Political News

ఎన్వీ ర‌మ‌ణ‌కు ఆ ప‌ద‌వి రెడీ చేసిన చంద్ర‌బాబు..?

సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ‌కు కీల‌క ప‌దవి రెడీ అయిందా? ఆయ‌న‌కు ఈ సారి ఖ‌చ్చితంగా ప‌ద‌వి ద‌క్కుతుందా? అంటే.. టీడీపీ వ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి. ఈసారి మాత్రం చంద్ర‌బాబు గురి త‌ప్ప‌ద‌ని కూడా చెబుతున్నాయి. మ‌రి ఆ ప‌ద‌వి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి జ‌స్టిస్ ఎన్ వీర‌మ‌ణ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత‌.. ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. …

Read More »

సొంత పార్టీలో ఫ‌స్ట్ టైమ్‌.. జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గారు!

రాజ‌కీయాల్లో త‌న‌కు తిరుగులేద‌ని భావించే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న సొంత పార్టీలో అంతా తానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న చెప్పిందే వేదం. ఆయ‌న చేసిందే శాస‌నం. అలా ఉన్న వైసీపీలో అనేక మంది ఇమ‌డ‌లేక‌.. జారిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. అనేక మంది నాయ‌కులు జ‌గ‌న్‌ను బ్ర‌తిమాలారు. త‌మ‌కు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. టికెట్లు ఇవ్వాల‌ని కోరారు. అయినా.. ఆయ‌న త‌న పంథాను వీడ‌లేదు. దీంతో …

Read More »

సీటు చూసుకో: రేవంత్‌కు హ‌రీష్‌రావు సంచ‌ల‌న స‌ల‌హా!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ అగ్ర‌నేత‌, మాజీ మంత్రి హ‌రీష్‌రావు సంచ‌ల‌న స‌లహా ఇచ్చారు. సీఎం సీటును లాక్కునేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ముందు త‌న సీటును కాపాడుకునేందుకు రేవంత్ జాగ్ర‌త్త ప‌డాల‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. రాజ‌కీయంగా రేవంత్‌రెడ్డిని ఫినిష్ చేసేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పార‌ని చెప్పారు. కాబ‌ట్టి.. సొంత గూటిని స‌రిదిద్దుకునేందుకు రేవంత్ ప్ర‌య‌త్నించాల‌న్నారు. రాష్ట్రంలో అభివృద్ధి బాట‌లో ప‌ట్టించేందుకు కేసీఆర్ అనేక చ‌ర్య‌లు …

Read More »

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందో లేదో మా అమ్మ‌కు తెలీదా?: ష‌ర్మిల‌

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయ‌న త‌న‌య‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌ మ‌రోసారి స్పందించారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న కుట్ర‌తోనే స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్‌కు సంబంధించిన షేర్ల‌ను బ‌దలాయించుకునే కుట్ర చేస్తున్నార‌న్న వైసీపీ నేత‌ల వాద‌న‌కు ఆమె గ‌ట్టిగా స‌మాధానం చెప్పారు. స‌ర‌స్వ‌తి షేర్లు బ‌దలాయిస్తే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దువుతుందో.. లేదో.. మా అమ్మ‌కు తెలీదా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఇదంతా జ‌గ‌న్నాటకంలో ఒక భాగ‌మ‌ని అర్ధ‌మ‌వుతోంద‌న్నారు. జ‌గ‌న్ …

Read More »

సీఎం చంద్ర‌బాబుతో రామ్‌దేవ్ బాబా భేటీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో ప్ర‌ముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా భేటీ అయ్యారు. సాధార‌ణంగా ఉత్త‌రాది రాష్ట్రాల పైనే ఎక్కు వ‌గా దృష్టి పెట్టే రామ్ దేవ్ బాబా.. 2016 త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఏపీపై ఇప్పుడే దృష్టి పెట్టారు. 2016-17 మ‌ధ్య రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆయ‌న యోగా శిబిరాలు నిర్వ‌హించారు. అప్ప‌ట్లో జూన్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యోగా దినోత్స‌వం నిర్వ‌హించ‌గా.. సీఎం చంద్ర‌బాబుతో యోగా గురువు …

Read More »

మీడియా అధినేత‌కే టీటీడీ ప‌గ్గాలు.. 24 మందితో బోర్డు!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూట‌మి స‌ర్కారు తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 24 మందితోకూడిన బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మ‌న్‌గా ప్ర‌ముఖ మీడియా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడుని ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. ఈయన పేరు గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. మ‌ధ్య‌లో కొన్నాళ్లు మ‌రికొంద‌రి పేర్లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు ఈయ‌న‌నే పాల‌క మండలి …

Read More »

లోకేష్ కు రాజకీయాలు వద్దన్న బ్రాహ్మణి ఎలా కన్విన్స్ అయ్యారు?

