Political News

టీడీపీలో కొత్త ర‌చ్చ‌.. మంత్రి ప‌ద‌వుల కోస‌మేనా?

ఏపీలో కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీలో మ‌రో కొత్త ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. సీనియ‌ర్ నాయ‌కులు ఎవ రూ పార్టీకి స‌హ‌క‌రించ‌డం లేద‌న్న‌ది ప్ర‌స్తుతం వినిపిస్తున్న మాట‌. దీనిపై పెద్ద ఎత్తున పార్టీలో చ‌ర్చ కూడా సాగుతోంది. వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు జిల్లాల వారీగా విరాళాలు సేక‌రించాల‌ని సీఎం చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది పారిశ్రామిక వేత్త‌లు, సినీరంగానికి చెందిన వారు.. …

Read More »

సౌండ్ లేని బీజేపీ స‌భ్య‌త్వం!

రాష్ట్రంలో బీజేపీని పుంజుకునేలా చేయాల‌ని.. స‌భ్య‌త్వాల‌ను పెంచాల‌ని రాష్ట్ర క‌మ‌ల‌నాథుల‌కు టార్గెట్లు విధించా రు. దీనికి కేంద్రంలోని పెద్ద‌లు పెద్ద టార్గెట్లే పెట్టార‌ని తెలుస్తోంది. క‌నీసంలో క‌నీసం ల‌క్ష మందిని పార్టీలోకి తీసు కురావాల‌ని.. నూత‌న స‌భ్య‌త్వాలు ఇప్పించాల‌ని కూడా దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ నెల 1వ తేదీ నుంచే రాష్ట్రం లో క‌మ‌ల నాథులు స‌భ్య‌త్వాల‌పై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున బిల్ బుక్స్ రెడీ చేసుకున్నారు. …

Read More »

జ‌నం సెంట్రిక్ కాదు.. జ‌గ‌న్ సెంట్రిక్

ఏ పార్టీకైనా.. జ‌నం ముఖ్యం. ఏ నాయ‌కుడికైనా జ‌నం ప్ర‌ధానం. ప్ర‌జ‌ల బాధ‌ల‌ను త‌న బాధ‌లుగా మార్చుకున్న‌వారు ఎప్ప‌టికైనా నాయ‌కులు అవుతారు. త‌న బాధ‌ను ప్ర‌జ‌ల బాధ‌గా మ‌లిచేవారు.. జీరోలే అవుతారు. ఈ చిన్న తేడా గ‌మ‌నించ‌క‌పోతే.. అనేక పార్టీలు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయ‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఈ దారిలోనే వైసీపీ న‌డుస్తోంది. జ‌నం సెంట్రిక్‌గా కాకుండా.. జ‌గ‌న్ సెంట్రిక్ గానే వైసీపీ రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల‌కు …

Read More »

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల మేర‌కు జ‌న‌సేన పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్ మెంట్ హెడ్‌.. వేములపాటి అజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న జారీ చేశారు. “జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని షేక్ జానీని ఆదేశించ‌డ‌మైంది. ఆయ‌న‌పై రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో కేసు …

Read More »

రెడ్డి గారు రెడీ.. బీజేపీనే లేటు.. !

రాజ‌కీయాల‌న్నాక‌ ప‌దవులు.. హోదాలు ఆశించ‌డం త‌ప్పుకాదు. అస‌లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేదే పెత్త‌నం కోసం. దీనిని కాదన్న వారు రాజ‌కీయ నేత‌లే కాద‌ని అంటారు. మొత్తంగా ఎవ‌రి ల‌క్ష్యం ఏంటంటే.. ప‌ద‌వుల కోసం.. ప్రాప‌కా ల కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌నేది వాస్త‌వం. ఈ ప‌ద‌వుల్లో కొన్ని ప్ర‌జ‌లు ఇచ్చేవి ఉంటే.. మ‌రికొన్ని పార్టీలు పంచేవి వుంటాయి. ప్ర‌జ‌లు ఇచ్చే ప‌ద‌వులు ఐదేళ్ల‌కోసారి అయితే.. పార్టీలు రెండేళ్ల‌కు ఒక‌సారి ప‌ద‌వులు పంచుతూ నే …

Read More »

జెత్వానీ ఇష్యూపై డీజీపీ ఫుల్ రిపోర్టు

Kadambari Jethwani

ఒక మహిళ కేసు.. దానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ లు.. అందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు. వారందరిని సస్పెన్షన్ వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఒకే కేసులో ఇలా ముగ్గురు ఐపీఎస్ లపై వేటు పడటం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీపై కేసు నమోదు చేయటానికి ముందే ఆమెను ముంబయి నుంచి తీసుకురావటం.. ఆమెపై ఫిర్యాదు రావటానికి …

Read More »

20 ఏళ్ల రాధా ప్ర‌స్థానం.. !

