కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు మాసాలే అయింది. అయితే.. ఇంతలోనే అతి పెద్ద సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రయత్నం చేస్తోంది. అయితే.. దీనిని వ్యతిరేకిస్తు.. ఇక్కడి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రిలే నిరాహార దీక్ష లు కూడా చేస్తున్నారు. కానీ, తెరచాటున దీనిని ప్రైవేటు పరం చేసే కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయి. …
Read More »రోజా రీ ఎంట్రీ .. ప్రత్యర్ధులు ఔట్ !
ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు నెలలు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత కొన్నాళ్లుగా రోజా నగరిని వీడినట్లేనని, ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే పార్టీలోని రోజా వ్యతిరేకులే ఈ ప్రచారం చేస్తున్నారని తేలింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయిన …
Read More »జగన్కు ఇప్పుడు సర్వం పెద్దిరెడ్డే ..!
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే వైసీపీ అధినేత జగన్ పట్టంకట్టారు. సర్వం ఆయనకే బాధ్యతలు అప్పగించారు. తాజాగా జరిగిన నియామకాల్లో మొత్తం మూడు కీలక పదవులను పెద్దిరెడ్డికే అప్పగించారు. ఈ మూడు కూడా అత్యంత ప్రాధాన్యం ఉన్నవే కావడం గమనార్హం. పార్టీలో కీలకమైన రాజకీయ సలహా కమిటీ సభ్యుడిగా పెద్దరెడ్డిని నియమించారు. ఇది రాజకీయంగా పార్టీ వేసే అడుగులను నిర్ధారించే కమిటీ కావడం …
Read More »జగన్ అరెస్టు కారు.. తమ్ముళ్ల కోరిక నెరవేరదు… !
టీడీపీలో ఉన్న కొందరు ఔత్సాహిక నాయకులు, కార్యకర్తల కోరిక ఏంటంటే.. తమ నాయకుడు చంద్రబాబును జగన్ హయాంలో ఎలా అయితే.. అరెస్టు చేశారో.. ఇప్పుడు అలానే జగన్ను కూడా అరెస్టు చేయాలని. అంతేకాదు.. మరికొందరైతే.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ బ్యారక్లో అయితే.. ఉంచారో.. ఎలా అయితే.. ఇబ్బంది పెట్టారో.. అచ్చం అదే బ్యారక్లో ఉంచి.. అచ్చం అలానే ఇబ్బంది పెట్టాలని కూడా కోరుకుంటున్నారు. అందుకే తరచుగా.. విజయవాడకు …
Read More »ఇది కదా అసలు రాజకీయం.. కేటీఆర్ సర్!
రాజకీయం రంగులు మార్చుకుంటుంది. ఇది ఫక్తు వాస్తవం. ముందు ఒక మాట అనేయడం.. దాని వల్ల వచ్చే పర్వ వసానాలు తమకు అనుకూలంగా ఉంటే.. రెచ్చగొట్టడం.. రెచ్చిపోవడం కామన్. ఏ చిన్న తేడా వచ్చి.. పెద్ద యాగీ జరుగుతుందని గుర్తించినా.. వెంటనే వెంటనే యూటర్న్ తీసుకోవడం. ఇదీ.. ఇప్పుడు తెలంగాణలో రంగులు మార్చుకున్న రాజకీయం చెబుతున్న సరికొత్త పాఠం. అసలు వివాదానికి కారకులు ఎవరు? ఎక్కడ వివాదం మొద లైంది? …
Read More »చిక్కుల్లో కేసీఆర్ ‘ఆప్త అధికారి’
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత ఆప్తులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఆయన వస్తే.. పొర్లు దండాలు పెట్టినవారు కూడా కనిపించారు. వారి సోషల్ మీడియా ఖాతాల్లో కేసీఆర్కు భజన చేసిన వారు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో అందరికన్నా ముందున్న అధికారి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ఈయన హైదరాబాద మహానగర పాలక సంస్త కమిషనర్గా ఉన్నప్పుడు.. కేసీఆర్ మనసు దోచుకున్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా కార్మికులు …
Read More »ప్రధాని మోడీ ఇంట కొత్త అతిధి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాలకు పండగ వచ్చింది. సుమారు 30 గోవులను ఈ గోశాలలో పెంచు తున్నారు. వీటికి ఆలనా.. పాలనా.. అంతా ప్రత్యేక సంరక్షకుల ద్వారా చేపడుతున్నారు. శనివారం తెల్లవారు జాము న ఈ గోశాలలోని ఓ ఆవు దూడకు జన్మనిచ్చింది. గోధుమ వర్గం.. మధ్య మధ్యలో నల్లటి మచ్చలతో పుట్టిన ఈ దూడను ప్రధాన మంత్రి చాలా గారాబం చేశారు. దానిని నెమ్మదిగా నడిపించుకుంటూ.. …
Read More »రేవంత్రెడ్డి…. చిట్టినాయుడు, టైగర్ కౌశిక్ భాయ్: కేటీఆర్
“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్రబాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయనెం త?” అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఎమ్మెల్యే కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. తాజాగా తెలంగాణలో జరుగు తున్న రాజకీయ వివాదానికి మూల కారణమైన సొంత పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఇంటికి నేరుగా వెళ్లిన కేటీఆర్.. ఆలింగనం చేసుకుని.. ధైర్యం చెప్పారు. మేమున్నామంటూ.. వెనుకేసుకువచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »జనసేన వైపు ఉదయభాను చూపు !
ఏపీలో అధికారం కోల్పోవడం వైసీపీ నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు మోపీదేవి వెంకటరమణ, ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, పెండెం దొరబాబు, మద్దాల గిరి తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్సీ సునీత ఏకంగా పార్టీకి పదవికి రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మరో మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సామినేని ఉదయభాను కూడా పార్టీని …
Read More »నాన్లోకల్ ఓట్లు కావాలా? సీట్లు ఇవ్వరా?
బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలను అచ్చుపోసి.. గాలికి వదిలేస్తున్నారంటూ.. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అరికపూడి గాంధీని నాన్లోకల్ అంటూ.. వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. నాన్ లోకల్ జనాల ఓట్లు కావాలికానీ.. వారికి సీట్లు ఇవ్వకూడదా? అని నిప్పులు చెరిగారు. కౌశిక్రెడ్డి వ్యవహారంపై బీఆర్ ఎస్ అధినేత నోరు విప్పాలని, అసలు …
Read More »బీఆర్ఎస్ కొరివితో తల గోక్కుంటోందా?
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ పడగా.. ఆ పార్టీకి మెజారిటీ సీట్లు సాధించిపెట్టడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డపుడు సెటిలర్లకు టీఆర్ఎస్ వల్ల ఇబ్బంది వస్తుందని ఓవైపు.. టీఆర్ఎస్ను సెటిలర్స్ నమ్మరని మరోవైపు అనుమానాలు వ్యక్తమయ్యాయి. …
Read More »జగన్తో సెల్ఫీ.. కష్టాలు తెచ్చుకున్న కానిస్టేబుల్!
ఒకప్పుడు సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ముచ్చటపడేవారు. అయితే.. ఇటీవల కాలంలో ఈ జాబితా లో రాజకీయ నాయకులు కూడా చేరిపోయారు. రాజకీయ నేతలతోనూ.. పలువురు ఇటీవల కాలంలో సెల్ఫీలు దిగు తున్నారు. సెల్ఫీలు దిగడం ఇప్పుడు ఒక మోజుగా మారిపోయింది. అయితే.. ఈ మోజు ఒక్కొక్క సారి ఇబ్బందులకు గురవుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ప్రస్తుత మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేశారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates