Political News

పవన్ సై అంటే డీఎంకేకు దబిడిదిబిడే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసలే మొండి ఘటం. ఓ మాట అనుకున్నారంటే… దాని కోసం ఎంత దాకా అయినా ఆయన వెళతారు. అలాంటి పవన్ గురించి ఈ తమిళనాడు మంత్రికి పూర్తిగా తెలిసినట్లు లేదు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికై… సీఎం ఎంకే స్టాలిన్ కేబినెట్ లో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న శేఖర్ బాబు సోమవారం పవన్ కల్యాణ్ ఆదివారం …

Read More »

జ‌గ‌న్‌కు మ‌ళ్లీ మోత‌.. ఆగని ష‌ర్మిల వాయింపు!

జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ఎంత మంది ప్ర‌త్య‌ర్థులు ఉన్నా.. ఇబ్బంది లేదు. వారిపై ఎదురు దాడి చేయొచ్చు. … లేదా రాజ‌కీయంగా దూకుడుగా వ్యాఖ్యానించ‌వ‌చ్చు. కానీ, ఎటొచ్చీ.. ఆయ‌న ఎదిరించ‌లేని.. దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేని ఏకైక నాయ‌కురాలు ష‌ర్మిల‌. ఏమ‌న్నా.. ఇర‌కాట‌మే. ఏం మాట్లాడినా త‌ల‌నొప్పే.. ఇదీ ఇప్పుడు జ‌గ‌న్ ప‌రిస్థితి. రాజ‌కీయంగా విమ‌ర్శించినా.. ష‌ర్మిల సెంటిమెంటు అస్త్రం తీసేస్తున్నారు. అలాగ‌ని మౌనంగా ఉంటే.. ఇదిగో ఇలా.. వ‌ర‌స పెట్టి వాయించేస్తున్నారు. ప్ర‌స్తుతం …

Read More »

బాబు గారూ!… ఇదేం స్టామినా సారూ!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వయస్తు ప్రస్తుతం అక్షరాలా 76 ఏళ్లు. ఇన్నేళ్ల వయసులో ఇతరులైతే ఏ వీల్ చైర్ కో, లేదంటే ఒకింత నడుస్తున్నా… పట్టుమని పది నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నారు. అయితే చంద్రబాబు ఏకంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించి… అది కూడా నిలబడి మరీ ప్రసంగించి… అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. 1.45 గంటల సేపు ఆయన వేదిక మీద …

Read More »

ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు బాబు గుడ్ న్యూస్‌!

ఏపీలో ఆగ‌స్టు 15వ తేదీ నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. గ‌త ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ‘సూప‌ర్ 6’ హామీల్లో ఇది కీల‌కం. అయితే.. ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో దీనిపై అనేక అధ్య‌య‌నాలు కూడా పూర్త‌య్యాయి. దీనికి దాదాపు ఒక ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నారు. జిల్లాలు, మండ‌లాల వారీగా మ‌హిళ‌ల‌కు పాసులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. దీని ప్ర‌కారం.. బ‌స్సుల్లో వారు ఉచితంగా ప్ర‌యాణం …

Read More »

జగన్ పై హోమ్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత నిప్పులు చెరిగారు. `జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికి రాని పువ్వు` అని ఆమె పేర్కొన్నారు. “అస‌లు రాజ‌కీయాలంటే.. ఏంటో కూడా తెలియ‌ని జ‌గ‌న్‌.. రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్నారు“ అని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల గ్రామంలో జ‌గ‌న్ ఈ నెల 18న నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర సంద‌ర్బంగా సింగ‌య్య అనే వైసీపీ …

Read More »

జ‌గ‌న్ కు ఆ అనుమతులు ఇవ్వొద్దు: ష‌ర్మిల డిమాండ్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు.. అస‌లు ప్ర‌జ‌ల స‌మీక‌ర‌ణ‌ల‌కు జ‌గ‌న్‌కు అనుమ‌తి ఇస్తే.. తామే కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల గ్రామంలో జ‌రిగిన దారుణంపై జ‌గ‌న్‌లో ఎలాంటి ప‌శ్చాత్తాపం క‌నిపించ‌డం లేద‌న్నారు. ఇలాంటి వారు ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగేందుకు అనుమ‌తి ఇస్తే.. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేకుండా …

Read More »