అమెరికాలోని లాస్‍వేగాస్‍లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ అలైన్స్ సినర్జీ సమ్మిట్‍-2024’’లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆ తర్వాత సదస్సులో లోకేష్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తనను రాజకీయాల్లో కొనసాగవద్దు అని తన భార్య బ్రాహ్మణి తనతో చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో …

Read More »

‘వైసీపీ నుంచి ప్రాణ హాని.. ష‌ర్మిల‌కు భ‌ద్ర‌తకు పెంచండి!’

వైసీపీ నేత‌ల నుంచి త‌మ నాయ‌కురాలికి ప్రాణ హాని ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల విష‌యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావుకు వారు లేఖ రాశారు. అదేవిధంగా ఈ లేఖ‌ను ప్ర‌తినిధి బృందం డీజీపీకి అందించింది. ప్ర‌స్తుతం ష‌ర్మిల‌కు పార్టీ అధ్య‌క్షురాలి హోదాతోపాటు.. మాజీ ముఖ్య‌మంత్రి కుమార్తెగా 2+2 చొప్పున …

Read More »

అమెరికాలో పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ.. ఎలా జరిగిందంటే

అమెరికాలోని లాస్‍వేగాస్‍లో జరుగుతున్న “ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‍”లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడ‌బ్ల్యూఎస్‌) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌, పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా సూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌తో లోకేష్ భేటీ …

Read More »

వచ్చే నెల నుండి జగన్ కు మరో తల నొప్పి

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి తాంబూలాలిచ్చేశారు. ఇక‌, తేల్చుకోవాల్సింది .. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌నే. వ‌చ్చే నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ముహూర్తం నిర్ణ‌యించారు. ఈ స‌మావేశాల్లోనే (న‌వంబ‌రు-మార్చి) బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. వ‌చ్చే ఐదు మాసాల‌కు సంబంధించి ఇది కీల‌క‌మైన బ‌డ్జెట్. ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తున్న విజ‌న్‌-2047 సాకారానికి సంబంధించిన అనేక అంశాల‌ను దీనిలో ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అదేవిధంగా అంద‌రూ ఎదురు …

Read More »

ఇక‌, మిగిలింది జ‌గ‌నే

వైఎస్ కుటుంబానికి చెందిన ఆస్తుల వివాదంలో దాదాపు అంద‌రూ స్పందించేశారు. వైఎస్ కుటుంబంలోని వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఏం జ‌రిగిందో చెప్పేశారు. ఎవ‌రి వాద‌న వారిది కావొచ్చు. ఎవ‌రి భావ‌న వారికి ఉండొచ్చు. కానీ, విజయమ్మ, ష‌ర్మిల‌లు చెప్పిన విష‌యాల‌కు ప్రాధాన్యం ఉంటుంది కాబ‌ట్టి..వారు చెప్పాల్సింది చెప్పేశారు. ఇక‌, ఇప్పుడు మిగిలింది.. ఈ విష‌యంలో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న వైఎస్ త‌న‌యుడిగా జ‌గ‌నే. గ‌త ప‌ది రోజులుగా ఆయ‌న …

Read More »

ఇడుపులపాయ‌కు జ‌గ‌న్‌.. ఆ జోష్ ఏమైంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హ‌జంగా త‌న సొంత జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు.. స్థానిక నాయ‌కులు తండోప తండాలుగా వ‌స్తారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కామ‌న్‌గా జ‌రిగేదే. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జోష్ క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ బెంగ‌ళూరు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో సొంత జిల్లా క‌డ‌ప‌లోని ఇడుపులపా య‌కు చేరుకున్నారు. అనంత‌రం… త‌మ సొంత ఎస్టేట్‌కు వెళ్లారు. ఈ విష‌యంపై గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ ప్ర‌చారంలో ఉంది. దీంతో …

Read More »