ఫిబ్రవరి 1 నుంచి ఒక్క సిగరెట్ ధర రూ.72కు పెరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం రూ.15 నుంచి రూ.20 మధ్య ఉన్న సిగరెట్ ధర ఒక్కసారిగా నాలుగు రెట్లు పెరుగుతుందన్న ప్రచారం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, బీడీలు, పాన్ …
Read More »‘కరెంటు బిల్లు’ మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్ భారాన్ని ప్రజలపై మోపబోమని కూటమి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. మొత్తం రూ.4,498 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే …
Read More »ఆ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవడం మొదలు పొలాల రీ సర్వే చేయడం వరకు జగన్ చేసిన పనులకు ప్రజలు తమ భూములు కోల్పోతామేమోనని భయపడ్డారు. అయితే, కూటమి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రైతులు, భూ యజమానుల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు …
Read More »2026 – ఆ పార్టీకి అగ్నిపరీక్షే!
కొత్త సంవత్సరం 2026 భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు.. 72 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు లోక్సభలోనే బీజేపీకి ఆధిపత్యం ఉండగా.. కాంగ్రెస్కు రాజ్యసభలో బలమైన సంఖ్యాబలం ఉంది. అయితే.. ఈ ఏడాది జరగనున్న 72 రాజ్యసభ ఎన్నికల్లో(వీటిలో కొన్ని నామినేటెడ్ కూడా ఉన్నాయి)దాదాపు 60 స్థానాల వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పార్టీలు …
Read More »నూతన సంవత్సర కానుక – పవన్ స్టైలే వేరు
గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భస్రావాలు, రక్తహీనతకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియాను ఎదుర్కొనే దిశగా అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నారు. ఈ భవనంలో అవసరాలకు అనుగుణంగా రక్త నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేసి, పూర్తి అయిన అనంతరం అరకు …
Read More »మాట నిలబెట్టుకున్న సీఎం.. ఉద్యోగులకు 2026 కానుక!
తెలంగాణ ఉద్యోగులకు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందే భారీ కానుకను ప్రకటించింది. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న బకాయిలను తాజాగా బుధవారం విడుదల చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. దాపు 713 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసింది. జనవరి నెల వేతనంతోనే ఆ బకాయిలు.. ఉద్యోగుల ఖాతాల కు జమ చేయనున్నారు. దీంతో కొత్త సంవత్సరం 2026 సందర్భంగా ఉద్యోగులకు మేలు జరగనుంది. ఏంటా …
Read More »ఉత్తరాంధ్రకు న్యూ ఇయర్ గిఫ్ట్
భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు నూతన గేమ్చేంజర్ కానుంది. విజయనగరం భోగాపురంలో నిర్మాణమైన అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026 జనవరి 4న ఢిల్లీ నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానం తొలి ల్యాండింగ్ కోసం వస్తోంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ సందర్భంగా భోగాపురానికి విచ్చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఇప్పటికే 95 శాతం పనులు …
Read More »2025: ఏపీకి పెట్టుబడుల సంవత్సరమే.. !
సాధారణంగా.. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తాయి. కానీ.. ఏపీ విషయాన్ని గమనిస్తే.. 2025లో మెజారిటీ పార్ట్ అంతా కూడా.. పెట్టుబడుల చుట్టూనే తిరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి.. నవంబరు వరకు ప్రధానంగా పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రం లో 20 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా నిర్దేశించుకున్న దరిమిలా..దానిని సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. పెట్టుబడులపై పట్టు …
Read More »‘పవన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు’
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను రెచ్చగొట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక వైసీపీ హస్తం ఉందన్నారు. సినీరంగానికి చెందిన వారితో పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేలా వ్యవహారిస్తున్నారని.. అయితే.. పవన్ కల్యాణ్ ఒక విజనరీ నాయకుడితో పని చేస్తున్నాం అని అర్ధం చేసుకొని ముందుకు …
Read More »బాబులేరు… బాధ్యత తెలుసుకున్నారు!
ఏపీలో జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక రోజు ముందుగానే అమలు చేసింది. డిసెంబరు 31నే పింఛన్లను పంపిణీ చేసింది. అయితే.. వాస్తవానికి ప్రతి నెలా 1న లేదా.. అంతకుముందే నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై.. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి.. పాల్గొని.. వారికి పింఛన్లు అందిస్తున్నారు. కానీ, ఈ నెలలో ఆయన విదేశాలకు వెళ్లారు. దీంతో పార్టీ నాయకులు, మంత్రులకు …
Read More »వీళ్లను ఏం చేయాలి?… చంద్రబాబు విస్మయం!
ఏపీలో అరాచకాలు ఆగడం లేదు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిని ప్రభుత్వం దారిలోకి తీసుకువచ్చింది. ప్రభుత్వంపైనా.. నాయకులు, మంత్రులపైనా నోరు చేసుకున్న వారికి చట్టం రుచి చూపించి.. సరిచేసే ప్రయత్నం చేసింది. అయితే.. సర్కారుకు సమస్యలు రోజు కోరకంగా వస్తున్నాయి. గతంలో అడ్డు అదుపు లేకుండా.. ఆలయాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. అంతర్వేది ఆలయ రథానికినిప్పు పెట్టడంతోపాటు.. విజయవాడ దుర్గమ్మ ఆలయానికి చెందిన రధాలకు ఉన్న …
Read More »చంద్రబాబుకు అత్యంత సంతృప్తినిచ్చిన కార్యక్రమం
2025లో తన బెంచ్ మార్క్ పాలనతో ఏడాదంతా క్షణం తీరిక లేకుండా ప్రజల్లో గడిపిన సీఎం చంద్రబాబు.. తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చేది ఏమిటో చెప్పేశారు. ఉంటే సచివాలయంలో లేదంటే ప్రజల్లో అన్నట్లు బాబు తన పూర్తి సమయాన్ని వెచ్చించారు. ఇందులో ముఖ్యంగా ప్రతి నెల మొదటి తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పేదల ఇంటికి వెళ్లి జరుపుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 31వ తేదీనే పేదలకు పెన్షన్లు ఇస్తున్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates