Political News

టార్గెట్ పోల‌వ‌రం:  చంద్ర‌బాబు కీల‌క అప్డేట్‌

ఏపీ జ‌ల జీవ‌నాడి.. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్ర‌బాబు కీల‌క అప్డేట్ ఇచ్చారు. టార్గెట్ పోల‌వ‌రం అంటూ.. ఆయ‌న స‌మాచారం పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా ప‌నిచేస్తోంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. కేంద్రం కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంద‌న్నారు. ప్రస్తుతం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పిన‌.. ఆయ‌న 2027 నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం  12,500 కోట్లు …

Read More »

అమిత్ షా సభలో టీ కాంగ్రెస్ మంత్రులు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో అమిత్ షా వెంట పెద్ద ఎత్తున బీజేపీ నేతలు పాలుపంచుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ …

Read More »

కర్మఫలం!..సొంతింటి నుంచే పెద్దారెడ్డి గెంటివేత!

ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలు నిత్యం వాడీవేడీగానే ఉంటున్నాయి. ప్రత్యేకించి జిల్లాలోని తాడిపత్రిలో అయితే ఎప్పుడేం జరుగుతుందో అన్న భయం ఇటు ప్రజల్లో అటు పోలీసుల్లో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెలవు దినం ఆదివారం తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రి లోని తన సొంతింంటికి రాగా… ఆయనపై దాడి జరిగే ప్రమాదం ఉందన్న ముందస్తు సమాచారంతో ఆయనను పోలీసులు బలవంతంగా అక్కడి …

Read More »

స్వేచ్ఛ ఆత్మహత్య.. అతను లొంగిపోయాడు

తెలుగులో ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్లలో ఒకరైన స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్యకు పాల్పడడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాక.. కవిత్వం రాయడం, సామాజిక సమస్యలపై బలంగా గళం విప్పడం లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడడం జర్నలిస్టు వర్గాలను షాక్‌కు గురి చేసింది. చాలా ఏళ్ల కిందటే భర్త నుంచి విడిపోయిన స్వేచ్ఛకు వయసు మీద పడ్డ తల్లిదండ్రులు, 13 …

Read More »

కొండా వారి క‌ళ్లు తెరుచుకున్నాయా?

కొండా ముర‌ళి.. రాజ‌కీయంగా సీనియ‌ర్ నాయ‌కుడు. మంత్రి సురేఖ భ‌ర్త‌. గ‌తంలో కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయ‌న‌..త‌ర్వాత వ‌రుస గా పార్టీలు మారుతూ వ‌చ్చారు. అయితే.. ఏ పార్టీలో ఉన్నా ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు ఆయ‌న కేరాఫ్ అనే మాట ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా నాయ‌కుల‌కు తెలియంది కాదు. వైసీపీ, బీఆర్ ఎస్ పార్టీల‌లోనూ కొండా ఫ్యామిలీ ఇలానే చేసింది. ఇక‌, ఇప్పుడు కూడా అవే ప‌రిస్థితులు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో అధిష్టానం …

Read More »

కొడాలి ప్లేస్…. రాము రీప్లేస్ ..!

దాదాపు ఏడాది కాలం తర్వాత తన సొంత నియోజకవర్గంలోకి ఎవరైనా నాయకుడు వస్తే ఆయనకు చెందిన కార్యకర్తలు, ఆయనకు చెందిన అనుచరులు, ఆయన అనుకూల వ్యక్తులు సంబరాలు చేసుకుంటారు. స్వాగతాలు పలుకుతారు. ఒక రకంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. రాకరాక వచ్చిన నాయకుడికి గజమాలలు వేసి స్వాగతాలు పలుకుతారు. ఇది గతంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కనిపించింది. ముఖ్యంగా గుడివాడ వంటి కీలక నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా …

Read More »

ఏపీ బిజెపి రేసులో ఎంత‌మందంటే..

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీ అధిష్టానం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ పదవి కోసం నాయకులు పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా బిజెపి అధ్యక్షులను చూస్తే బీసీ సామాజిక వర్గాలకు ఆ పార్టీ పెద్దపేట వేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓసి సామాజిక వర్గం నాయకులు ఉన్నారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, మారుతున్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని బిజెపి బీసీ …

Read More »

2 నుంచి ఏపీలో రప్పా…. ర‌ప్పా!!

మ‌రో రెండు రోజులు.. ఖ‌చ్చితంగా జూలై 2వ తేదీ నుంచి ఏపీలో రాజ‌కీయాలు నిజంగానే ర‌ప్పా… ర‌ప్పా.. డైలాగును గుర్తుకు తేనున్నాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య మ‌రింత జోరుగా హోరుగా రాజ‌కీయ ర‌గ‌డ చోటు చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తిప‌క్ష‌-అధికార పార్టీ మ‌ధ్య రాజ‌కీయం మ‌రింత సెగ పెర‌గ‌నుంది. ఇప్ప‌టికే వైసీపీ.. రీకాలింగ్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో పేరుతో ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని లాంచ్ చేసింది. …

Read More »

నాగార్జున 2 ఎక‌రాలు ఇచ్చారు-రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఉక్కుపాదం మోప‌డం.. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది హైద‌రాబాద్‌లో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల్చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌ను కావాల‌నే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వ‌ర్గం ఆయ‌న‌పై మండిప‌డితే.. ప్ర‌భుత్వం స‌రైన ప‌నే చేసిందంటూ ఇంకో వ‌ర్గం వాదించింది. దీనిపై నాగార్జున త‌ర్వాతి రోజుల్లో ఎలా స్పందిస్తాడా.. కోర్టులో ఎలా పోరాడ‌తాడా …

Read More »

పిన్నెల్లికి వైసీపీ షాక్.. ఏం చేస్తున్నారంటే..!

వైసీపీ నాయకుడు, సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమిటి? అసలు ఆయన పార్టీలో ఉంటారా? లేక‌ పార్టీ నుంచి తప్పిస్తారా? భవిష్యత్తులో ఆయన రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి? ఇది ఇప్పుడు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే జిల్లాకి ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఒకవైపు పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని అధినేత చెప్తున్నారు. సరే …

Read More »

బ్రేకింగ్!… మహాన్యూస్ పై బీఆర్ఎస్ దాడి!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శనివారం మద్యాహ్నం తర్వాత ఓ దారుణ ఘటన జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు నగరంలోని జూబ్లీహిల్స్ లోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడికి దిగిన వారు బీఆర్ఎస్ వారేనా? అన్న అనుమానాలను కూడా మహాన్యూస్ ఎండీ వంశీ నివృత్తి చేశారు. తమ పార్టీ నేత కేటీఆర్ మీద తప్పుడు రాతలు రాస్తే ఊరుకుంటామా? అంటూ దాడి చేసిన …

Read More »

కొండా మురళి అస్సలు తగ్గలేదు!

తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంచి పట్టు కలిగిన రాజకీయ నేతగా గుర్తింపు సంపాదిం చుకున్న మాజీ ఎమ్మెల్పీ కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇందుకోసం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు మురళి రాగా… కాంగ్రెస్ పార్టీ తన కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. వచ్చీరాగానే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలోని …

Read More »