Political News

చంద్రబాబు, రేవంత్ ల రహస్య భేటీ?

బీజేపీతో పొత్తుల వ్యవహారంపై తుది చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5.30 వరకు దాదాపు 2 గంటల పాటు గురు శిష్యులిద్దరూ కీలకమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. బీజేపీతో …

Read More »

ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్న రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. కారణం ఏమిటంటే పదేళ్ళ కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణలు చేయిస్తుండటమే. మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల డొల్లతనంపై కేంద్ర ప్రభుత్వం తరపున నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే పై ప్రాజెక్టుల్లోని నాణ్యత ఎంత నాసిరకంగా ఉందో బయటపడింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రాజెక్టుల నాణ్యతంతా …

Read More »

ఏపీ కోసమే ఆ కన్నీరు

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్ ఏకైక కుమార్తె వైఎస్ షర్మిల తాజాగా కంట త‌డి పెట్టారు. ఏపీ కాంగ్రెస్‌లో తాను ఎందుకు చేరిన‌ట్టో చెప్ప‌కొస్తూ.. ఆమె ఒక్క‌సారిగా క‌న్నీరు పెట్టుకున్నారు. పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. ఇచ్చిన మాట ప‌ట్టుకునే తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్టు ఆమె చెప్పారు. ఈ స‌మ‌యంలో గద్గ‌ద స్వ‌రంతో క‌న్నీటి పర్యంత‌మ‌య్యారు. కొన్ని నిమిషాల పాటు …

Read More »

పొత్తులు స‌ఫలం.. తేలాల్సింది సీట్లే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో మూడు పార్టీలు క‌లిసి వెళ్లేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై నెల‌కొన్న అస్ప‌ష్ట‌త దాదాపు తొలిగిపోయింది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు ఇప్ప‌టికే ఖ‌రారైంది. 94 స్థానాల‌ను టీడీపీ తీసుకోగా, జ‌న‌సేన 24 స్థానాల‌ను ఎంచుకుంది. ఇక‌, మూడో పార్టీ బీజేపీ క‌లిసి రావాల‌ని..ఈ రెండు పార్టీలూ తీవ్ర‌స్థాయిలో క‌స‌ర‌త్తు చేశాయి. దీనికి సంబంధించి చంద్ర‌బాబు రెండు సార్లు ఢిల్లీ …

Read More »

వైసీపీలోకి ముద్ర‌గ‌డ‌.. ప్ల‌స్సా.. మైన‌స్సా..?

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. దాదాపు వైసీపీలోకి చేరిపోయిన‌ట్టే. కేవలం ముహూర్తం మాత్ర‌మే మిగిలి ఉంది. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు.. మీమాంస‌లు.. రాయ‌బారాలు అనంతరం ఆయ‌న ఫ్యాన్ కింద‌కు చేరిపోయారు. ఇది కొంత వ‌ర‌కు ముద్ర‌గ‌డ‌ను అభిమానించే వారికి క్లారిటీ ఇచ్చే సిన‌ట్టు అయిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ముద్ర‌గ‌డ ఏ పార్టీకి జై కొడ‌తారో తెలియ‌క నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గంద‌ర‌గోళంలో చిక్కుకున్నారు. ఇప్పుడు క్లారిటీ …

Read More »

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం!

రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ఢిల్లీకి చేరాయి. అదేంటి అనుకుంటున్నారా? ఔను. నిజ‌మే. వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ(ఏపీ) ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీట్ల విష‌యాలు.. అభ్య‌ర్థుల ఎంపిక‌లు త‌దిత‌ర కీల‌క విష‌యంపై చ‌ర్చలు నిర్వ‌హించేందుకు తెలంగాణ‌, ఏపీకి చెందిన పార్టీల అగ్ర‌నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. దీంతో అక్క‌డే రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు ప‌రిష్క‌రాం ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పాగా వేయాల‌ని …

Read More »

‘రేవంత్ రెడ్డి బీపీ పెంచుకోకు. నీ ప్రభుత్వాన్ని కూల్చం’

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్న‌ట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ త్వ‌ర‌లోనే కూలిపోతుంద‌ని.. ఆరు మాసాల్లో సీఎం రేవంత్ దిగిపోతార‌ని.. బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై బుధ‌వారం రేవంత్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పాల‌మూరు బిడ్డ‌లు తొక్కి.. పేగులు మెళ్లో వేసుకుంటార‌ని..ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. తాజాగా …

Read More »

నాకు సలహాలిచ్చిన వాళ్లు వైసీపీలోకి పోయారు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలను నిర్దేశించే కులంగా కాపులకు ఉన్న ప్రాధాన్యమే వేరు. ఐతే ఈ కులం పేరు చెప్పి కొందరు నాయకులు మంచి స్థాయికి వెళ్లారు కానీ.. వాళ్లు ఆ కులానికి చేసిందేంటి అనే ప్రశ్న తలెత్తినపుడు సరైన సమాధానాలు రావు. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి నేతల విషయంలో తరచుగా ఈ ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వీళ్లిద్దరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ మధ్య రాసిన లేఖలు, …

Read More »

జగన్ వెన్నుపోటు రాజకీయం చెప్పిన షర్మిల

ఏపీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న కూడా 420 అని, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారని షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రాభివృద్ధిపై రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన చంద్రబాబుకు లేదు సరే, రాజశేఖర రెడ్డి రక్తం పంచుకుపుట్టిన జగనన్నగారికి ఉందా అని షర్మిల భావోద్వేగంతో కన్నీటి పర్యంతమై …

Read More »

కాంగ్రెస్‌లో చేరిపోతే.. ఇవ‌న్నీ ఆగిపోయాతా?

పాల‌మ్మినా.. పూల‌మ్మినా.. అంటూ రాజ‌కీయాలు చేసే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు, మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి భారీ షాక్ త‌గిలింది. భూమిని ఆక్రమించి రోడ్డు వేశారన్న కార‌ణంగా మ‌ల్లారెడ్డికి చెందిన కాలేజీ రోడ్డును ఇటీవ‌ల తొలగించగా.. గురువారం ఆయన అల్లుడి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. రాజ‌కీయంగా ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశం అయింది. హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన్న దామర చెరువు ఎఫ్ టీఎల్ …

Read More »

ఇంట్లో మాట్లాడి చెబుతానన్న ముద్ర‌గ‌డ

రాజ‌కీయ అరంగేట్రంపై సుదీర్ఘ చ‌ర్చ‌లు.. వాదోప‌వాదాలు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే తాను ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేర‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే.. మంచిరోజు చూసుకుని చేర‌తాన‌ని. దీనికి ముందు మీడియాకు తాను స‌మాచారం ఇస్తాన‌ని ముద్ర‌గడ పేర్కొన్నారు.దీంతో ముద్ర‌గ‌డ కుటుంబం రాజ‌కీయ ప్ర‌స్తానం తిరిగి ప్రారంభ‌మైన‌ట్ట‌యింది. ఇదిలావుంటే.. గ‌త రెండు రోజులుగా తీవ్ర …

Read More »

గ‌వ‌ర్న‌ర్ ఇలా చేసి ఉండాల్సింది కాదు

తెలంగాణలోని గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ల విష‌యంలో చోటుచేసుకున్న వివాదానికి హైకోర్టు తెర‌దించిం ది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన వారి విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును కోర్టు త‌ప్పుబ‌ట్టింది. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేసిన సిఫార‌సు మేర‌కు గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అని గ‌వ‌ర్న‌ర్‌ను ఉద్దేశించికోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలో రేవ‌త్‌రెడ్డి ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన …

Read More »