Political News

జైలు నేత‌లకు ప‌రామర్శ‌… సమర్థించుకున్నారా జగన్?

ప్ర‌స్తుతం వివిధ కేసుల్లో చిక్కుకుని.. జైలు పాలైన కొంద‌రు నాయ‌కుల‌ను, మాజీ మంత్రుల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ఓదారుస్తున్న విష‌యం తెలిసిందే. నేరుగా ఆయా జిల్లాలకు, జైళ్ల‌కు వెళ్లి నాయ‌కుల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నారు. అయితే.. ఈ జైలు ప‌రామ‌ర్శ‌ల‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. “జ‌గ‌న్‌కు జైలుకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఆయ‌న …

Read More »

పార్టీలు కావాలా.. ఉద్యోగాలు కావాలా… పోలీసులు తేల్చుకోవాలి!

వైసీపీ నాయ‌కుల‌తో వేదిక‌లు పంచుకుంటున్న టీడీపీ నేత‌ల‌పై చంద్ర‌బాబు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. వారి నుంచి వివ‌ర‌ణ తీసుకుంటున్నారు. పార్టీ ప‌రంగా లైన్ దాట‌డానికి వీల్లేద‌ని కూడా చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రంప‌ర‌లో పోలీసులు కూడా చేరారు. “ఇక‌, పోలీసులే అర్థం చేసుకోవాలి.“ అని ముక్త‌స‌రిగా చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నాయ‌కుల‌తో క‌లివిడిగా ఉండ‌డం, శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యాన్ని లైట్ తీసుకోవ‌డం వంటి ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. …

Read More »

ఫేకు కుట్రలకు కూటమి చెక్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసి 164 సీట్లలో విజయభేరి సాధించడం ఒక చరిత్ర అయితే 151 స్థానాల్లో గెలిచి అధికారంలో వున్న పార్టీని చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది ఈ మూడు పార్టీల కూటమే. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అప్రతిహాతంగా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం. ఈ …

Read More »

స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై జెన్ జీ

ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. విద్యార్థుల దెబ్బకు తొలిసారిగా కేంద్రంలో ఒక మంత్రి చేత రాజీనామా చేయించారు. బీజేపీ మాతృసంస్థ అధిపతి మోహన్ భగవత్ యువతతో మాటామంతి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనిపించకుండా ముఖం చాటేశారు. ఇప్పుడు తాజాగా స్వాతంత్ర్య వేడుకల్లో కూడా యువతను పిలిచి …

Read More »

ఏపీ మెట్రో పరుగులు ఎక్కడి వరకు వచ్చాయి?

దేశంలోని చాలా నగరాలల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో సేవలు కలిగిన రాష్ట్రాల జాబితాలోకి త్వరలో ఏపీ కూడా చేరబోతోంది. ఇతర రాష్ట్రాల్లో కేవలం ఒక ఒకటి, అరా నగరాల్లోనే మెట్రో సేవలు కొనసాగుతుంటే.. ఏపీలో ఏకంగా రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లకు కేంద్రం ఆమోద ముద్ర పడే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ …

Read More »

సీఎం విజ‌య్‌కు జై కొట్టిన డీఎంకే ఉద‌య‌నిధి!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్తులుగా ఉన్న వారు అన్ని విష‌యాల్లోనూ క‌య్యానికి కాలు రువ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో త‌మిళ‌నాడు రాష్ట్ర పొలిటిక‌ల్ నేత‌లు నిరూపించారు. రాష్ట్రంలో అంత‌ర్గ‌తంగా ఎన్ని మాట‌లు అను కున్నా.. ఎన్ని విమ‌ర్శ‌లు చేసుకున్నా.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో పోరాడాల్సి వ‌చ్చినప్పుడు.. కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. అంద‌రూ ఒక‌టైపోతున్నారు. తాజాగా సీఎం విజ‌య్‌.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, డీఎంకే యువ నేత ఉద‌య‌నిధి స్టాలిన్‌లు …

