Political News

  నాన్‌లోక‌ల్‌ ఓట్లు కావాలా?  సీట్లు ఇవ్వ‌రా?

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను అచ్చుపోసి.. గాలికి వ‌దిలేస్తున్నారంటూ.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అరిక‌పూడి గాంధీని నాన్‌లోక‌ల్ అంటూ.. వ్యాఖ్యానించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. నాన్ లోక‌ల్ జ‌నాల ఓట్లు కావాలికానీ.. వారికి సీట్లు ఇవ్వ‌కూడ‌దా? అని నిప్పులు చెరిగారు. కౌశిక్‌రెడ్డి వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ అధినేత నోరు విప్పాల‌ని, అస‌లు …

Read More »

బీఆర్ఎస్ కొరివితో తల గోక్కుంటోందా?

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ పడగా.. ఆ పార్టీకి మెజారిటీ సీట్లు సాధించిపెట్టడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డపుడు సెటిలర్లకు టీఆర్ఎస్ వల్ల ఇబ్బంది వస్తుందని ఓవైపు.. టీఆర్ఎస్‌ను సెటిలర్స్ నమ్మరని మరోవైపు అనుమానాలు వ్యక్తమయ్యాయి. …

Read More »

జ‌గ‌న్‌తో సెల్ఫీ.. క‌ష్టాలు తెచ్చుకున్న కానిస్టేబుల్‌!

ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌జ‌లు ముచ్చ‌ట‌ప‌డేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ జాబితా లో రాజ‌కీయ నాయ‌కులు కూడా చేరిపోయారు. రాజ‌కీయ నేత‌ల‌తోనూ.. ప‌లువురు ఇటీవ‌ల కాలంలో సెల్ఫీలు దిగు తున్నారు. సెల్ఫీలు దిగ‌డం ఇప్పుడు ఒక మోజుగా మారిపోయింది. అయితే.. ఈ మోజు ఒక్కొక్క సారి ఇబ్బందుల‌కు గుర‌వుతోంది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌స్తుత మంత్రి, టీడీపీ నాయ‌కుడు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేశారు. …

Read More »

జ‌గ‌న్ ‘వెక్కిరింపు’ రాజ‌కీయాలు!

ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ కు పోటెత్తిన వ‌ర‌ద‌ల కార‌ణంగా.. కాకినాడ జిల్లా ప‌రిధిలోని 62 గ్రామాలు నీట మునిగాయి. వీటి లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలోని కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఆయా గ్రామాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. అయితే.. ఆయ‌న ఉత్త‌చేతుల‌తో వ‌చ్చి.. త‌మ‌ను ప‌ల‌కిస్తున్నార‌ని కొంద‌రు నిల‌దీశారు. మ‌రికొంద‌రు సెల్ఫీలు దిగేందుకు ముందుకు వ‌చ్చారు. ఎక్కువ …

Read More »

బాలినేనికి సెగ కాదు.. మంటే!

Balineni

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డికి వైసీపీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు సెగ పెట్టిందని.. మాజీ సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అస‌లు ఇది.. సెగ కాద‌ని మంటేన‌ని ఆయ‌న‌ను వ‌దిలించుకునేందుకు చూస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ప్ర‌స్తుతం బాలినేని త‌న దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో జ‌న‌సేన వైపు ఆయ‌న …

Read More »

జ‌గ్గ‌య్య‌పేట వైసీపీ ఖాళీ!

ఎన్టీఆర్ జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గ‌య్య‌పేట. ఇక్క‌డ వైసీపీకి బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు వున్నారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య భాను ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. వైసీపీ నాయ‌కులు గుండుగుత్త‌గా పార్టీ మారిపోయారు. జ‌గ్గ‌య్య‌పేల మునిసిపాలిటీ పూర్తిగా టీడీపీ వైపు మొగ్గు చూపింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత నెట్టెం ర‌ఘురాం నేతృత్వంలో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త లు భారీ సంఖ్య‌లో …

Read More »

వైసీపీ నేత‌లు ల‌క్కీ… సుప్రీంకోర్టు బెయిల్

వైసీపీ నేత‌ల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. 2021లో జ‌రిగిన టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో వారికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. కొన్ని ష‌ర‌తులు విధించింది. పోలీసులు విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు అందుబాటులో ఉండాల‌ని పేర్కొంది. అదేవిధంగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ల ను పోలీసుల‌కు ఇవ్వాల‌ని.. దేశం విడిచి వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. ఈ కేసుకుసంబంధించిన విష‌యాల‌ను బ‌య‌ట కు వెల్ల‌డించరాద‌ని కూడా …

Read More »

ఆ ‘కోటి’ క‌దిలేదెప్పుడు?

బుడమేరు ముంపుకు విజయవాడ ప్రజలు లక్షలాది మంది నిరాశ్రయులైనా, కృష్ణా నది వరద ప్రవాహానికి వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహా యం చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బెజవాడ ముంపు కుటుంబాలకు రాష్ట్రాల సరిహద్దులు దాటి మానవీయ కోణంలో సినిమా స్టార్ట్ లు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, ఆధ్యాత్మిక సంఘాలు, సేవా సంస్థలు, ఎన్ ఆర్ …

Read More »

‘ఆంధ్రా నుంచి వచ్చి…’ సీఎం రేవంత్‌ సీరియస్

బీఆర్ఎస్ నాయ‌కుల తీరుపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్య‌ల‌ను సీఎం త‌ప్పుబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ‌తీయాల‌న్న ఉద్దేశంతోనే బీఆర్ ఎస్ నాయ‌కులు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించి.. త‌ద్వారా హైద‌రాబాద్‌కు చెడ్డ‌పేరు తీసుకువ‌చ్చేందుకు బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ …

Read More »

సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. సీబీఐపై సుప్రీం ఆగ్ర‌హం!

ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసులో బెయిల్ ఇస్తూ.. కోర్టు శుక్ర‌వారం ఉద‌యం ఫ‌స్ట్ కేసులోనే ఆదేశాలు జారీ చేసింది. వాస్త‌వానికి ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఈడీ న‌మోదు చేసిన అభియోగాల‌తో కేజ్రీవాల్ జైలు పాల‌య్యారు. కొన్ని నెల‌లుగా ఆయ‌న జైల్లోనే ఉన్నారు. అయితే.. ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు అంగీక‌రించ‌లేదు. ఇక, ఈ విష‌యంలో …

Read More »

కౌశిక్ వ‌ర్సెస్ గాంధీ.. పెద్ద గొడవే ఇది

ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ(పీఏసీ) చైర్మ‌న్ ప‌ద‌వి తెచ్చిన తంటా.. రాజ‌కీయంగా తెలంగాణ‌ను కుదిపేస్తోంది. బీఆర్ ఎస్ నుంచి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అరిక‌పూడి గాంధీ విజ‌యం ద‌క్కించుకున్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. పార్టీ ఫిరాయించి.. ఈ ఏడాది జూలై 24న ఆయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే ఈ నెల 9న ఆయ‌న‌ను పీఏసీ చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ.. సీఎం రేవంత్ …

Read More »

  `కొడాలి` మాయం… వెనిగండ్ల సేఫ్

టీడీపీ నేత‌, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజ‌కవ‌ర్గం ప్ర‌జ‌ల‌తో భేష్ అని అనిపించుకుంటున్నారు. ప్ర‌స్తు తం ఆయ‌న అమెరికాలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌ల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. త‌న టీంను ఇక్క‌డ ఏర్పాటు చేసిన ఆయ‌న‌.. అమెరికాలో ఉంటూనే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 4న రాము అమెరికా ప‌ర్య‌ట‌నకు వెళ్లారు. ఇది ముందస్తుగా నిర్ణ‌యించుకున్న షెడ్యూల్ కావ‌డంతో ర‌ద్దు …

Read More »