Political News

ఏందీ రచ్చ నాని గారు?

విజయవాడ ఎంపీ కేశినేని నాని మాటలు, పోస్టులు తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2024 ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చీల్చేస్తారంటు ఎంపీ మీడియాతో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకవైపు పార్టీలో ఎంపీ వ్యాఖ్యలపై చర్చలు జరుగుతుండగానే తాజాగా తన ఫెస్ బుక్ వాల్ పై మరో పోస్టు పెట్టారు. ‘యధార్ధవాది లోకవిరోధి’ అని …

Read More »

#APHopeCBN ట్విట్ట‌ర్ ట్రెండింగ్‌లో సెకండ్ ప్లేస్‌

ఐటీడీపీ ప్రారంభించిన #APHopeCBN పేరిట హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచిం ది. వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. రాష్ట్రం.. చంద్రబాబు వైపు చూస్తోందంటూ ఐటీడీ పీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందలేదని చాలా మంది బాధితులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం …

Read More »

ఏపీకి కేంద్ర మంత్రి వార్నింగ్

ఉచిత బియ్యం పంపిణీకి ధాన్యం సేకరణకు కేంద్ర మంత్రి లింకుపెట్టారు. పేదలకు ప్రధానమంత్రి పేరుతో పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని అందించకపోతే ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బియ్యం, వడ్లు సేకరణను వెంటనే నిలిపేస్తామంటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయెల్ తీవ్రంగా హెచ్చరించారు. పీఎంజీకేఏవై 6వ దశలో ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని పీయూష్ గుర్తుచేశారు. ప్రభుత్వ …

Read More »

వీళ్ళని జగన్ పట్టించుకోవటం లేదా ?

పార్టీలోని కొందరు ప్రజా ప్రతినిధులను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవటం లేదా ? అవుననే చెబుతున్నారు పార్టీ నేతలు. కారణాలు ఏవైనా కొందరు ప్రజాప్రతినిధులు జగన్ వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో సదరు ప్రజా ప్రతినిదుల వైఖరి నచ్చక జగన్ కూడా వాళ్ళని దూరంగా పెట్టేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే జగన్ కు సదరు ప్రజాప్రతినిదులకు బాగా గ్యాప్ వచ్చేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వీళ్ళలో ఎంతమందికి జగన్ …

Read More »

యోగికి భారీ షాక్.. సొంత మంత్రి రాజీనామా!

దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలకు షాకుల మీద షాకులు ఇవ్వటంతో మోడీ అండ్ కో టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశ ముఖచిత్రాన్ని మార్చేయొచ్చన్నట్లుగా గొప్పలు చెప్పే స్థానే.. తాజాగా అలాంటి డబుల్ ఇంజిన్ సర్కారులో కీలకమైన యూపీలోని యోగి ప్రభుత్వానికి పంచ్ పడింది. సొంత పార్టీకి చెందిన నీటిపారుదల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న దినేష్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేశారు. …

Read More »

మోడీ: తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు

రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. అది కూడా.. ప్రాంతీయ పార్టీలు.. విప‌క్ష కాంగ్రెస్, క‌మ్యూనిస్టు పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయి. ఇక‌, ఆయా రాష్ట్రాలు స‌ర్దుబాటు చేసుకోక‌పోతే.. అక్క‌డ ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తారు.. ముఖ్య‌మంత్రుల‌ను త‌రిమి కొడతారు.. అంటూ.. కేంద్రం తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఓకే.. ఈ హెచ్చరిక‌లు బాగానే ఉన్నాయి. అయితే.. అదే స‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు చేస్తున్న అప్పులు మాత్రం ఎందుకు చెప్ప‌లేదు? ఇదీ.. …

Read More »

రేవంత్ రెడ్డి ప్లాన్ హిట్టయినట్టే ఉందే !

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ కార్యక్రమం ఊపందుకుంటోంది. వివిధ కారణాలతో గతంలో కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన నేతలందరినీ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలంటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. రేవంత్ విజ్ఞప్తికి స్పందన బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర పార్టీల్లో ఉన్న నేతలు అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ నుండి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు. తాజాగా హుస్నాబాద్ …

Read More »

వైసీపీ అంకెలు… 5 ..40.. 60.. 151..175

ఏపీ అధికార పార్టీలో అంకెల కల్లోలం రేగింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు పూర్ పెర్ఫార్మ‌ర్స్ అని తేలిపోయింది. వాళ్లు తిరిగిందీ లేదు.. తిరిగి సాధించిందీ లేదు అని తేలిపోయింది. నెల‌లో ఆయ‌న ఇర‌వై రోజులు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌మంటే వీళ్లు ఆ మాట‌ను ఖాతరు చేసిన దాఖ‌లానే లేదు. ఆ విధంగా ఆ ఐదుగురిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి లాంటి సీనియ‌ర్లే …

Read More »

మళ్ళీ సెంటిమెంటు రగులుస్తున్నారా ?

ఎప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా వెంటనే సెంటిమెంటు చిచ్చు మొదలవుతుంది. ఇపుడు భద్రాచలంపై మొదలైన వివాదం ఇందులో భాగమే. షెడ్యూల్ ఎన్నికలు మరో ఏడాదిన్నరలో వస్తున్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చు. అధికార టీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ముందస్తుకు రెడీగానే ఉన్నట్లున్నాయి. సో జనాలు కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమనే అనుకుంటున్నారు. రాజకీయ వేడి బాగా పెరిగిపోతోంది కాబట్టి హఠాత్తుగా సెంటిమెంటు కూడా మొదలైపోయింది. ఎన్నికలు …

Read More »

తమ్ముడి పై ఫిర్యాదుచేసిన ఎంపీ

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని కుటుంబంలో విబేధాలు ముదిరి పాకానపడ్డాయి. తమ్ముడిపైనే ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు బుక్ చేయటం ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది. ఎంపీ చేసిన ఫిర్యాదు దాదాపు నెల క్రితం చేస్తే ఇపుడు బయటపడింది. ఇంతకీ ఆ ఫిర్యాదు ఏమిటంటే ఎంపీగా తన పేరున్న స్టిక్కర్ ను ఒక అజ్ఞాత వ్యక్తి కారుకు అతికించుకుని వాడుకుంటున్నారట. కారు ఎక్కడైనా వివాదంలో ఇరుక్కుంటే తనపేరే …

Read More »

వైసీపీ కోరుకున్నది, పవన్ చేస్తున్నది ఒకటేనా

ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చుట్టూ.. ఇప్పుడు ప్ర‌శ్న‌లే మిగులుతున్నాయి. వ‌చ్చే ఎన్నికల‌పై ఆయ‌న క్లారిటీ లేని ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌డంతో.. పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నాయ‌కులు కూడా వెనుక‌డుగు వేస్తున్నారు. అదేస‌మ‌యంలో ఉన్న నాయ‌కుల్లోనూ.. ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ వ‌స్తే.. పండ‌గ‌. లేక‌పోతే.. పార్టీ ఊసు కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పోనీ.. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత‌.. అయినా.. పార్టీపై క్లారిటీతో ఉన్నారా? అంటే.. లేదు. …

Read More »

జోరు పెంచిన రేవంత్‌.. అధికార‌మే టార్గెట్‌

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌తానికి భిన్నంగా పార్టీనిముందుకు న‌డిపించేందుకు ఆయ‌న వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ని బ‌లోపేతం చేయ‌డం.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం.. త‌ద్వారా.. పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇవ్వ‌డం వంటి కీల‌క ప‌రిణామాల దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంటున్న వేళ… రేవంత్‌రెడ్డి జోరు పెంచ‌డంరాజ‌కీయగా చ‌ర్చ‌కు దారితీసింది. పార్టీ ప్రక్షాళన కోసం.. బూత్ స్థాయి …

Read More »