పిచ్చివేషాలు వేస్తే తొక్కిపట్టి నార తీస్తాం: పవన్ కల్యాణ్

ప్రతిపక్ష హోదాకు సరిపడినన్ని సీట్లు కూడా దక్కించుకోలేని వైసీపీ ఇప్పటికీ తన దుర్మార్గాలను వీడలేదని, తాను అధికారంలో ఉండగా… ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ఇప్పుడూ అదే చేస్తోందని జనసేనాని, ఏపీ డిప్యేటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ వాస్తవ పరిస్థితిని గుర్తించి పద్దతి మార్చుకుంటే సరేనని… లేదని పిచ్చి వేషాలు వేస్తే తొక్కిపట్టి నార తీస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు కూటమి పాలనకు …

Read More »

ఎన్నికల్లో గెలిచింది కూటమి పార్టీలు కాదు… : నారా లోకేష్

గ‌త 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూటమి పార్టీలు కాదు, ప్ర‌జ‌లే గెలిచార‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ హ‌యాంలో ఐదు సంవ‌త్స‌రాలు.. బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని గ‌డిపిన ప్ర‌జ‌లు కూట‌మి వైపు ఏక‌ప‌క్షంగా నిలిచార‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. వారంతా సుఖ శాంతుల‌తో జీవిస్తున్నార‌ని పేర్కొన్నారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌శ్నించినా.. స‌మ‌స్య ల‌పై స్పందించినా… లాఠీలు విరిగాయ‌ని.. జైళ్లు నిండిపోయాయ‌ని అన్నారు. …

Read More »

ఆ ‘భూతం’ ఇక అధికారంలోకి రాదు: చంద్రబాబు

వైసీపీ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలోని లోపాలను ఎండగట్టారు. ఎక్కడికక్కడ పెట్టుబడిదారులను బెదిరించారన్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. అప్పటి ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన బ్యాటరీల కంపెనీని కూడా బెదిరించారని.. దీంతో వారు తెలంగాణకు వెళ్లి.. అక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. …

Read More »

‘పెద‌నాన్న‌’ స్కూలుకు లోకేష్ రిబ్బ‌న్ క‌టింగ్‌!

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ తొలిసారి.. త‌న పెద‌నాన్న‌తో క‌లిసి వేదిక‌ను పంచుకున్నారు. మాజీమంత్రి, ప‌రుచూరు మాజా ఎమ్మెల్యే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు.. నారా లోకేష్‌కు సొంత పెద‌నాన్న‌ అన్న విష‌యం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. లోకేష్ మాతృమూర్తి భువ‌నేశ్వ‌రికి సోద‌రి. అంటే ఆమె లోకేష్‌కు పెద్ద‌మ్మ‌. ఆమె భ‌ర్తే.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈయ‌న కూడా సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా …

Read More »

ఇకపై పోలీసులు చూస్తూ ఊరుకునేలా లేరు

నిజమే… ఏపీలో ఇకపై విపక్షం వైసీపీ పప్పులు ఉడకవ్. ఆ పార్టీ ఇష్ఠారాజ్యంగా వ్యవహరించడానికి కూడా వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం ఒకే ఒక్క ఘటనతో వైసీపీ నేతలు, శ్రేణులకూ అర్థమైపోయింది. ఇకపై ఏ పని చేయాలన్నా పోలీసులు ఇచ్చిన అనుమతులు, విధించే ఆంక్షలకు లోబడే వైసీపీ నేతలు, శ్రేణులు ముందుకు సాగక తప్పదు. ఇందుకు సోమవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ జరిగిన ఘటనే …

Read More »

ఓరుగ‌ల్లు కాంగ్రెస్‌కు ‘కొండంత’ భారం!

వ‌రంగ‌ల్‌గా పిలుచుకుని ఓరుగ‌ల్లు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సీనియ‌ర్ల నుంచి పెద్ద ఇబ్బందే వ‌చ్చింది. వ్య‌క్తిగ‌త వైష‌మ్యాలు.. వివాదాలు.. ముసురుకున్న నాయ‌క‌త్వం.. ఒక‌రి పై ఒక‌రు మాట‌ల యుద్ధాన్ని చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంత్రి కొండా సురేఖ‌, ఆమె భ‌ర్త కొండా ముర‌ళీధ‌ర్ ల‌పై స్థానిక సీనియ‌ర్ నాయ‌కులు ఎలుగెత్తారు. “వారు కావాలో.. మేం కావాలో తేల్చుకోండి!” తేల్చుకోవాల‌ని పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు …

Read More »