Read More »

రోడ్లే పవన్ ఆయుధం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరులో దూసుకుపోతున్నారు. మొన్నటిదాకా సినిమా నటుడిగా తనదైన సత్తా చాటిన పవన్… రాజకీయాల్లోకి వచ్చాక… గెలుపు అన్న మాటే లేకున్నా.. పార్టీని ఏళ్ల తరబడి నడుపుతూ వచ్చి… తన స్థిర చిత్తాన్ని చాటుకున్నారు. ఇక ప్రజా ప్రతినిధిగా గెలిచాక ఆయన తనదైన అసలు సిసలు సత్తా చాటుతున్నారు. వెరసి అంతకంతకూ తన బలాన్ని పెంచుకుంటూ సాగుతున్న పవన్… రానున్న కాలంలో మరింత మేర …

Read More »

విపక్షాలకు ‘షా’ అవకాశం ఎందుకిస్తున్నట్లు?

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు, సీజేపీ, యువకులు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, వారిని దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఆ టాపిక్ తో పాటు అయోధ్య రామ మందిర విరాళాల అపహరణ …

Read More »

వైసీపీ పోరాటంలో జెన్ జీ ఎక్కడ జగన్

డీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ర్యాలీల రచ్చ చూసి రాష్ట్ర ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయడం జగన్ అండ్ కో కు మింగుడుపడటం లేదని నిరుద్యోగులు సైతం మండిపడుతున్నారు. గత ఏడాది 2025 ఏప్రిల్ 20వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ …

Read More »

ప్రకాష్ రాజ్‌కు పెద్ద ఆయుధాన్నిచ్చారే…

వరుసగా మూడో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు మీద చాలా ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. ఆయన రాజకీయాల్లో ఉన్నదే మోడీ ప్రభుత్వం మీద పోరాటానికే అన్నట్లుగా ఉంటుంది తన వ్యవహారం. మోడీకి వ్యతిరేకంగా ఉనన వాళ్లు ఆయనకు మిత్రులు. అదే సమయంలో మోడీ మిత్రులంతా తన శత్రువులే అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు. 2019 ఎన్నికల్లో ఆయన బెంగళూరు నుంచి ఎంపీగా …

Read More »

అన్నా చంపింది మనోళ్లే.. ఆ ఫోన్ కాల్ తో జగన్ ఇరకాటం!

మాచర్లలో వైసీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మృతుడి తండ్రి నవులూరి భాస్కర్‌రెడ్డి మాట్లాడిన ఫోన్‌కాల్‌ వీడియో వెలుగులోకి వచ్చింది. హత్యలో స్థానిక ఎమ్మెల్యేకు, టీడీపీ నాయకులకు ఏమైనా సంబంధం ఉందా అని జగన్‌ ప్రశ్నించగా.. “పక్కవాళ్ల పాత్ర ఏమీ లేదు.. నా కొడుకుని చంపింది మనవాళ్లే” అని భాస్కర్‌రెడ్డి సమాధానం ఇచ్చినట్లు వీడియోలో …

Read More »

విప‌క్ష హోదా కూడా లేనిపార్టీ… వైసీపీపై ప‌వ‌న్ ఫైర్‌

“విప‌క్ష హోదా కూడా లేని పార్టీ“ అంటూ వైసీపీ పై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మండిప‌డ్డారు. అలాంటి పార్టీ భ‌క్తుల విశ్వాసాల‌తో ఆడుకుంటోంద‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు చ‌ట్ట ప్ర‌కారం.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతోపాటు న్యాయ‌స్థానాల‌ను కూడా ఆశ్ర‌యించాల‌ని ఆదేశించారు. అదేస‌మ‌యంలో వైసీపీ చేసిన త‌ప్పులు జ‌న‌సేన స‌హా కూట‌మి పార్టీల నాయ‌కులు ఎవ‌రూ చేయొద్ద‌ని …

Read More »