ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఈ ఎన్నికలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద గెలిస్తే ఎంపీ అయి కేంద్ర మంత్రి అవుతానని, ఓడిపోతే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతానని తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని అమె అంటున్నారట. హైదరబాాద్ ఎంపీ …
Read More »ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నది. అయితే తొలి, మలి దశ పోలింగ్ అనంతరం బీజేపీకి ఈ ఎన్నికలు అంత ఆశాజనకంగా లేవని ఆ పార్టీ నేతల మారిన స్వరాలు స్పష్టం చేస్తున్నాయి. అనుకూల వాతావరణం లేకపోవడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు హిందూ – ముస్లిం విభజన, రిజర్వేషన్ల అంశాన్ని …
Read More »‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్ లో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ అయినందున అది పై స్థానంలో ఉంటుంది. అయితే కొత్తగా ఈవీఎంలో గుర్తుపక్కన పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉండడం కొండాకు వచ్చిన కష్టానికి కారణం. చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ …
Read More »రోజాకు రంగు పడుతోంది..
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే రాజకీయాల్లో రంగు పడుతోంది. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె రోజులు గడుస్తున్న కొద్దీ.. పోలింగ్ డేట్ చేరువ అవుతున్న కొద్దీ.. ఒకటి కాదు.. రెండు కాదు..రోజు రోజుకూ రంగులు పడుతూనే ఉన్నాయి. దీనికి కారణం..ఆమె వ్యవహార శైలే. మరో 10 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నేతలు …
Read More »కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీపై విమర్శలు గుప్పించేవాళ్లు. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మాటలతో చెలరేగిన రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు అనే అంశంపై కేసీఆర్ సైలెంట్గా ఉండటం, బీజేపీని ఒక్క మాట కూడా అనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తన …
Read More »నేషనల్ లెవల్కు రేవంత్.. కాంగ్రెస్కు హ్యాపీ
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ హైకమాండ్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారంతో రేవంత్ నేషనల్ లెవల్లో హాట్ టాపిక్గా మారారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ స్పీచ్ల కారణంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో …
Read More »బీఆర్ ఎస్కు భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అంతేకాదు.. 50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. దీంతో బీఆర్ ఎస్కు కీలక సమయంలో భారీ ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఈ క్రమంలో విఠల్ రావు సభ్యత్వాన్ని సైతం.. హైకోర్టు రద్దు చేయడం గమనార్హం. ఏం జరిగింది? …
Read More »వివేకా కేసులో సంచలనం.. అవినాష్కు ఊరట
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న కడప ఎంపీ.. వైసీపీ నాయకుడు అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇదేసమయంలో ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనను కూడా తోసిపుచ్చింది. ఇక, ఇదే కేసులో మరో భారీ ఊరట కూడా …
Read More »రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019 ఎన్నికలలో యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానాల నుండి పోటీ చేసి అమేథీలో ఓటమి, వయనాడ్ లో విజయం దక్కించుకున్నాడు రాహుల్. ఈ ఎన్నికలలో మరో సారి వయనాడ్ నుండి ఎంపీగా మరోసారి బరిలోకి దిగాడు. అక్కడ పోలింగ్ తొలిదశలోనే ముగిసింది. వయనాడ్ లో ఈ సారి విజయం …
Read More »ముద్రగడ ఫ్యామిలీలో కల్లోలం.. పవన్కు జైకొట్టిన కుమార్తె
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ను ఓడించేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ ప్రతిమండలంలోనూ…. కీలక నేతలను రంగంలోకి దింపి.. పార్టీని పరుగులు పెట్టిస్తోంది. పార్టీ సీనియర్ నాయకురాలు.. వంగా గీత గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. దీనికి ముద్ర గడ పద్మనాభం కూడా తోడయ్యారు. ఈయనను …
Read More »`పెద్దిరెడ్డి` నియోజకవర్గం ఇంత డేంజరా?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని ప్రశాంతమైనవి ఉంటే.. మరికొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. అయితే.. వీటన్నంటినీ మించి అత్యంత డేంజర్ నియోజకవర్గాలు 14 ఉన్నాయని తెలిపారు. వీటిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు అత్యంత డేంజర్ నియోజకవర్గంలో ఉందని పేర్కొన్నారు. వీటితోపాటు.. 14 నియోజకవర్గాల్లో అత్యంత …
Read More »హాట్ టాపిక్గా చంద్రబాబు ‘టోపీ’.. ఏంటిది?
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారంలో దూసుకు పోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నారు. మరో 10 రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత దూకుడు పెంచనున్నారు. అయితే.. మరోపక్క రాష్ట్రంలో ఎండలు ఠారెత్తుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates