Political News

మండ‌లిలో బొత్స‌.. గ్రాఫ్ పెరిగిందా.. త‌గ్గిందా..?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి.. ఇప్పుడు అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు మాజీ మంత్రి, శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఈ ఏడాది మండ‌లికి ఎన్నికైన ఆయ‌న‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో మండ‌లిలో స‌ర్వం ఆయ‌నే అన్న‌ట్టుగా వైసీపీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం శాస‌న స‌భ‌కు హాజ‌రు కాని వైసీపీ ఎమ్మెల్యేలు కేవ‌లం తాడేప‌ల్లి కార్యాల‌యానికే ప‌రిమితం అవుతున్నారు. దీంతో కీల‌క‌మైన …

Read More »

బాబు విజ‌న్‌: ఏపీకి 1.87 ల‌క్ష‌ల‌ కోట్ల పెట్టుబ‌డి!

ఏపీలో గ‌తంలో ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పెట్టుబ‌డుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. తాజాగా నేష‌న‌ల్ ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డిని పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి వ‌చ్చిన వ‌స్తున్న పెట్టుబ‌డుల్లో ఇదే అతి పెద్ద‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌బుత్వం ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ విశాఖ‌లో 65 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు …

Read More »

వ‌ద‌ల బొమ్మాళి: వ‌ర్మ‌ను వెంటాడుతున్న కేసులు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకే ఆయ‌న ఆప‌సోపాలు ప‌డుతున్నారు. అయితే.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా కేసులు ఆయ‌న‌ను వెంటా డుతూనే ఉన్నాయి. సోష‌ల్ మీడియాను అడ్డుపెట్టుకుని చెల‌రేగిన ఫ‌లితంగా వ‌ర్మ‌కు ఇప్పుడు సెగ బాగానే త‌గులుతోంది. ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామ‌లింగ‌య్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు న‌డుస్తోంది. 41 ఏ కింద నోటీసులు కూడా …

Read More »

వ‌ర్రా ర‌వ్రీంద్ర గురించి నా నోటితో చెప్ప‌లేను: చంద్ర‌బాబు

“హ‌త్య‌లు చేసేవారిని వెనుకేసుకు వ‌స్తాడు. వారికి టికెట్ ఇస్తాడు. వారు అస‌లు అమాయ‌కులు అని కూడా అంటాడు. ఇక‌, సోష‌ల్ మీడియాలో త‌ల్లిని, చెల్లిని బండ బూతులు తిట్టిన వారిని కూడా వెనుకేసుకు వ‌స్తాడు.. ఆయ‌న మ‌న‌స్త‌త్వం ఏంటో నాకైతే అర్థంకాలేదు అధ్య‌క్షా!” అని వైసీపీ అధినేత జ‌గ‌న్ను ఉద్దేశించి సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ …

Read More »

ప్ర‌జ‌ల‌ను పాత రోజుల్లోకి తీసుకెళ్తున్న చంద్ర‌బాబు!

అదేంటి.. అనుకుంటున్నారా? ప్ర‌పంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారా? అయితే.. వెన‌క్కి అంటే.. గ‌తంలో ఆయ‌న పాల‌నా కాలంలో చేప‌ట్టిన కీల‌క ప్రోగ్రాంను చంద్ర‌బాబు తిరిగి ప్రారంభిస్తున్నారు. అప్ప‌ట్లో హిట్ట‌యిన స‌ద‌రు కార్య‌క్ర‌మం త‌ర్వాత‌.. మూలన బ‌డింది. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అంతెందుకు.. చంద్ర‌బాబే మ‌ళ్లీ ఆ కార్య‌క్ర‌మంలో జోలికి పోలేదు. కానీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఆ కార్య‌క్ర‌మం …

Read More »

పోసాని తెలివిగా గుడ్ బై చెప్పేశారు

వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై పోసాని అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగిన వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోసానిపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోసాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై …

Read More »

అదానీపై కేసుకు ఆంధ్రాతో లింకులు

అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో ని న్యూయార్క్ లో కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రెండు బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీతోపాటు ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. అదానీ గ్రూపు 20 ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగలిగేలాగా సౌరశక్తి సరఫరాకు సంబంధించిన ఒప్పందాల …

Read More »

కుప్ప‌కూలిన అదానీ స్టాక్స్‌.. ఏం జ‌రిగింది?

గౌతం అదానీ. గ‌త ప‌దేళ్ల‌లో దేశ‌వ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తున్న పేరు ఇది. ప్ర‌పంచ కుబేరుల్లో తొలి ముగ్గురిలో అదానీ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అదానీ వ్యాపార సామ్రాజ్యాల పంట పండుతోంద‌న్న వాద‌న కూడా ఉంది. అయితే.. త‌ర‌చుగా అదానీపై ప్ర‌పంచ దేశాల్లో అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌త రెండేళ్ల కింద‌ట‌.. అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా సంస్థ హెండెన్ బ‌ర్గ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు …

Read More »

పీఏసీ ఛైర్మన్ ఎన్నిక..జగన్ కు విషమ పరీక్ష

2024 సార్వత్రిక ఎన్నికలలో 11 స్థానాలకే వైసీపీ పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. అయితే 11 మంది సభ్యులున్నప్పటికీ తమను ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా …

Read More »

ఒంటి చేత్తో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాం: బొత్స

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై శానస మండలి సమావేశాల సందర్భంగా వైసీపీ. కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గతంలో ఇచ్చిన హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ చెప్పారు. ఈ విషయంపై అప్పటి నుంచి …

Read More »

అమరావతి..జగన్ ‘కంప’ఇస్తే చంద్రబాబు ‘సంపద’ ఇచ్చారు

వైసీపీ హయాంలో అమరావతిని జగన్ అడవిగా మార్చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కు శ్రీకారం చుట్టింది. దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదల తొలగింపును యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ ముళ్ల కంపలను నుగ్గు చేసేందుకు తెచ్చిన ఓ భారీ యంత్రం …

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు : పవన్

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని ఎన్నికలకు ముందు కూటమిలోని పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కుమార స్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన సందర్భంగా చెప్పారు. అయినా సరే, విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో …

Read More »