Political News

జంపింగుల ఎఫెక్ట్‌: జ‌గ‌న్ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే నెలలో త‌న కుమార్తె పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకునే దిశ‌గా ఆయ‌న ఆలోచ‌న చేస్తున్నారు. అనూహ్యంగా బుధ‌వారం ఒక్క‌రోజే.. ఉరుములు లేని పిడుగులు ప‌డిన‌ట్టుగా పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. నిన్న గాక మొన్న త‌న‌తో క‌లిసి నెల్లూరు జైలుకు వ‌చ్చి.. పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డిని ప‌రామ‌ర్శించిన‌.. పోతుల సునీత వంటి న‌మ్మ‌క‌స్తురాలైన …

Read More »

పిఠాపురం మ‌హిళ‌లకు.. ప‌వ‌న్ కానుక‌లు!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నుంచి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అక్క‌డి వారి హృద‌యాల‌ను కూడా దోచుకున్నారు. అనేక విమ‌ర్శ‌లు.. ఎత్తులు పైఎత్తుల‌ను కూడా త‌ట్టుకుని ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌వ‌న్‌కు జై కొట్టారు. భారీ మెజారిటీతో విజ‌యం అందించారు. దీనికి కృత‌జ్ఞ‌త‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పిఠాపురంలో అత్యాధుని సౌక‌ర్యాల‌తో కూడిన ఆసుప‌త్రిని ఏర్పాటు చేయిస్తున్నారు. ప్ర‌స్తుతం దీనిపై చ‌ర్చ‌లు …

Read More »

మాజీ సీఎంల కుమార్తెలు.. జైలు జీవితాలు తెలుసా?

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత‌.. 5 నెల‌ల‌కు పైగా తీహార్ జైల్లో గ‌డిపి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్‌తో బ‌యటకు వ‌చ్చారు. ఢిల్లీలో మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణానికి సంబంధించి సౌత్ గ్రూప్‌తో చేతులు క‌లిపి.. రూ.100 కోట్ల మేర‌కు ఆప్ నాయ‌కుల‌కు అందించార‌నేది క‌విత‌పై ఉన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలో ఆమె ఆధారాల‌ను  కూడాధ్వంసం చేశార‌ని.. ఫోన్ల‌ను ఫార్మాట్ చేశార‌ని.. అదేవిధంగా సాక్షుల‌ను కూడా ప్ర‌భావితం చేశార‌న్న‌ది.. …

Read More »

నిమిషానికి 17 వేలు.. క‌విత కోసం లాయ‌ర్ ఖ‌ర్చు!

Kavitha

ఔను! మీరు చ‌దివింది నిజ‌మే. ఒక స‌గ‌టు కార్మికులు, లేదా.. ఉద్యోగి.. నెల‌లో 25(వారాంతాలు తీసేస్తే) సంపాయించుకునే రూ.17000-20000 వేతనం.. ఆయన ఒక్క నిమిషానికి చార్జ్ చేస్తారు. ఆయ‌నే ముకుల్ రోహ‌త్గీ. దేశంలో ఆయ‌న పేరు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంటుంది. క్లిష్ట‌మైన సంచ‌ల‌న కేసులు.. అస‌లు ఈ కేసులో ఇరుక్కుపోవ‌డం ఖాయం అని నిర్ధారించుకున్న కేసుల్లో నూ.. ఆయ‌న త‌న వాగ్దాటి.. న్యాయ నైపుణ్యం.. రాజ్యాంగ ప‌ర‌మైన అంశాల‌ను జోడించి.. …

Read More »

ఏపీపై మోడీ క‌రుణ‌.. నిధులు.. పార్కులు..  కేంద్రాలు!

ఏపీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌రుణించారు. ప్ర‌స్తుతం ఇటు ఏపీలోనూ.. కేంద్రంలోనూ ఎన్డీయే కూట‌మి స‌ర్కారు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు నెల‌ల కాలంలోనే మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం ప్రారంభించింది. ఇటీవ‌ల బ‌డ్జట్‌లో అమ‌రావ‌తి నిర్మాణానికి.. రూ.15 వేల కోట్ల మేర‌కు నిధులు స‌మ‌కూరుస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అదేస‌మ‌యంలో పారిశ్రామిక పార్కులు స‌హా ఇత‌ర అంశాల్లోనూ దూకుడుగా …

Read More »

హ‌రీష్ రావుకు బంప‌రాఫ‌ర్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే హ‌రీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి బంప‌రాఫర్ ప్ర‌క‌టించారు. హైడ్రాపై ఆరోప‌ణ‌లు చేస్తున్న హ‌రీష్‌రావుకు.. ఆయ‌న ప్ర‌త్యేకంగా అవ‌కాశం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. చెరువులు, నాలాలు, కుంట‌లు ఆక్ర‌మించి.. క‌ట్ట‌డాలు చేశారో లేదో తేలుద్దామ‌ని అన్నారు.  క్ర‌మంలో హ‌రీష్‌రావు నేతృత్వంలోనే హైలెవిల్ క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఆయ‌న దీనికి అంగీక‌రించాల్సి ఉంటుంద‌న్నారు. ఈ క‌మిటీ ద్వారా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఆక్ర‌మ‌ణ‌లు నిజ‌మో.. …

Read More »

పోల‌వ‌రం సొమ్ములూ దోచేశారు: చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి .. పోల‌వ‌రం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. బుధ‌వారం నిర్వ‌హించిన కేబినెట్ భేటీ అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడా రు. ఈ సంద‌ర్భంగా గ‌త వైసీపీ పాల‌న‌లో పోల‌వ‌రం ఎలా ధ్వంస‌మైందీ.. ఆయ‌న వివ‌రించారు. అంతేకాదు.. త‌మ హ‌యాంలో ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయాల‌ని భావించింది, అనే విషయాన్నీ కూడా పేర్కొన్నారు. కానీ.. వైసీపీ అన్నీ ఛిద్రం …

Read More »

జ‌గ‌న్ నిర్ణ‌యం ర‌ద్దు: ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు ఇవే

ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తాజాగా నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశం లో ప‌లు కొత్త నిర్ణ‌యాల‌తోపాటు.. జ‌గ‌న్ హ‌యాంలో తీసుకువ‌చ్చిన ప‌లు అంశాల‌ను కూడా ర‌ద్దు చేసింది. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కేబినెట్ భేటీలో ఉప ముఖ్య‌మం త్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా.. మంత్రివ‌ర్గ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్ర‌ధానంగా రివ‌ర్స్ టెండ‌ర్ విధానాన్ని మంత్రులు ర‌ద్దు చేశారు. రివ‌ర్స్ టెండ‌ర్ విధానాన్ని …

Read More »

వైసీపీలో అల‌జ‌డి.. అస‌లేం జ‌రుగుతోంది?

వైసీపీకి క‌ష్టాలు మరింత పెరిగాయి. ఎన్నిక‌ల్లో ఎదురైన ఘ‌రో ప‌రాజ‌యం ద‌రిమిలా.. ఆ పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ దూకుడు చూపించ‌క‌పోవ‌డంతోపాటు.. అస‌లు పార్టీలో ఇప్ప‌టికీ ఒక విధ‌మైన గ్యాప్‌ను మెయింటెన్ చేయ‌డం వంటివి నాయ‌కుల‌కు రుచించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే కీల‌క నాయ‌కులు సైలెంట్‌గా వెళ్లిపోతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కేవ‌లం రెండు మాసాల్లోనే వైసీపీలో భారీ వికెట్లు ప‌డుతున్నాయి. సౌమ్యులు అన్న నాయ‌కులు కూడా వెళ్లిపోతున్నారు. ప్ర‌స్తుతం …

Read More »

వైసీపీకి పోతుల సునీత రాజీనామా.. ఆ పార్టీలోకే!

వైసీపీ కీల‌క నాయ‌కురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ స‌భ్యత్వా నికి రాజీనామా చేసిన సునీత‌.. మండ‌లి కార్య‌ద‌ర్శికి పంపించారు. ఈ రాజీనామా ఆమోదం కోసం వేచి చూస్తున్న‌ట్టు ఆమె తెలిపారు. అయితే.. వైసీపీ స‌భ్య‌త్వానికి కూడా పోతుల సునీత రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన పోతుల‌.. నేరుగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు పంపిం చారు. కాగా.. ప్ర‌స్తుతం …

Read More »

జ‌గ‌న్‌కు హ్యాండిస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యులు.. టీడీపీలోకి ఇద్ద‌రు!

ఊహించిన‌ట్టుగానే వైసీపీలో రాజ్య‌స‌భ స‌భ్యుల జంపింగుల‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. అయి తే.. వీరిలో జ‌గ‌న్ అత్యంత ఇష్టంగా భావించి.. మ‌రీ రాజ్య‌స‌భ సీట్లు ఇచ్చిన వారు ఉండ‌డ‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది. గుంటూరు జిల్లా రేప‌ల్లెకు చెందిన మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మ‌స్తాన్‌రావులు ప్ర‌స్తుతం ఢిల్లీ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. వీరిద్ద‌రూ కూడా.. జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుల‌న్న విష‌యం తెలిసిందే. 2019 ఎన్నిక‌ల‌కు …

Read More »

వైసీపీలో అల‌జ‌డి.. అస‌లేం జ‌రుగుతోంది?

వైసీపీకి క‌ష్టాలు మరింత పెరిగాయి. ఎన్నిక‌ల్లో ఎదురైన ఘ‌రో ప‌రాజ‌యం ద‌రిమిలా.. ఆ పార్టీని కాపాడుకు నే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ దూకుడు చూపించ‌క‌పోవ‌డంతోపాటు.. అస‌లు పార్టీలో ఇప్ప‌టికీ ఒక విధ‌మైన గ్యా ప్‌ను మెయింటెన్ చేయ‌డం వంటివి నాయ‌కుల‌కు రుచించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే కీల‌క నాయ‌కులు సైలెంట్‌గా వెళ్లిపోతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కేవ‌లం రెండు మాసాల్లోనే వైసీపీలో భారీ వికెట్లు ప‌డుతున్నాయి. సౌమ్యులు అన్న నాయ‌కులు కూడా …

Read More »