Political News

‘2019లో మ‌నం చాలా పెద్ద తప్పు చేశాం’

Mekapati

“2019లో వైసీపీ కోసం కాదు.. జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఇలా చేసి మ‌నం చాలా పెద్ద త‌ప్పు చేశాం“ అని వైసీపీ నుంచి కొన్నాళ్ల కింద‌ట స‌స్పెన్ష‌న్కు గురైన రెబ‌ల్ ఎమ్మెల్యే, ఇటీవ‌ల టీడీపీలో చేరిన మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈయ‌న నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కడపలో ప‌ర్య‌టించిన మేక‌పాటి.. మాజీ మంత్రి …

Read More »

వార్నింగ్ ఇస్తున్న రేవంత్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేస్తే వదిలేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్.. వివిధ విభాగాల్లో సమీక్షలపై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ మాత్రం తప్పు దొరికినా, ఎవరైనా తేడాగా ప్రవర్తించినా రేవంత్ మండిపడుతున్నారని తెలిసింది. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసే ఏ అధికారినైనా వదిలి పెట్టేదే లేదని చెప్పారు. సీఎం అయిన …

Read More »

వైసీపీకి జ్యోతుల చంటిబాబు గుడ్ బై?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని టీడీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే . జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఆ క్రమంలోనే 11 మంది సిట్టింగ్ల స్థానాలను మార్చారని టిడిపి నేతలు అంటున్నారు. మరో 70 మంది వరకు సిట్టింగ్లను మార్చే యోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ రాని వైసీపీ నేతలు పక్క పార్టీ వైపు చూస్తున్నారని టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే …

Read More »

కేసీఆర్ ఉద్య‌మ‌కారుడు కాదు: మాజీ ఐఏఎస్

తాజాగా జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన బీఆర్ ఎస్ పార్టీపైనా.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైనా.. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మకారుడు కాద‌ని.. తెలంగాణ విధ్వంస‌కారుడ‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ త‌న పాల‌న‌లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆరోపించారు. తాజాగా తెలంగాణ తహసీల్దార్స్‌ అసోసియేషన్‌ (టీజీటీఏ) ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ బలోపేతానికి చర్చా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ …

Read More »

షర్మిలతో జగన్ కు చెక్.. ఇక ఏపీలో కాంగ్రెస్ ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సొంత చెల్లి షర్మిలతో చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా? ఇక ఏపీలో పార్టీ ఆపరేషన్ మొదలెట్టేందుకు సిద్ధమైందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం కోసం ప్రణాళికాబద్ధంగా సాగిన కాంగ్రెస్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు ఫోకస్ ను పక్కనే ఉన్న ఏపీపైకి షిప్ట్ చేసింది. మరో మూణ్నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు …

Read More »

జ‌న‌సేన వ‌ర్సెస్‌ కాపులు.. ఏం జ‌రుగుతుంది..

రాష్ట్రంలో కీల‌క రాజ‌కీయంగా మారిన వ్య‌వ‌హారం జ‌న‌సేన వ‌ర్సెస్ కాపులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపులు జ‌న సేన‌కు మ‌ద్ద‌తుగా ఉంటున్నారా?  ఉండ‌డం లేదా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాపుల అభిప్రాయాలు తెలుసుకోవ‌డంలోనూ.. వారి నాడిని ప‌ట్టుకోవ‌డంలోనూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విఫ‌ల‌మ య్యారా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. జ‌న‌సేన పార్టీనిస్థాపించి ప‌దేళ్లు దాటిపోయాయి. అయిన‌ప్ప‌టి కీ.. ఇప్ప‌టికీ సిద్ధాంతంలో రాద్ధాంతం కొన‌సాగుతూనే ఉంది. ముఖ్యంగా పార్టీ అదినేత …

Read More »