వంగ‌వీటి రాధా. విజ‌య‌వాడ స‌హా.. ఉభ‌య గోదావ‌రి, ప్ర‌కాశం జిల్లాల్లో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గాన్నిఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి.. త‌న‌కు అనుకూలంగానే కాదు.. స‌మాజానికి కూడా అనుకూలంగా మార్చిన వంగ‌వీటి రంగా వార‌సుడి గా.. రాజ‌కీయ అరంగేట్రం చేసి.. 20 ఏళ్లు పూర్త‌య్యాయి. 2004లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలిసారి రాజ‌కీయంగా అడుగులు వేసిన రాధా.. రంగా వారసుడిగా ముద్ర వేసుకున్నారు. ఆయ‌న తండ్రి పేరును నిల‌బెడ‌తారంటూ.. ఆ నాడు.. ఎంతో …

Read More »

ఆవు చేలో మేస్తే.. వైసీపీ నేత‌లు ఏం చేయాలి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వారానికి ఒక సారి బెంగ‌ళూరుకు వెళ్లిపోతున్నారు. వీకెండ్ అక్క‌డే గ‌డిపేసి వ‌చ్చి.. రెండు రోజులు చంద్ర‌బాబుపై ఏవో నాలుగు మాట‌లు అనేసి వెళ్లిపోతున్నారు. మ‌ళ్లీ వీకెండ్ బెంగ‌ళూరు టూరే. ఇదీ.. గ‌త మూడు మాసాల నుంచి జ‌రుగుతున్న ప‌ని. అయితే.. ఆయ‌న చెబుతున్న‌ది ఏంటంటే.. పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని! నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని!! ఈ విష‌యంపైనే అధికారికంగా.. నేత‌లంద‌రికీ ముఖ్యంగా గ‌త …

Read More »

జెత్వానీ ఎఫెక్ట్‌: ముంద‌స్తు బెయిల్ దిశ‌గా ‘ఐపీఎస్‌’లు!

ముంబై న‌టి కాదంబ‌రి జెత్వానీని అక్ర‌మంగా విజ‌య‌వాడ‌కు తీసుకువ‌చ్చి.. క‌స్ట‌డీలో విచారించార‌ని.. భౌతికంగా కూడా దాడి చేశార‌ని.. మాన‌సికంగా ఇబ్బంది పెట్టార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసును ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకున్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో జిందాల్‌పై కేసు పెట్టిన జెత్వానీని విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నానికి తీసుకువ‌చ్చిన పోలీసులు.. హింసించార‌నేది వారిపై ఉన్న అభియోగం. వైసీపీ నాయ‌కుడు కుక్క‌ల విద్యాసాగ‌ర్ ఇచ్చిన …

Read More »

కాంగ్రెస్ ప్లాన్ ‘బి’ ఫలిస్తుందా ?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. మొత్తానికి విజయవంతంగా 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మిగిలిన 16 మందిని చేర్చుకునే విషయంలో అడుగులు ముందుకు పడడం లేదు. ఈ నేపథ్యంలో పార్టి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని …

Read More »

‘రెండు రోజుల్లో రాజీనామా’.. సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

రెండు రోజుల్ల‌లో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త ఆరు మాసాలుగా తీహార్ జైల్లో ఉన్న ఆయ‌న శుక్ర‌వారం రాత్రి సుప్రీంకోర్టు తీర్పుతో బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. శ‌నివారం రోజు రోజంతా ఆయ‌న తీరిక లేకుండా గ‌డిపారు. పార్టీ కార్య‌క‌ర్త లు, నాయ‌కుల‌ను క‌లుసుకున్నారు. అంద‌రికీ భ‌రోసా క‌ల్పించారు. అయితే.. ఆయ‌న ఆదివారం ఉద‌యం పార్టీ …

Read More »

మరో మంచి పని చేసిన చంద్ర‌బాబు

వ‌ల‌స‌వాద బ్రిటీష్ విధానాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌స్థి చెబుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే క్రిమిన‌ల్ చ‌ట్టా లను మార్పు చేశారు. రెండు రోజుల కింద‌ట‌.. అండ‌మాన్ రాజ‌ధాని పోర్టు బ్లెయిర్ పేరును శ్రీవిజ‌య‌పురంగా మార్చారు. ఇలా.. వ‌ల‌సవాదుల కాలంలో ఉన్న ప‌ద్ధ‌తులు, విదానాలు.. పేర్ల‌ను మార్పు చేస్తున్నారు. ఈ ప‌రంప‌ర‌లో ఇప్పుడు ఏపీ స‌ర్కారు కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఉన్న ఒక …

Read More »