ప్రస్తుత పరిస్ధితిలో జమిలిఎన్నికల నిర్వహణ ఎంతమాత్రం సాధ్యంకాదు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్ర న్యాయశాఖ స్పష్టంగా గతంలోనే ప్రకటించాయి. జమిలి నిర్వహణపై కమీషన్ చాలా పార్టీలతో సమావేశం నిర్వహించింది. సాధ్యాసాధ్యాలపై పెద్ద కసరత్తే చేసింది. అంత జరిగిన తర్వాతే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని తేల్చేసింది. అలాంటిది సడెన్ గా నరేంద్రమోడీ ఇపుడు మళ్ళీ జమిలి ఎన్నికలని మొదలుపెట్టారు. నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ …
Read More »కాంగ్రెస్ ఎంఎల్ఏల మీద మండిపోతున్న రేవంత్
చదవటానికి కాస్త ఆశ్చర్యంగా ఉందా ? పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏమిటి సొంతపార్టీ ఎంఎల్ఏల మీద మండిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? మండుతున్నది నిజమే కానీ ఇపుడు పార్టీలో ఉన్న ఎంఎల్ఏల మీదకాదు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధులుగా గెలిచి తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వాళ్ళమీద. అలా ఫిరాయించిన ఎంఎల్ఏలు 12 మంది ఉన్నారట. వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకనిచ్చేది లేదని …
Read More »మైనంపల్లిపై బహిష్కరణ వేటు తప్పదా?
బీఆర్ఎస్ లోని కీలక నేతల్లో ఒకరైన మైనంపల్లి హనుమంతరావు పై బహిష్కరణ వేటు తప్పేలాలేదు. ప్రస్తుతం మైనంపల్లి మల్కాజ్ గిరి ఎంఎల్ఏగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏకి కేసీయార్ మళ్ళీ టికెట్ కూడా ఇచ్చారు. అయినా మైనంపల్లి మండిపోతున్నారు. ఎందుకంటే తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలని చేసిన డిమాండ్ ను కేసీయార్ పట్టించుకోలేదు. మల్కాజ్ గిరిలో తనకు మెదక్ అసెంబ్లీ టికెట్ తన కొడుక్కు ఇవ్వాలని మైనంపల్లి చాలా …
Read More »బీజేపీ కూడా దరఖాస్తులు తీసుకుంటోందా?
తెలంగాణా బీజేపీ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీనే ఫాలో అవుతోంది. టికెట్ల కోసం బాగా పోటీ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టింది. కాంగ్రెస్ లో దరఖాస్తులను తీసుకోవటం ఇదే మొదటిసారి కాదు . చాలాకాలంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో మొదటిమెట్టు దరఖాస్తులతోనే మొదలవుతుంది. అలాంటిది బీజేపీ కూడా ఇదే పద్దతిని మొదలుపెట్టింది. ఈనెల 4వ తేదీ నుంచి ఆశావహుల నుంచి …
Read More »జమిలి ఎన్నికలు.. రాష్ట్ర అసెంబ్లీల గడువు మాటేంది?
జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్ని.. లోక్ సభ ఎన్నికల్ని నిర్వహించాలన్న సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం రాష్ట్రాల్ని కాకున్నా.. అత్యధిక రాష్ట్రాలను లోక్ సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించాలని భావిస్తున్న వేళ.. ఇంతకూ దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీ గడువు మాటేమిటి? ఎప్పటివరకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి గుడువు ఉందన్నది ఆసక్తికరంగా మారింది. …
Read More »చావడానికైనా సిద్ధం..అయ్యన్న కామెంట్స్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడును విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గన్నవరం సభలో జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి పోలీసులు తమ వాహనంలో ఆయనను విజయవాడకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే, హఠాత్తుగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద నేషనల్ హైవేపై ఆయనను పోలీసులు విడిచిపెట్టారు. అయ్యన్నకు 41 ఏ …
Read More »బీజేపీ తంత్రం.. జమిలి మంత్రం
వన్ నేషన్.. వన్ ఎలక్షన్కు తాము కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మరో తొమ్మిది నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకు రావడం బీజేపీ తంత్రం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అన్ని పార్టీలో సహజంగానే గుబులు రేపుతోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని …
Read More »బీజేపీకి టెన్షన్ మొదలైందా?
ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి నేతలను చేర్చుకోవడం దేవుడెరుగు ఉన్నవాళ్ళని కాపాడుకోవమే చాలా కష్టంగా తయారవబోతోందని సమాచారం. సెప్టెంబర్ రెండో వారం నుండి బీజేపీలోని నేతలే కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం మొదలైంది. సెప్టెంబర్ 2వ వారం అంటే ప్రత్యేకత ఏమిటంటే కాంగ్రెస్ లో టికెట్లు ఫైనల్ చేయబోతున్నారు. మొదటి లిస్టు సెప్టెంబర్ 1వ వారం తర్వాత బయటకు వస్తుందని అనుకుంటున్నారు. అందుకనే కాంగ్రెస్ లో చేరి …
Read More »ఖమ్మంలో కారు బ్రేక్ డౌన్
తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నేశారు. అందు కోసం కసరత్తుల్లో మునిగిపోయారు. ముందుగానే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమర శంఖం పూరించారు. అభ్యర్థుల విజయం కోసం ప్రణాళికల్లో మునిగిపోయారు. అంతా బాగానే ఉంది కానీ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. ఇక …
Read More »కేసీఆర్ పై ఈటల, కేటీఆర్ పై బండి
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ను గద్దెదించి కాషాయా కండువా ఎగిరేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ దిశగా బీజేపీ అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లోని కీలక నాయకులకు పోటీగా బీజేపీ తెలంగాణలోని ముఖ్య నేతలను పోటీగా దింపాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయం. బీజేపీ తెలంగాణ …
Read More »మామ జిల్లా.. కానీ అక్కడ బాబుకు తలనొప్పి
ఆ జిల్లా పేరేమో తన మామది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం అక్కడ తలనొప్పి తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మాత్రం ఏ మాత్రం …
Read More »కాంగ్రెస్ లో ఉదయపూర్ టెన్షన్ ?
వచ్చిన దరఖాస్తులు చూసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు ఇన్ని దరఖాస్తులు వచ్చినందుకు సంతోషించాలా ? లేకపోతే వీటిని వడపోసి అభ్యర్ధలను ఎంపికచేయటంలో ఉండే కష్టాలను చూసి భయపడాలో అర్ధంకావటంలేదు. ఇంతకీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఏమిటంటే కుటుంబానికి ఒక్క టికెట్ అని. రాజస్ధాన్లోని ఉదయ్ పూర్లో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఈ డిక్లరేషన్ చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాని నిర్ణయించారు. ఇపుడా …
Read More »