ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ పోలీసులను చంద్రముఖిగా అభివర్ణించారు. తాజాగా చంద్రముఖి హీరో రజనీ కాంత్.. బాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఇస్తూ.. దీనిని లైవ్లో చర్చకు ఉంచేలా.. చంద్రబాబు పోలీసులపై చంద్రముఖి కామెంట్లతో విరుచుకు పడ్డారు. గంగ.. చంద్రముఖిగా మారినట్టు.. ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఏ చిన్న ఉద్యమం …
Read More »తమిళనాడు నాడార్లు బీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తున్నారు !
బీఆర్ఎస్ విస్తరణ చర్యలు వేగం పుంజుకున్నాయి. కొందరు ఏపీ నేతలను బీఆర్ఎస్లోకి చేర్చుకున్న తర్వాత కేసీఆర్ వేగం పెంచారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఇప్పుడాయన తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నాడార్ సామాజిక వర్గం నేతలు వచ్చి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిశారు. తమిళనాడులోని నాడార్ సంఘాలు బీఆర్ఎస్ నాయకత్వంలో పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.. తెలుగు రాష్ట్రాల్లో గౌడ, ఈడిగ కులాలకు సమానమైన సామాజిక …
Read More »ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క రేటు.. రాజకీయం!
సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలకు రెడీ అయిన రెండు సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే.. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్సినిమాలే కావడం గమనార్హం. అయితే.. ఈ రెండు చిత్రాల నిర్మాతలు కూడా.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. తమ …
Read More »‘చంద్రబాబు కాదు ఆయన్ను ఓడించి తీరండి’
‘చంద్రబాబును ఓడించడానికి ట్రై చేయండి.. ఆయన్ను మాత్రం ఓడించి తీరండి’.. జగన్ నోటి నుంచి వచ్చినట్లుగా చెప్తున్న ఈ మాట ఎవరి గురించో తెలుసా?పవన్ కళ్యాణ్ గురించి అనుకుంటున్నారా? కానే కాదు. ఈ మాట చింతకాయల అయ్యన్నపాత్రుడి గురించి. అవును.. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడి గురించి జగన్ ఈ మాట అన్నట్లుగా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయ్యన్నపాత్రుడిని 2019 ఎన్నికల్లో వైసీపీ ఓడించినప్పటికీ ఈసారి కూడా …
Read More »వెళ్లకు.. వసంత.. వెళ్లకు..
వసంత వెళ్లకు.. వెళ్లకు, వెళ్లకు..వసంత… వైసీపీలో వినిపిస్తున్న కొత్త రాగం ఇది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్కడ జారిపోతాడోనన్న భయం వైసీపీ వర్గాల్లో నెలకొంది. పక్క చూపులు చూస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన అలిగిన కొద్దీ బుజ్జగించేందుకు అధికార పార్టీ అధిష్టానం నానా పాట్లు పడుతోంది. తాజాగా వసంత కామెంట్స్ రుచించకపోయినా అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోంది. మంత్రి జోగి రమేష్ ను టార్గెట్ చేస్తూ వసంత …
Read More »విశాఖ జనసేనకు.. నరసాపురం రఘురామకు ఫిక్స్ చేసిన బాబు…!
ఏపీలో రాజకీయ పరిణామాలుమారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేసినట్టు రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. ఇక, తాజాగా జనసేనలో మరో చర్చ తెరమీదికి వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సీటును జనసేనకు ఇవ్వాలనే షరతు తెరమీదికి వచ్చిందని అంటున్నారు. దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు కూడా అంగీకరించారని …
Read More »ఏం చూసి మిడిసిపాటు.. వైసీపీ ఎమ్మెల్యేకు అధిష్టానం వార్నింగ్!
