Political News

పెద్దారెడ్డి పై నియోజ‌క‌వ‌ర్గ‌ బ‌హిష్క‌ర‌ణ.. వేటు!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై జిల్లా ఎస్పీ.. నియోజ‌క‌వ‌ర్గ బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. తాము అనుమ‌తి ఇచ్చే వర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్ట‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. ఈ మేర‌కు పెద్దారెడ్డి ఇంటి కి నోటీసులు పంపించారు. నిజానికి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో పెద్దారెడ్డిపై అన‌ధికార వేటు కొన‌సాగుతోంది. ఆయ‌న‌ను …

Read More »

30న మ‌రో వేడుక‌కు ప‌వ‌న్ రెడీ!

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న శాఖ‌ల‌కు సంబంధించి దూకుడు పెంచారు. ఉప‌ముఖ్య‌మంత్రిగా ఉన్న ప‌వ‌న్‌కు మొత్తం నాలుగు శాఖ‌లు కేటాయించారు. వీటిలో కీల‌క‌మైన పంచాయ‌తీరాజ్ , అట‌వీ శాఖ‌లు ఉన్నాయి. తొలి రెండు మాసాల ను అధ్య‌య‌నానికే ప‌రిమితం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌..త‌దుప‌రి నుంచి యాక్ష‌న్‌లోకి దిగారు. ఈ క్ర‌మంలోనే తొలుత పంచాయ‌తీ ల‌పై దృష్టి పెట్టారు. గ్రామీణ స్థాయిలో ప‌నులు ప‌రుగులు పెట్టేలా.. గ్రామ స‌మ‌స్య‌లు …

Read More »

నెల‌కు రెండు సార్లు ప్ర‌జ‌ల్లోకి.. చంద్ర‌బాబు స్పెష‌ల్‌

ఏపీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 70 రోజుల‌కు పైగానే అయింది. ఈ మ‌ధ్య కాలంలో నెల‌కు రెండు సార్లు సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. వారి స‌మ‌స్య‌లు వినేందుకు ప్రాదాన్యం ఇస్తున్నారు. వారికి చేరువ‌గా కూడా ఉంటున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత‌, అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ .. నెల‌కు కాదుక‌దా.. ఆరు మాసాల‌కు ఒక్క‌సారి కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేని ప‌రిస్థితిని క‌ల్పించుకున్నారు. …

Read More »

బాలినేని ఇక వెళ్లిపోవ‌డ‌మే బెట‌రా.. !

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి షాకిచ్చారు. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో గేమ్ ఛేంజ్ చేయాల‌న్న బాలినేని విన్న‌పాన్ని జ‌గ‌న్ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. పైగా.. బాలినేని విభేదిస్తున్న నాయ‌కుల‌కే జ‌గ‌న్ పెద్ద‌పీట వేయ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు బాలినేని.. వైవీ సుబ్బారెడ్డితో పంచాయ‌తీ పెట్టుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధ‌మే న‌డిచింది. ఏకంగా.. మంత్రి ప‌ద‌వి పోయేందుకుకూడా వైవీనే కార‌ణ‌మ‌ని …

Read More »

విజ‌య‌వాడ పుస్త‌కంపై.. చెరిగిన ‘నానీ’ సంత‌కం..!

ఏ నాయకుడైనా తన నియోజకవర్గంలో బలమైన చెరగని ముద్ర వేయాలని భావిస్తారు. అందుకే ఎన్ని ప్రయాసలు పడినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ నియోజకవర్గంలో తన పేరు నిలిచిపోయేలా వ్యవహరిస్తారు. పనులు కూడా చేపడతారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కూడా అలాగే తపించారు. అలాగే పని చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకున్న నాని విజయవాడకు సంబంధించి పలు ప్రాజెక్టులు తీసుకురావడంలోనూ అదే విధంగా గ్రామీణ …

Read More »

ఎన్ క‌న్వెన్ష‌న్ ఎఫెక్ట్‌: ఇండ‌స్ట్రీ బేజారు!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై ఇప్ప‌టికే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఒకింత ఆగ్ర‌హంతో ఉంది. ఆయ‌న మాట‌ను కూడా ఎవ‌రూ పెద్ద‌ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. ఇదే విష‌యాన్ని రేవంత్ కొన్ని రోజుల కింద‌ట చెప్పుకొచ్చారు. మా మాట విన‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి జోక్యం చేసుకుని.. సీఎం చెప్పింది.. నిర్మాత‌లు ఆలోచించాల‌ని సూచించారు. ఆ స‌మ‌యంలో కొంత వ‌ర‌కు సానుకూల ప‌వ‌నాలు వ‌చ్చాయి. మ‌రి రేవంత్ ఏం …

Read More »

విచార‌ణ‌కు పిలిచి కేటీఆర్ కు రాఖీలు క‌ట్టారు..

తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. అయితే.. కొంద‌రు మ‌హిళ‌లు బ‌స్సుల్లో పూలు క‌ట్టుకోవ‌డం, జ‌డ‌లు వేసుకోవ‌డం.. అల్లిక‌లు అల్ల‌డం వంటివి చేసి వార్త‌ల్లో నిలిచారు. ఈ ప‌రిణామాల‌ను ఉటంకిస్తూ.. కొన్నాళ్ల కింద‌ట బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక మీద‌ట బ్రేక్ డ్యాన్సులు కూడా చూడాల్సి వ‌స్తుందేమో అని అన్నారు. …

Read More »

బెయిల్ పై విడుదలయిన పిన్నెల్లి

శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం, పోలీసు అధికారిపై దాడికి యత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైధీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుండి విడుదలయిన ఆయనకు మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు స్వాగతం పలికారు. ఆయన నేరుగా మాచర్లకు వెళ్తారని సమాచారం.

Read More »

అమరావతి పై చాలా నమ్మకంగావున్న వ‌రల్డ్ బ్యాంక్‌

ఏపీ రాజధాని అమ‌రావ‌తికి రూ.15 వేల కోట్ల సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చిన ప్ర‌పంచ బ్యాంకు.. అమ‌రావ‌తికి సంబంధించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అమరావతి అభివృద్ధి ఒక అద్భుత అవకాశమ ని తెలిపింది. రాబోయే 100 సంవ‌త్స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ న‌గ‌రం అత్య‌ద్భుతంగా ఉంటుం ద‌ని.. ఒక్క ఏపీకే కాకుండా.. భార‌త దేశానికి కూడా ఈ న‌గ‌రం ఎంతో త‌ల‌మానిక‌మని ప్ర‌పంచ బ్యాంకు పేర్కొంది. ఇలాంటి న‌గ‌రానికి సాయం …

Read More »

‘ఎన్’ కన్వెన్షన్‌పై రేవంత్ పట్టుదల ఇప్పటిది కాదు

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను కూల్చేయడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తుమ్మడిచెరువును ఆక్రమించి కట్టిన ఈ కన్వెన్షన్ సెంటర్ అక్రమమని ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఐతే చిన్న వర్షానికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు, కాలనీలు నీటి మడుగుల్లా మారిపోతుండడానికి చెరువుల ఆక్రమణలే కారణమని.. చెరువులుండాల్సిన చోట్ల కట్టడాలు విపరీతంగా పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని భావించి రేవంత్ సర్కారు ఆక్రమణల …

Read More »

జాగ్ర‌త్త ప‌డుతున్న జ‌గ‌న్ ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందస్తు జాగ్ర‌త్త‌లో ప‌డ్డారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సంబంధించి జ‌రుగుతున్న న్యాయ పోరాటంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది పై కేసులు న‌మోద‌య్యాయి. చాలా మంది కార్య‌క‌ర్త‌లు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్య‌మంతైన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్ర‌మే బెయిల్‌కు వ‌స్తుండ‌గా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్య‌క‌ర్త‌లు మాత్రం జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు. దీంతో కార్య‌క‌ర్త‌ల …

Read More »

‘హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే’

హీ ఈజ్ జ‌స్ట్ పులివెందుల ఎమ్మెల్యే- అంటూ.. టీడీపీ నాయ‌కురాలు, మంత్రి వంగ‌లపూడి అనిత లైట్ తీసుకున్నారు. వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌పై ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మా ద ఘ‌ట‌న‌కు సంబంధించి బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌.. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి అనిత ఫైర‌య్యారు. బాధితుల‌కు ప‌రిహారం అంద‌క‌పోతే.. నేనే వ‌చ్చి ధ‌ర్నా చేస్తా. న‌న్ను చూసి …

Read More »