ఔను.. ఆ రెండు వ‌ర్గాలు మాకు దూర‌మ‌య్యాయి

బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓట‌మి గురించి.. ఆయ‌న తాజాగా ప్ర‌స్తావించారు.  రాష్ట్రంలోని రెండు వ‌ర్గాలు బీఆర్ ఎస్‌కు దూర‌మ‌య్యాయ‌ని, ఇదే త‌మ‌కు ఎన్నిక‌ల్లో ఓట‌మికి కార‌ణ‌మై ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ రెండు వ‌ర్గాలే..ఉద్యోగులు, నిరుద్యోగులు అని కేటీఆర్ చెప్పారు. వాస్త‌వానికి బీఆర్ ఎస్ పాల‌న‌.. ఉపాధి అవ‌కాశాల‌కు గ‌నిగా మారింది. …

Read More »

తమతో పాటు వారసులకూ టికెట్లు కావాలి

ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలన్నా ప్రణాళిక లేదు.. పార్టీ పుంజుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన లేదు.. కానీ ఎన్నికల్లో మాత్రం కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ మాత్రం చేస్తున్నారు. ఇదీ కొంతమంది టీడీపీ నేతల తీరుగా మారిందని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. కుటుంబంలో ఒక్కరికి టికెట్ ఇస్తే సరిపోదని ఈ నాయకులు తెగేసి మరీ చెబుతున్నారని తెలిసింది. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావుకు …

Read More »

లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్..జగన్ కు షాక్

కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఇడుపులపాయలో తమ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా అన్నాచెల్లెళ్లు విడివిడిగానే నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా షర్మిల చేసిన పనితో ఆ విభేదాలు మరింత ముదిరాయని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో జగన్ వర్సెస్ లోకేష్ అన్న రీతిలో మాటల …

Read More »

క్లీన్ స్వీప్ జిల్లాల్లో వైసీపీ ప‌రిస్థితేంటి..

2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ.. నెల్లూరు, క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాల‌ను క్లీన్ స్వీప్ చేసింది. అటు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, ఇటు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ విజ‌య ఢంకా మోగించింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ జిల్లాల్లో త‌న ఆధిప‌త్యాన్ని వైసీపీ నిల‌బెట్టుకుంటుందా? అనేది చ‌ర్చ‌నీయంశంగా మారింది. ఎందుకంటే.. ఈ మూడు జిల్లాల్లోనూ మునుప‌టికిఇప్ప‌టికి ప‌రిస్థితి మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నెల్లూరు: 2019లో ఉన్న ఐక్య‌త ఇప్పుడు వైసీపీలో లేదు. …

Read More »

వాసుప‌ల్లికి.. స‌హ‌కారం నై.. తేల్చేసిన నేత‌లు!

ఆయ‌న పార్టీ మారిన ఎమ్మెల్యే. ముందు అంతా ఫీల్ గుడ్‌. పార్టీ మారే వ‌ర‌కు అంద‌రూ ఆహా.. ఓహో అన్న‌వారే. కానీ, రోజులు గ‌డిచి ఎన్నిక‌లకు స‌మ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆ వారే.. ఆయ‌న‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. స‌హ‌క‌రించేందుకు మొహం చాటేస్తున్నారు. ఆయ‌నే విశాఖప‌ట్నం జిల్లా ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేష్‌. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో ఉన్నారు. త‌న కుమారుడితో …

Read More »

ప్ర‌పంచాన్ని ఉజ్జ‌యిని కాలమానం చుట్టూ తిప్పుతా

దేశంలో మోడీ ప్ర‌భుత్వం బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టాల‌ను.. అప్ప‌టి శాస‌నాల‌ను మారుస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే.. ఐపీసీ.. సీఆర్ పీసీ.. వంటి కీల‌క‌మైన మూడు చ‌ట్టాల‌ను పూర్తి గా మార్చేసి.. భార‌తీయ‌త‌ను జోడిస్తూ.. భార‌తీయ న్యాయ‌సంహిత, భార‌తీయ సాక్ష్య అధినియం వంటి చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చింది.(వీటిని పార్ల‌మెంటు ఆమోదించింది. రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెలపాల్సి ఉంది) ఇక‌, ఇప్పుడు ప్ర‌పంచ కాల‌మానాన్ని మార్చే ప‌నిపై దృష్టి పెట్టింది. …

Read More »