వైసీపీ అధిష్టానం.. ఒక ఎమ్మెల్యేపై చాలా సీరియస్ అయిందనే ప్రచారం తాడేపల్లి వర్గాల్లో సాగుతోంది. ఇటీవలే..ఈయనను స్వయంగా సీఎం జగన్ తన నివాసానికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటి కీ.. ఆయనలో మార్పు రాకపోవడంతో తాజాగా కీలక సలహాదారు ఒకరు.. స్వయంగా ఫోన్ చేసి.. ఏం చూసి మిడిసిపాటు? అని ప్రశ్నించినట్టు తాడేపల్లి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సదరు ఎమ్మెల్యే గత ఎన్నికల్లో అనూహ్యంగా …
Read More »నియోజకవర్గాల్లో పరిస్థితి బాలేదు.. కేసీఆర్కు సంచలన నివేదిక
తెలంగాణ సీఎం కేసీఆర్కు సంచలన నివేదిక అందిందా? ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఈ నివేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారా? అంటే.. ఔననే అంటున్నాయి ప్రగతి భవన్ వర్గాలు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత.. పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తుందని, ఇది తనకు, పార్టీకి మేలు చేస్తుందని కేసీఆర్ అనుకున్నారు. అయితే.. తన చుట్టూనే జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయి తప్ప.. నియోజకవర్గాల్లో సందడి కనిపించడం లేదు. ఈ పరిణామాలను గమనించిన కేసీఆర్.. …
Read More »పోరంబోకు రాజకీయాలు చేయనన్న వసంత !
జనసేన అధినేత పవన్ కల్యాన్ నోటి నుంచి తరచూ ఒక మాట వస్తూ ఉంటుంది. తనకు వ్యక్తిగతంగా వైసీపీకి చెందిన అందరి నేతలతో ఎలాంటి పంచాయితీలు లేవని.. ఆ మాటకు వస్తే ఆ పార్టీలోని కొందరు నేతలంటే తనకు ఇష్టమని.. అభిమానిస్తానని చెప్పటం తెలిసిందే. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసే అధినేతలు చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. సమకాలీన రాజకీయాల్లో రాజకీయం అంటేనే వ్యక్తిగత కక్షలతోనూ.. వైరంతో కూడుకున్నవన్నట్లుగా వ్యవహరించే …
Read More »కేసీఆర్ కు భారీ ఎదురుదెబ్బ.. సీఎస్ సోమేశ్ ఏపీకి వెళ్లాల్సిందేనా?
తెలంగాణ రాష్ట్రం గురించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి బాగా తెలిసిన వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సోమేవ్ కుమార్ పాత్ర ఎంత కీలకమన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు థింక్ ట్యాంకర్ గా వ్యవహరిస్తూ.. ఆయనకు కుడి భుజంగా ఉండే సోమేశ్ క్యాడర్ కేటాయింపుపై తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అటు సోమేశ్ కు.. ఇటు …
Read More »నడిపించేది బాబే… పొలిటికల్ గుసగుస..!
ఎన్నికల వాతావరణం దాదాపు వచ్చేసింది. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో వ్యూహాత్మకంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే.. ఈ మార్పులకు, చేర్పులకు, రాజకీయ వ్యూహాలకు కూడా చంద్రబాబు నాయ కుడు కానున్నారనే చర్చ నడుస్తోంది. త్వరలోనే కమ్యూనిస్టులు కూడా చంద్రబాబుతో భేటీ అవుతున్నా రు. ఇప్పటికే జనసేన-టీడీపీ ఒక అవగాహనా ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయం పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న ఒక అలజడి …
Read More »ఏపీలో అడుగు పెట్టేందుకు కేసీఆర్ జంకుతున్నారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ అంటేనే రాజకీయ వ్యూహాలకు పెట్టింది పేరు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే.. వ్యూహాలే ఉంటాయి. ఇప్పుడు బీఆరఎస్ పార్టీ అధినేతగా.. ఆయన తొలి సభను ఖమ్మం గడ్డపై పెడుతున్నారు. నిజానికి ఆయన తొలి సభను ఏపీలోనో.. ఢిల్లీలోనొ పెడతారని ఆది నుంచి కూడా ఒక చర్చ నడుస్తోంది. కానీ, దీనికి భిన్నంగా.. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్న 19వ తేదీకి ముందు రోజు …
Read More »