రఘురామ కృష్ణంరాజు జగన్ను విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీలోకి చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన విజయం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. దీంతో కూటమి అధికారంలోకి రాగానే రఘురామ జగన్కు మరింత డేంజర్గా మారే అవకాశాలున్నాయి. రఘురామ హోం మినిస్టర్ అవుతారని లేదా స్పీకర్ పదవిని చేపడతారనే చర్చ జోరుగా సాగుతోంది. …
Read More »జూన్ 9.. జగన్ కాదు బాబు
జూన్ 9.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తేదీ ఇది. మరోసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, జూన్ 9న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ వైసీపీకి ఓటమి తప్పదని, కూటమి అధికారంలోకి వచ్చాక జూన్ 9న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకునే డేట్ అయితే ఫిక్స్ …
Read More »మాచర్ల ఏకగ్రీవమా? ఈసీ ఏం చేస్తుంది?
ఈ నెల 13న ఏపీలో జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హింస చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వీటిలోనూ మాచర్ల నియోజకవర్గంలో మరింత హింసచోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఆడియోలు.. వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నేరుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నా రెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి. ఈవీఎంలను ధ్వంసం చేయడం.. అడ్డు వచ్చిన వారిని ఆయన బెదిరించడం తెలిసిందే. అయితే.. ఇక్కడ …
Read More »జూన్ 6 వరకు పిన్నెల్లికి హైకోర్టు ఊరట
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి పోలింగ్ స్టేషన్ లో దౌర్జన్యంగా ఈవీఎంను బద్దలు కొట్టిన వైనం షాకింగ్ గా మారింది ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు …
Read More »రంగంలోకి రేవంత్.. ఇక వార్ వన్సైడ్!
ఆశలు లేని స్థితి నుంచి కాంగ్రెస్ను బలోపేతం చేసి అధికారంలో తేవడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొనసాగించడంలోనూ ఆయన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. తాజాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించేలా రేవంత్ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇప్పుడు దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నారు. తాజాగా వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ …
Read More »ఎమ్మెల్యే సరే.. ఇప్పుడు వీరూ బుక్కయ్యారు?
చెరపకురా.. చెడేవు! అన్నట్టుగా ఉంది.. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సమయంలో ఆయన, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నియోజకవర్గంలో సృష్టించిన అలజడి.. వారితోనే కాకుండా.. కీలకమైన.. ఐఏఎస్ అధికారులకు కూడా.. చుట్టుకుంటోంది. ఇంత దారుణం జరిగిన తర్వాత.. ఈ విషయాన్ని దాచి పెట్టిన కలెక్టర్ లోతేటి శివశంకర్ను అధికారులు బదిలీ చేశారు. దీంతో అంతా అయిపోయిందని అనుకున్నారు. కానీ, అసలు విషయం …
Read More »బెయిల్ ఇవ్వండి: హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్
ఒకవైపు ఏపీ పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతుకులాట. మరోవైపు.. ఎక్కడున్నాడో కూడా.. తెలియని మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి. వరుగా నాలుగు రోజుల నుంచి కూడా.. పోలీసులు వివిధ ప్రాంతాల్లో వెతుకుతూనే ఉన్నారు. అయినా రామకృష్ణారెడ్డి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలనం చోటు చేసుకుంది.. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ.. పిన్నెల్లి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు.. హైకోర్టును ఆశ్రయించారు. …
Read More »విశాఖ చుట్టూ పొలిటికల్ హీట్!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే విజయవాడ పేరే ప్రధానంగా వినిపించేదే. ఆ తర్వాత రాయలసీమ రేసులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏపీలో విశాఖపట్నం చుట్టూనే పొలిటికల్ హీట్ నెలకొందనే చెప్పాలి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అందరి నేతల కళ్లు విశాఖపైనే పడ్డాయి. ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధాని అని పేర్కొంటూ ఇక్కడే వైసీపీ మకాం వేస్తోంది. జగన్ మళ్లీ అధికారంలో వస్తే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తారని వైసీపీ …
Read More »పిన్నెల్లి తెలివికి పోలీసులే షాక్
ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలివికి పోలీసులే షాకయ్యారు. అవును.. తెలివి ఉపయోగించి పోలీసుల కళ్లు గప్పి ఆయన తప్పించుకుని పారిపోయారని చెప్పాలి. పోలింగ్ తేదీన మాచర్లలో గొడవల కారణంగా పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కానీ వీళ్లు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడేమో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. …
Read More »మోడీ మిత్రుల్లో చంద్రబాబే బెస్ట్ అట
2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ..మిత్రపక్షాలతో కలిసి రెండు సార్లు సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పదేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న మోడీపై కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో లుకలుకలు, ఇండియా కూటమికి నాయకత్వలేమి వంటి విషయాల నేపథ్యంలో ఈసారి కూడా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates