వలంటీర్ల వ్యవస్థ ఏపీలో మరోసారి చర్చకు వచ్చింది. గత వైసీపీ హయాంలో 2.3 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరికి నెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనం ఇస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా.. వారి సమస్యలకు పరిష్కారం చూపేలా.. జగన్ వ్యవహరించారు. వైసీపీ హయాంలో నియమితులైన వలంటీర్ల ద్వారా.. ప్రజలకు మేలు జరిగిందనేది నిర్వివాదాంశం. ఎక్కడొ ఒకరిద్దరు తప్పులు చేయడం అనేది అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నదే. అయితే.. …
Read More »ఏపీలో జనం కోరుకుందే బాబు చేస్తున్నారా..?
కూటమి సర్కారు పాలనకు రెండు మాసాలు పూర్తయ్యాయి. దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది. కొందరు సూపర్ సిక్స్పై ప్రశ్నిస్తుంటే.. మరికొందరు చంద్రబాబు ఇలానే పాలించాలని కోరుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ఆలోచన ఏంటి? అసలు ఆయన పంథా ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. వాస్తవానికి చంద్రబాబు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు గుప్పించారు. అయితే.. వాటిలో ఒక్క పింఛను తప్ప.. మిగిలిన వాటి ప్రస్తావన చేయడం లేదు. పైగా.. …
Read More »వలంటీర్లను వదులుకోం: చంద్రబాబు
ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారుక్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవవేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఎన్నికలకు ముందు తీవ్ర వివాదం గా మారిన వలంటీర్ల వ్యవహారం.. కేంద్ర ఎన్నికల సంఘం వరకు చేరింది. ఎన్నికల్లో వారిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వలంటీర్లను తొలగిస్తారని.. చంద్రబాబుకు ఓటేస్తే..వలంటీర్ వ్యవస్థనే తీసేస్తారని వైసీపీ ప్రచారం …
Read More »ఈ సారి ఎవరికి ఇస్తావ్ బాబు
తెలంగాణ టీడీపీలో సమీకరణలు మారుతున్నాయి. బలమైన నాయకుడి కోసం పార్టీ అధినేత చంద్రబాబు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దీనిని భర్తీ చేస్తానని గత రెండు నెలలుగా చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. సరైన నాయకుడు మాత్రం ఆయనకు కనిపించడం లేదు. బీసీ సామాజిక వర్గానికి ఈ సీటును ఇవ్వడం ద్వారా రాస్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్నది చంద్రబాబు వ్యూహం. ఈ క్రమంలోనే గతంలో బీసీనాయకుడు …
Read More »నాగార్జున పై సీపీఐ నారాయణ ధ్వజం
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం రెండు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని తిమ్మిడిగుంట చెరువు పరిధిలో దీన్ని అక్రమంగా నిర్మించారనే కారణంతో ప్రభుత్వం కూల్చివేయగా.. నాగార్జున ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. చెరువులో ఒక్క సెంట్ భూమిని కూడా ఆక్రమించలేదని.. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని ఆయన అంటున్నారు. ఈ విషయమై కోర్టుకు వెళ్లి కూల్చివేతకు వ్యతిరేకంగా స్టే …
Read More »తండ్రి వారసత్వాన్ని నిలబెట్టలేకపోత్తున్న తనయుడు..
తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన తనయులు ఎంతో ఎత్తుకు ఎదిగిన వారుఉన్నారు. అదేసమ యంలో ఉన్నది కూడా పాడు చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేరిపోతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. బొజ్జల గోపాలకృష్నారెడ్డి తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన సుధీర్.. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇదేసమయంలో వివాదాల్లోనూ చిక్కుకుంటున్నారు. అది కూడా.. తన …
Read More »మళ్లీ ‘గల్లా’ ఎగరేస్తాడా ?!
అమర్ రాజా బ్యాటరీస్ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గురించి కొత్తగా చెప్పనక్కర లేదు. గుంటూరు నుండి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిన గల్లా వైసీపీ కక్ష్యపూరిత రాజకీయాల మూలంగా తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచించి గత ఎన్నికల్లో రాజకీయాల నుండి వెనక్కి తగ్గి పోటీ చేయకుండా ఉండిపోయారు. నిజంగా పోటీ చేస్తే ఈ సారి గెలిచి కేంద్రంలో మంత్రి అయ్యేవాడు అన్న టాక్ …
Read More »పెద్దారెడ్డి పై నియోజకవర్గ బహిష్కరణ.. వేటు!
వైసీపీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనపై జిల్లా ఎస్పీ.. నియోజకవర్గ బహిష్కరణ వేటు వేశారు. తాము అనుమతి ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పెద్దారెడ్డి ఇంటి కి నోటీసులు పంపించారు. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత.. జరిగిన ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డిపై అనధికార వేటు కొనసాగుతోంది. ఆయనను …
Read More »30న మరో వేడుకకు పవన్ రెడీ!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తన శాఖలకు సంబంధించి దూకుడు పెంచారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్కు మొత్తం నాలుగు శాఖలు కేటాయించారు. వీటిలో కీలకమైన పంచాయతీరాజ్ , అటవీ శాఖలు ఉన్నాయి. తొలి రెండు మాసాల ను అధ్యయనానికే పరిమితం చేసిన పవన్ కల్యాణ్..తదుపరి నుంచి యాక్షన్లోకి దిగారు. ఈ క్రమంలోనే తొలుత పంచాయతీ లపై దృష్టి పెట్టారు. గ్రామీణ స్థాయిలో పనులు పరుగులు పెట్టేలా.. గ్రామ సమస్యలు …
Read More »నెలకు రెండు సార్లు ప్రజల్లోకి.. చంద్రబాబు స్పెషల్
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 70 రోజులకు పైగానే అయింది. ఈ మధ్య కాలంలో నెలకు రెండు సార్లు సీఎం చంద్రబాబు ప్రజల మధ్యకు వస్తున్నారు. వారి సమస్యలు వినేందుకు ప్రాదాన్యం ఇస్తున్నారు. వారికి చేరువగా కూడా ఉంటున్నారు. గతంలో వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ .. నెలకు కాదుకదా.. ఆరు మాసాలకు ఒక్కసారి కూడా ప్రజల మధ్యకు రాలేని పరిస్థితిని కల్పించుకున్నారు. …
Read More »బాలినేని ఇక వెళ్లిపోవడమే బెటరా.. !
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ అధినేత జగన్ మరోసారి షాకిచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో గేమ్ ఛేంజ్ చేయాలన్న బాలినేని విన్నపాన్ని జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా.. బాలినేని విభేదిస్తున్న నాయకులకే జగన్ పెద్దపీట వేయడం గమనార్హం. ఎన్నికలకు ముందు వరకు బాలినేని.. వైవీ సుబ్బారెడ్డితో పంచాయతీ పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధమే నడిచింది. ఏకంగా.. మంత్రి పదవి పోయేందుకుకూడా వైవీనే కారణమని …
Read More »విజయవాడ పుస్తకంపై.. చెరిగిన ‘నానీ’ సంతకం..!
ఏ నాయకుడైనా తన నియోజకవర్గంలో బలమైన చెరగని ముద్ర వేయాలని భావిస్తారు. అందుకే ఎన్ని ప్రయాసలు పడినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ నియోజకవర్గంలో తన పేరు నిలిచిపోయేలా వ్యవహరిస్తారు. పనులు కూడా చేపడతారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కూడా అలాగే తపించారు. అలాగే పని చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకున్న నాని విజయవాడకు సంబంధించి పలు ప్రాజెక్టులు తీసుకురావడంలోనూ అదే విధంగా గ్రామీణ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates