Political News

మాఫియాకు పవన్ చెక్‌మేట్.. పోర్టుపై ప్రత్యేక నిఘా

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, రేషన్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టే వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి దిశానిర్ధేశం చేశారు. ప్రత్యేక భద్రతా అధికారి (సీఎస్ఓ) పర్యవేక్షణలో 24 గంటల నిఘా ఉండేలా వ్యూహం అమలు చేస్తున్నారు. కాకినాడ పోర్టులో ఇప్పటికే సీజ్ …

Read More »

వెల‌గ‌పూడిలోనే చంద్ర‌బాబు సొంత ఇల్లు : ఎన్ని ఎకరాలో తెలుసా…

ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు త‌ర‌చుగా సీఎం చంద్ర‌బాబుపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఇప్పుడు ఆయ‌న చెక్ పెట్ట‌నున్నారు. రాజ‌ధానిలో చంద్ర‌బాబుకు సొంత ఇల్లు లేద‌ని.. ఆయ‌న రాజ‌ధానిని క‌డతాన‌ని చెబుతు న్నారంటూ వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం ఉండ‌వ‌ల్లిలోని లింగ‌మ‌నేని ఎస్టేట్స్‌కు చెందిన ఇంట్లో చంద్ర‌బాబు అద్దెకు ఉంటున్నారు. ఈ కార‌ణంగానే చంద్ర‌బాబుపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు …

Read More »

జ‌గ‌న్ చేసిన ప‌నుల‌తో త‌లెత్తుకోలేక పోతున్నాం.. : మంత్రి

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ మంత్రి పొంగూరు నారాయ‌ణ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండ‌గా జ‌గ‌న్ చేసిన ప‌నుల‌తో తాము ఇప్పుడు త‌లెత్తుకోలేక పోతున్నామ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో జ‌రిగిన కేబినెట్ భేటీ అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండీ.. ఆయ‌న తిప్పలు పెట్టాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా తిప్ప‌లు పెడుతున్నాడు. ఆయ‌న వ‌ల్ల మేం త‌లెత్తుకోలేక పోతున్నాం. ప్ర‌జ‌ల‌కు …

Read More »

మోడీకి మేలు చేస్తున్న ఇండియా కూట‌మినేత‌లు!

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మిలో తాజాగా స్ప‌ర్థ‌లు చోటు చేసుకున్నాయి. ఎవ‌రికివారే.. త‌మ త‌మ డిమాండ్ల‌పై ప‌ట్టుబ‌ట్ట‌డంతో ప్ర‌ధాన పార్టీ కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టిన‌ట్ట‌యింది. వాస్త‌వానికి పార్ల‌మెంటులో గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ స‌హా .. మిత్ర‌ప‌క్షాలు.. రెండు మూడు ర‌కాల డిమాండ్ల‌ను వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో న‌మోదైన కేసులు.. అదేవిధంగా మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై పెద్ద ఎత్తున స‌భ‌ల్లో ర‌గ‌డ సృష్టిస్తున్నారు. …

Read More »

మ‌హారాష్ట్ర సీఎంగా ఫ‌డ‌ణ‌వీస్‌, డిప్యూటీగా షిండే

మ‌హారాష్ట్ర‌లో గ‌త 10 రోజుల‌కు పైగానే నెల‌కొన్న రాజ‌కీయ ప్ర‌తిష్ఠంభ‌న‌కు బీజేపీ పెద్ద‌లు ముగింపు ప‌లికారు. గ‌త నెల 23న వెలువ‌డిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి భారీ విజ‌యం ద‌క్కించుకుంది. మొత్తం 288 స్థానాలున్న అసెంబ్లీలో మ‌హాయుతి కూట‌మి 235 స్థానాలు ద‌క్కించుకుంది. అయితే.. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిన న‌వంబ‌రు 26వ తేదీనాటికి.. మ‌హాయుతిలో ముఖ్య‌మంత్రిపీఠంపై ర‌గ‌డ ఏర్ప‌డింది. దీంతో అప్ప‌టి నుంచి …

Read More »

జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గానికి తాగునీరు..

వైసీపీ అదినేత‌, మాజీసీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు స్వ‌చ్ఛ‌మైన తాగునీటిని అందించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇదేదో రాజ‌కీయం కాదు.. అక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను స్వ‌యంగా త‌న `బాదుడే-బాదుడు` కార్య‌క్ర‌మంలో వీక్షించిన చంద్ర‌బాబు.. ఈ మేర‌కు తాజాగా జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నా రు. పులివెందుల‌తో పాటు శ్రీకాకుళంలో తాగునీరు క‌లుషితమైన కార‌ణంగా కిడ్నీ వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారికి కూడా ఉప‌శ‌మ‌నం …

Read More »

హైడ్రా కోసం 50 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ గ్రోత్ డెవలప్‌మెంట్ అథారిటీ) అభివృద్ధికి కీలకమైన నిధులను మంజూరు చేసింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ నిధులతో కార్యాలయ నిర్వహణకు అవసరమైన వాహనాల కొనుగోలు, ఇతర కార్యకలాపాలను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పురపాలక శాఖ ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను ఈరోజు జారీ చేసింది. మరోవైపు, హైదరాబాద్ మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో హైడ్రా …

Read More »

జ‌న‌వ‌రి నుంచి జ‌నంలోకి.. కేసీఆర్‌-జ‌గ‌న్‌!

ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రోసారి సంచ‌ల‌నాలు పెర‌గ‌నున్నాయి. రెండు ప్ర‌తిప‌క్ష పార్టీల అధినేతలు ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు రెడీ అయ్యారు. వీరిద్ద‌రూ మిత్రులు కూడా కావ‌డంతో రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఏపీలోనూ.. తెలంగాణ‌లోనూ.. మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని భావించిన కేసీఆర్‌, జ‌గ‌న్‌లు ప్ర‌జా తీర్పు కార‌ణంగా.. ప‌రాజితుల‌య్యారు. ఆ త‌ర్వాత‌.. ఇద్ద‌రూ కూడా దాదాపు ఇంటికే ప‌రిమితం అయ్యారు. కేసీఆర్ ఏడాది కాలంలో ఒకటి రెండు సార్లు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చారు. …

Read More »

పవన్ పగబడితే ఇట్టా ఉంటదా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌గబ‌డితే ఇలా ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు.. వ్యాపార వ‌ర్గాల్లోనూ వినిపిస్తున్న మాట‌. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న‌ ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి జ‌న‌సేన‌పైనా.. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తోపాటు.. రాజ‌కీయంగా కూడా.. ప‌వ‌న్‌ను ఆయ‌న టార్గెట్ చేశారు. బ‌హిరంగ స‌వాళ్లు కూడా గుప్పించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ కాకినాడ‌లో …

Read More »

ప‌ది నెల‌ల్లోనే అద్బుతాలు జ‌రుగుతాయా?: సీఎం రేవంత్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ప‌ది మాసాలే అయింద‌ని.. ఈ ప‌ది మాసాల్లోనే అద్భుతాలు జ‌రిగిపోతాయా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ నాయ‌కులు చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లే త‌మ ప్ర‌భుత్వాన్ని కాపాడాల‌ని కూడా ఆయ‌న సూచించారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌బుత్వానికి వ‌చ్చిన స‌మ‌స్య ఏమీలేద‌న్న ఆయ‌న విప‌క్షాలు చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకునే బాధ్య‌త ప్ర‌జ‌లపైనే …

Read More »

పవన్ మరో షిప్‌ను ఎందుకు చెక్ చేయలేదు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సముద్రంలోకి వెళ్లి షిప్ పరిశీలించిన అంశం పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ చర్యలను ప్రశంసించినప్పటికీ, పర్యటనపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అనుభవం ఉన్న రంగం కాబట్టే షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారని, కానీ ఇందులో దాగున్న ఉద్దేశ్యాలు ఏమిటని ప్రశ్నించారు. …

Read More »

చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ.. కాకినాడ ఎస్పీ బ‌దిలీ త‌ప్ప‌దా?..

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వానికి నేత్రాల్లాంటి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ భేటీ అయ్యారు. అమ‌రావ‌తి ప‌రిధిలోని ఉండ‌వ‌ల్లిలో ఉన్న ముఖ్య‌మంత్రి నివాసానికి వెళ్లిన ఉప ముఖ్య‌మంత్రి.. అనేక అంశాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చిస్తున్నారు. ప్ర‌ధానంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌, రాజ్య‌స‌భ సీట్ల పంపిణీ, కాకినాడ పోర్టులో ఇటీవ‌ల తాను ప‌ర్య‌టించిన‌ప్పుడు చోటు చేసుకున్న ప‌రిణామాలు వంటివాటిపై సీఎం చంద్ర‌బాబుకు ఆయ‌న మ‌రింత విశ‌దీక‌రించి వివ‌రించనున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా …

Read More »