నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి పార్టీల మధ్య కుస్తీ ప్రారంభమైంది. కూటమి ధర్మానికి కట్టుబడి.. చంద్రబాబు రాష్ట్రంలోని 230కి పైగానామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కూటమి పార్టీలకు ఫార్ములా కూడా ప్రకటించారు. 8 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్లో విజయం దక్కించుకున్న బీజేపీకి 10 శాతం పదవులు, 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలలో 100 శాతం ఫలితాలు సాధించిన జనసేనకు 30 శాతం …
Read More »హైడ్రా వంటి సంస్థ.. ఏపీలో కూడా..?
తెలంగాణలో ‘భూ’కంపం సృష్టిస్తున్న హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్- అసెట్ ప్రొటెక్షన్, అండ్ మేనేజ్మెంట్ అథారిటీ) ఏపీలోనూ తీసుకురావాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఏపీలోనూ అక్రమ నిర్మాణాలను తొలగించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో హైడ్రా తరహా వ్యవస్థను ఏపీలో కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తు న్నామని చెప్పారు. అయితే.. ఈ ప్రకటన బాగానే ఉన్నా.. అనేక మంది రాజకీయ నాయకులు.. పారిశ్రామిక …
Read More »లోకేష్ నోట మళ్లీ అదే మాట!
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ తరచుగా చెబుతున్న మాటే .. మరోసారి అనేశారు. అదే `రెడ్ బుక్`! యువగళం పాదయాత్ర చేసినప్పుడు.. నారా లోకేష్ తమను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేసుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వారిని ఎలా శిక్షించాలో అలానే శిక్షిస్తామని కూడా చెప్పారు. ఇక, అధికారంలోకి వచ్చాక.. జరుగుతున్న పరిణామాలు.. నమోదవుతున్న కేసులను చూస్తే రెడ్బుక్ అమలు చేస్తున్నారన్న …
Read More »పీకేను మించిన వ్యూహకర్త.. జగన్ అన్వేషణ…
రాజకీయ పార్టీలకు వ్యూహకర్తల అవసరం చాలానే ఉంది. ఇలానే వైసీపీ అధినేత జగన్ కూడా ఐప్యాక్ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. తాజా ఎన్నికల్లో `ఐ ప్యాక్` విఫలమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరో రాజకీయ వహకర్త కోసం చేస్తున్నారు. కానీ, ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సఫలం కాలేదు. ప్రస్తుతం ఆయన బలమైన వ్యూహకర్త కోసం అన్వేషిస్తూనే ఉన్నారు నిజానికి ఐ ప్యాక్ 2019 ఎన్నికల్లో ఆయనకు బలమైన సంఖ్యలో …
Read More »జైలు నుంచి బయటకు.. కవిత సంచలన ప్రతిజ్ఞ
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. దాదాపు 5 నెలలకు పైగానే తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి 10-11 గంటల మధ్య సమయంలో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో బీఆర్ ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ సహా కవిత భర్త, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు. కవిత బయటకు వచ్చిన సమయంలో పార్టీ …
Read More »కవితకు ఊరట దక్కినట్టేనా? బిగ్ డిబేట్!
బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఎట్టకేలకు బెయిల్పై బయటకు వచ్చారు. అయితే.. దీనిని తమ విజయంగా బీఆర్ ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. `న్యాయం` గెలిచిందని మాజీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ కామెంట్ చేశారు. దీనిలో తప్పులేకున్నా.. వాస్తవానికి కవిత నిజంగానే గెలిచిందా? కేసును ఓడించిందా? అనేది ఇక్కడ ప్రశ్న. దీనికి పెద్దగా లోతుపాతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. బెయిల్ పిటిషన్ …
Read More »నిమిషానికి 17 వేలు.. కవిత కోసం లాయర్ ఖర్చు!
ఔను! మీరు చదివింది నిజమే. ఒక సగటు కార్మికులు, లేదా.. ఉద్యోగి.. నెలలో 25(వారాంతాలు తీసేస్తే) సంపాయించుకునే రూ.17000-20000 వేతనం.. ఆయన ఒక్క నిమిషానికి చార్జ్ చేస్తారు. ఆయనే ముకుల్ రోహత్గీ. దేశంలో ఆయన పేరు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. క్లిష్టమైన సంచలన కేసులు.. అసలు ఈ కేసులో ఇరుక్కుపోవడం ఖాయం అని నిర్ధారించుకున్న కేసుల్లో నూ.. ఆయన తన వాగ్దాటి.. న్యాయ నైపుణ్యం.. రాజ్యాంగ పరమైన అంశాలను జోడించి.. …
Read More »తెలంగాణ టీడీపీ.. ఇంత సైలెంట్ అయితే కష్టమే..
తెలంగాణలో టిడిపిని పుంజుకునేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహం, ఈ క్రమంలోనే ఆయన ఏపీలో పార్టీ విజయం సాధించిన తర్వాత వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ పార్టీని గాడిలో పెట్టడంతో పాటు త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే కొత్త కమిటీలను ఎంపిక చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే …
Read More »సీబీఐ కోర్టు.. జగన్కు గ్రీన్ సిగ్నల్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై సానుకూలంగా తీర్పు వెలువరించింది. కొన్నాళ్ల కిందటే దీనికి సంబంధించిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అప్పట్లో ఇరు పక్షాల వాదనలు(జగన్, సీబీఐ) విని తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం పొద్దు పోయాక.. తీర్పు వెలువరించింది. జగన్ కుటుంబం సహా …
Read More »జగన్ ముద్ర కాదు.. చంద్రబాబు విజనే..
రాష్ట్రంలో సర్కారు మారిన నాటి నుంచి అనేక విషయాల్లో,.. అనేక పథకాల్లో జగన్ ముద్రను తీసేసి.. చంద్రబాబు తనదైన శైలిలో మార్పులు చేస్తున్నారు. జగన్ పేరుతో ఉన్న పథకాలను పూర్తిగా ఎత్తేశారు. ఇక, ఇప్పుడు జగన్ జాడ కూడా కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలను కూడా రూపురేఖలు మార్చేయనున్నారు. ప్రధానంగా సచివాలయాలంటే.. జగన్! అనే మాట వినిపించకుండా …
Read More »జగనన్నకు రోజా బిగ్ షాక్..?
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజా.. ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా తన మకాం.. తమిళనాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గత రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే.. దీనికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ఆధారాలు లభించలేదు. దీంతో ఇది నిజమో కాదో.. అన్న చర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసినట్లు …
Read More »`హైడ్రా`పై కమలంలో కుమ్ములాట!
తెలంగాణలో చర్చకుదారి తీసిన హైడ్రా వ్యవహారం.. బీజేపీలో కుమ్ములాటలకు దారి తీస్తోంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన ఈ వ్యవస్థపై బీజేపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రేవంత్ సర్కారును విమర్శిస్తూ.. అందరూ ఒకే బాటలో నడిచిన కమలం పార్టీ నాయ కులు హైడ్రా విషయానికి వస్తే.. ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. దీంతో హైడ్రా వ్యవహారం అధికార పార్టీలో ఎలా ఉన్నా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates