Political News

మారుతున్న రాజ‌కీయాలు.. కేసీఆర్‌కు క‌ష్ట‌మే?

కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మ‌ని భావించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు క‌ష్టాలు ప్రారంభ మయ్యాయా?  ఆయ‌న అనుకున్న‌ట్టుగా కేంద్రంలో చ‌క్రం తిప్ప‌డం అంత ఈజీకాదా?  ఆయ‌న‌ను రాష్ట్రానికే ప‌రిమితం చేసేలా.. స‌హ‌క‌రించే వారిని కూడా దూరం చేసేలా.. కేంద్రంలోని బీజేపీ పావులు క‌దుపుతోందా? అంటే.. తాజాగా మారుతున్న ప‌రిణామ‌ల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఢిల్లీ టూ హైద‌రాబాద్‌.. అంటూ.. త‌ర‌చుగా చ‌క్క‌ర్లు కొట్టిన కేసీఆర్‌.. …

Read More »

వైసీపీ నుంచి చేజారుతోన్న ఆ నియోజ‌క‌వ‌ర్గం…

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం.. పైగా టీడీపీకి కంచుకోట వంటి.. చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య‌ అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎలీజాకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా ఇంకొందరు గళం విప్పుతున్నారు. ఎమ్మెల్యే అనుకూలురు కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, దీనిని ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఈ మధ్యనే జంగారెడ్డిగూడెం మునిసిపల్‌ ప్రాంతంతో పాటు కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలో …

Read More »

టీఆర్ఎస్ ది బలప్రదర్శనేనా?

మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు గెలుపును దృష్టిలో పెట్టుకుని అనేక వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే బలప్రదర్శనకూ దిగుతున్నాయి. ఈనెల 20వ తేదీన నియోజకవర్గం కేంద్రం మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కనీవినీ ఎరుగనంత స్ధాయిలో జనసమీకరణ చేయాలని ఇప్పటికే కేసీయార్ ఆదేశించారు. 25 ఎకరాల్లో జరగబోయే బహిరంగ సభకు లక్షలాది మందిని తీసుకురావాలని టార్గెట్ గా చాలామంది నేతలు …

Read More »

అఖిలను పక్కన పెట్టినట్లేనా ?

నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆళ్ళగడ్డ విషయంలో తీసుకున్న వైఖరితో ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గాల సమీక్షలో కొందరికి టికెట్లు ఖరారుచేస్తున్న చంద్రబాబు నాయుడు మరికొందరి విషయంలో వాయిదా వేస్తున్నారు. గురువారం రాయలసీమలోని ఆళ్లగడ్డ, పుంగనూరు, రాజంపేట, మైదుకూరు, నందికొట్కూరు నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని మరికొన్ని నియోజకవర్గాల నేతలతో కూడా భేటీ అయ్యారు. పై నియోజకవర్గాల్లోని కొందరు నేతలకు టికెట్లు దాదాపు క్లియర్ …

Read More »

మా పార్టీ నేత నీచంగా ప్రవర్తిస్తున్నారు: మాజీ మంత్రి అనిల్

సొంత పార్టీ లేదు.. వైరి పక్షము అన్నది లేదు. తమకు పడని వాళ్లు ఎవరైనా సరే.. తమ మాటల తూటాల తాకిడికి విలవిలలాడేలా వ్యాఖ్యలు చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. ప్రత్యర్థి పార్టీల విషయంలో అస్సలు తగ్గనట్టుగా వ్యవహరించే తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సొంత పార్టీ వారిపై కూడా విరుచుకుపడుతుంటారు. అధికారం చేతిలోకి వచ్చిన మూడేళ్లలోనే.. ఏపీలోని పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు సొంత …

Read More »

మోడీ ఆట ముగిసిందా?

Modi

అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో వ‌రుస‌గా కేంద్రంలో పాగా వేసి.. త‌న‌కు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ అగ్ర‌నేత‌, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆట ముగిసిందా?  తాను చెప్పిందే.. వేదం.. తాను చేసిందే శాస‌నం అనేలా.. వ్య‌వ‌హ‌రించిన‌.. ఆయ‌న తీరుపై వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్పుడు ఇలాంటి చ‌ర్చే జోరుగా సాగుతోంది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. మోడీ శ‌కం ముగుస్తోంద‌ని.. ఆయ‌న ఆట‌కు.. …

Read More »

మరోసారి బెడిసికొట్టిన జగన్ వ్యూహం

ఏపీ ఉద్యోగుల విష‌యంలో ముఖ్య‌మంత్రి జగ‌న్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. కంట్రి బ్యూట‌రీ పింఛ‌న్ స్కీంను ఎత్తి వేయ‌లేమ‌ని.. ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు దీనిని ర‌ద్దు చేయాల్సిందేన‌ని.. ఉద్యోగులు ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌రోసారి ఉద్య‌మాల‌కు రెడీ అవుతున్నారు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. ఉద్యోగుల‌ను త‌నదారిలోకి తెచ్చుకునేందుకు సీఎం జ‌గ‌న్ వ్యూహాలు వేస్తున్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు అవి బెడిసి కొడుతున్నాయి. తాజాగా మ‌రోసారి ఉద్యోగుల‌తో స‌ర్కారు …

Read More »

రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర‌.. ఈసారి డిజిట‌ల్ హంగులు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఇక్క‌డి రైతులు మ‌రోసారి పాద‌యాత్ర‌కు ఉప‌క్ర‌మించారు. గ‌తంలో తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రంప‌ర‌లో మ‌రోసారి  సెప్టెంబర్ 12 నాటికి రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతుల నిరసనలు వెయ్యి రోజులకు చేరుకున్న సందర్భంగా, ఐక్య కార్యాచ‌ర‌ణ‌ నేతలు భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. రైతు పరిరక్షణ సమితి నేతలు మరోమారు పాదయాత్ర చేపడతామని తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన యాప్ను …

Read More »

ఏపీ స‌ర్కారు.. మరో అప్పు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే.. అప్పులు ప్ర‌దేశ్‌గా మారిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డి వైసీపీ స‌ర్కారు మాత్రం ఈ వ్యాఖ్య ల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌డం లేదు. అయిన కాడికి.. అందిన కాడికి అప్పులు  చేస్తూనే ఉంది. తాజాగా మ‌రోసారి అప్పులు తెచ్చేసింది. ఈ సారి కూడా అంద‌రూ విస్మ‌యానికి గుర‌య్యేలా ఈ అప్పులు ఉండ‌డం గ‌మ‌నార్హం. అటు కేంద్రం నుంచి అప్పులు పెరిగిపోతున్నాయంటూ.. ఆందోళ‌న వ్య‌క్తం అయినా.. ఆర్బీఐ నుంచి కూడా …

Read More »

జ‌గ‌న్ అడ్డాలో ప‌వ‌న్ టూర్‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ నెల 20న సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా.. క‌డ‌ప‌లో అడుగు పెట్ట‌నున్నారు. కొన్నాళ్లుగా ప‌వ‌న్ .. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శిస్తున్నారు. దీనికి సంబంధించి రూ.10 కోట్ల మేర‌కు నిధులు కూడా పంచుతున్న విష‌యం తెలిసిందే. ఒక్కొక్క కుటుంబానికీ..రూ.10 ల‌క్ష‌లు చొప్పున‌.. ప‌వ‌న్ బాధిత కుటుంబాల‌కు అందిస్తున్నారు. …

Read More »

కోమ‌టిరెడ్డిపై.. కాంగ్రెస్ వ్యూహం !

కాంగ్రెస్‌ను ధిక్క‌రించి.. బీజేపీ బాట ప‌ట్టిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని అష్ట‌దిగ్బంధ‌నం చేసేలా కాంగ్రెస్ వ్యూహ‌ర‌చ‌న ప్రారంభించింది. ఆయ‌న‌కు ఊపిరాడ‌కుండా చేసే ల‌క్ష్యంతో ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న అనుచ‌రులుగా ఉన్న వారికి కాంగ్రెస్ చెక్ పెడుతోంది. ఇప్పటికే మునుగోడు మండలాల అధ్యక్షులను తొలగించారు. నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్రెడ్డిని తొలగిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి ఆదేశాలు జారీ …

Read More »

రాజగోపాల్ చెప్పినట్లే జరుగుతోందా?

మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేసేటపుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదైతే చెప్పారో ఇపుడు అదే జరుగుతోందా ? కేసీఆర్ వైఖరి చూస్తుంటే జనాలు అవుననే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడేళ్ళుగా తన నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం తాను ఎన్ని ప్రతిపాదనలు అందించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రాజగోపాల్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనపుడు ఇక ఎంఎల్ఏగా ఉండి ఉపయోగం ఏమిటని అన్నారు. తాను రాజీనామా చేస్తే అన్నా కేసీఆర్ …

Read More »